సనత్ నగర్ సెగ్మెంట్ లో లబ్దిదారుల ఎంపికలో వివక్ష
సనత్ నగర్ సెగ్మెంట్ లో లబ్దిదారుల ఎంపికలో వివక్ష
సికింద్రాబాద్ మూ జనవరి 23 (ప్రజామంటలు):
కుల,మతాలు, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి పేద కుటుంబం కోసం ఉద్దేశించిన కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల అమలులో సనత్ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ తమ వారికే లబ్ది చేకూరేలా వ్యవహరిస్తున్నారని సనత్ నగర్ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. వారు గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ..బహిరంగంగా జరగాల్సిన కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ లాంటి పథకాల చెక్కుల పంపిణీని నాలుగు గోడల మద్య నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. ప్రొటోకాల్ ప్రకారం నియోజకవర్గ ఇంచార్జీ, ఇతర నాయకులను ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కల్పించకపోవడం సరికాదన్నారు. ఇది ప్రజల కార్యక్రమమా...లేక పర్సనల్ ప్రొగ్రామా..అని మండిపడ్డారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఎస్.ఎస్ రావు, గంటా సుధీర్, త్రికాల మనోజ్, ప్రతాప్ నాయక్, మధుగౌడ్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - వేలేరు ఎస్ఐ సురేష్

గౌరెల్లి ప్రాజెక్టు కెనాల్ భూ నిర్వాసితులతో సదస్సు

గాజుల పోచమ్మ ఆలయంలో ఘనంగా గోరింటాకు ఉత్సవాలు

ఓల్డ్ మల్కాజ్గిరిలో, సర్దార్ పటేల్ నగర్ లలో సీసీ రోడ్డు ప్యాచ్ పనులు ప్రారంభం: కార్పొరేటర్ శ్రవణ్

జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జనాభా దినోత్సవ వారోత్సవాలు ప్రారంభం

జిల్లా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
.jpg)
నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలపై ప్రత్యేక డ్రైవ్: 316 వాహనాలు సీజ్: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలు సీజ్
.jpeg)
ప్రభుత్వ విద్యను బలోపేతం చేద్దాము.. తపస్

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.- తెలంగాణ జన సమితి

హైకోర్టులో కేవియట్ వేసి బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ఇవ్వాలి - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

మల్లన్నపేట పాఠశాలలో ఆషాఢ మాస గోరింటాకు పండగ
