హనుమాన్ విగ్రహ చర ప్రతిష్ట.

On
హనుమాన్ విగ్రహ చర ప్రతిష్ట.

(సిరిసిల్ల రాజేంద్ర శర్మ - 9963349493/9348422113)

జగిత్యాల మార్చి 26 ( ప్రజా మంటలు)

పట్టణంలోని హరిహరాలయం హనుమాన్ చాలీసా పారాయణ భక్త బృందం ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని శ్రీ మడేలేశ్వర స్వామి ఆలయ ఆవరణలోని గుండు(స్వయంభూ ) హనుమాన్ ఆలయంలో హనుమాన్ విగ్రహానికి మన్యూ సూక్తంతో పలారసాలు, పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు.

హనుమాన్ చాలీసా పారాయణ భక్త బృందం చే నూతనంగా ఏర్పాటు చేసుకున్న హనుమాన్ విగ్రహానికి ధర్మపురి శ్రీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలలో చర ప్రతిష్ట, వైదిక క్రతువులు నిర్వహించారు.

అట్టి విగ్రహానికి మంగళవారం మున్యుసూక్త అభిషేకం, హనుమాన్ చాలీసా పారాయణం,భజనలు మంగళహారతి, మంత్రపుష్పంతో పాటు అన్నప్రసాద వితరణ నిర్వహించారు.

హనుమాన్ చాలీసా పారాయణ భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.

వైదిక క్రతువులు సంగనభట్ల. నరేందర్ శర్మ, ఆలయ ప్రధాన అర్చకులు సిరిసిల్ల పార్థసారధి శర్మ లు నిర్వహించారు.

Tags
Join WhatsApp

More News...

National  Filmi News 

నటుడు మోహన్‌లాల్ ఏనుగు దంతాల కేసు మళ్లీ పరిశీలనకు — హైకోర్టు ఆదేశాలు

నటుడు మోహన్‌లాల్ ఏనుగు దంతాల కేసు మళ్లీ పరిశీలనకు — హైకోర్టు ఆదేశాలు కొచ్చి, అక్టోబర్ 24:మలయాళ ప్రముఖ నటుడు మోహన్‌లాల్ పై ఉన్న ఏనుగు దంతాల (ఐవరీ) కలిగిన కేసు మరోసారి చర్చకు వచ్చింది. ఈ కేసు వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద 2011లో నమోదు చేయబడింది. 2023లో ఎర్నాకുളം జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు, రాష్ట్ర ప్రభుత్వం చేసిన కేసు ఉపసంహరణ అభ్యర్థనను తిరస్కరించింది, అంటే...
Read More...

ఇజ్రాయెల్ చర్యలను 'మానవత్వానికే విరుద్ధం'గా ఖండించిన యూదు ప్రముఖులు

ఇజ్రాయెల్ చర్యలను 'మానవత్వానికే విరుద్ధం'గా ఖండించిన యూదు ప్రముఖులు జెరుసేలం అక్టోబర్ 24: ఇజ్రాయెల్ ప్రభుత్వ చర్యలను “అమానుషం”గా పేర్కొంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ యూదులు తీవ్రంగా ఖండించారు. గాజాలో జరుగుతున్న దాడులను నిలిపివేయాలని, అంతర్జాతీయ సమాజం ఇజ్రాయెల్‌పై ఆంక్షలు విధించాలని వారు కోరారు. ఈ మేరకు 450 మందికి పైగా యూదు మేధావులు, కళాకారులు, రాజకీయ నాయకులు, మాజీ ఇజ్రాయెల్ అధికారులు కలిసి ఓ...
Read More...

కఫాలా వ్యవస్థ రద్దు — ఉత్తర తెలంగాణ ప్రవాస కార్మికులకు కొత్త ఆశలు

కఫాలా వ్యవస్థ రద్దు — ఉత్తర తెలంగాణ ప్రవాస కార్మికులకు కొత్త ఆశలు పూర్తి అమలు కొరకు కొన్నాళ్ళు వేచిచూడాలా? నిర్బంధ చాకిరి నుండి వేలాది మందికి విముక్తి (సిహెచ్ వి ప్రభాకర్ రావు) హైదరాబాద్, అక్టోబర్ 24:సౌదీ అరేబియా ప్రభుత్వము కాఫాలా (Kafala) వ్యవస్థను అధికారికంగా రద్దు చేయడం, భారతదేశం నుండి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ (నిజామాబాద్, కరీంనగర్, సిరిసిల్ల, ఖమ్మం, మెదక్) జిల్లాల నుండి వేలాది...
Read More...

హైదరాబాద్‌లో బంగారం & వెండి ధరలపై తాజా సమాచారం

హైదరాబాద్‌లో బంగారం & వెండి ధరలపై తాజా సమాచారం హైదరాబాద్, అక్టోబర్ 24 (ప్రజా మంటలు): పసిడి ప్రియులకు మంచి సమాచారం – ఇటీవల కొద్దీ క్ర‌మంగా దిగుముఖంగా ఉన్న బంగారం మరియు వెండి ధరలు ఈరోజు మళ్లీ మార్పులు చూపాయి. ముఖ్యంగా గ్రాము బంగారం ధరలు స్థిరంగా ఉన్నా, నాణ్యతలు మరియు క్యారెట్ల ప్రకారం వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. పెట్టుబడిదారులకు, ఉప‌భో‌క్తార‌కు ఇది గమనించదగ్గ సమయం...
Read More...
Crime  State News 

నేరేళ్ల వద్ద ఊడిపోయిన బస్సు చక్రం - తప్పిన ప్రమాదం 

నేరేళ్ల వద్ద ఊడిపోయిన బస్సు చక్రం - తప్పిన ప్రమాదం  ధర్మపురి అక్టోబర్ 24 (ప్రజా మంటలు): జగిత్యాల - ధర్మపురి ప్రధాన రహదారి పై నేరెళ్ల వద్ద ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుకు తప్పిన ప్రమాదం.పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడంతో  బస్సు టైరు ఊడిపోయింది.డ్రైవర్ అప్రమత్తతో, బస్సును ఆపివేయడంతో, ప్రమాదం  తప్పింది. ధర్మపురి నుంచి జగిత్యాల కు బయలుదేరిన బస్సులో సామర్ధ్యానికి మించి ప్రయాణికులు ఎక్కడంతో...
Read More...
National  Crime  State News 

కర్నూలు జిల్లాలో ఘోర విషాదం: దగ్ధమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు – 32 మంది మృతి?

