సికింద్రాబాద్​ లో రైల్వే ట్రేడ్​ యూనియన్​ గుర్తింపు సంఘ ఎన్నికలు 

On
సికింద్రాబాద్​ లో రైల్వే ట్రేడ్​ యూనియన్​ గుర్తింపు సంఘ ఎన్నికలు 

సికింద్రాబాద్​ లో రైల్వే ట్రేడ్​ యూనియన్​ గుర్తింపు సంఘ ఎన్నికలు 

సికింద్రాబాద్ డిసెంబర్​ 05 (ప్రజామంటలు): 

సికింద్రాబాద్ రైల్వే కోచింగ్ డిపోలో సౌత్ సెంట్రల్ రైల్వే ట్రేడ్ యూనియన్ గుర్తింపు సంఘ ఎన్నికల పోలింగ్​ గురువారం జరిగింది.పోలింగ్ సాయంత్రం  6 వరకు పోలింగ్ జరుగగా,ఐదు ట్రేడ్ యూనియన్లు పోటీలో ఉన్నాయి.

ఇందులో  ఎస్​సీఆర్ఈఎస్, ఎస్‌సీఆర్ఎంయూ సంఘాలు ప్రధానంగా గట్టి పోటీ నిస్తున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.

సంఘ జనరల్ సెక్రెటరీ మర్రి రాఘవయ్య పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. సౌత్​ సెంట్రల్​ రైల్వే పరిధి కింద మొత్తం 78434 ఉద్యోగ సిబ్బంది ఓటర్లు ఉన్నారు. సికింద్రాబాద్​ రైల్వే కోచింగ్​ డిపో పోలింగ్ కేంద్రంలో మొత్తం 917 ఓటర్లు ఉన్నారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈనెల 11న ఉంటుందని ఎన్నికల పరిశీలకులు తెలిపారు. కార్యక్రమంలో  ఎలక్ర్టికల్​ బ్రాంచీ సెక్రటరీ  విజయ్ కుమార్, వర్కింగ్ చైర్మన్​ జేఎల్​ ప్రకాష్, వైస్​ చైర్మన్​ ఎన్​.శ్రీకాంత్​, డివిజనల్​ ప్రెసిడెంట్ కొత్త మురళి​,డివిజన్​ సెక్రటరీ ప్రభురాజ్​, వైస్​ చైర్మన్​  ముస్తాక్ అలీ, అసిస్టెంట్ సెక్రటరీ , రెహమాన్​,మాధవ్, యూత్ కోఆర్డినేటర్​ డీఎన్​ రెడ్డి, జీ.రాజేశ్, జీపీ రమణ మూర్తి, నయిమ్​, నర్సింగ్​ రావు, ఆంజనేయులు, తిరుమలేశ్​, సత్యనారాయణ, ఎండీ షహీర్​ ​ పాల్గొన్నారు.
–––––
––––––

Tags

More News...

Local News 

వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం  -పాల్గొన్న సనత్ నగర్ కాంగ్రెస్ ఇంచార్జి డా. కోట నీలిమ

వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం  -పాల్గొన్న సనత్ నగర్ కాంగ్రెస్ ఇంచార్జి డా. కోట నీలిమ    సికింద్రాబాద్, జూలై 02 ( ప్రజామంటలు) : బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం బుధవారం సాయంత్రం నేత్రపర్వంగా సాగింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సతీమణి సుధాదేవ్ వర్మ, కలెక్టర్ హరిచందనతో కలిసి సనత్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి అమ్మవారి రథాన్ని లాగి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా...
Read More...
Local News 

పలు వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

పలు వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల జూలై 2 ( ప్రజా మంటలు) పట్టణ 29,30, 31 ,3,6 8 వార్డుల్లో 80 లక్షలతో నూతనంగా నిర్మించనున్న సిసి రోడ్డు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు. 44 వ వార్డులో 35 లక్షలతో వేస్తున్న cc రోడ్డు పనులను పరిశీలించారు.30,8వార్డులో...
Read More...
Local News 

