యూ పి ఎస్ పై యుద్ధభేరిని విజయవంతం చెయ్యాలి
యూ పి ఎస్ పై యుద్ధభేరిని విజయవంతం చెయ్యాలి
ఓ పీ ఎస్ ను పునరుద్ధరించాలి -టి ఎస్ సి పి ఎస్ ఈ యు
ధర్మపురి ఫిబ్రవరి 10:
ఏప్రిల్ ఒకటి నుంచి అమలు చేయబోతున్న ఏకీకృత పెన్షన్ పథకం (యూపీఎస్) విధానం కు వ్యతిరేకంగా మార్చ్ 2 వ తేదీన ధర్నా చౌక్ ,హైదరాబాద్ లో జరిగే యూ పి ఎస్ పై యుద్ధభేరి ని విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మ్యాన పవన్ కుమార్ కోరారు.
ధర్మపురి పట్టణం లో గోడ పత్రిక ఆవిష్కరించారు ఈ సందర్భంగా మ్యాన పవన్ కుమార్ మాట్లాడుతూ
సీపీఎస్ వద్దంటూ పాత పెన్షన్ కొరకు రాష్ట్రవ్యాప్తంగా దశాబ్ద కాలంగా ఉద్యోగ ఉపాధ్యాయులు పోరాటం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం కొత్తగా యూపీఎస్ పేరుతో ఉద్యోగుల భవిష్యత్తును కార్పొరేట్లకు తాకట్టు పెడుతుందని దీనివల్ల ఉద్యోగుల జీవితాలు మరింత దుర్భరం అవుతాయనీ ఆందోళన వ్యక్తం చేశారు యూపీఎస్ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలనీ ఇది యూనిపైడ్ పెన్షన్ స్కీం కాదని యూస్ లెస్ పెన్షన్ స్కీం అని విమర్శించారు.
ఉద్యోగి దాచుకున్న డబ్బుల నుండే పెన్షన్ ఇవ్వడం అంటే ఉద్యోగి తనకు హక్కుగా రావాల్సిన పెన్షన్ ను డబ్బులతో కొనుకోలు చేసినట్లు అవుతుందని వెంటనే ఏలాంటి చందా చెల్లించకుండానే సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగికి 50% పెన్షన్ ఇచ్చే పాత పెన్షన్ పునరుద్ధరణ చేయాలని కోరారు తెలంగాణలో వచ్చేనెల రెండున హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ లో యూ పి ఎస్ పై యుద్ధభేరికి రాష్ట్రంలోని రెండు లక్షల యాభై వేల సి పి ఎస్ ఉద్యోగ ఉపాద్యాయులు హాజరై విజయవంతం చేయాలని కోరారు
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్

మేడిపల్లి గ్రామ శివారులో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్.

శ్రీ వీర బ్రహ్మేంద్ర ఆలయ వార్షికోత్సవము- కల్యాణ వేడుకలు

మైనార్టీ నేతలతో కార్పొరేటర్ సమావేశం

సదర్మట్ ప్రాజెక్టు భూ సేకరణ.

బడ్జెట్ లో బడుగు బలహీన వర్గాలకు మొండి చేయి. బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు,పూర్వ జెడ్పీ చైర్ పర్సన్

వైభవంగా ధర్మపురీశుల రథోత్సవ వేడుకలు

అంబరాన్ని అంటిన రవీంద్ర ప్లే స్కూల్ దర్పణ్ - 2K25 సంబరాలు

హరిహర క్షేత్రంలో అంబరాన్ని స్పృశించిన భక్తి పారవశ్యం

ఎస్బి బిల్లు ప్రవేశ పెట్టిన సందర్భముగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయము లో సి ఏం చిత్ర పటానికి పాలాభిషేకం

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి -. జిల్లా విద్యాధికారి రాము.

టెన్త్ విద్యార్థులకు పది పరీక్షలపై అవెర్నెస్ కార్యక్రమం
