ఇది రైతు వ్యతిరేక బక్లేట్: జస్టిస్ చంద్రకుమార్
ఇది రైతు వ్యతిరేక బక్లేట్: జస్టిస్ చంద్రకుమార్
హైదరాబాదు ఫిబ్రవరి 09:
రైతు సంక్షేమ సమితి ఆధ్వర్యంలో పోరికల జనార్థన్ - అధ్యక్షతన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో జస్టిస్ చంద్రకుమార్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగిస్తూ.. ఈ రాష్ట్రంలో, దేశంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల రైతులు ఆత్మాహత్వాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.
గతంలో కేంద్రప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసమని M.S. స్వామినాధన్ . కమిషన్ను నియమించడం జరిగింది -ఈ కమీషన్ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం అనేక రకమైన సూచనలు చేస్తు, నివేదిక ఇచ్చినా, రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా కమీషన్ సూచనలను,సలహాలను అమలు చేయక పోవడం వల్ల వ్యవసాయ రంగం నష్టాల్లో కూరుకుపోయి, రైతులు అప్పులపాలై బలవన్మరణాలకు పాల్పడటం నిత్యకృత్యం అయిందని అన్నారు.
ఇటీవల ఇప్పటికైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్యాలు స్వామినాథన్ కమీషన్ సూచనల ఆధారంగా వ్యవసాయ రంగానికి అధికమొత్తంలో ఏకైటను కేటాయించి అన్నా దాతలను ఆదుకోవాలని డిమాండ్ చేసారు.
ఆత్మహత్యా చేసుకున్నా రైతు కుటుంబాల సభ్యులైన ఈర్లమమత,మెదక్ జిల్లా, హదేళిఘణపూర్ మండలం కూచనపల్లికి చెందిన గ్రామస్తురాలు, సుహణం తేజావత్తు మంగ ముహబూబాబాద్ జిల్లా, సీరప మండలం కాంపల్లి శివారు సక్రాంనాయక్ తండావాసి లకు చంద్రకుమార్ ఆర్థికసాయం చేశారు.
ఈ కార్యక్రమంలో సోమిడి శ్రీనివాస్, పల్లాటి మల్లేష్,అంభరాథన్, పోగరా భోగం, రామగిరిప్రకాశ్,ఓదెల రాజయ్య, కొత్తూరు అనంతరెడ్డి, జలంధర్, స్నేహారెడ్డి పవన్ కళ్యాణ్, తదితరులు పాల్గొన్నారు .
More News...
<%- node_title %>
<%- node_title %>
డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్
.jpg)
సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ శోభ యాత్ర

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి
.jpeg)