మారెమ్మ ఆలయానికి దారి కోసం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ కు ముదిరాజ్ సంఘం వినతి

మారెమ్మ ఆలయానికి దారి కోసం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ కు ముదిరాజ్ సంఘం వినతి    జగిత్యాల జులై 2( ప్రజా మంటలు) ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసి మారెమ్మ ఆలయానికి దారి కోసం వినతిపత్రాన్ని అందజేసిన జగిత్యాల ముదిరాజ్ యువజన సంఘం సభ్యులు.   జగిత్యాల మోతే గ్రామ శివారులో గల సర్వేనెంబర్ 35 మోతే తాళ్ల దగ్గర మారెమ్మ గుడి దానికి సంబంధించి సానుకూలంగా...
Read More...
Local News 

సామాజిక అంశాలపై జిల్లా పోలీస్ కళ బృందం ద్వారా ప్రజలకు అవగాహన

సామాజిక అంశాలపై జిల్లా పోలీస్ కళ బృందం ద్వారా ప్రజలకు అవగాహన సారంగాపూర్ జూలై 2 (ప్రజా మంటలు) జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్   ఆదేశాల మేరకు సారంగాపూర్  పోలీస్ స్టేషన్ పరిధిలోని పోతారం  గ్రామం లో పోలీస్ కళాబృందం వారు మూఢ నమ్మకాలు, ఆత్మహత్యల నివారణ, రోడ్డు ప్రమాదాలు మరియు ట్రాఫిక్ నియమాలు, గల్ఫ్ ఏజెంట్ ల మోసాలు, సైబర్ మోసాలు,నివారణ పై అవగాహన, సీసీ కెమెరాల...
Read More...
Local News 

సైబర్ నేరాల, సైబర్ భద్రత పై ప్రతి ఒక్కరికి  అవగాహన కలిగి ఉండాలి

సైబర్ నేరాల, సైబర్ భద్రత పై ప్రతి ఒక్కరికి  అవగాహన కలిగి ఉండాలి   జగిత్యాల జులై 2( ప్రజా మంటలు) సైబర్ నేరాలు, సైబర్ భద్రత పై అవగాహన గురించి ప్రతి నెల మొదటి బుధవారం రోజున సైబర్ జాగౄక్త దివాస్ అనే ప్రత్యేక కార్యక్రమం*నిర్వహిస్తున్నారు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  ఆదేశాలమేరకు  సైబర్ నేరాల, సైబర్ భద్రత పై అవగాహన గురించి ప్రతి నెల మొదటి బుధవారం రోజున...
Read More...
Local News 

ఇజ్రాయిల్ నుండి స్వగ్రామానికి మృతదేహం

ఇజ్రాయిల్ నుండి స్వగ్రామానికి మృతదేహం జగిత్యాల జూలై 02 (ప్రజా మంటలు): ఉపాధి నిమిత్తం ఇజ్రాయిల్ గల్ఫ్ దేశానికి  వెళ్ళిన,జిల్లా కేంద్రానికి చెందిన  రేవెల్ల రవీందర్ (57) విధులు నిర్వర్తిసుండగా, గత జూన్ నెల గుండెపోటుతో మరణించాడు. మృతదేహం జగిత్యాల పట్టణానికి తరలించడానికి  రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎన్ఆర్ఐ వైస్ చైర్మన్  భీమ్ రెడ్డి,మాజీ మంత్రి రాజేశం గౌడ్,గిత్యాల...
Read More...
Local News 

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి గొల్లపల్లి జూలై 02 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం లోని రాఘవపట్నం గ్రామానికి చెందిన రాగం సత్తయ్య సం 44 గొల్లపల్లి నుండి తన స్వగ్రామానికి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో గొల్లపల్లి గ్రామ శివారులో  మంగళవారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొనీ మృతి చెందడంతో అతని భార్య  రాగం రాజవ్వ  ఫిర్యాదు మేరకు కేసు నమోదు...
Read More...
Local News 

