వసతులు పెంచండి...వైద్య సిబ్బంది ఖాళీ పోస్టులను భర్తీ చేయండి - కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

On
వసతులు పెంచండి...వైద్య సిబ్బంది ఖాళీ పోస్టులను భర్తీ చేయండి - కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

గాంధీ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
  రోగుల వార్డులు, ఆక్సిజన్ ప్లాంట్ల పరిశీలన

సికింద్రాబాద్, జూన్ 16 (ప్రజామంటలు) :

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిని సోమవారం కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి సందర్శించారు. ఈసందర్బంగా ఆసుపత్రిలోని పేషంట్లు చికిత్స పొందుతున్న వార్డులు, ఆసుపత్రి ఆవరణలోని ఆక్సిజన్ ప్లాంట్లు, ఇతర విభాగాలను కేంద్రమంత్రి సందర్శించి, అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈసందర్బంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.రాజకుమారి, ఆర్ఎంవోలు, వైద్యాధికారులతో సమావేశమై గాంధీ ఆసుపత్రిలోని సమస్యలు, రోగులకు అందుతున్న వైద్య సౌకర్యాలు, చేయాల్సిన పనులు తదితర అంశాలపై చర్చించి, వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైద్యాధికారులతో కలసి ఆసుపత్రి ఆవరణ అంతా కలియ తిరిగారు. పేషంట్లను కలిసి వారికి అందుతున్న ట్రీట్మెంట్ గురించి అడిగి తెలుసుకున్నారు. గత కోవిడ్ పాండమిక్ లో పీఎం కేర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ ను సందర్శించి, దాని పనితీరును అడిగి తెలుసుకున్నారు.

అనంతరం గాంధీ ఆవరణలో మీడియాతో కేంద్ర మంత్రి మాట్లాడారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్  పరిధిలో అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి గాంధీ ని ఈ రోజు పర్యటనకు వచ్చానన్నారు. ఇక్కడి సమస్యలు, సౌకర్యాలు, అభివృద్ది పనులపై అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదేశాల మేరకు ఆయా ఎంపీల పరిధిలోని  ప్రభుత్వ ఆసుపత్రుల సందర్శనకు వచ్చామన్నారు. కరోనా పాజిటివ్ కేసులు మళ్ళీ పెరుగుతున్న నేపద్యంలో ఆసుపత్రి అధికారులను అప్రమత్తం చేయాలని, కరోనా ప్రొటోకాల్ ను ప్రజలు పాటించేలా గుర్తు చేయాలని చెప్పారన్నారు. గాంధీలో గత కొంతకాలంగా ఖాళీగా ఉన్న ఆర్ఎంవోలు, డాక్టర్లు,నర్సులు, ఇతర సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని ఆయన రాష్ర్ట ప్రభుత్వాన్ని కోరారు.IMG-20250616-WA0018

ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆధార్ కార్డు ఆధారంగా పేషంట్లకు సులభంగా ఓపీ నమోదు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకంతో ఒక్కసారి మొబైల్ ద్వారా రిజిస్ర్టేషన్ చేసుకుంటే గాంధీ తో పాటు ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో భవిష్యత్ లో ఓపీ సేవలు పొందటం చాలా సులభమన్నారు. గాంధీలో కొన్ని పారిశుద్ద్య సమస్యలున్నాయని, వీటిని అధిగమించి, శానిటేషన్ పనులను ముమ్మరం చేయాలన్నారు.కొన్ని ఔట్ సోర్సింగ్ కంపెనీలు నెలల తరబడిగా సిబ్బందికి జీతాలు ఇవ్వడం లేదని తమకు సమాచారం ఉందని, వెంటనే ఆయా కంపెనీల కాంట్రాక్టర్లను పిలిచి, సిబ్బందికి జీతాలను వెంటనే ఇప్పించాలని కేంద్రమంత్రి సూపరింటెండెంట్ ను ఆదేశించారు.

 గాంధీలో తరచుగా ఎంఆర్ఐ, ఎక్స్ రే,ఈసీజీ, అల్ర్టా సౌండ్ స్కానింగ్, సిటీ స్కానింగ్, గుండె సంబంధిత పరీక్షలు చేసే 2డీకో మెషిన్లు మొరయిస్తున్నాయని, దీనివలన దూరప్రాంతాల నుంచి వచ్చే రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారని పలువురు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్ళారు. వివిద టెస్టుల కోసం రోగులు రోజుల తరబడిగా పడిగాపులు కాయాల్సి వస్తుందని, పేషంట్ల రద్దీకి అనుగుణంగా మెషిన్ల సంఖ్య పెంచాలని కోరారు. ఘనత వహించిన గాంధీలో బీఎస్ఎన్ఎల్ సంస్థకు బిల్లులు చెల్లించకపోవడంతో గత కొంతకాలంగా ఫోన్లు పనిచేయడం లేదని పలువురు కేంద్ర మంత్రికి తెలిపారు. ఫోన్లు పనిచేయకపోవడంతో రోగులు, డాక్టర్లు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారన్నారు.  అలాగే మెడిసన్స్ పూర్తి స్థాయిలో లభ్యం కావడం లేదన్నారు. రోగులకు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతు, సమస్యలు లేకుండా చూడాలని కేంద్ర మంత్రి సూపరింటెండెంట్ ను ఆదేశించారు. కేంద్ర మంత్రి వెంట మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, ఇతర బీజేపీ నాయకులు, గాంధీ ఆసుపత్రి ఆర్ఎంవోలు, వైద్యులు, సిబ్బంది ఉన్నారు.

