గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం
శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్పు అడ్లూరు లక్ష్మణ్ కుమార్
గొల్లపల్లి మే 08 (ప్రజా మంటలు):
గొల్లపెల్లి మండల కేంద్రంలో 17 కోట్ల నిధులతో నిర్మించబోయే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలని కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనంతరం మాట్లాడుతూ పనులని త్వరగా ప్రారంభించి,పూర్తి చేసి మగ్గిడిలో ఉన్నటువంటి స్కూల్ నీ ఇక్కడికి త్వరగా తీసుకురావాలని సంబంధిత కాంట్రాక్టర్ మరియు ఇంజనీర్ కు త్వరగా పనులు పూర్తి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్ సోషల్ వెల్ఫేర్ జిల్లా అధికారులు తాసిల్దార్ వరందన్ ,ఆర్ ఐ అనూష, మండల సర్వేర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ భీమా సంతోష్ వైస్ చైర్మన్ పురపాటి రాజిరెడ్డి డైరెక్టర్లు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు రంగు శ్రీనివాస్ కాసారపు అరవింద్ గౌడ్, రమేష్ రెడ్డి రేవెల్లి లింగన్న గౌడ్, దాసరి తిరుపతి,గురుజల బుచ్చిరెడ్డి, నవీన్ మాజీ సర్పంచులు, మాజీ ఉప సర్పంచ్లు వెంకటేష్ గౌడ్, హరి కిరణ్, కార్యకర్తలు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్
.jpg)
సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ శోభ యాత్ర

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి
.jpeg)
మాక్ డ్రిల్ విజయవంతం - అత్యవసర పరిస్థితుల్లో ఎస్కేప్ కావడంపై అవెర్నెస్
