ఎస్సీ వర్గీకరణ సాధనకు మాదిగలు ఐక్యత కావాలి 

On
ఎస్సీ వర్గీకరణ సాధనకు మాదిగలు ఐక్యత కావాలి 

ఎస్సీ వర్గీకరణ సాధనకు మాదిగలు ఐక్యత కావాలి 
* లక్ష డప్పులు... వేల గొంతులు' ను విజయవంతం చేయాలి
* గాయకులు ఎన్.వై అశోక్

సికింద్రాబాద్​, జనవరి 19 ( ప్రజామంటలు):

రానున్న ఫిబ్రవరి 7 న ట్యాంక్ బండ్ డా.బీఆర్​ అంబేడ్కర్​ విగ్రహాం వద్ద  నిర్వహించే లక్షడప్పులు.. వేల గొంతులు కార్యక్రమానికి లక్షలాదిగా మాదిగ, మాదిగ ఉపకులాలు తరలి రావాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. మాదిగల హక్కుల అభివృద్ధి పార్టీల సంఘాల ఐక్యత జేఏసీ సనత్​ నగర్​  నియోజ కవర్గం అధ్వర్యంలో బన్సీలాల్ పేట్ డివిజన్ పరిధిలోని గొల్ల కొమరయ్య కాలనీ వెల్ఫేర్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షుడు కే.ఎం కృష్ణ, ప్రధాన కార్యదర్శి ఈ. నర్సింగ్ రావు, కోశాధికారి వినోద్ కుమార్, మనీష్ కుమార్ ఆధ్వర్యంలో కాలనీ కమ్యూనిటీ హాల్లో వెయ్యి గొంతులు లక్ష డప్పుల  సన్నాహాక సమావేశం, జేఏసీ ఆత్మీయ కలయిక సమావేశం ఘనంగా నిర్వహించారు. స్థానిక నాయకులు కే.ఎం కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రముఖ గాయకులు ఎమ్మార్పీఎస్ కళామండలి రాష్ట్ర అధ్యక్షులు ఎన్.వై అశోక్, రాగటి సత్యం, డాక్టర్ శివకుమార్ లాల్, పుల్లూరి మహేందర్, కళాకారుడు ఎన్. చందర్, డి. సుదర్శన్ బాబు ఎస్.ఆర్ మల్లేష్, ఎస్.రాజు, తదితరులు మాట్లాడారు. ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్ వర్గీకరణ ద్వారా దళితుల్లోని 59 కులాలకు న్యాయం జరుగుతుందన్నారు. గాంధీనగర్ ఇన్స్పెక్టర్ డి. రాజు పాల్గొని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏసూరి మహేష్, కుర్మా లక్ష్మీపతి,  బొడ్డు మహేష్, ఎన్. వై. గిరి కుర్మ మహేందర్, దేవేందర్, విజయ్ శంకర్, మాచర్ల ప్రభాకర్, శంకర్, రవి, రాపాక అశోక్, పి. చంద్రశేఖర్ తో పాటు వందలాది మాదిగ బిడ్డలు స్థానికులు దుబాయ్ నర్సింగ్, శంకర్, సి.హెచ్ నర్సింగరావు, కుమార్, గోపన్న, శ్రీధర్, చాంద్, చింటూ ఆర్. మహేష్, స్థానిక మహిళలు హాజరయ్యారు.

Tags
Join WhatsApp

More News...

చైనాలో మోదీని హత్య చేయడానికి CIA కుట్ర - నిజమా?

చైనాలో మోదీని హత్య చేయడానికి CIA కుట్ర - నిజమా? CIA–మోదీ–పుతిన్ కథనం: బంగ్లాదేశ్‌లో CIA అధికారి మరణం నేపథ్యం (సిహెచ్ వి ప్రభాకర్ రావు) హైదరాబాద్ అక్టోబర్ 26: ఇటీవలి రోజుల్లో సోషల్ మీడియాలో ఒక సంచలన కథనం వైరల్ అవుతోంది. అమెరికా గూఢచారి సంస్థ CIA భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చైనాలో హతమార్చే ప్రయత్నం చేసిందని, అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్...
Read More...
National 

