రైస్ మిల్లర్లతో జిల్లా కలెక్టర్ సమావేశం.
(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113)
జగిత్యాల మార్చి 27 (ప్రజా మంటలు) :
తేది: 27.03.2024 రోజున జిల్లా కలెక్టర్, జగిత్యాల జిల్లా సమీకృత కార్యాలయము నందు వానాకాలము 2023-24 కి సంబందించిన సిఎంఆర్ చెల్లింపుల పై రా మరియు బాయిల్డ్ రైస్ మిల్లర్లతో సమీక్షా సమావేశము నిర్వహించినారు.
జిల్లా కలెక్టర్ సమావేశములో మాట్లాడుతూ వానాకాలము 2023-24 సి ఎం ఆర్ చెల్లింపుల పురోగతి చాల తక్కువగా ఉన్నదని ప్రతి ఒక్క రైస్ మిల్లర్ వారి యొక్క రైస్ మిల్ సామర్ధ్యానికి అనుగుణంగా త్వరితగతిన సి ఎం ఆర్ చెల్లించాలని, ఇంకను సి ఎం ఆర్ చెల్లింపులు ప్రారంభించని రైస్ మిల్లర్లు త్వరతగతిన సి ఎం ఆర్ చెల్లింపులు ప్రారంభించాలని లేనియెడల తగు చర్యలు గైకోనబడునని అదేశించినారు.
తదుపరి దీనికి సంబంధించి పౌరసరఫరాల క్షేత్రస్థాయి సిబ్బందికి రోజువారీ లక్ష్యం ప్రకారము వారి పరిధిలోని మిల్లుల నుండి సి ఎం ఆర్ డెలివరీలు చేయించాలని, ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని అలానే ఎఫ్ సిఐ అధికారులు. సి ఎంఆర్ గోడౌన్ లలో అవసరమైన స్థలాన్ని ఏర్పాటు చెయ్యాలని మరియు ఎస్ డబ్ల్యూసి వారు గోడౌన్ నకు వచ్చు స్టాక్స్ దిగుమతి చేసుకొనుటకు సరిపడు హమలిలను సమకూర్చుకోవాలని అదేశించినారు.
ఇట్టి సమావేశములో అదనపు కలెక్టర్, జగిత్యాల , జిల్లా పౌరసరఫరా అధికారి, వెంకడ్చక్ జగిత్యాల , జిల్లా మేనేజర్ పౌరసరఫరాల సంస్థ, జగి జగిత్యాల , పౌరసరఫరా క్షేత్రస్థాయి సిబ్బంది మరియు రా మరియు బాయిల్డ్ రైస్ మిల్ ప్రెసిడెంట్స్ మరియు ఇతర రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ముత్తారం మూలమలుపు చెట్ల తొలగింపు - స్పందించిన ముల్కనూర్ పోలీస్

రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష ఆగమన, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పునః నిర్మాణం ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్

గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలి -రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి
.jpg)
మిసెస్ చికాగో యూనివర్స్ గా ధర్మపురి చెందిన సౌమ్య బొజ్జా

చాలా రాష్ట్రాలలో సగానికిపైగా ఓటర్లు ఏ కాగితం చూపక్కర లేదు - ఎన్నికల కమీషన్

శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ జిల్లా సమీకృత భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న •బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్

ఉత్తమ అధ్యాపకుని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

బన్సీలాల్ పేట్ డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో విశేష కార్యక్రమాలు

గాంధీ ఆస్పత్రిలో ఘనంగా మధుసుధాకర్రెడ్డి వీడ్కోలు సభ

కల్లుగీత పారిశ్రామిక సంఘం భవన నిర్మాణ శంకుస్థాపనకు ఎమ్మెల్యేకు. సంఘం ఆహ్వానం

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

స్టైఫండ్ ల విడుదలలో జాప్యం నివారించండి
