ముగ్గుల పోటీ విజేతలకు బహుమతులు పంపిణీ చేసిన జగిత్యాల నియోజకవర్గం బీజేపీ ఇంచార్జ్ బోగ శ్రావణి
On
ముగ్గుల పోటీ విజేతలకు బహుమతులు పంపిణీ చేసిన జగిత్యాల నియోజకవర్గం బీజేపీ ఇంచార్జ్ బోగ శ్రావణి
జగిత్యాల జనవరి 10:
పట్టణంలోని 8వ వార్డ్ గోత్రాల కాలనీలో సంక్రాంతి సందర్భంగా 8వ వార్డ్ బిజెపి నాయకులు మామిడాల కవిత రాజగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీ కార్యక్రమంలో పాల్గొని విజేతలకు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ Dr. బోగ శ్రావణి బహుమతులు ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమంలో గోసేవ ప్రముఖ బీరెల్లి సంతోష్-స్వప్న, వీరభత్తిని కవోష్ణ,సత్యం జీ, దూరిశెట్టి మమత, పుష్ప రెడ్డి, సింగం పద్మ, పిండేరు భానుప్రియ, కడార్ల లావణ్య,గోత్రాల సంక్షేమ సంఘం అధ్యక్షులు పల్లెపాటి రాజేష్, వావిలాల రమేష్, వావిలాల మల్లేష్ మరియు వార్డు మహిళలు పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ఘనంగా అందెశ్రీ అంత్యక్రియలు :: పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, , శ్రీధర్బాబు, అడ్లూరి
Published On
By From our Reporter
పాడె మోసిన సీఎం – కవి ప్రస్థానానికి గౌరవ పూర్వక వీడ్కోలు
హైదరాబాద్ నవంబర్ 1 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్ర ప్రజాకవి, ప్రసిద్ధ రచయిత అందెశ్రీ గారి అంత్యక్రియలు బుధవారం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఆయనకు చివరి వీడ్కోలు చెప్పడానికి ప్రజలతో పాటు రాష్ట్ర రాజకీయ నాయకులు కూడా పెద్దఎత్తున హాజరయ్యారు.
సీఎం రేవంత్ రెడ్డి,... ఇస్లామాబాద్లో ఆత్మాహుతి దాడి – 12 మంది మృతి, 20 మందికి పైగా గాయాలు
Published On
By From our Reporter
ఇస్లామాబాద్ (పాకిస్థాన్), నవంబర్ 11:
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లోని కచేరీ కోర్టు (జిల్లా కోర్టు) వెలుపల జరిగిన ఆత్మాహుతి దాడిలో కనీసం 12 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన దేశాన్ని మరోసారి ఉగ్రవాద భయాందోళనలోకి నెట్టింది. దాడి కోర్టు కార్యకలాపాలు జరుగుతున్న సమయానికి సమీపంలో... హరిహరాలయంలో ఘనంగా కార్తీక సోమవార పూజలు
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల నవంబర్ 10 (ప్రజా మంటలు)బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో సోమవారం ప్రదోష పూజ ఘనంగా నిర్వహించారు. భక్తులు విషయ సంఖ్యలో పాల్గొని స్వహస్తాలతో పరమశివుని పంచామృతాలు వివిధ పలరసాలతో అభిషేకించారు.
ఈ సందర్భంగా ఆలయంలో కార్తీక దీపాలు వెలిగించి భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. వైదిక క్రతువు సభాపతి... పావని… పట్టుదల, పోరాటం, సేవాగుణానికి ప్రతీక
Published On
By From our Reporter
“ఆకలితో ఎవరు పస్తులు ఉండకూడదనే సంకల్పమే నా శక్తి.”
