17 బంతుల్లో యాభై, 37 బంతుల్లో సెంచరీ; వాంఖడేలో సిక్సర్ల వర్షం కురిపించిన అభిషేక్ శర్మ!
17 బంతుల్లో యాభై, 37 బంతుల్లో సెంచరీ; వాంఖడేలో సిక్సర్ల వర్షం కురిపించిన అభిషేక్ శర్మ!
ముంబై ఫిబ్రవరి 02:
ఇంగ్లండ్తో జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్లో భారత జట్టు యువ ఆటగాడు అభిషేక్ శర్మ 37 బంతుల్లోనే సెంచరీతో చెలరేగిపోయాడు.
ఇంగ్లండ్తో జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్లో భారత జట్టు యువ ఆటగాడు అభిషేక్ శర్మ 37 బంతుల్లోనే సెంచరీతో చెలరేగిపోయాడు.
ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈరోజు (ఫిబ్రవరి 2) భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య 5వ మరియు చివరి టీ20 జరగనుంది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
భారత జట్టులో ఓపెనర్లుగా సంజూ శాంసన్, అభిషేక్ శర్మలు బరిలోకి దిగారు. సంజూ శాంస 16 పరుగుల వద్ద ఔటయ్యాడు.
ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన అభిషేక్ శర్మ సిక్సర్లు బాది అభిమానులకు ట్రీట్ ఇచ్చాడు. ఇంగ్లండ్ జట్టు విభిన్న బౌలర్లను ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. సిక్చర్ల మోత మోగించింది.
17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించిన అభిషేక్ శర్మ 37 బంతుల్లోనే సెంచరీ చేసి బెదిరించాడు. ఇందులో 5 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి.
More News...
<%- node_title %>
<%- node_title %>
రూ.303 కోట్లను తేవడంలో కిషన్ రెడ్డి, ఈటల కృషి ఉంది

సీఎం కృషి తోనే కంటోన్మెంట్ బోర్డుకు రూ 303 కోట్ల మంజూరు

మేడిపల్లి నూతన ఎస్ఐగా మాడ శ్రీధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

ఘనంగా శ్రీసాయి నరసింహాస్వామి సేవ - నేడు గురుపౌర్ణమి -ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి

గాంధీ ఆస్పత్రిలో కల్తీ కల్లు బాధితుడి మృతి - మరో ఇద్దరిని నిమ్స్ కు తరలింపు.

ఆషాడ మాస వనభోజనాలతో ఉల్లాసం – ముత్తారం గ్రామ ఆడపడుచుల సాంప్రదాయ భేటీ

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.

పద్మారావునగర్ లో శ్రీసాయి ధన్వంతరీ సేవ

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
