17 బంతుల్లో యాభై, 37 బంతుల్లో సెంచరీ; వాంఖడేలో సిక్సర్ల వర్షం కురిపించిన అభిషేక్ శర్మ!
17 బంతుల్లో యాభై, 37 బంతుల్లో సెంచరీ; వాంఖడేలో సిక్సర్ల వర్షం కురిపించిన అభిషేక్ శర్మ!
ముంబై ఫిబ్రవరి 02:
ఇంగ్లండ్తో జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్లో భారత జట్టు యువ ఆటగాడు అభిషేక్ శర్మ 37 బంతుల్లోనే సెంచరీతో చెలరేగిపోయాడు.
ఇంగ్లండ్తో జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్లో భారత జట్టు యువ ఆటగాడు అభిషేక్ శర్మ 37 బంతుల్లోనే సెంచరీతో చెలరేగిపోయాడు.
ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈరోజు (ఫిబ్రవరి 2) భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య 5వ మరియు చివరి టీ20 జరగనుంది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
భారత జట్టులో ఓపెనర్లుగా సంజూ శాంసన్, అభిషేక్ శర్మలు బరిలోకి దిగారు. సంజూ శాంస 16 పరుగుల వద్ద ఔటయ్యాడు.
ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన అభిషేక్ శర్మ సిక్సర్లు బాది అభిమానులకు ట్రీట్ ఇచ్చాడు. ఇంగ్లండ్ జట్టు విభిన్న బౌలర్లను ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. సిక్చర్ల మోత మోగించింది.
17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించిన అభిషేక్ శర్మ 37 బంతుల్లోనే సెంచరీ చేసి బెదిరించాడు. ఇందులో 5 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి.
More News...
<%- node_title %>
<%- node_title %>
ధర్మపురి మం "నేరెళ్ల లోనే జవహర్ నవోదయ నెలకొల్పాలని కేంద్రమంత్రికి ప్రభుత్వ విప్, ఎంపి వినతి

ఘనంగా కొనసాగుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

రైతులకు పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
.jpg)
సుబ్రహ్మాణ్యస్వామి సేవలో మాజీ మంత్రి మర్రి సికింద్రాబాద్ ఫిబ్రవరి 11 (

జనహిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిభిరం
.jpg)
#Draft: Add Your Title
.jpg)
స్కందగిరిలో ఘనంగా తైపూసం పాలకావడి ఉత్సవాలు

నేషనల్ ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ లో గోల్డ్ మెడల్ విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే డా. సంజయ్

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు

పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక అందజేత

మోడీ అమెరికా పర్యటనకు ముందే ట్రంప్ బహుమతి
.jpg)