తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సర్వే ఓ తప్పుల తడక తొలి జెడ్పీ చేర్ పర్సన్
*
రిజర్వేషన్ లకు చట్టభద్దత కల్పించాలి
జగిత్యాల ఫిబ్రవరి 8( ప్రజా మంటలు )
*జిల్లా పరిషత్ తొలి చైర్ పర్సన్ దావ వసంత సురేష్ డిమాండ్*
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వే గురించి జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...
EWS రిజర్వేషన్ ల పెంపుదల కోసమే ఓసి జనాభా పెంపు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వే ఓ తప్పుల తడకగా భావిస్తున్నాము.
ఎస్. కే. ఎస్ సర్వే లో 8% ఉన్న ఓసి లు ఉంటే...
ప్రస్తుతం సర్వే లో 15% జనాభా ఎట్లా పెరిగింది.
2011 నుండి 2014 వరకు గ్రోత్ రేట్ 1% అంటే ఏడాదికి నాలుగు లక్షలలు, పదేళ్లకు 40 లక్షలు పెరగాలి.
కానీ ఇక్కడ SKS సర్వే కు ప్రస్తుతం సర్వే కు 21 లక్షల జనాభ తగ్గింది. ఎస్సి జనాభా 1,70,000 తగ్గింది. కానీ ఓసి జనాభా 7% ఎట్లా పెరిగింది.
42% రిజర్వేషన్ లాకై ప్రత్యేక బిల్లు పెట్టి, అసెంబ్లీ ఆమోదంతో, బిసి రిజర్వేషన్ బిల్లుకు చట్టబద్దత కల్పించాలి.
ఈ కార్యక్రమంలో మార్క్ పెట్ మాజీ చైర్మన్ లోక బాబు రెడ్డి సారంగాపూర్ మండల అధ్యక్షుడు తేలు రాజునాయకులు గంగారెడ్డి వెంకటేష్ రామానుజన్ అరుణ్ నరేష్ సంతోష్ భాస్కర్ నాయక్ బండారి వెంకటేష్ బదినేని రవి అలీమ్ తిరుపతి నాయక్ మారిపెల్లి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల వీరశైవ సమాజం నూతన కార్యవర్గ ఎన్నిక
జగిత్యాల మార్చి 1( ప్రజా మంటలు)జగిత్యాల నూతన వీర శైవ సమాజం అధ్యక్షుడుగా కంది కైలాసం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా హద్దునూరి నాగేంద్రం ఎన్నికయ్యారు.
గౌరవ అధ్యక్షులుగా ములస్తం శివకుమార్ ఉపాధ్యక్షులుగా సూరం వీరయ్య గుంటిమట్టం నిరంజన్ కోశాధికారిగా సిద్ధాంతి శ్రీనివాస్ మరియు సంయుక్త కార్యదర్శిగా వూడే అవంతిక అంగడి మఠంవీర... ఘనంగా ముందస్తు మహిళ దినోత్సవ వేడుకలు
జగిత్యాల మార్చ్ 1( ప్రజా మంటలు)జిల్లా కేంద్రం లోని ఉమా శంకర్ గార్డెన్స్ లో పద్మశాలి కిట్టి పార్టీ వేడుకలలో భాగంగా ఆదివారం ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు మహిళలు ఘనంగా జరుపుకున్నారు. జ్యోతి ప్రజలన గావించి, కార్యక్రమాలు ప్రారంభించారు.
మహిళలు ఆటపాటలతో అల రించారు. రోజంతా సందడి నెలకొందని సామాజిక కార్యకర్త తవుటు... రేపు మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాద రావు జయంతి
కరీంనగర్, మార్చి 01 (ప్రజా మంటలు):
రేపు మార్చి 2న మాజీ శాసనసభ స్పీకర్, స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాద రావు గారి జయంతి సందర్భంగా కరీంనగర్లో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు డీసీసీ ప్రకటించింది.
ఉదయం 09:30 గంటలకు కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో శ్రీపాద రావు గారి చిత్రపటానికి నివాళులు అర్పించనున్నారు.