కీర్తిశేషులు ఎడమల మల్లారెడ్డి స్మారకాఅర్థం విద్యార్థినిలకు ప్రోత్సాహకాలు 

కీర్తిశేషులు ఎడమల మల్లారెడ్డి స్మారకాఅర్థం విద్యార్థినిలకు ప్రోత్సాహకాలు  గొల్లపల్లి జూలై 02 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం లోని శంకర్రావుపేటకు చెందిన కీర్తిశేషులు ఎడమల ఎల్లారెడ్డి స్మారకార్థం, అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న మనవడు ఎడమల భోజేందర్ రెడ్డి  తాను చదువుకున్న మల్లన్న పేట ఉన్నత పాఠశాల పైన  మమకారంతో విద్యార్థులకు ప్రోత్సకాలు అందజేశారు. గత సంవత్సరం 10వ తరగతి పరీక్షా ఫలితాలలో మల్లన్న...
Read More...
Local News 

సీనియర్ సిటీజేన్లకు ప్రభుత్వం అండ..     - ఎమ్మెల్యే డాక్టర్  సంజయ్ కుమార్.        

సీనియర్ సిటీజేన్లకు ప్రభుత్వం అండ..     -  ఎమ్మెల్యే డాక్టర్  సంజయ్ కుమార్.                                      జగిత్యాల జులై 2 ప్రజా మంటలు): సీనియర్ సిటీజేన్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం  అండగా  ఉన్నదని ,వారి సమస్యల పరిష్కారానికి  తాను ఏళ్ళవేళలా  తోడ్పాటు అందిస్తానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సంజయ్ కుమార్ అన్నారు. బుధవారం పొన్నాల గార్డెన్స్ లో  తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు...
Read More...
Local News 

వైద్యుల పరిరక్షణ బాధ్యత ప్రజలదే -మాతా శిశు కేంద్ర సూపరింటెండెంట్ సుమన్ రావు      

వైద్యుల పరిరక్షణ బాధ్యత ప్రజలదే -మాతా శిశు కేంద్ర సూపరింటెండెంట్ సుమన్ రావు           -సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో జాతీయ వైద్య దినోత్సవం వేడుకలు           జగిత్యాల జులై 01 (ప్రజా మంటలు): వైద్యుల పరిరక్షణ బాధ్యత ప్రజలదేనని,ప్రాణాలు పణంగా పెట్టి రోగులకు సేవలంధిస్తున్నామని మాతా శిశు కేంద్ర జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ సుమన్ మోహన్ రావు  అన్నారు. మంగళవారం  జిల్లా కేంద్రంలోని మాతా శిశు కేంద్ర సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆస్పత్రిలో...
Read More...
State News 

సిగాచి పరిశ్రమలో గాయపడిమావారిని ఆస్పత్రిలో  పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

సిగాచి పరిశ్రమలో గాయపడిమావారిని ఆస్పత్రిలో  పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత పటాన్చెరువు జూలై 01 (ప్రజా మంటలు): సిగాచి పరిశ్రమలో గాయపడి పటాన్ చెరు ధ్రువ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. బాధితుల తో, అక్కడి డాక్టర్లతో ఆమె మాట్లాడరు. ప్రభుత్వ అలసత్వం కారణంగా ఈ ప్రమాదం జరిగింది. సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదం దురదృష్టకరం. పరిశ్రమలలో సేఫ్టీపై ప్రభుత్వం చొరవ తీసుకోవాలను...
Read More...
Local News 

ఎంపీ రఘునందన్ రావును పరామర్శించిన బీజేపీ స్టేట్ చీఫ్ 

ఎంపీ రఘునందన్ రావును పరామర్శించిన బీజేపీ స్టేట్ చీఫ్  సికింద్రాబాద్  జూలై01 (ప్రజామంటలు): :  మోకాలి శస్త్ర చికిత్స చేయించుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మెదక్ పార్లమెంటు సభ్యులు  రఘునందన్ రావు ను బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్ రావు పరామర్శించారు. మంగళవారం సాయంత్రం  ఆయన పలువురు బీజేపీ నాయకులతో కలిసి సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రికి వెళ్ల  ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.  ఆయన...
Read More...