బంగ్లాదేశ్ హిందూ శరణార్థులు CAA కింద పౌరసత్వానికి దరఖాస్తు చేయాలని బీజేపీ పిలుపు

బంగ్లాదేశ్ హిందూ శరణార్థులు CAA కింద పౌరసత్వానికి దరఖాస్తు చేయాలని బీజేపీ పిలుపు కోల్‌కతా, అక్టోబర్ 26: 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ తమ వ్యూహాన్ని మరింత కఠినతరం చేసింది. కేంద్ర మంత్రి మరియు పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుమ్దార్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందూ శరణార్థులను పౌరసత్వ సవరణ చట్టం (CAA) కింద భారత పౌరసత్వానికి దరఖాస్తు చేయాలని పిలుపునిచ్చారు....
Read More...
State News 

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి లోపాలపై ప్రభుత్వం సీరియస్

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి లోపాలపై ప్రభుత్వం సీరియస్ విచారణకు ఆదేశించిన మంత్రి రాజనర్సింహా వరంగల్, అక్టోబర్ 26 (ప్రజా మంటలు): వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో జరిగిన నిర్లక్ష్య ఘటనపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకే ఆక్సిజన్ సిలిండర్‌తో ఇద్దరు చిన్నారులను ఎక్స్‌రే వార్డుకు తరలించిన ఘటన వెలుగులోకి రావడంతో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సీరియస్ అయ్యారు. ఈ...
Read More...
National  Spiritual   State News 

ఛత్తీస్‌గఢ్‌లో విశిష్ట ఆచారం: అంగార్మోతీ అమ్మవారికి సంతాన కోరికతో మహిళల సమర్పణలు

ఛత్తీస్‌గఢ్‌లో విశిష్ట ఆచారం: అంగార్మోతీ అమ్మవారికి సంతాన కోరికతో మహిళల సమర్పణలు ధమ్రీ (ఛత్తీస్‌గఢ్‌) అక్టోబర్ 26: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ధమ్రీ జిల్లాలో గంగ్రేల్‌ ప్రాంతంలో కొలువై ఉన్న అంగార్మోతీ అమ్మవారు భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తున్నారు. సంతానం కోసం తపనపడుతున్న మహిళలు ఈ అమ్మవారిని ప్రార్థిస్తే కోరికలు తీర్చబడతాయని స్థానికులు విశ్వసిస్తున్నారు. ప్రతీ ఏటా దీపావళి తర్వాత వచ్చే మొదటి శుక్రవారం అమ్మవారి వార్షిక ఉత్సవాలు ఘనంగా...
Read More...
Local News  State News 

నిజామాబాద్ జిల్లా యంచలో గోదావరి ముంపు బాధితులతో కల్వకుంట్ల కవిత

నిజామాబాద్ జిల్లా యంచలో గోదావరి ముంపు బాధితులతో కల్వకుంట్ల కవిత నవీపేట అక్టోబర్ 26 (ప్రజా మంటలు): నవీపేట మండలం యంచలో గోదావరి ముంపు గ్రామస్థులను కలిసి, పంట నష్టంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.ప్రభుత్వం చేసిన పాపం కారణంగానే రైతులకు ష్టం జరిగిందని,ఎకరాకు రూ. 50 వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు యూరియ సప్లయ్ చేయటం రాని ప్రభుత్వానికి నీళ్ల...
Read More...
Local News  Crime 

ప్రేమించిన యువతి దక్కదని యువకుని ఆత్మహత్య

ప్రేమించిన యువతి దక్కదని యువకుని ఆత్మహత్య హన్మకొండ అక్టోబర్ 26 (ప్రజా మంటలు): వరంగల్ లో ప్రేమ విఫలమైందని మహేష్ (21) అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించిన అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, తనతో పెళ్లి జరగదని మనస్థాపానికి గురైన మహేష్, పురుగుల మందు తాగుతూ, సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు....
Read More...
Local News 

ప్రభుత్వ జూనియర్ కళాశాల మౌలిక వసతుల కల్పన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ప్రభుత్వ జూనియర్ కళాశాల మౌలిక వసతుల కల్పన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ రాయికల్ అక్టోబర్ 25(ప్రజా మంటలు)పట్టణ ఇటిక్యాల రోడ్డు లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 17 లక్షల నిధులతో మౌలిక వసతుల కల్పన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ కళాశాల విద్యార్థులు బస్సు సౌకర్యం కోసం వినతి పత్రాన్ని అందజేయగ సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి బస్సు...
Read More...

