కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు
గ్రామాల్లో అర్హుల పేర్లు డిస్ ప్లే చేయాలి.. అన్యాయం జరిగితే చర్యలు తప్పవు....
క్షేత్ర స్థాయిలో ఈ పధకం అర్హులకు చేరాలి... మంత్రి పొన్నం ప్రభాకర్.
భీమదేవరపల్లి మే 08(ప్రజామంటలు)
తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ,రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తన 58 వ,పుట్టినరోజు సందర్భంగా గురువారం కొత్తకొండ శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో అర్చకులు మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఘనంగా స్వాగతం పలికి అనంతరం మంత్రి వీరభద్ర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తకొండ లో మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మంత్రి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.మంత్రి పొన్నం ప్రభాకర్ చేత కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు.2014 నుంచి 2023 డిసెంబర్ వరకు పది సంవత్సరాలలో హుస్నాబాద్ నియెాజకవర్గానికి 1237 డబుల్ బెడ్ రూంలు సెలక్షన్ చేయగా అందులో 443 మాత్రమే ప్రజలకు హ్యాండ్ ఓవర్ చేశారు.పది ఏళ్లలో నియెాజకవర్గంలోని మండలాల్లో భీమదేవరపల్లి జీరో, సైదాపూర్ జీరో, ఎల్కతుర్తి జీరో,కొహెడ జీరో,అక్కన్న పేట జీరో, అన్నారు. నియెాజకవర్గంలోని 200 ఇండ్లు మాత్రమే
ఒక హుస్నాబాద్ టౌన్ లో 168 ఇండ్లు, ఒక సైదాపూర్ లో 20 ఇండ్లు ప్రోగ్రెస్ లో చూపించారన్నారు. ఎక్కడ ఒక ఇల్లు కట్టలేదు.ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు ఇస్తుంది. సంబంధించి ఎంపిక ప్రక్రియ గ్రామాలలో వీటిని పేదలల్లో పేదలకు ఇవ్వాలి అన్నారు ఎందుకంటే ఇల్లు కావాలని చాల డిమాండ్ ఉంది.ఆర్హులు కూడా చాలామంది ఉన్నారు దానికి నేను ఒప్పుకుంటా, కానీ అందులో నియెాజకవర్గానికి 3500 పూర్తిగా పంచాలన్నప్పుడు జనాభా ప్రకారం 100 మందికి ఒకటి వస్తుంది. కానీ మళ్లీ రెండు నెలలకు మల్ల 3500 ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి.మల్ల నెక్స్ట్ ఇయర్ కు 3500 ఇందిరమ్మ ఇల్లు అందరికీ వస్తాయి. ఓపిక పట్టండి మేము అందరికీ ఇస్తాం,కానీ గ్రామాల్లో అధికారులు కానీ రాజకీయాలకు అతీతంగా ఎలాంటి అవినీతి లేకుండా పారదర్శకంగా అర్హులకు ఎంపిక చేయాలని చెప్తున్నా .గ్రామాల్లో అర్హుల పేర్లు డిస్ ప్లే చేయాలని అన్నారు.ఇళ్ల ఎంపిక వల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకు ఉపయెాగపడాలి అని సూచించారు.హుస్నాబాద్ నియోజకవర్గంలో భూ భారతి మెడల్ గా అక్కనపేట మండలం ఎంపిక అయిది.సన్న బియ్యం పంపిణీ జరుగుతుంది.సిద్దిపేట జిల్లాలో కొత్తగా 46 వేల మందికి రేషన్ ద్వారా సన్న బియ్యం వచ్చాయి. అని తెలిపారు.
ఎవరైనా గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల జోక్యంలో అధికారులు కానీ మా కార్యకర్తలైన లీడర్లైన బ్రోకర్లైన ఒక్క రూపాయి తీసుకున్నట్లయితే నేనే దగ్గరుండి క్రిమినల్ కేస్ పెడతానని అన్నారు. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్న అన్ని హామీలు అమలు చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిట్టెంపెల్లి ఐలయ్య, కొత్తకొండ దేవస్థానం చైర్మన్ కొమురవెల్లి చంద్రశేఖర్ గుప్తా,యూత్ మండల అధ్యక్షులు జక్కుల అనిల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఉప సర్పంచ్ కొలుగూరి రాజు,ఆదరి రవి,బొజ్జపురి అశోక్ ముఖర్జీ, ఊస కోయిల ప్రకాష్,చిదురాల స్వరూప,పిడిచెట్టు కనకయ్య,గజ్జల రమేష్,చిట్కురి అనిల్, నగర బోయిన నాగరాజు, కాంతారావు, గజ్జల సురేష్, మురళి, సుదర్శన్ రెడ్డి, మాడుగుల సంపత్, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బీహార్ సమస్తీపూర్లో రోడ్డుపై VVPAT పర్చీలు — ఇద్దరు సిబ్బంది సస్పెండ్
సమస్తీపూర్ (బీహార్), నవంబర్ 9:
బీహార్ ఎన్నికల సమయంలో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. సమస్తీపూర్ జిల్లాలోని సరాయ్ రంజన్ అసెంబ్లీ నియోజకవర్గంలో రహదారిపై భారీ సంఖ్యలో VVPAT పర్చీలు (ఓటు స్లిప్స్) పడివున్నాయి. ఈ సంఘటన బయటపడటంతో ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించి, రెండు ఎన్నికల సిబ్బందిని సస్పెండ్ చేసింది.
