బిబికే ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్ల పంపిణీ
బిబికే ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్ల పంపిణీ
గొల్లపల్లి జనవరి 23 (ప్రజా మంటలు):
పేదలకు తోచిన రీతిన సాయ మందించడంలోనే ఆత్మసంతృప్తి కలుగుతుందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సతీమణి కాంత కుమారి అన్నారు. జగిత్యాల లోని వాల్మీకి ఆవాసం సేవా భారతి లో భీమ్ రాజ్ పల్లి బొమ్మెన కుమార్ ( బి బి కే ) ట్రస్ట్ & ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాతలు ఎరసాని శ్రవణ్ కుమార్, పరిణిత దంపతులు సహకారంతో 74 మంది నిరుపేదలకు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సతీమణి కాంత కుమారి చేతులమీదుగా గురువారం దుప్పట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద విద్యార్థులు తాము పేదవాళ్ళము తల్లిదండ్రులు లేని వాళ్ళము అని భావించకుండా పట్టుదలతో చదివి ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నతమైన కొలువులు కొట్టాలని సూచించారు. అలాగే పలు సేవా కార్యక్రమాల ద్వారా ఎంతోమంది యువతకు బి బి కే ఫౌండర్ బొమ్మెన కుమార్ స్ఫూర్తిగా నిలుస్తున్నారని ఆయన పేదలకు చేస్తున్న సేవల పట్ల అభినందించారు. భవిష్యత్తులో మరింత సేవా కార్యక్రమాల ద్వారా పేదల జీవితాల్లో బి బి కే ట్రస్ట్& ఫౌండేషన్ వెలుగులు నింపాలని కోరారు.ఈ కార్యక్రమంలో బి బి కే ఫౌండర్ బొమ్మెన కుమార్ మాధవి దంపతులు, సంపూర్ణ చారి, అంజి, మల్లేశం, హరీష్ దితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రొట్టె బాలకిష్టయ్య సేవలు చిరస్మరణీయాలు

మావోయిస్టు ఉద్యమంలో కొత్త మలుపు - మల్లోజుల లొంగుబాటు?
1.jpeg)
లొంగిపోయిన మల్లోజుల - మసక బారిన ఉద్యమ సంస్థ

గాంధీ మెడికల్ కాలేజీలో ఫెస్ట్–2025 ప్రారంభం

ప్రజావాణి అర్జీలకు సత్వర పరిష్కార మార్గం చూపాలి వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

జగిత్యాల పట్టణ ధరూర్ క్యాంప్ కస్తూర్బా బాలికల పాఠశాలను సందర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,

అక్రమంగా పటాకులు నిల్వ – ₹45 లక్షల సొత్తు స్వాధీనం

నిరుపేద కుటుంబానికి ₹ 11 వేల ఆర్థిక సాయం అందజేత

ఆవిష్కరణలే ఆర్థికాభివృద్ధికి మూలం - 3గురు ఆర్థికవేత్తలకు నోబుల్

మోడీ పిలుపు మేరకు యు ఎన్ లో ఉద్యోగం వదిలిన ప్రశాంత్ కిషోర్/PK

శ్రీరాంసాగర్ స్టేజ్ -2 కి దామోదర రెడ్డి పేరు -సీఎం రేవంత్ రెడ్డి
