లోక్ సభ ఎన్నికల భాగంగా పోలాస గ్రామంలో బారాస పార్టీ ప్రచారం షురూ
- నిజామాబాద్ పార్లమెంట్ బారాసా అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ,ఎమ్మెల్యే డా. సంజయ్ ప్రచారం.
On
(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113)
జగిత్యాల రూరల్ మార్చి 26( ప్రజా మంటలు) :
రూరల్ మండలం పోలాస గ్రామంలో బి అర్ ఎస్ పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి,ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ ఎన్నికల ప్రచారం లో భాగంగా గ్రామం లో పాదయాత్ర చేస్తూ,ప్రజలను పలకరిస్తూ,బి అర్ ఎస్ పార్టీ ని ఆశీర్వదించాలని కోరారు.
అనంతరం రామాలయం లో ప్రత్యేక పూజలు చేసిన బాజీ రెడ్డి.
సభ వద్ద మైనార్టీ నాయకులు దట్టి కట్టి వారిని ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ రావు ,జెడ్పీ చైర్మన్ దావా వసంత సురేష్ ,మాజీ ఎమ్మెల్సీ వి జి గౌడ్,వైస్ ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్,గ్రామ శాఖ అధ్యక్షులు రామ్ శంకర్,కో ఆప్షన్ జావేద్,మాజీ సర్పంచ్ చిర్ర నరేష్,జై రాం సురేష్,లక్ష్మి, శ్యామ్,సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
Published On
By From our Reporter

పెద్దపూర్ గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్
Published On
By Siricilla Rajendar sharma

మేడిపల్లి భీమారం , మండలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

పద్మశాలి కిట్టి పార్టీ ఆధ్వర్యంలో మెహందీ ఉత్సవం
Published On
By Siricilla Rajendar sharma

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

గ్రీవెన్స్ డే సందర్భంగా పలు ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

కేసులకు భయపడి స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకోవద్దు - తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
Published On
By From our Reporter

కాలభైరవ దేవాలయంను దర్శించుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
Published On
By From our Reporter

రాపల్లిలో ఎమ్మార్పీఎస్ 31 వ ఆవిర్భావ దినోత్సవం
Published On
By From our Reporter

హస్నాబాద్ గ్రామ యువకులచే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు
Published On
By Siricilla Rajendar sharma

మానవత్వం మరిచిన పిన్ని మమత
Published On
By From our Reporter

ఘనంగా జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పుట్టిన రోజు వేడుకలు.
Published On
By Siricilla Rajendar sharma