సమాచారం ప్రకారం, ఈ... భారత దేశంలో ఎవ్వరూ అహిందువులు కాదు” — ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్
సంఘ్ అధికారానికి కాదు, సమాజ సేవకే పనిచేస్తుంది
బెంగళూరు, నవంబర్ 9:రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ప్రధాన కార్యదర్శి మోహన్ భగవత్ భారత్లో నివసించే ప్రతి ఒక్కరూ హిందువులే అని వ్యాఖ్యానించారు. ముస్లింలు, క్రైస్తవులు కూడా ఇదే నేలలో పుట్టిన హిందూ పూర్వీకుల సంతతులు అని ఆయన పేర్కొన్నారు.
బెంగళూరులో జరిగిన “100... ఇండో–పాక్ యుద్ధ విరమణలో ట్రంప్ పాత్రకు మరోసారి షెహ్బాజ్ షరీఫ్ కృతజ్ఞత ఎన్
బాకు (అజర్బైజాన్), నవంబర్ 9:
పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహ్బాజ్ షరీఫ్ మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కృతజ్ఞతలు తెలిపారు. భారత్–పాకిస్తాన్ మధ్య మే నెలలో జరిగిన ఘర్షణలకు ముగింపు పలికిన యుద్ధ విరమణ ఒప్పందాన్ని ట్రంప్ సాహసోపేత నాయకత్వం సాధ్యంచేసిందని ఆయన పేర్కొన్నారు.
అజర్బైజాన్లో జరిగిన విక్టరీ డే పరేడ్ కార్యక్రమంలో... రష్యాలో సైనిక హెలికాప్టర్ ప్రమాదం :: నలుగురు మృతి
మాస్కో, నవంబర్ 9:రష్యాలో మరోసారి భయానక విమాన ప్రమాదం చోటుచేసుకుంది. రష్యన్ ఆర్మీకి చెందిన Ka-226 హెలికాప్టర్ కళ్ళ ముందే కుప్పకూలి భూమిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం ప్రకారం, ఈ హెలికాప్టర్లో యుద్ధ విమానాల విడిభాగాల తయారీ ఫ్యాక్టరీకి చెందిన డిప్యూటీ... చివరి రోజు ప్రచారానికి బీఆర్ఎస్ భారీ ఏర్పాట్లు
- హరీష్రావు బ్రేక్ఫాస్ట్ మీటింగ్,
హైదరాబాద్ నవంబర్ 09 (ప్రజా మంటలు):
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో చివరి రోజు బహుళ పార్టీలు తుది సమరానికి సిద్ధమవుతుండగా, భారత రాష్ట్ర సమితి (BRS) భారీ ప్రణాళికలు వేసింది.ప్రచార ముగింపు దశలో నియోజకవర్గంలో ప్రత్యేక కార్యక్రమాలు, ర్యాలీలు, మీటింగులు ఏర్పాటు చేస్తూ పార్టీ ఉత్సాహాన్ని... బంగారం ధరలు దిగుముఖం: తెలుగు రాష్ట్రాల్లో 1 తులం విలువ ఎంత?
హైదరాబాద్ నవంబర్ 09 (ప్రజా మంటలు):
–దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఎటేకుదుతున్నాయి. ఉదాహరణకు: 24 కరట్ బంగారం 10 గ్రாம்కు సుమారు ₹1,20,100 స్థాయిలో నమోదవుతోంది. – 22 కరట్ బంగారం 10 గ్రామ్కు సుమారు ₹1,10,010 స్థాయిలో ఉంది.