ఉదయం 10:00 గంటలకు కరీంనగర్... కామారెడ్డిలో బీజేపీ శాసనసభ పక్షం కీలక భేటీ
కామారెడ్డి, ఫిబ్రవరి 28 (ప్రజా మంటలు):
తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు ముందు రాష్ట్ర రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) శాసనసభా పక్షం కీలక సమావేశాన్ని కామారెడ్డిలో నిర్వహించింది.కామారెడ్డి ఎమ్మెల్యే, బీజేపీ శాసనసభా పక్ష ఉపనేత కాటిపల్లి వెంకటరమణారెడ్డి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో, రానున్న అసెంబ్లీ బడ్జెట్... సీఎం ప్రజావాణి – ప్రజా సమస్యల పరిష్కార వేదిక
హైదరాబాద్, మార్చి 01 (ప్రజా మంటలు):
ముఖ్యమంత్రి ప్రజావాణి రాష్ట్ర ప్రజలకు విశ్వసనీయమైన సమస్యల పరిష్కార వేదికగా నిలుస్తోంది. ప్రజా సమస్యలు వేగంగా పరిష్కారమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్కు తరలివస్తున్నారు.రెండేళ్ల ఒక నెల క్రితం ప్రారంభమైన సీఎం ప్రజావాణి, ప్రతి... ఇన్స్టాగ్రామ్ ప్రేమ పేరుతో ఘరానా మోసం
వేములవాడ, మార్చి 01 (ప్రజా మంటలు):
సోషల్ మీడియాను వేదికగా చేసుకుని యువతీ–మహిళలను మోసం చేస్తున్న ఘటనలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా వేములవాడలో చోటు చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది.లాడ్జిలో మహిళ నగలు, నగదుతో ప్రియుడు పరార్జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణానికి చెందిన ఒక మహిళకు విజయవాడకు చెందిన వంశీ అనే... రాష్ట్ర స్థాయి సి ఎం కప్ బాస్కెట్ బాల్ పోటీలలో ప్రతిభ కనబరిచిన జగిత్యాల క్రీడాకారులను సన్మానించిన మున్సిపల్ చైర్మెన్.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల 1 మార్చి (ప్రజామంటలు) :
ఇటీవల నిజామాబాదు లో జరిగిన రాష్ట్ర స్థాయి సి ఎం కప్ బాస్కెట్ బాల్ పోటీలలో మన జగిత్యాల జిల్లా బాలుర జట్టు తృతీయ స్థానం, బాలికల జట్టు నాలుగవ స్థానం సాధించిన క్రీడా కారులకు మున్సిపల్ ఛైర్పర్సన్ సమీండ్ల... ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి కళ్యాణానికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన జిల్లా కలెక్టర్ దంపతులు
ధర్మపురి ఫిబ్రవరి 28 (ప్రజా మంటలు)పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని స్వామివారి కళ్యాణ మహోత్సవానికి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ దంపతులు హాజరై పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అనంతరం ఆలయ అర్చకులు, వేద పండితులు... విద్యానగర్ శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ ఉత్సవ కరపత్రం ఆవిష్కరణ.
జగిత్యాల ఫిబ్రవరి 28 ( ప్రజా మంటలు)విద్యానగర్ సీతారామచంద్రస్వామి దేవాలయంలో నిర్వహించనున్న శ్రీరామనవమి ఉత్సవాల కరపత్రాన్ని శనివారం దేవాలయం ఆవరణలో ఆవిష్కరించారు. మార్చి 26 నుండి 28 వరకు శ్రీరాముని ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ ఇనగంటి అశోక్ రావు తెలిపారు.
ఉత్సవాల్లో భాగంగా మార్చి 26 గురువారం విశ్వక్సేన... కిషన్ రావు పేట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా సైన్స్ డే వేడుకలు
వెల్గటూర్ ఫిబ్రవరి 28 ( ప్రజా మంటలు)మండలంలోని కిషన్రావుపేట ఉన్నత ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు నర్ముల గంగన్న ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.
సర్ సివి రామన్ పుట్టినరోజు సందర్భంగా రామన్ ఎఫెక్ట్ కనుగొని చరిత్ర సృష్టించిన ఫిబ్రవరి 28 రోజున జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటారని రామన్ ఎఫెక్ట్ను... వేట్లపాలెం పేలుడు ఘటన: 18 మంది మృతి : బాధితులను పరామర్శించనున్న సీఎం చంద్రబాబు
కాకినాడ ఫిబ్రవరి 28 (ప్రజా మంటలు):)
వేట్లపాలెం పేలుడు ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి18 మంది మృతి – బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండకాకినాడ జిల్లా సామర్లకోట మండలంలోని వేట్లపాలెం గ్రామంలో బాణాసంచా తయారీ కర్మాగారంలో జరిగిన భారీ పేలుడు రాష్ట్రాన్ని విషాదంలో ముంచింది. ఈ ప్రమాదంలో 18 మంది కార్మికులు ప్రాణాలు... ఇరాన్పై ఇజ్రాయెల్ ముందస్తు దాడి : టెహ్రాన్లో పేలుళ్లు : మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు
టెహ్రాన్/టెల్ అవీవ్ ఫిబ్రవరి 28:
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రస్థాయికి చేరాయి. ఇజ్రాయెల్, ఇరాన్పై ముందస్తు (Pre-emptive) దాడులు ప్రారంభించినట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ దాడుల నేపథ్యంలో టెహ్రాన్ నగరంలో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయని ఇరానియన్ మీడియా వెల్లడించింది. ఉత్తర, తూర్పు టెహ్రాన్ ప్రాంతాల్లో పొగమంచు కమ్ముకుందని సమాచారం.
ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్... 