ఎస్సీ వర్గీకరణ సాధనకు మాదిగలు ఐక్యత కావాలి 

On
ఎస్సీ వర్గీకరణ సాధనకు మాదిగలు ఐక్యత కావాలి 

ఎస్సీ వర్గీకరణ సాధనకు మాదిగలు ఐక్యత కావాలి 
* లక్ష డప్పులు... వేల గొంతులు' ను విజయవంతం చేయాలి
* గాయకులు ఎన్.వై అశోక్

సికింద్రాబాద్​, జనవరి 19 ( ప్రజామంటలు):

రానున్న ఫిబ్రవరి 7 న ట్యాంక్ బండ్ డా.బీఆర్​ అంబేడ్కర్​ విగ్రహాం వద్ద  నిర్వహించే లక్షడప్పులు.. వేల గొంతులు కార్యక్రమానికి లక్షలాదిగా మాదిగ, మాదిగ ఉపకులాలు తరలి రావాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. మాదిగల హక్కుల అభివృద్ధి పార్టీల సంఘాల ఐక్యత జేఏసీ సనత్​ నగర్​  నియోజ కవర్గం అధ్వర్యంలో బన్సీలాల్ పేట్ డివిజన్ పరిధిలోని గొల్ల కొమరయ్య కాలనీ వెల్ఫేర్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షుడు కే.ఎం కృష్ణ, ప్రధాన కార్యదర్శి ఈ. నర్సింగ్ రావు, కోశాధికారి వినోద్ కుమార్, మనీష్ కుమార్ ఆధ్వర్యంలో కాలనీ కమ్యూనిటీ హాల్లో వెయ్యి గొంతులు లక్ష డప్పుల  సన్నాహాక సమావేశం, జేఏసీ ఆత్మీయ కలయిక సమావేశం ఘనంగా నిర్వహించారు. స్థానిక నాయకులు కే.ఎం కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రముఖ గాయకులు ఎమ్మార్పీఎస్ కళామండలి రాష్ట్ర అధ్యక్షులు ఎన్.వై అశోక్, రాగటి సత్యం, డాక్టర్ శివకుమార్ లాల్, పుల్లూరి మహేందర్, కళాకారుడు ఎన్. చందర్, డి. సుదర్శన్ బాబు ఎస్.ఆర్ మల్లేష్, ఎస్.రాజు, తదితరులు మాట్లాడారు. ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్ వర్గీకరణ ద్వారా దళితుల్లోని 59 కులాలకు న్యాయం జరుగుతుందన్నారు. గాంధీనగర్ ఇన్స్పెక్టర్ డి. రాజు పాల్గొని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏసూరి మహేష్, కుర్మా లక్ష్మీపతి,  బొడ్డు మహేష్, ఎన్. వై. గిరి కుర్మ మహేందర్, దేవేందర్, విజయ్ శంకర్, మాచర్ల ప్రభాకర్, శంకర్, రవి, రాపాక అశోక్, పి. చంద్రశేఖర్ తో పాటు వందలాది మాదిగ బిడ్డలు స్థానికులు దుబాయ్ నర్సింగ్, శంకర్, సి.హెచ్ నర్సింగరావు, కుమార్, గోపన్న, శ్రీధర్, చాంద్, చింటూ ఆర్. మహేష్, స్థానిక మహిళలు హాజరయ్యారు.

Tags
Join WhatsApp

More News...

Local News  State News 

సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి – మార్త సత్యనారాయణ

సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి – మార్త సత్యనారాయణ కాగజ్ నగర్, డిసెంబర్ 28 (ప్రజా మంటలు): రాష్ట్రవ్యాప్తంగా సీనియర్ సిటిజన్లపై జరుగుతున్న వేధింపులు, నిర్లక్ష్య ఘటనలు ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో, వారి రక్షణ కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర కార్యదర్శి మార్త సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వృద్ధుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో...
Read More...
Local News  State News 

ఎస్‌సి రెసిడెన్షియల్ హాస్టల్‌ నిర్వహణపై హెచ్‌ఆర్‌సీ ఆగ్రహం

ఎస్‌సి రెసిడెన్షియల్ హాస్టల్‌ నిర్వహణపై హెచ్‌ఆర్‌సీ ఆగ్రహం సికింద్రాబాద్, డిసెంబర్ 28 ( ప్రజామంటలు) : రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట్–నాదర్‌గుల్–కందుకూర్ ఎస్‌సి రెసిడెన్షియల్ హాస్టల్‌లో నెలకొన్న దారుణ పరిస్థితులపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మానేని ఫిర్యాదుతో హెచ్‌ఆర్‌సీ కేసు నం. 8122/2025 నమోదు చేసి విచారణ చేపట్టింది.హాస్టల్‌లో మురుగు పొంగిపొర్లడం, తలుపులు–కిటికీలు లేని...
Read More...
Local News 

అలరించిన ఫెమి–9 ఉమెన్స్ క్లబ్ ఫ్యాషన్ షో 

అలరించిన ఫెమి–9 ఉమెన్స్ క్లబ్ ఫ్యాషన్ షో  సికింద్రాబాద్, డిసెంబర్ 28 (ప్రజామంటలు): ర్యాంప్ వాక్ కేవలం ఫ్యాషన్ కోసమే కాకుండా మహిళల్లో ఆత్మవిశ్వాసం, ధైర్యం, ఆలోచనల్లో మార్పుకు నాంది పలుకుతుందని చీఫ్ గెస్ట్ మిసెస్ తెలంగాణ క్రౌన్  సుధా నాయుడు అన్నారు. బేగంపేట ఫ్యామిలీ వరల్డ్‌లో ఫెమి–9 ఉమెన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్యూటీ ఫ్యాషన్ మీట్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా...
Read More...

