కెసిఆర్ పాలన ఐ ఫోన్ లా ఉంటే రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్ లా ఉంది-ఎమ్మెల్సీ కవిత
జగిత్యాల ఫిబ్రవరి 10 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని బి.ఆర్.ఎస్. పార్టీ కార్యాలయం లో ఎమ్మెల్సీ రమణ, జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు, మాజీ జడ్పీ చైర్మన్ వసంత తో కలిసి ఎమ్మెల్సీ కవిత విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ
కెసిఆర్ పాలన ఐ ఫోన్ ల ఉంటే రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్ ల ఉందని, జగిత్యాల గడ్డ విప్లవల ఖిల్లా గడ్డ అని, జగిత్యాల గడ్డ నుండే బీసీ ల ఉద్యమాలు ప్రారంభం అవుతాయన్నారు.
బీసీల కుల గణన తప్పుల తడక
నాడు కెసిఆర్ లెక్కల తో సహా కులాల సంఖ్య ను ప్రవేశపెడితే నేడు రేవంత్ లెక్కలు చెప్పడం లేదని అన్నారు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టు ఉంది జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తీరు ఉందని అన్నారు. కెసిఆర్ తో నే జగిత్యాల జిల్లా అభివృద్ధి జరిగిందని, ప్రభుత్వాలు మారిన పథకాలు కొనసాగించాలని, 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు
రాజకీయ కక్షలు కాదు అభివృద్ధి చేయండి
నాడు కెసిఆర్ కాళేశ్వరం కట్టి రైతుల కు సాగు, తాగు నీరు ఇస్తే నేడు కనీసం రైతుల కు సాగు నీరు ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆడబిడ్డలను గౌరవించే తెలంగాణలో ఇలాంటి వ్యాఖ్యలేంటి- మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాళ్లు రాజకీయాల్లోకి ఎలా వస్తరు?

వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టు యూనియన్ నాయకులకు సన్మానం.

అచ్చుబండ పోచమ్మ తల్లి బోనాల జాతర - ప్రైమ్ ఫైట్స్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ
.jpg)
బోనమెత్తిన లష్కర్. - అంగరంగ వైభవంగా ఆషాడ బోనాల వేడుకలు

ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న పై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన తొలి జెడ్పి చైర్పర్సన్ వసంత

సీనియర్ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కు నివాళి

విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత.
.jpeg)
మాజీ మంత్రి రాజేశం గౌడ్ మనమరాలి జన్మదిన సందర్భంగా వాల్మీకి ఆవాసంలో విద్యార్థులకు విందు భోజనం ఏర్పాటు

బోనాల పండుగ నిర్వహణకు చెక్కుల పంపిణీ

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ నిర్ణయంపై ప్రభుత్వంకు కృతజ్ఞతలు.

హత్య కేసులో నిందితుల అరెస్ట్ - రిమాండ్ కి తరలింపు - సీఐ,రామ్ నరసింహ రెడ్డి

మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - వేలేరు ఎస్ఐ సురేష్