సికింద్రాబాద్, నవంబర్ 11 (ప్రజామంటలు):
జీవితం ఎప్పుడూ ఒకే రంగులో సాగదు. సుఖం–దుఃఖం, విజయం–విఫలం అనేవి మనిషిని తీర్చిదిద్దే శిల్పుల్లా మారతాయి. అలాంటి అనుభవాలను ధైర్యంగా ఎదుర్కొని జీవితాన్ని కొత్త దారిలో నడిపించుకున్న యువతి కుమారి ఓ. పావని. ఆమె కథ పట్టుదల, పోరాటం,... మౌలానా అబుల్ కలాం యూత్ ఆధ్వర్యంలో ఘనంగా భారత రత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల నవంబర్ 11 (ప్రజా మంటలు)భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు మరువలేనివని మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూత్ అధ్యక్షులు ముజహిద్ ఆదిల్ అన్నారు., పట్టణంలోని తీన్ ఖని చౌరస్తా వద్ద మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్బంగా అబుల్ కలామ్ ఆజాద్ యూత్ ఆధ్వర్యంలో జాతీయ విద్యా దినోత్సవ... మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో — బ్రాహ్మణ కార్తీక వనభోజనాలు
Published On
By Siricilla Rajendar sharma
హైదరాబాద్ నవంబర్ 11(ప్రజా మంటలు)
మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో బ్రాహ్మణ కార్తీక వనభోజనాలు ఈ నెల 16-11-2025 (ఆదివారం) ఉదయం 8 గంటలకుశ్రీ ఆది లక్ష్మీ అలవేలుమంగా సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయం, ఫేజ్-9, తుక్కుగూడ, శ్రీశైలం రోడ్, హైదరాబాద్ వద్ద ఘనంగా నిర్వహించబడనున్నాయి.
ఈ సందర్భంగా సమితి అధ్యక్షులు బ్రహ్మశ్రీ... భద్రత చర్యలో భాగంగా జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు,పోలీసు జాగిలాలు, బాంబ్ డిస్పోజల్ టీం తో ప్రత్యేక తనిఖీలు
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల నవంబర్ 11 (ప్రజా మంటలు) కేంద్ర హోం శాఖ దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించిన నేపద్యంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా లోని అన్ని పోలీస్ స్టేషన్స్ పరిధిలో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేశారు.
ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు, రైల్వే స్టేషన్, బస్
ఈ... జగిత్యాల వివేకానంద స్టేడియం అభివృద్ధి – ఎంపీ ధర్మపురి అరవింద్కు వినతిపత్రం
Published On
By From our Reporter
జగిత్యాల నవంబర్ 11 (ప్రజా మంటలు):
జగిత్యాల వివేకానంద స్టేడియం సందర్శించిన పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ కు, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏలేటి ముత్తయ్య రెడ్డి వినతిపత్రం అందజేశారు.
స్టేడియంలో క్రీడాకారులకు అవసరమైన ప్రాథమిక సౌకర్యాలు లేకపోవడం, విద్యార్థులు నిరంతరం ప్రాక్టీస్ చేయడానికి లాంగ్ జంప్, హై జంప్ కోసం... మావిడాకుల చాటునున్న ఓ పక్షి.. మా అక్క జాడ తెలిసిందా..!
Published On
By From our Reporter
కామ్రేడ్ లలితక్క అలియాస్ రంగవల్లి స్మృతిలో.
కామ్రేడ్ రంగవల్లి 26 వర్ధంతి. విప్లవ జోహార్లు
(అల్లే రమేష్, సీనియర్ జర్నలిస్ట్, సిరిసిల్ల FB నుండి)
*ప్రగతిశీల విద్యార్థి ఉద్యమాల నుంచి ప్రతిఘటన పోరాటాలు దాకా స్ఫూర్తినిచ్చే "ఆచరణ.."*
ఉమ్మడి రాష్ట్రంలోని 80 దశకం సమాజం కోసం తపన పడిన ఎందరో వీరులను అందించింది. ఉస్మానియా,అలా... జర్నలిస్టుల హక్కుల సాధనకు సమిష్టిగా పోరాడుదాం
Published On
By From our Reporter
టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జెంకి సంపూర్ణ చారి
జగిత్యాల నవంబర్ 10 (ప్రజా మంటలు):
జర్నలిస్టుల హక్కుల సాధనకు సమిష్టిగా పోరాడుదామని టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జెంకి సంపూర్ణ చారి పిలుపునిచ్చారు. సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా వద్ద గల టియుడబ్ల్యూజే ఐజేయు అనుబంధ ప్రెస్ క్లబ్... మెగా జాబ్ మేళా కరపత్రాన్ని ఆవిష్కరించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల నవంబర్ 10 (ప్రజా మంటలు)ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్ గారి సహకారంతో బ్లూ ఓషన్ కంపెనీ నిర్వహించనున్న మెగా జాబ్ మేళా (మహిళలకు) కరపత్రాన్ని జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్లో ఆవిష్కరించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్
10వ తరగతి విద్యార్హత తో ,18 నుండి 35 వయస్సు కలిగి ఉన్న... గ్రీవెన్స్ డే సందర్భంగా పలు ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశం
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల నవంబర్ 10 (ప్రజా మంటలు)
ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా ఈ రోజు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 14 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి ఫిర్యాదులపై తక్షణ చర్యలు... 