చలికాలం లో ఆరోగ్యం కాపాడుకోవడం ఎలా. @ డా.సునీల్ సలహాలు

చలికాలం లో ఆరోగ్యం కాపాడుకోవడం ఎలా. @ డా.సునీల్ సలహాలు గాంధీ ఆసుపత్రి జనరల్ మెడిసిన్ హెచ్ఓడీ ప్రొ.ఎల్.సునీల్ కుమార్ సూచనలు..   సికింద్రాబాద్, అక్టోబర్ 25 ( ప్రజామంటలు) :   వణికించే చలికాలం మొదలైంది. వింటర్ లో సాధారణంగా వచ్చే జబ్బులు, ముందస్తు జాగ్రత్తలు,వ్యాధి చికిత్స,తదితర అంశాలపై  గాంధీ ఆసుపత్రి జనరల్ మెడిసిన్ హెచ్ఓడీ ప్రొఫెసర్ఎల్.సునీల్ కుమార్ శనివారం ప్రజామంటలు ప్రతినిధితో మాట్లాడారు.  సాధారణంగా వచ్చే...
Read More...
Local News 

15 వసంతాల గణేష్ ఫైర్ వర్క్స్ వారి బంపర్ డ్రా 

15 వసంతాల గణేష్ ఫైర్ వర్క్స్ వారి బంపర్ డ్రా  జగిత్యాల అక్టోబర్ 25 ( ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన గణేష్ ఫైర్ వర్క్స్ 15 వసంతాలు పూర్తి చేసుకున్న శుభసందర్భంగా కస్టమర్లకు బంపర్ డ్రా ఆఫర్ ఇచ్చారు. దీనిలో భాగంగా బంపర్ డ్రా ఎలక్ట్రిక్ బైక్, పది కన్సోలేషన్ ప్రైసులను విజేతల పేర్లను మీడియా సమక్షంలో డ్రా ద్వారా గణేష్ ఫైర్...
Read More...
Local News  State News 

యశోద హాస్పిటల్ లో హిమేష్ ను పరామర్శించిన మంత్రి అడ్లూరి

యశోద హాస్పిటల్ లో హిమేష్ ను పరామర్శించిన మంత్రి అడ్లూరి మెరుగైన చికిత్సకు ఆదేశం...    ఎంతటి ఖర్చు అయినా వెనకాడేది లేదు.... సికింద్రాబాద్, అక్టోబర్ 25 (ప్రజామంటలు) : యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న జగిత్యాల జిల్లా ధరూర్ క్యాంపు హాస్టల్ విద్యార్థి హిమేష్ ను  షెడ్యూలు కులాల అభివృద్ధి శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్  శనివారం సాయంత్రం పరామర్శించారు. చికిత్స పొందుతున్న హిమేష్...
Read More...
Local News 

సర్దార్ @150 యూనిటీ మార్చ్ ను విజయవంతం చేయాలి పోస్టర్ ఆవిష్కరించిన అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్

సర్దార్ @150 యూనిటీ మార్చ్ ను విజయవంతం చేయాలి  పోస్టర్ ఆవిష్కరించిన అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్ జగిత్యాల అక్టోబర్ 25 ( ప్రజా మంటలు) భారత ప్రభుత్వం, యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ, మై భారత్, జగిత్యాల జిల్లా పరిపాలన శాఖ, మరియు ఎన్. ఎస్. ఎస్, ఎన్. సి. సి. సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న సర్దార్ @150 యూనిటీ మార్చ్ ను విజయవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక...
Read More...
Local News  Crime 

గంజాయి తాగుతూ పట్టుబడిన ఇద్దరు యువకుల అరెస్ట్

గంజాయి తాగుతూ పట్టుబడిన ఇద్దరు యువకుల అరెస్ట్ (అంకం భూమయ్య) బుగ్గారం అక్టోబర్ 25 (ప్రజా మంటలు):  బుగ్గారం మండలంలోని వెల్గొండ  గ్రామ శివారులో మోతే విగ్నేష్,(19), మోతె ఇంద్ర కిరణ్,అనే ఇద్దరు యువకులు  గంజాయి తాగుతుండగా పోలీసులు పట్టుకొన్నారు. వారి వద్ద నుండి  80 గ్రాముల స్వాధీన పరుచుకొని ఎన్ డి పి ఎస్ చట్టం కింద కేసు నమోదు చేసుకొని విచారణ...
Read More...