గ్రేటర్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరాలి... ప్రజలకు సేవ చేసేది కాంగ్రెస్పార్టీయే
కాంగ్రెస్ ఇంచార్జీ అదం సంతోష్ కుమార్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్
సికింద్రాబాద్ మే 05 (ప్రజామంటలు):
రానున్న జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో కాంగ్రెస్పార్టీ నాయకులు కార్యకర్తలు కష్టపడి పని చేసి పార్టీని గెలిపించాలని సికింద్రాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ అదం సంతోష్ కుమార్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ లు పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు విస్తృతస్థాయి సమావేశం సీతాఫలమండి బీఎన్ఆర్ గార్డెన్ లో జరిగింది. ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, పార్టీ అసెంబ్లీ పర్యవేక్షకుడు మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, శంషాబాద్ మాజీ సర్పంచ్ సిద్ధేశ్వర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంపీ అనిల్ కుమార్ మాట్లాడుతూ... రానున్న జీహెచ్ఎమ్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ సమీక్ష సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు.
ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికుడుగా పని చేయాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల అమలుతో ప్రజలలో పార్టీ పట్ల సానుభూతి పెరిగిందని పథకాలే ప్రచారస్త్రాలుగా వినియోగించుకొని జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో విజయం సాధించడానికి కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసేలా చూడాలని కోరారు.
అదం సంతోష్ మాట్లాడుతూ నియోజకవర్గములో పార్టీ పటిష్టత కోసం చేయాల్సిన కార్యక్రమాలపై చర్చించడం జరుగిందని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, పార్టీని బూత్ స్థాయి నుండి బలోపేతం చేయడం, కష్టపడి పనిచేసిన వారికి పార్టీలో గుర్తింపు ఉంటుందని చెప్పారు. బూత్స్థాయిలో కాంగ్రెస్కార్యకర్తలు టార్గెట్లు పెట్టుకొని పనిచేయాలని కోరారు.నాయకులు అమర్నాథ్ గౌడ్, సందీప్ రాజ్, షకీల్, జలందర్ రెడ్డి, కిషోర్ యాదవ్, డివిజన్ అద్యక్షులు అనిల్ కుమార్, అభిషేక్, రవి, బ్రహ్మాజీ, గంట రాజు సాగర్, ప్రభాకర్, సతీష్, జగ్గూ, సురేష్ లాల్, మహేందర్, శంకర్, వహీద్,పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బీహార్ సమస్తీపూర్లో రోడ్డుపై VVPAT పర్చీలు — ఇద్దరు సిబ్బంది సస్పెండ్
సమస్తీపూర్ (బీహార్), నవంబర్ 9:
బీహార్ ఎన్నికల సమయంలో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. సమస్తీపూర్ జిల్లాలోని సరాయ్ రంజన్ అసెంబ్లీ నియోజకవర్గంలో రహదారిపై భారీ సంఖ్యలో VVPAT పర్చీలు (ఓటు స్లిప్స్) పడివున్నాయి. ఈ సంఘటన బయటపడటంతో ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించి, రెండు ఎన్నికల సిబ్బందిని సస్పెండ్ చేసింది.
సమాచారం ప్రకారం, ఈ... భారత దేశంలో ఎవ్వరూ అహిందువులు కాదు” — ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్
సంఘ్ అధికారానికి కాదు, సమాజ సేవకే పనిచేస్తుంది
బెంగళూరు, నవంబర్ 9:రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ప్రధాన కార్యదర్శి మోహన్ భగవత్ భారత్లో నివసించే ప్రతి ఒక్కరూ హిందువులే అని వ్యాఖ్యానించారు. ముస్లింలు, క్రైస్తవులు కూడా ఇదే నేలలో పుట్టిన హిందూ పూర్వీకుల సంతతులు అని ఆయన పేర్కొన్నారు.
బెంగళూరులో జరిగిన “100... ఇండో–పాక్ యుద్ధ విరమణలో ట్రంప్ పాత్రకు మరోసారి షెహ్బాజ్ షరీఫ్ కృతజ్ఞత ఎన్
బాకు (అజర్బైజాన్), నవంబర్ 9:
పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహ్బాజ్ షరీఫ్ మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కృతజ్ఞతలు తెలిపారు. భారత్–పాకిస్తాన్ మధ్య మే నెలలో జరిగిన ఘర్షణలకు ముగింపు పలికిన యుద్ధ విరమణ ఒప్పందాన్ని ట్రంప్ సాహసోపేత నాయకత్వం సాధ్యంచేసిందని ఆయన పేర్కొన్నారు.
అజర్బైజాన్లో జరిగిన విక్టరీ డే పరేడ్ కార్యక్రమంలో... రష్యాలో సైనిక హెలికాప్టర్ ప్రమాదం :: నలుగురు మృతి
మాస్కో, నవంబర్ 9:రష్యాలో మరోసారి భయానక విమాన ప్రమాదం చోటుచేసుకుంది. రష్యన్ ఆర్మీకి చెందిన Ka-226 హెలికాప్టర్ కళ్ళ ముందే కుప్పకూలి భూమిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం ప్రకారం, ఈ హెలికాప్టర్లో యుద్ధ విమానాల విడిభాగాల తయారీ ఫ్యాక్టరీకి చెందిన డిప్యూటీ... చివరి రోజు ప్రచారానికి బీఆర్ఎస్ భారీ ఏర్పాట్లు
- హరీష్రావు బ్రేక్ఫాస్ట్ మీటింగ్,
హైదరాబాద్ నవంబర్ 09 (ప్రజా మంటలు):
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో చివరి రోజు బహుళ పార్టీలు తుది సమరానికి సిద్ధమవుతుండగా, భారత రాష్ట్ర సమితి (BRS) భారీ ప్రణాళికలు వేసింది.ప్రచార ముగింపు దశలో నియోజకవర్గంలో ప్రత్యేక కార్యక్రమాలు, ర్యాలీలు, మీటింగులు ఏర్పాటు చేస్తూ పార్టీ ఉత్సాహాన్ని... బంగారం ధరలు దిగుముఖం: తెలుగు రాష్ట్రాల్లో 1 తులం విలువ ఎంత?
