కోరుట్ల త్రిశక్తి మాత ఆలయంలో దుర్గామాత దీక్షలు
కోరుట్ల త్రిశక్తి మాత ఆలయంలో దుర్గామాత దీక్షలు
కోరుట్ల అక్టోబర్ 3:-
కొలిచినవారికి కొంగుబంగారంగా గణేష్ నవదుర్గమండలి ఆద్వర్యంలో త్రిశక్తి మాత ఆలయంలో నవరాత్రోత్సవాలకోసం ఆలయ అర్చకులు పాలేపు శివ కుమార్ నిర్వహణలో 250 పైనే దుర్గామాత దీక్షలు చేపట్టారు.
పిల్లలనుండి,వృద్దుల వరకు నియమనిష్టలతో తొమ్మిదిరోజులపాటు దీక్షలో ఉంటారు.
కోరుట్ల పట్టణంలో గణేష్ నవదుర్గమండలి ఆద్వర్యంలో త్రిశక్తి మాత ఆలయం ఎంతో ప్రాశస్త్యం కలిగిన ఆలయంగా చెప్పుకుంటారు,సుమారు 47 సంవత్సరాలుగా ఇక్కడ ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున దీక్షలు తీసుకుంటారు.ఇక్కడి అమ్మవారిని దర్శించుకునేందుకు నిజామాబాదు, వరంగల్, ఆదిలాబాదు, కరీంనగర్ తోపాటు వివిధ ప్రాంతాలనుండి భక్తులు వస్తుంటారు. దుర్గామాత నవరాత్రుల ఉత్సవాలు ఈ ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు, పెద్ద ఎత్తున దుర్గామాత దీక్షలు తీసుకోవడం ఇక్కడి విశిష్టత, గురువారం ఆలయంలో పెద్ద ఎత్తున సుమారు 250 పైన దుర్గామాత దీక్షలు తీసుకున్నారు.
తొమ్మిది రోజులపాటు నియమ నిష్ఠలతో అమ్మవారిని కొలిచి, అనంతరం దీక్ష విరమింప చేస్తారు, గణేష్ నవదుర్గ మండలి ఆధ్వర్యంలో త్రిశక్తి మాతా దేవాలయంలో ఇక్కడ నిత్యం పూజలు నిర్వహిస్తారు,
ఈ కార్యక్రమంలో గణేష్ నవదుర్గ మండలి అధ్యక్షులు కటుకం గణేష్, ప్రధాన కార్యదర్శి గజ్జల శంకర్, కోశాధికారి ఆడువాల ప్రభాకర్,11వ వార్డు కౌన్సిలర్ దాసరి సునిత, గంగుల రాంగోపాల్,ముక్కెర చంద్రశేఖర్, సభ్యులు కస్తూరి రాజేశ్వర్, కటుకం గంగారాం, సంకు అశోక్, గాజుల రమేష్,వెంకటేశం, కస్తూరి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఆందోళన
– రాష్ట్రవ్యాప్తంగా సంతకాల సేకరణ ప్రారంభం
కూటమి ప్రభుత్వ నిర్ణయంపై వైఎస్సార్సీపీ తీవ్ర అభ్యంతరం – నవంబర్ 12న 175 నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు
తాడేపల్లి, నవంబర్ 7 (ప్రజా మంటలు):
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకించింది.ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సంతకాల సేకరణ... సామూహిక వందేమాతరం గీతాలాపన లో పాల్గొన్న..... జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత
జగిత్యాల నవంబర్ 7 ( ప్రజా మంటలు)సామూహిక వందేమాతర గీతాలపన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత తెలిపారు.
శుక్రవారం వందేమాతరం గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో సమీకృత జిల్లా కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన సామూహిక వందేమాతరం గీతాలాపన కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్... మూలరాంపూర్ సదర్ మట్ ప్రాజెక్టులో విషాదం – చేపలు పడుతూ యువకుడు మృతి
నిర్మల్ జిల్లా పోన్కల్ గ్రామానికి చెందిన 18 ఏళ్ల సిద్ధార్థ దుర్మరణం – ఇబ్రహీంపట్నం పోలీసులు దర్యాప్తు ప్రారంభం
ఇబ్రహీంపట్నం, నవంబర్ 7 (ప్రజా మంటలు – దగ్గుల అశోక్):
ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని మూలరాంపూర్ గ్రామ శివారులో విషాదకర సంఘటన చోటుచేసుకుంది.సదర్ మట్ ప్రాజెక్టు వద్ద చేపలు పడుతూ ఒక యువకుడు ప్రమాదవశాత్తు... తాసిల్దార్ కార్యాలయంలో జాతీయ గీతం వందేమాతరం 150 వ వార్షికోత్సవం.
ఇబ్రహీంపట్నం నవంబర్ 7( ప్రజా మంటలు దగ్గుల అశోక్):
ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయంలో జాతీయ గీతం వందేమాతరం 150 వ వార్షికోత్సవం సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించారు, ఈ కార్యక్రమంలో తాసిల్దార్ వరప్రసాద్, డిప్యూటీ తాసిల్దార్ ప్రసాద్, ఆర్. ఐ. లు రేవంత్ రెడ్డి, రమేష్, జి పి ఓ లు, పెట్రోల్ పంపు భూ కబ్జా విషయం మాట్లాడడమే నేరమా? నా రాజీనామాకు అసలు కారణం ఇదే బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి
జగిత్యాల నవంబర్ 7 (ప్రజా మంటలు)ఎమ్మెల్యే తెర వెనుక రాజకీయం చేస్తున్నాడు
కిబాల అందరి సమక్షంలో ట్రాన్స్లేట్ చేయించాలి
మున్సిపల్ భూమి రక్షణకై జేఏసీ ఏర్పాటు చేయాలి.
- బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి
జగిత్యాల జిల్లా కేంద్రంలోని బిజెపి పార్టీ ఆఫీసులో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి ప్రెస్... యువతే దేశ భవిష్యత్తు – చట్టాన్ని గౌరవించే పౌరులుగా ఎదగాలి: జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్
జేఎన్టీయూ కొండగట్టు ఇంజనీరింగ్ కళాశాల ఫ్రెషర్స్ డేలో ఎస్పీ అశోక్ కుమార్ సందేశం – ర్యాగింగ్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండమన్న పిలుపు
జగిత్యాల, నవంబర్ 7 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కొండగట్టు జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని విద్యార్థులు ఉత్సాహంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీ అశోక్... జగిత్యాలలో “వందేమాతరం” సామూహిక గానం :: దేశభక్తి స్ఫూర్తికి నిదర్శనం : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
వందేమాతర గేయానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో జగిత్యాల పోలీస్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం
జగిత్యాల (రూరల్ ) నవంబర్ 7 (ప్రజా మంటలు):
అఖండ భారతావనికి స్వాతంత్ర్య కాంక్షను కలిగించిన జాతీయ గేయం “వందేమాతరం” నేటితో 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సామూహిక గేయ ఆలాపన కార్యక్రమం ఘనంగా... క్రికెటర్ ధవన్, రైనా ఆస్తులు ఈడీ జప్తు :: రూ.11.14 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్
న్యూ ఢిల్లీ నవంబర్ 07:
అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ సైట్ 1xBet కేసులో మనీ లాండరింగ్ విచారణలో భాగంగా మాజీ క్రికెటర్లు శిఖర్ ధవన్, సురేశ్ రైనాల ఆస్తులను అమలు దళం (ED) గురువారం జప్తు చేసింది.మొత్తం రూ. 11.14 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ ఆదేశాలు జారీ చేసింది.
ఈడీ... బీహార్ తొలి దశ ఎన్నికల్లో 64.66% పోలింగ్ — గత 25 ఏళ్లలో రికార్డు స్థాయి ఓటింగ్
పాట్నా, నవంబర్ 6 (ప్రజామంటలు):
2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో 18 జిల్లాల్లోని 121 స్థానాలకు ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుండే ఓటర్లు ఉత్సాహంగా ఉన్నారు, యువత, మహిళలు, వృద్ధులు మరియు వలస కార్మికులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో ఉత్సాహభరితంగా ఓటింగ్ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా... జగిత్యాల పెట్రోల్ బంకు భూమి ఆక్రమణపై ముఖ్యమంత్రి కార్యాలయంలో పిర్యాదు – మాజీ కౌన్సిలర్ జయశ్రీ
జగిత్యాల, నవంబర్ 06 (ప్రజామంటలు):జగిత్యాల పట్టణంలో ప్రభుత్వ భూములపై జరుగుతున్న అక్రమ ఆక్రమణలపై మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ ముఖ్యమంత్రి కార్యాలయానికి పిర్యాదు చేశారు.
జగిత్యాల కొత్త బస్టాండ్ కూడలిలో ఉన్న పెట్రోల్ బంక్ (సర్వే నంబర్ 138) పరిధిలోని 20 గుంటల స్థలం అక్రమంగా ఆక్రమించబడిందని ఆమె పిర్యాదులో పేర్కొన్నారు. మున్సిపాలిటీ నిర్లక్ష్య... కొల్లూరు 2BHK జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం:: పాల్గొన్న మంత్రి ఉత్తం కుమార్, అడువాల జ్యోతి లక్ష్మణ్
కొల్లూరు కాలనీలో కాంగ్రెస్ ఆత్మీయ సమ్మేళనం – ఉత్తం కుమార్ రెడ్డి, నిర్మల జగ్గారెడ్డి
హైదరాబాద్ నవంబర్ 06 (ప్రజామంటలు):
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. ఈ క్రమంలో కొల్లూరు 2-BHK కాలనీ ఫేజ్-2 లో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల... గాంధీ ఆస్పత్రి ఆవరణ నుంచి అనాథలను తరలించిన పోలీసులు
సికింద్రాబాద్, నవంబర్ 06 (ప్రజామంటలు) :
గాంధీ ఆస్పత్రి ఆవరణ, గాంధీ మెట్రోస్టేషన్పరిసరాల్లో నివసిస్తున్న అనాథలు, యాచకులను చిలకలగూడ పోలీసులు గురువారం అనాథాశ్రమాలకు తరలించారు. ఆస్పత్రి వద్ద ప్రతిరోజు జరిగే అన్నదానాల కారణంగా అనాథలు, బిచ్చగాళ్లు పెద్ద సంఖ్యలో ఇక్కడ చేరుతున్నారు.ఈ పరిస్థితి గుర్తు తెలియని మృతదేహాల కేసులు పెరగడానికి దారితీస్తోందని అధికారులు తెలిపారు.
సమస్యను... 