పెగడపెల్లి మండల తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్.
పెగడపెల్లి మండల తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన .జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్
గొల్లపల్లి డిసెంబర్ 04 (ప్రజా మంటలు):
పెగడపెల్లి మండల తహసిల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్ సందర్శించి, రికార్డ్స్ సరిగ్గా నమోదు ఉన్నాయా లేదా అని పరిశీలించారు. అనంతరం ధరణి సమస్యలు, ఆఫీసుకు వచ్చే అన్ని దరఖాస్తులను, ఎప్పటికప్పుడు ఆర్జీలను ప్రజలకు అందించాలని ఆదేశించారు.
అనంతరం రికార్డ్ గది, ఫైల్స్, ఆన్లైన్లో నమోదు దరఖాస్తులను పరిశీలించారు, ఎమ్మార్వో ఆఫీసుకు వచ్చే దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలని, ప్రజావాణి ఫిర్యాదు లను కూడా వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అందరు సమయపాలన పాటించాలని సూచించారు. ఆఫీస్ పరిసరాలు శుభ్రంగా ఉంచాలని సూచించారు.
కలెక్టర్ వెంట జగిత్యాల ఆర్డీఓ మధు సుధను,ఎమ్మార్వో, మండల సంబంధిత అధికారులు, తదితరులు ఉన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ట్రీట్మెంట్ పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

సికింద్రాబాద్ లో మెడికవర్ హాస్పిటల్స్ ప్రారంభం

ఉమేశ్ ఖండేల్వాల్ కు కన్నీటీ వీడ్కోలు

ఇందిరమ్మ రాజ్యంలో విద్య కోసం ఇక్కట్లా? విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ _జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్

ర్యాగింగ్ చట్ట రీత్యా నేరం దీని వల్ల భవిష్యత్తు నాశనం అవుతుంది: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

టీ చింగ్ మెటీరియల్ ద్వారా పాఠాలు సులభతరం అవుతాయి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

ఈవీఎం గోదాము తనిఖీ భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరులను పరిశీలించిన : కలెక్టర్ బి. సత్యప్రసాద్

ఓజోన్ పరిరక్షణ కరపత్రం ఆవిష్కరణ

శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

పశువైద్యశాల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్

గోధుర్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుడికి ₹2 లక్షల నిదుల ప్రొసీడింగ్