హైదరాబాద్ నవంబర్ 09 (ప్రజా మంటలు):
–దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఎటేకుదుతున్నాయి. ఉదాహరణకు: 24 కరట్ బంగారం 10 గ్రாம்కు సుమారు ₹1,20,100 స్థాయిలో నమోదవుతోంది. – 22 కరట్ బంగారం 10 గ్రామ్కు సుమారు ₹1,10,010 స్థాయిలో ఉంది.
గతంలో గరిష్ఠంగా ఉన్న స్థాయి (ఉదాహరణకు అక్టోబరులో ~₹1,31,000+ 10 గ్రామ్కు) నుండికాస్తకాని... మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి మిస్టరీ — తల్లి, కుమారుడు పోలీసులకు ఫిర్యాదు
తల్లి మాగంటి మహానంద కుమారి ఫిర్యాదు
హైదరాబాద్ నవంబర్ 09 (ప్రజా మంటలు):జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి మిస్టరీ — పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి, కుమారుడు
హైదరాబాద్ రాజకీయాల్లో మరోసారి కలకలం రేపుతున్న విషయం — మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పై నెలకొన్న అనుమానాలు. ఆయన కుటుంబ... హిమాచల్ బీజేపీ ఎమ్మెల్యే హన్స్రాజ్పై పాక్సో (POCSO) కేసు
చండీగఢ్ నవంబర్ 09 (ప్రజా మంటలు)
హిమాచల్ప్రదేశ్లో బీజేపీకి మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. చంబా జిల్లా చురా నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే హన్స్రాజ్ (Hans Raj) పై మైనర్ బాలికపై లైంగిక దాడి కేసు నమోదైంది.
ఇటీవల నెల రోజుల వ్యవధిలో ఇదే తరహా ఆరోపణలు ఎదుర్కొంటున్న హిమాచల్ బీజేపీకి చెందిన మూడవ... పెళ్లి ముందు వరదలో సర్వం కోల్పోయిన కుటుంబానికి కవిత సాయం
వరదలో సర్వం కోల్పోయిన హన్మకొండ కుటుంబానికి రూ.50 వేల సాయం
హన్మకొండ నవంబర్ 08 (ప్రజా మంటలు):
ఇటీవల వరదలతో తీవ్రంగా నష్టపోయిన సమ్మయ్యనగర్ కుటుంబానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అండగా నిలిచారు.
మొగసాని వెంకటేశ్వర్లు – రజిత దంపతుల కుమారుడు భగత్ వివాహం ఈ నెల 26న జరగాల్సి ఉంది. కానీ... ఎస్.ఎస్. రాజమౌళి కొత్త సినిమా లుక్ విడుదల – పృథ్వీరాజ్ సుకుమారన్ “కుంభ” పాత్రతో చర్చల్లోకి
రాజమౌళి కథ — ఊహలకు అతీతం
హైదరాబాద్ నవంబర్ 08:
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తన కొత్త చిత్రానికి సంబంధించిన తొలి పోస్టర్ను విడుదల చేశారు.పృథ్వీరాజ్ సుకుమారన్ “కుంభ” అనే పాత్రలో వీల్చెయిర్లో కూర్చొని తీక్షణంగా చూస్తూ కనిపిస్తున్నారు.రామాయణం ఆధారంగా నిర్మిస్తున్న “ఎస్.ఎస్.ఎస్.ఎం.బి 2” చిత్రంపై ఊహాగానాలు మరింత వేడెక్కాయి.
ప్రపంచ ప్రఖ్యాత... షేప్ ఆఫ్ మొమో” నేపాలీ చిత్రం మూడు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో
త్రిబేని రాయ్ – ఒక కొత్త స్వరం
గ్యాంగ్టాక్ నవంబర్ 08:
సిక్కిం రాష్ట్రానికి చెందిన యువ దర్శకురాలు త్రిబేని రాయ్ తీసిన తొలి నెపాలి చిత్రం “షేప్ ఆఫ్ మొమో” ఇప్పుడు దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో విశేష గుర్తింపు పొందుతోంది. ఈ చిత్రం మూడు ప్రముఖ చలనచిత్రోత్సవాల్లో పోటీలో నిలవడం సిక్కిం సినీమా ప్రపంచానికి... జోహ్రాన్ మమ్దానీపై డీఎస్ఏ ఒత్తిడి – ఇజ్రాయెల్ వ్యతిరేక అజెండా బయటకు!
న్యూయార్క్, నవంబర్ 8:అమెరికాలోని Democratic Socialists of America (DSA) న్యూయార్క్ శాఖ, త్వరలో పదవీ బాధ్యతలు స్వీకరించబోయే మేయర్-ఎలెక్ట్ జోహ్రాన్ మమ్దానీపై తీవ్ర ఒత్తిడి తేవాలని యోచిస్తున్నట్లు లీకైన పత్రాలు వెల్లడించాయి.
Just The News బయటపెట్టిన సమాచారం ప్రకారం, DSA యొక్క “ఆంటీ-వార్ వర్కింగ్ గ్రూప్” జోహ్రాన్ మమ్దానీకి అమలు... 