కెసిఆర్ పాలన ఐ ఫోన్ లా ఉంటే రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్ లా ఉంది-ఎమ్మెల్సీ కవిత
జగిత్యాల ఫిబ్రవరి 10 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని బి.ఆర్.ఎస్. పార్టీ కార్యాలయం లో ఎమ్మెల్సీ రమణ, జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు, మాజీ జడ్పీ చైర్మన్ వసంత తో కలిసి ఎమ్మెల్సీ కవిత విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ
కెసిఆర్ పాలన ఐ ఫోన్ ల ఉంటే రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్ ల ఉందని, జగిత్యాల గడ్డ విప్లవల ఖిల్లా గడ్డ అని, జగిత్యాల గడ్డ నుండే బీసీ ల ఉద్యమాలు ప్రారంభం అవుతాయన్నారు.
బీసీల కుల గణన తప్పుల తడక
నాడు కెసిఆర్ లెక్కల తో సహా కులాల సంఖ్య ను ప్రవేశపెడితే నేడు రేవంత్ లెక్కలు చెప్పడం లేదని అన్నారు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టు ఉంది జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తీరు ఉందని అన్నారు. కెసిఆర్ తో నే జగిత్యాల జిల్లా అభివృద్ధి జరిగిందని, ప్రభుత్వాలు మారిన పథకాలు కొనసాగించాలని, 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు
రాజకీయ కక్షలు కాదు అభివృద్ధి చేయండి
నాడు కెసిఆర్ కాళేశ్వరం కట్టి రైతుల కు సాగు, తాగు నీరు ఇస్తే నేడు కనీసం రైతుల కు సాగు నీరు ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గొల్లపల్లిలో రెండు బైక్ లు డీ - ఇద్దరి మృతి

బిహార్ ఎన్నికల్లో 22మంది బాహుబలి అభ్యర్థులు – రాజకీయ వారసత్వమే ప్రధాన ఆయుధం
.jpg)
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు: ఆర్జేడీ 143 మంది అభ్యర్థుల జాబితా విడుదల – 24 మంది మహిళలు బరిలోకి
.jpeg)
బీర్పూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ పట్ల కాంగ్రెస్ అసంతృప్తి

నిజామాబాద్ లో నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్

ఉక్రెయిన్ పై రష్యా నిబంధనలను అంగీకరించమని ట్రంప్ ఒత్తిడి

మళ్లీ ఆర్థిక సడలింపు: కేంద్ర బ్యాంకులు అతిగా వదిలేస్తున్నాయా?
.jpeg)
చీకట్లు చీల్చి వెలుగులు విరజిమ్మే వేడుక దీపావళి పండుగ

ఏయిర్ పోర్టు నుంచి వస్తున్న ఫుష్పక్ ఎలక్ర్టికల్ బస్సులో మంటలు,పొగలు

భారత ప్రధాని మోదీకి బిహార్ ఎన్నికల్లో కఠిన పరీక్ష – నిరుద్యోగం, ఓటర్ల జాబితాలపై అనుమానాలు కీలకం
.jpeg)
శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి దేవస్థానం లో శ్రీ అన్నపూర్ణా దేవి, శ్రీ నంది ధ్వజస్తంభ పున ప్రతిష్ట కరపత్రాన్ని ఆవిష్కరించిన శ్రీమాన్ నంబి వేణుగోపాలాచారి కౌశిక

బిసి సంక్షేమ సంఘం జిల్లా మహిళ కార్యనిర్వహక అధ్యక్షురాలుగా అరవ లక్ష్మి ఉత్తర్వులు ఇచ్చిన కృష్ణయ్య
