ఒకరి మృతికి కారణమైన హీరో అల్లు అర్జున్ పై కేసు నమోదు
కుటుంబాన్ని కలిసి అవసరమైన సహాయాన్ని అందజేస్తాం అల్లు teem
ఒకరి మృతికి కారణమైన హీరో అల్లు అర్జున్ పై కేసు నమోదు
- డీసీపీ ఆకాంశ్ యాదవ్
కుటుంబాన్ని కలిసి అవసరమైన సహాయాన్ని అందజేస్తాం అల్లు టీం
హైదారాబాద్ డిసెంబర్ 05:
హీరో అల్లు అర్జున్ పై 105, 118(1)r/w3(5) BNS కింద కేసు నమోదు చేశామన సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంశ్ యాదవ్ తెలిపారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాటకు యాజమాన్యమే కారణమని,అల్లు అర్జున్ వస్తున్న సమాచారం పోలీసులకు చెప్పలేదనీ ఆయన తెలిపారు.
వ్యక్తిగత భద్రతతో అల్లు అర్జున్ లోపలికి వెళ్లే క్రమంలో ఘటన జరిగింది.రేవతి మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.పుష్పా2 యూనిట్, హీరో అల్లు అర్జున్,సంధ్యా థియేటర్ యాజమాన్యం, బన్నీ సెక్యూరిటీ వింగ్ పై కేసు నమోదు చేశామని సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంశ్ యాదవ్ తెలిపారు.
కుటుంబాన్ని కలిసి అవసరమైన సహాయాన్ని అందజేస్తాం - అల్లు టీం
సంధ్య ధియేటర్ వద్ద రాత్రి జరిగిన తొక్కిసలాట పై స్పందించిన అల్లు అర్జున్ టీమ్ ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ అస్వస్థతకు గురయ్యాడు.ఈ ఘటనపై స్పందించిన అల్లు అర్జున్ టీమ్.. నిన్న రాత్రి సంధ్య థియేటర్లో జరిగిన ఘటన నిజంగా దురదృష్టకరం అని.. మా బృందం ఆ కుటుంబాన్ని కలిసి అవసరమైన సహాయాన్ని అందజేస్తాం అని తెలిపింది.
More News...
<%- node_title %>
<%- node_title %>
రూ.303 కోట్లను తేవడంలో కిషన్ రెడ్డి, ఈటల కృషి ఉంది

సీఎం కృషి తోనే కంటోన్మెంట్ బోర్డుకు రూ 303 కోట్ల మంజూరు

మేడిపల్లి నూతన ఎస్ఐగా మాడ శ్రీధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

ఘనంగా శ్రీసాయి నరసింహాస్వామి సేవ - నేడు గురుపౌర్ణమి -ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి

గాంధీ ఆస్పత్రిలో కల్తీ కల్లు బాధితుడి మృతి - మరో ఇద్దరిని నిమ్స్ కు తరలింపు.

ఆషాడ మాస వనభోజనాలతో ఉల్లాసం – ముత్తారం గ్రామ ఆడపడుచుల సాంప్రదాయ భేటీ

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.

పద్మారావునగర్ లో శ్రీసాయి ధన్వంతరీ సేవ

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