జగిత్యాల ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా రాజేందర్ రెడ్డి ఘన విజయం. 

జగిత్యాల ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా రాజేందర్ రెడ్డి ఘన విజయం.  జగిత్యాల డిసెంబర్ 28 (ప్రజా మంటలు)టీయూడబ్ల్యూజే (ఐజేయు) అనుబంధ జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఎల్లాల రాజేందర్ రెడ్డి ఘన విజయం సాధించినట్లు ఐజేయు జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎన్నికల అధికారి బెజ్జంకి సంపూర్ణ చారి తెలిపారు. ఆదివారం స్థానిక దేవిశ్రీ గార్డెన్లో నిర్వహించిన ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో రాజేందర్రెడ్డి తన సమీప ప్రత్యర్థి...
Read More...
Local News 

ఇబ్రహీంపట్నంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం

ఇబ్రహీంపట్నంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 28 (ప్రజా మంటలు): ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షులు గూడ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్య పోరాటం నుంచి ప్రజాస్వామ్య...
Read More...
Local News  Crime 

గొల్లపల్లి లో రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి

గొల్లపల్లి లో రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి గొల్లపల్లి, డిసెంబర్ 28 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు దుర్మరణం పాలయ్యారు. అబ్బాపూర్ గ్రామానికి చెందిన రెడపాక లింగయ్య – లచ్చవ్వ దంపతులు ద్విచక్ర వాహనంపై ఆదివారం తెల్లవారుజామున జగిత్యాల వైపు వెళ్తుండగా, ఎదురుగా జగిత్యాల నుంచి గొల్లపల్లి వైపు వస్తున్న తవేరా వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో...
Read More...
Local News 

ఎల్కతుర్తిలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం

ఎల్కతుర్తిలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం ఎల్కతుర్తి, డిసెంబర్ 28 (ప్రజా మంటలు): భారత జాతీయ కాంగ్రెస్ 141వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కూడలిలో జరిగిన కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇంద్రసేన రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వాతంత్ర్య పోరాటం...
Read More...
Filmi News  State News 

ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానల్ ఆధిపత్యం

ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానల్ ఆధిపత్యం హైదరాబాద్ డిసెంబర్ 28 (ప్రజా మంటలు):తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానల్ ఘన విజయం సాధించింది. మొత్తం 44 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానల్ 28 స్థానాలు కైవసం చేసుకోగా, మన ప్యానల్ 15 స్థానాల్లో విజయం సాధించింది. ఛాంబర్ ఎన్నికల్లో రెండు ప్యానెల్స్ పోటీపడ్డాయి. నిర్మాతలు అల్లు...
Read More...
Local News  State News 

ట్రిపుల్ ఆర్ బాధిత రైతులకు అండగా నిలుస్తా – కవిత

ట్రిపుల్ ఆర్ బాధిత రైతులకు అండగా నిలుస్తా – కవిత కల్వకుర్తి డిసెంబర్ 28 (ప్రజా మంటలు): జంగారెడ్డి గూడెం పరిధిలో ట్రిపుల్ ఆర్ (రీజినల్ రింగ్ రోడ్) కారణంగా భూములు కోల్పోతున్న రైతులకు అండగా నిలుస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారు. జంగారెడ్డి గూడెం గ్రామంలో నిర్వహించిన సమావేశంలో నిర్వాసిత రైతులతో మాట్లాడిన ఆమె, భూసేకరణలో జరిగిన అన్యాయాలను తీవ్రంగా ఖండించారు. ట్రిపుల్ ఆర్...
Read More...

కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం – కరీంనగర్‌లో ఘనంగా వేడుకలు

కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం – కరీంనగర్‌లో ఘనంగా వేడుకలు కరీంనగర్ డిసెంబర్ 28 (ప్రజా మంటలు):కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లాలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు...
Read More...
Local News 

మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్

మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఎల్కతుర్తి డిసెంబర్ 28 (ప్రజా మంటలు):  ఎల్కతుర్తిమండలం ఇందిరానగర్ గ్రామ సర్పంచ్ అంబాల రాజ్ కుమార్ తండ్రి అంబాల మొగిలి. జిలుగుల గ్రామా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రావుల ప్రదీప్. రాజు ప్రవీణ్ గార్ల తండ్రి  రాజయ్య  ఇటీవల అనారోగ్యంతో  మరణించగా వారి కుటుంబ సభ్యులను హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్ పరామర్శించారు....
Read More...
Local News 

కంటోన్మెంట్ లో  మన్ కీ బాత్ కార్యక్రమం వీక్షించిన బీజేపీ నేతలు..

కంటోన్మెంట్ లో  మన్ కీ బాత్ కార్యక్రమం వీక్షించిన బీజేపీ నేతలు.. సికింద్రాబాద్, డిసెంబర్ 28 (ప్రజామంటలు) : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ   ఆల్ ఇండియా రేడియో ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే  మన్ కీ బాత్ కార్యక్రమానికి  బీజేపీ నేతలు భారీగా హాజరయ్యారు. ఆదివారం  కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం సిఖ్ విలేజ్ లోని రాజేశ్వరి గార్డెన్ లో ఏర్పాటు చేసిన కార్యక్ర మంలో మల్కాజిగిరి...
Read More...