కర్నూలు జిల్లాలో ఘోర విషాదం: దగ్ధమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు – 32 మంది మృతి? కర్నూలు అక్టోబర్ 24: కర్నూలు జిల్లా చిన్నటెకూరు సమీపంలో ఈరోజు తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తున్న వి. కావేరి ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు జాతీయ రహదారి 44పై దగ్ధమైంది. ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణికులలో 33 మంది సజీవదహనమయ్యారని అధికారులు తెలిపారు. స్థలం: చిన్నటెకూరు, కర్నూలు జిల్లా సమయం: తెల్లవారుజామున...
Read More...

హైకోర్టు తీర్పు తర్వాతే స్థానిక ఎన్నికలు - మంత్రివర్గ నిర్ణయం

హైకోర్టు తీర్పు తర్వాతే స్థానిక ఎన్నికలు - మంత్రివర్గ నిర్ణయం హైదరాబాద్ అక్టోబర్ 24 (ప్రజా మంటలు): స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రస్తుతం అమలులో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తి వేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ  ఎ. రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించడానికి...
Read More...
Local News 

ఇబ్రహీంపట్నంలో పోలీస్ అమరవీరుల మాస ఉత్సవాల్లో భాగంగా కొవ్వొత్తుల ర్యాలీ.

ఇబ్రహీంపట్నంలో పోలీస్ అమరవీరుల మాస ఉత్సవాల్లో భాగంగా కొవ్వొత్తుల ర్యాలీ. ఇబ్రహీంపట్నం అక్టోబర్ 23 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): పోలీస్ అమరవీరుల మాస ఉత్సవాల్లో భాగంగా గౌరవ ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్,జగిత్యాల్ గారి ఆదేశానుసారం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ ఐ, ఏ. అనిల్ గారి ఆధ్వర్యంలో  గురువారం రోజున  ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో యువకులతో పాటుగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగినది....
Read More...
Local News 

బీర్పూర్ ను పర్యాటక ప్రాంతం గా అభివృద్ధి చేస్తా - ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

బీర్పూర్ ను పర్యాటక ప్రాంతం గా అభివృద్ధి చేస్తా - ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ 1 కోటి రూపాయల నిధులు మంజూరుకు తన వంతుగా కృషి చేస్తా దేవాలయాల్లో రాజకీయాలకు స్థానం లేదు సామాజిక సేవా కార్యక్రమాల తోనే ప్రజల్లో గుర్తింపు, సేవ చేయాలని లక్ష్యం తోనే రాజకీయాల్లోకి వచ్చాను సారంగాపూర్ అక్టోబర్ 23 (ప్రజా మంటలు): బీర్పూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ట్రస్ట్ బోర్డ్  నూతన కార్యవర్గ...
Read More...
Local News  State News 

డీజీపీ ని కలిసిన మాజీ మంత్రి రాజేశం గౌడ్, వ్యాపారవేత్త ప్రమోద్ అగర్వాల్

డీజీపీ ని కలిసిన మాజీ మంత్రి రాజేశం గౌడ్, వ్యాపారవేత్త ప్రమోద్ అగర్వాల్ హైదరాబాద్ అక్టోబర్ 22 (ప్రజా మంటలు): తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి)గా ఇటీవలే నియమితులైన బి. శివధర్ రెడ్డి ను మాజీ మంత్రి మరియు తెలంగాణ రాష్ట్ర తొలి ఆర్థిక సంఘం చైర్మన్ జి. రాజేశం గౌడ్, వ్యాపారవేత్త ప్రమోద్ అగర్వాల్  డిజిపి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ...
Read More...

అమెరికా ఆంక్షల ప్రభావం: రష్యా చమురు దిగుమతులను తగ్గిస్తున్న భారత్ ?

అమెరికా ఆంక్షల ప్రభావం: రష్యా చమురు దిగుమతులను తగ్గిస్తున్న భారత్ ? అమెరికా ఆంక్షలు 21 నవంబర్ నుంచి అమల్లోకి న్యూఢిల్లీ అక్టోబర్ 23:భారత రిఫైనరీలు రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడితో పాటు, నవంబర్ 21 నుంచి అమల్లోకి వచ్చే రోస్నెఫ్ట్ (Rosneft), లుకోయిల్ (Lukoil) కంపెనీలపై అమెరికా ఆంక్షలు ఈ నిర్ణయానికి...
Read More...
Local News 

సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ స్థలం పరిశీలించిన సిఇ ఎండి ,షఫీమియా 

సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ స్థలం పరిశీలించిన సిఇ ఎండి ,షఫీమియా  (అంకం భూమయ్య)  గొల్లపల్లి అక్టోబర్ 23  (ప్రజా మంటలు):    గొల్లపెల్లి మండల కేంద్రంలో  నూతనంగా నిర్మించనున్న సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల స్థల పరిశీలన కొరకు  తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు  గురువారం సాంఘీక  మైనారిటీ పాఠశాల సిఇ ఎండి, షఫీమియా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో
Read More...