గతంలో గరిష్ఠంగా ఉన్న స్థాయి (ఉదాహరణకు అక్టోబరులో ~₹1,31,000+ 10 గ్రామ్కు) నుండికాస్తకాని... మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి మిస్టరీ — తల్లి, కుమారుడు పోలీసులకు ఫిర్యాదు
తల్లి మాగంటి మహానంద కుమారి ఫిర్యాదు
హైదరాబాద్ నవంబర్ 09 (ప్రజా మంటలు):జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి మిస్టరీ — పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి, కుమారుడు
హైదరాబాద్ రాజకీయాల్లో మరోసారి కలకలం రేపుతున్న విషయం — మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పై నెలకొన్న అనుమానాలు. ఆయన కుటుంబ... హిమాచల్ బీజేపీ ఎమ్మెల్యే హన్స్రాజ్పై పాక్సో (POCSO) కేసు
చండీగఢ్ నవంబర్ 09 (ప్రజా మంటలు)
హిమాచల్ప్రదేశ్లో బీజేపీకి మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. చంబా జిల్లా చురా నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే హన్స్రాజ్ (Hans Raj) పై మైనర్ బాలికపై లైంగిక దాడి కేసు నమోదైంది.
ఇటీవల నెల రోజుల వ్యవధిలో ఇదే తరహా ఆరోపణలు ఎదుర్కొంటున్న హిమాచల్ బీజేపీకి చెందిన మూడవ... పెళ్లి ముందు వరదలో సర్వం కోల్పోయిన కుటుంబానికి కవిత సాయం
వరదలో సర్వం కోల్పోయిన హన్మకొండ కుటుంబానికి రూ.50 వేల సాయం
హన్మకొండ నవంబర్ 08 (ప్రజా మంటలు):
ఇటీవల వరదలతో తీవ్రంగా నష్టపోయిన సమ్మయ్యనగర్ కుటుంబానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అండగా నిలిచారు.
మొగసాని వెంకటేశ్వర్లు – రజిత దంపతుల కుమారుడు భగత్ వివాహం ఈ నెల 26న జరగాల్సి ఉంది. కానీ... ఎస్.ఎస్. రాజమౌళి కొత్త సినిమా లుక్ విడుదల – పృథ్వీరాజ్ సుకుమారన్ “కుంభ” పాత్రతో చర్చల్లోకి
రాజమౌళి కథ — ఊహలకు అతీతం
హైదరాబాద్ నవంబర్ 08:
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తన కొత్త చిత్రానికి సంబంధించిన తొలి పోస్టర్ను విడుదల చేశారు.పృథ్వీరాజ్ సుకుమారన్ “కుంభ” అనే పాత్రలో వీల్చెయిర్లో కూర్చొని తీక్షణంగా చూస్తూ కనిపిస్తున్నారు.రామాయణం ఆధారంగా నిర్మిస్తున్న “ఎస్.ఎస్.ఎస్.ఎం.బి 2” చిత్రంపై ఊహాగానాలు మరింత వేడెక్కాయి.
ప్రపంచ ప్రఖ్యాత... షేప్ ఆఫ్ మొమో” నేపాలీ చిత్రం మూడు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో
త్రిబేని రాయ్ – ఒక కొత్త స్వరం
గ్యాంగ్టాక్ నవంబర్ 08:
సిక్కిం రాష్ట్రానికి చెందిన యువ దర్శకురాలు త్రిబేని రాయ్ తీసిన తొలి నెపాలి చిత్రం “షేప్ ఆఫ్ మొమో” ఇప్పుడు దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో విశేష గుర్తింపు పొందుతోంది. ఈ చిత్రం మూడు ప్రముఖ చలనచిత్రోత్సవాల్లో పోటీలో నిలవడం సిక్కిం సినీమా ప్రపంచానికి... జోహ్రాన్ మమ్దానీపై డీఎస్ఏ ఒత్తిడి – ఇజ్రాయెల్ వ్యతిరేక అజెండా బయటకు!
న్యూయార్క్, నవంబర్ 8:అమెరికాలోని Democratic Socialists of America (DSA) న్యూయార్క్ శాఖ, త్వరలో పదవీ బాధ్యతలు స్వీకరించబోయే మేయర్-ఎలెక్ట్ జోహ్రాన్ మమ్దానీపై తీవ్ర ఒత్తిడి తేవాలని యోచిస్తున్నట్లు లీకైన పత్రాలు వెల్లడించాయి.
Just The News బయటపెట్టిన సమాచారం ప్రకారం, DSA యొక్క “ఆంటీ-వార్ వర్కింగ్ గ్రూప్” జోహ్రాన్ మమ్దానీకి అమలు... 