ఇది రైతు వ్యతిరేక బక్లేట్: జస్టిస్ చంద్రకుమార్
ఇది రైతు వ్యతిరేక బక్లేట్: జస్టిస్ చంద్రకుమార్
హైదరాబాదు ఫిబ్రవరి 09:
రైతు సంక్షేమ సమితి ఆధ్వర్యంలో పోరికల జనార్థన్ - అధ్యక్షతన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో జస్టిస్ చంద్రకుమార్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగిస్తూ.. ఈ రాష్ట్రంలో, దేశంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల రైతులు ఆత్మాహత్వాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.
గతంలో కేంద్రప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసమని M.S. స్వామినాధన్ . కమిషన్ను నియమించడం జరిగింది -ఈ కమీషన్ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం అనేక రకమైన సూచనలు చేస్తు, నివేదిక ఇచ్చినా, రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా కమీషన్ సూచనలను,సలహాలను అమలు చేయక పోవడం వల్ల వ్యవసాయ రంగం నష్టాల్లో కూరుకుపోయి, రైతులు అప్పులపాలై బలవన్మరణాలకు పాల్పడటం నిత్యకృత్యం అయిందని అన్నారు.
ఇటీవల ఇప్పటికైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్యాలు స్వామినాథన్ కమీషన్ సూచనల ఆధారంగా వ్యవసాయ రంగానికి అధికమొత్తంలో ఏకైటను కేటాయించి అన్నా దాతలను ఆదుకోవాలని డిమాండ్ చేసారు.
ఆత్మహత్యా చేసుకున్నా రైతు కుటుంబాల సభ్యులైన ఈర్లమమత,మెదక్ జిల్లా, హదేళిఘణపూర్ మండలం కూచనపల్లికి చెందిన గ్రామస్తురాలు, సుహణం తేజావత్తు మంగ ముహబూబాబాద్ జిల్లా, సీరప మండలం కాంపల్లి శివారు సక్రాంనాయక్ తండావాసి లకు చంద్రకుమార్ ఆర్థికసాయం చేశారు.
ఈ కార్యక్రమంలో సోమిడి శ్రీనివాస్, పల్లాటి మల్లేష్,అంభరాథన్, పోగరా భోగం, రామగిరిప్రకాశ్,ఓదెల రాజయ్య, కొత్తూరు అనంతరెడ్డి, జలంధర్, స్నేహారెడ్డి పవన్ కళ్యాణ్, తదితరులు పాల్గొన్నారు .
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయి చదువుకి శ్రీ సత్యసాయి సేవా సమితి ఆర్థిక చేయూత

రాయికల్ మండల కేంద్రంలో సామాజిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

సేవా భారతి ఆధ్వర్యంలో గోరింటాకు వేడుకలు.

పద్మశాలి సేవ సంఘ భవన నిర్మాణానికి నిధుల కోసం ఎమ్మెల్యే కు వినతి

మలేసియా సదస్సుకు జగిత్యాల జిల్లావాసి గల్ఫ్ కార్మికుల స్థితిగతులపై అంతర్జాతీయ సదస్సు

షిర్డీ సాయి మందిరంలో ఘనంగా సాయి చరిత్ర పారాయణం ప్రారంభం

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఘనంగా ప్రారంభమైన శత చండీ యాగం

శ్రీనివాసుల సేవా సంస్థ ఆధ్వర్యంలో ధర్మపురిలో చిన్నారులకు స్కూల్ బుక్స్ పెన్నుల పంపిణీ

వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం -పాల్గొన్న సనత్ నగర్ కాంగ్రెస్ ఇంచార్జి డా. కోట నీలిమ

పలు వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

మారెమ్మ ఆలయానికి దారి కోసం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ కు ముదిరాజ్ సంఘం వినతి

సామాజిక అంశాలపై జిల్లా పోలీస్ కళ బృందం ద్వారా ప్రజలకు అవగాహన
