ధర్మపురి దేవస్థానం మాజీ చైర్మన్ సూర్యారావు మృతికి గౌడ్ సంతాపం
On
ధర్మపురి దేవస్థానం మాజీ చైర్మన్ సూర్యారావు మృతికి గౌడ్ సంతాపం
ధర్మపురి నవంబర్ 02:
హై కోర్ట్ జడ్జ్ శ్రీదేవి గారి తండ్రి ధర్మపురి టెంపుల్ మాజీ చైర్మన్ జువ్వాడి సూర్యారావు ఆనారోగ్యంతో హైదారాబాద్ యశోదా ఆస్పత్రిలో శనివారం సాయంత్రం మరణించారు.
విషయం తెలిసిన వెంటనే మాజీ మంత్రివర్యులు జి.రాజేశం గౌడ్ మరియు జనశక్తి పార్టీ తెలంగాణ అధ్యక్షులు కొమ్మినేని వికాస్ ఆస్పత్రికి వెళ్లి,పార్థివ దేహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఆదివారం ఉదయం 10 గంటలకు అంతిమ సమస్కారాలు నిర్వహించనున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
డీజీపీ ని కలిసిన మాజీ మంత్రి రాజేశం గౌడ్, వ్యాపారవేత్త ప్రమోద్ అగర్వాల్
Published On
By From our Reporter

అమెరికా ఆంక్షల ప్రభావం: రష్యా చమురు దిగుమతులను తగ్గిస్తున్న భారత్ ?
Published On
By From our Reporter
1.jpeg)
సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ స్థలం పరిశీలించిన సిఇ ఎండి ,షఫీమియా
Published On
By From our Reporter

మంత్రి అడ్లూరి పై గాదరీ కిశోర్ వ్యాఖ్యల ఖండన - హెచ్చరిక కబర్ధార్.
Published On
By From our Reporter

మెడికల్ సీట్లు సాధించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు సన్మానం
Published On
By From our Reporter

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఘనంగా యమద్వితీయ వేడుకలు యమధర్మరాజు స్వామివారికి ప్రత్యేక పూజలు
Published On
By Siricilla Rajendar sharma

మండల సమాఖ్య సభ్యులకు యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు
Published On
By From our Reporter

ముగిసిన జగిత్యాల జిల్లా స్థాయి క్రీడా పోటీలు
Published On
By Siricilla Rajendar sharma

37, 38 వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

సీనియర్ సిటిజెన్ల హక్కుల రక్షణకు కృషి. -సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్.
Published On
By From our Reporter

తెలంగాణ IAS అధికారి రిజ్వీ స్వచ్ఛంద విరమణ – మద్యం టెండర్ వివాదం నేపథ్యంగా
Published On
By From our Reporter
.jpeg)
భోపాల్లో దీపావళి విషాదం: కార్బైడ్ గన్స్ పేలుళ్లతో 60 మందికి పైగా గాయాలు, పిల్లలు చూపు కోల్పోయిన ఘటనలు
Published On
By From our Reporter
