డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు
భీమదేవరపల్లి మే 8 (ప్రజామంటలు) :
గోపాల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జీలుగుల గ్రామ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రానికి ఎట్టకేలకు విద్యుత్ మీటర్ మంజూరు అయింది. గత 14 సంవత్సరాలుగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో సిబ్బంది కష్టాలపాలవుతుండగా, డిఎం అండ్ హెచ్ఓ డా. అల్లేo అప్పయ్య చొరవతో సమస్యకు పరిష్కారం లభించింది.
తాజాగా డిఎం అండ్ హెచ్ఓ జీలుగుల ఆరోగ్య ఉపకేంద్రాన్ని తనిఖీ చేయగా, స్థానిక ఏఎన్ఎం విద్యుత్ సమస్యను వివరించారు. వెంటనే స్పందించిన డిఎంహెచ్ఓ జిల్లా విద్యుత్ శాఖ అధికారులతో పాటు మండల ఏఈతో సంప్రదించి తగిన చర్యలు చేపట్టారు. ఫలితంగా నాలుగు రోజుల్లోనే విద్యుత్ మీటర్ ఏర్పాటైంది.
గత 16 సంవత్సరాలుగా ఎవరి దృష్టికి రాని ఈ సమస్యకు తక్షణమే పరిష్కారం అందించిన డిఎం అండ్ హెచ్ఓ, స్థానిక ఏఎన్ఎం కె. రీతా, హెల్త్ సూపర్వైజర్ కె. సంపత్ రెడ్డి, మెడికల్ ఆఫీసర్ డా. విజేందర్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా శ్రీసాయి నరసింహాస్వామి సేవ - నేడు గురుపౌర్ణమి -ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి

గాంధీ ఆస్పత్రిలో కల్తీ కల్లు బాధితుడి మృతి - మరో ఇద్దరిని నిమ్స్ కు తరలింపు.

ఆషాడ మాస వనభోజనాలతో ఉల్లాసం – ముత్తారం గ్రామ ఆడపడుచుల సాంప్రదాయ భేటీ

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.

పద్మారావునగర్ లో శ్రీసాయి ధన్వంతరీ సేవ

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

పెద్దపూర్ గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్

మేడిపల్లి భీమారం , మండలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

పద్మశాలి కిట్టి పార్టీ ఆధ్వర్యంలో మెహందీ ఉత్సవం
