వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ డిస్టిక్ లెవెల్ పోటీల ఆహ్వాన పత్రం పోలీస్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్లకు అందజేత
కరీంనగర్ మార్చి 18 (ప్రజా మంటలు)
వికసిత్ భారత్ - యూత్ పార్లమెంట్ డిస్టిక్ లెవెల్ నోడల్ కళాశాలలో రాష్ట్రస్థాయి ఎంపిక ప్రారం ప్రారంభోత్సవ సమావేశానికి హాజరుకావలసిందిగా మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయి మరియు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం కు ఆహ్వాన పత్రిక అందజేసారు .
స్థానిక శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల స్వయం ప్రతిపత్తి కరీంనగర్ నోడల్ కళాశాల కరీంనగర్ మరియు జయశంకర్ భూపాలపల్లి చెందిన యువకులు, కళాశాల విద్యార్థుల జిల్లాస్థాయి ఎంపికకు సంబంధించి ప్రారంభ సమావేశానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయి మరియు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఆహ్వాన పత్రిక హాజరుకానున్నారు
. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కల్వకుంట రామకృష్ణ ప్రత్యేకంగా పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మరియు మున్సిపల్ కమిషనర్ వారిని ఆహ్వానించడం జరిగింది. వారు ఈ కార్యక్రమానికి తమ యొక్క సమ్మతి తెలిపినట్లు ప్రిన్సిపల్ తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కలవకుంట రామకృష్ణ, కరీంనగర్ నెహ్రూ యువ కేంద్ర డైరెక్టర్ డాక్టర్ రాంబాబు తోపాటుగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ ఎలిజబెత్ రాణి, డాక్టర్ కాంపల్లి అర్జున్, డాక్టర్ పడాల తిరుపతి,డాక్టర్ రాజేశం డాక్టర్ రాపర్తి శ్రీనివాస్ తదితర అధ్యాపకులు పాల్గొన్నారు. ఈనెల 20వ తారీకు మరియు 21వ తారీకులలో జరిగే జిల్లా స్థాయి ఎంపికలకు సంబంధించి వివిధ స్థాయిలో ఉన్న విద్యాధికులు, యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్, రిజిస్టర్ స్థాయి అధికారులు, సోషల్ ఆక్టివిస్ట్ జ్యూరీ మెంబర్లుగా వ్యవహరించే ఈ మహోన్నత కార్యక్రమం ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వేదికగా జరగనున్నది. విద్యార్థుల్లో ప్రతి ఒక్కరికి మూడు నిమిషాల పాటు వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేమెంట్ టు ది డెవలప్మెంట్ అనే శీర్షిక పైన మాట్లాడిన అంశాల ఆధారంగా నిష్పక్షపాతంగా ఎంపిక జరుగుతుందని, ఈ ఎంపిక ద్వారా విద్యార్థులు అసెంబ్లీ మరియు పార్లమెంట్ విద్యార్థులు నేరుగా వెళ్లి మాట్లాడే అవకాశం కలుగుతుందన్నారు.
.జిల్లా స్థాయికి ఎంపికైన 150 మంది విద్యార్థులలో మొదటి పదిమందిని రాష్ట్రస్థాయిలో ఎంపిక చేయడం అనేటువంటిది అత్యంత ముఖ్యమైన ప్రక్రియగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కల్వకుంట్ల రామకృష్ణ తెలియజేశారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కలవకుంట రామకృష్ణ, కరీంనగర్ నెహ్రూ యువ కేంద్ర డైరెక్టర్ డాక్టర్ రాంబాబు తోపాటుగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ ఎలిజబెత్ రాణి, డాక్టర్ కాంపల్లి అర్జున్, డాక్టర్ పడాల తిరుపతి,డాక్టర్ రాజేశం డాక్టర్ రాపర్తి శ్రీనివాస్ తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పెద్దపూర్ గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్

మేడిపల్లి భీమారం , మండలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

పద్మశాలి కిట్టి పార్టీ ఆధ్వర్యంలో మెహందీ ఉత్సవం

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

గ్రీవెన్స్ డే సందర్భంగా పలు ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

కేసులకు భయపడి స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకోవద్దు - తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

కాలభైరవ దేవాలయంను దర్శించుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

రాపల్లిలో ఎమ్మార్పీఎస్ 31 వ ఆవిర్భావ దినోత్సవం

హస్నాబాద్ గ్రామ యువకులచే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు

మానవత్వం మరిచిన పిన్ని మమత

ఘనంగా జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పుట్టిన రోజు వేడుకలు.

హనుమాన్ చాలీసా భక్త బృందం చే హరిహరాలయంలో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం
