హనుమాన్ విగ్రహ చర ప్రతిష్ట.
(సిరిసిల్ల రాజేంద్ర శర్మ - 9963349493/9348422113)
జగిత్యాల మార్చి 26 ( ప్రజా మంటలు)
పట్టణంలోని హరిహరాలయం హనుమాన్ చాలీసా పారాయణ భక్త బృందం ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని శ్రీ మడేలేశ్వర స్వామి ఆలయ ఆవరణలోని గుండు(స్వయంభూ ) హనుమాన్ ఆలయంలో హనుమాన్ విగ్రహానికి మన్యూ సూక్తంతో పలారసాలు, పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు.
హనుమాన్ చాలీసా పారాయణ భక్త బృందం చే నూతనంగా ఏర్పాటు చేసుకున్న హనుమాన్ విగ్రహానికి ధర్మపురి శ్రీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలలో చర ప్రతిష్ట, వైదిక క్రతువులు నిర్వహించారు.
అట్టి విగ్రహానికి మంగళవారం మున్యుసూక్త అభిషేకం, హనుమాన్ చాలీసా పారాయణం,భజనలు మంగళహారతి, మంత్రపుష్పంతో పాటు అన్నప్రసాద వితరణ నిర్వహించారు.
హనుమాన్ చాలీసా పారాయణ భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.
వైదిక క్రతువులు సంగనభట్ల. నరేందర్ శర్మ, ఆలయ ప్రధాన అర్చకులు సిరిసిల్ల పార్థసారధి శర్మ లు నిర్వహించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం -పాల్గొన్న సనత్ నగర్ కాంగ్రెస్ ఇంచార్జి డా. కోట నీలిమ

పలు వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

మారెమ్మ ఆలయానికి దారి కోసం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ కు ముదిరాజ్ సంఘం వినతి

సామాజిక అంశాలపై జిల్లా పోలీస్ కళ బృందం ద్వారా ప్రజలకు అవగాహన

సైబర్ నేరాల, సైబర్ భద్రత పై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలి

ఇజ్రాయిల్ నుండి స్వగ్రామానికి మృతదేహం

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

కీర్తిశేషులు ఎడమల మల్లారెడ్డి స్మారకాఅర్థం విద్యార్థినిలకు ప్రోత్సాహకాలు

సీనియర్ సిటీజేన్లకు ప్రభుత్వం అండ.. - ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.

వైద్యుల పరిరక్షణ బాధ్యత ప్రజలదే -మాతా శిశు కేంద్ర సూపరింటెండెంట్ సుమన్ రావు

సిగాచి పరిశ్రమలో గాయపడిమావారిని ఆస్పత్రిలో పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

ఎంపీ రఘునందన్ రావును పరామర్శించిన బీజేపీ స్టేట్ చీఫ్
.jpg)