Tags
Join WhatsApp

More News...

State News 

రైతు డిస్కమ్‌తో రైతాంగాన్ని నాశనం చేసే కుట్ర : కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు

రైతు డిస్కమ్‌తో రైతాంగాన్ని నాశనం చేసే కుట్ర : కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు   హైదరాబాద్ మే 29 (ప్రజా మంటలు):హైదరాబాద్‌లో జరిగిన రైతు డిస్కమ్ పబ్లిక్ హియరింగ్‌లో తెలంగాణ రక్షణ సేన చీఫ్ Kalvakuntla Kavitha ప్రభుత్వం తీసుకొస్తున్న రైతు డిస్కమ్ వ్యవస్థపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల అనుమతి లేకుండా విద్యుత్ సంస్కరణల పేరుతో వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. డిస్కమ్‌లకు ప్రభుత్వం...
Read More...
Local News 

కొనసాగుతున్న ఉచిత బాస్కెట్బాల్ శిక్షణ శిబిరం

కొనసాగుతున్న ఉచిత బాస్కెట్బాల్ శిక్షణ శిబిరం      జగిత్యాల మే 28 (ప్రజా మంటలు)స్కిర్మిష్   బాస్కెట్‌బాల్ ఆధ్వర్యంలో జగిత్యాల స్వామి వివేకానంద మినీ స్టేడియం లో ప్రతిరోజు ఉచిత బాస్కెట్‌బాల్ శిక్షణ శిబిరం ఎంతో ఉత్సాహంగా కొనసాగుతోంది. కోచ్ శ్రీరామ్  ఆధ్వర్యంలో, జిల్లా యువజన మరియు క్రీడాశాఖ అధికారి ( డి వై ఎస్ ఓ )డా. రవికుమార్  సహకారంతో పాటు     శారీరక...
Read More...
State News 

సబ్బండ తెలంగాణ వర్గాల గతి మార్చే ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం: కల్వకుంట్ల కవిత

సబ్బండ తెలంగాణ వర్గాల గతి మార్చే ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం: కల్వకుంట్ల కవిత హైదరాబాద్, మే 28 (ప్రజా మంటలు): సబ్బండ తెలంగాణ వర్గాల గతి మార్చే అభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తున్నామని, అది రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులకు దారితీస్తుందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి బోడ జనార్దన్ తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. బంజారాహిల్స్‌లోని...
Read More...
Local News 

ఘనంగా ముగిసిన శ్రీమద్ భాగవత సప్తాహం

ఘనంగా ముగిసిన శ్రీమద్ భాగవత సప్తాహం   జగిత్యాల మే 28(ప్రజా మంటలు)జగిత్యాల పట్టణం గీత భవన్ లో గత ఏడు రోజులుగా ఖండవల్లి ఆదిత్య శర్మచే భాగవత సప్తాహం కొనసాగుతుండగా గురువారం ముగింపు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ద్వాదశ అక్షర శ్రీమద్ భాగవత జ్ఞాన యజ్ఞం నిర్వహించారు. ఆదిత్య శర్మ  పలశృతి  వివరిస్తూ జనన మరణాల చక్రంలో జారకుండా ఉండడానికి...
Read More...
Local News 

జగిత్యాల పట్టణంలో అందరిని అలరిస్తున్న ఎగ్జిబిషన్ 

జగిత్యాల పట్టణంలో అందరిని అలరిస్తున్న ఎగ్జిబిషన్  జగిత్యాల మే 28(ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎగ్జిబిషన్ వయోభేదం లేకుండా అందర్నీ అలరిస్తుంది .జిల్లాలోని గ్రామాల నుండి సైతం చూడడానికి కుటుంబాల వారితో కలిసి ఎగ్జిబిషన్ లో ఉన్న ప్రదర్శనలను తిలకిస్తూ ఆనంద వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా తాజ్ మహల్ తో పాటు జలకన్య ప్రత్యేక ఆకర్షణగా చూపరులను ఆకట్టుకుంటుంది.    అంతేకాకుండా పెద్దపులి...
Read More...
National  State News 

తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు హై-స్పీడ్ ఇంటర్నెట్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్

తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు హై-స్పీడ్ ఇంటర్నెట్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ హైదరాబాద్ మే 28 (ప్రజా మంటలు): తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు నిరంతర హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ అందించేందుకు అమెండెడ్ భారత్‌నెట్ ప్రోగ్రామ్ (ABP) అమలుపై ముఖ్యమంత్రి A. Revanth Reddy కేంద్ర సమాచార శాఖ మంత్రి Jyotiraditya Scindiaతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఐటీ శాఖ మంత్రి Duddilla Sridhar Babu...
Read More...
National  State News 

తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ఎత్తుపై మహారాష్ట్రతో చర్చలకు తెలంగాణ అడుగు

తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ఎత్తుపై మహారాష్ట్రతో చర్చలకు తెలంగాణ అడుగు హైదరాబాద్, మే 28 (ప్రజా మంటలు): తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ఎత్తు, నిర్మాణ అంశాలపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి A. Revanth Reddy మహారాష్ట్ర ముఖ్యమంత్రి Devendra Fadnavis కు లేఖ రాశారు. తెలంగాణ ప్రతినిధి బృందంతో సమావేశానికి సమయం కేటాయించాలని, త్వరలో అనుకూల తేదీ...
Read More...
Filmi News 

ఒకే ఒక లోకం” మూవీ మే 29న గ్రాండ్ రిలీజ్.. హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహణ

ఒకే ఒక లోకం” మూవీ మే 29న గ్రాండ్ రిలీజ్.. హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహణ హైదరాబాద్ మే 27: హైదరాబాద్‌లో “ఒకే ఒక లోకం” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ప్రకాశం బుల్స్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కొరిటాల రోహిణి సమర్పణలో, కొరిటాల సాయిచౌదరి నిర్మించిన ఈ చిత్రానికి వై.విష్ణునారాయణ దర్శకత్వం వహించారు. సినిమా మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.ఫిల్మ్ ఛాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో తెలుగు...
Read More...
State News 

సర్వేలతో సర్కార్ కాలయాపన – అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైందని టీఆర్ఎస్ నేతల విమర్శ

సర్వేలతో సర్కార్ కాలయాపన – అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైందని టీఆర్ఎస్ నేతల విమర్శ హైదరాబాద్, మే 27 (ప్రజా మంటలు): రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా సర్వేల పేరుతో కాలయాపన చేస్తోందని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) రాష్ట్ర నాయకులు విమర్శించారు. బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర నాయకులు సయ్యద్ ఇస్మాయిల్, ఆర్వీఆర్ ప్రసాద్, లోక రవిచంద్ర ప్రభుత్వ పనితీరుపై...
Read More...
State News 

లోక్ భవన్‌లో గవర్నర్‌ను కలిసిన కల్వకుంట్ల కవిత – భూ బాధితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి

లోక్ భవన్‌లో గవర్నర్‌ను కలిసిన కల్వకుంట్ల కవిత – భూ బాధితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి హైదరాబాద్, మే 26 (ప్రజా మంటలు): తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మంగళవారం హైదరాబాద్‌లోని లోక్ భవన్లో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి వెలుగుమట్ల ఇళ్ల కూల్చివేత బాధితులు, ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితులు, పరిగి మండలం కడ్లాపూర్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రభావితుల సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.ఈ సమావేశంలో ధర్మ...
Read More...
Local News 

ట్రాఫిక్ సిబ్బంది ఆరోగ్య రక్షణకు ప్రత్యేక చర్యలు ట్రాఫిక్ సిబ్బందికి కూలింగ్ గాగుల్స్, వాటర్ ఫ్లాస్క్స్ పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ 

ట్రాఫిక్ సిబ్బంది ఆరోగ్య రక్షణకు ప్రత్యేక చర్యలు  ట్రాఫిక్ సిబ్బందికి కూలింగ్ గాగుల్స్, వాటర్ ఫ్లాస్క్స్ పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  జగిత్యాల మే 25(ప్రజా మంటలు)  జిల్లాలో పెరుగుతున్న ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది ఆరోగ్య రక్షణ కోసం జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా  స్థానిక ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్‌లో జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  ట్రాఫిక్ సిబ్బందికి కూలింగ్ గాగుల్స్ మరియు వాటర్...
Read More...
Local News 

శాంతి కళ్యాణంతో ఘనంగా ముగిసిన విష్ణు పురాణ ప్రవచన సప్తాహం

శాంతి కళ్యాణంతో ఘనంగా ముగిసిన విష్ణు పురాణ ప్రవచన సప్తాహం జగిత్యాల మే 24 ( ప్రజా మంటలు)జిల్లా కేంద్రం కృష్ణ నగర్ లోని ఉమా శంకర్ గార్డెన్స్ లో గత వారం రోజులుగా ప్రముఖ పౌరాణిక వేద పండితులు బుర్రా భాస్కర శర్మ చే అంగ రంగ వైభవంగా జరిగిన శ్రీ మహా విష్ణు పురాణం  ప్రవచనం సమాప్తి సందర్బంగా శ్రీ లక్ష్మి నారాయణుల...
Read More...