గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం
శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్పు అడ్లూరు లక్ష్మణ్ కుమార్
గొల్లపల్లి మే 08 (ప్రజా మంటలు):
గొల్లపెల్లి మండల కేంద్రంలో 17 కోట్ల నిధులతో నిర్మించబోయే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలని కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనంతరం మాట్లాడుతూ పనులని త్వరగా ప్రారంభించి,పూర్తి చేసి మగ్గిడిలో ఉన్నటువంటి స్కూల్ నీ ఇక్కడికి త్వరగా తీసుకురావాలని సంబంధిత కాంట్రాక్టర్ మరియు ఇంజనీర్ కు త్వరగా పనులు పూర్తి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్ సోషల్ వెల్ఫేర్ జిల్లా అధికారులు తాసిల్దార్ వరందన్ ,ఆర్ ఐ అనూష, మండల సర్వేర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ భీమా సంతోష్ వైస్ చైర్మన్ పురపాటి రాజిరెడ్డి డైరెక్టర్లు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు రంగు శ్రీనివాస్ కాసారపు అరవింద్ గౌడ్, రమేష్ రెడ్డి రేవెల్లి లింగన్న గౌడ్, దాసరి తిరుపతి,గురుజల బుచ్చిరెడ్డి, నవీన్ మాజీ సర్పంచులు, మాజీ ఉప సర్పంచ్లు వెంకటేష్ గౌడ్, హరి కిరణ్, కార్యకర్తలు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
క్రిప్టో కరెన్సీపేర మోసం కేసులో మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్ అరెస్ట్

ప్రజానాయకుల మోసాలతో విసిగిపోయిన నేపాల్ ప్రజలు -ప్రభుచావ్లా
.jpeg)
చార్లీ కిర్క్ ప్రారంభించిన టర్నింగ్ పాయింట్ ఉద్యమం ఆగిపోదు - ఎరికా కిర్క్

4 దశాబ్దాలుగా మానవ సేవే పరమావధిగా రోటరీ క్లబ్ సేవలు....ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్*

బుర్ర భాస్కర్ శర్మచే గీత భవన్ లో ఘనంగా కొనసాగిన కూర్మ పురాణం

నలంద కళాశాలలో ఘనంగా స్వాగతొత్సవ వేడుకలు

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన బండ కార్తీక చంద్రారెడ్డి

ఏడు దశాబ్దాల వైద్య సేవల గాథ… గాంధీ మెడికల్కళాశాలకు జయహో

ఓల్డ్ బోయిన్ పల్లిలో మత్తు మందు తయారీ గుట్టు రట్టు

ఎల్. ఐ.సి. ఎవోఐ డివిజన్ "కో - కన్వీనర్" గా ఆమందు రాజ్ కుమార్

యూరియా గోదాం ను ప్రారంభించిన మార్కెట్ చైర్మన్ భీమా సంతోష్

ఆర్యవైశ్య అభ్యున్నతే లక్ష్యంగా కృషి - రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత
