కెసిఆర్ పాలన ఐ ఫోన్ లా ఉంటే రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్ లా ఉంది-ఎమ్మెల్సీ కవిత
జగిత్యాల ఫిబ్రవరి 10 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని బి.ఆర్.ఎస్. పార్టీ కార్యాలయం లో ఎమ్మెల్సీ రమణ, జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు, మాజీ జడ్పీ చైర్మన్ వసంత తో కలిసి ఎమ్మెల్సీ కవిత విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ
కెసిఆర్ పాలన ఐ ఫోన్ ల ఉంటే రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్ ల ఉందని, జగిత్యాల గడ్డ విప్లవల ఖిల్లా గడ్డ అని, జగిత్యాల గడ్డ నుండే బీసీ ల ఉద్యమాలు ప్రారంభం అవుతాయన్నారు.
బీసీల కుల గణన తప్పుల తడక
నాడు కెసిఆర్ లెక్కల తో సహా కులాల సంఖ్య ను ప్రవేశపెడితే నేడు రేవంత్ లెక్కలు చెప్పడం లేదని అన్నారు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టు ఉంది జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తీరు ఉందని అన్నారు. కెసిఆర్ తో నే జగిత్యాల జిల్లా అభివృద్ధి జరిగిందని, ప్రభుత్వాలు మారిన పథకాలు కొనసాగించాలని, 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు
రాజకీయ కక్షలు కాదు అభివృద్ధి చేయండి
నాడు కెసిఆర్ కాళేశ్వరం కట్టి రైతుల కు సాగు, తాగు నీరు ఇస్తే నేడు కనీసం రైతుల కు సాగు నీరు ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బీరయ్య గుడి 12 లక్షల ప్రొసీడింగ్స్ కురుమ సంఘ సభ్యులకు ఎమ్మెల్యే చే అందజేత

పేద బాలుడి వైద్య ఖర్చులకు 1.13 లక్షలు సాయం.

కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

మండల విద్యాధికారి భూస జమునా దేవి పదవి విరమణ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా విద్యాధికారి రాము,

సమయస్ఫూర్తితో వ్యక్తి ప్రాణాలను కాపాడిన ధర్మపురి సిఐ, రామ్ నరసింహారెడ్డి

ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించాలి ఇండ్ల స్థలాలు, పెన్షన్ లు ఇవ్వాలి
.jpg)
వెల్గటూర్ మండలంలో రాష్ట్ర మంత్రి అడ్లూరి సతీమణి పర్యటన

35వ వార్డులో సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
.jpg)
ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం లో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్
