లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే,మున్సిపల్ ఛైర్పర్సన్ 

On
లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే,మున్సిపల్ ఛైర్పర్సన్ 

లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే,మున్సిపల్ ఛైర్పర్సన్ 

జగిత్యాల అక్టోబర్ 03:

జగిత్యాల పట్టణ పొన్నాల గార్డెన్స్ లో జగిత్యాల పట్టణ మరియు అర్బన్, రూరల్ మండలాలకు చెందిన 149 మంది ఆడబిడ్డలకు మంజూరైన ఒక కోటి 49 లక్షల 17 వేల రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కులను, 97 మంది లబ్ధిదారులకు మంజూరైన 30 లక్షల రూపాయల విలువగల సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ తొ కలిసి,
 మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, పాక్స్ చైర్మన్  మహిపాల్ రెడ్డి,,

IMG_20241003_150316తహసిల్దార్ లు రామ్మోహన్,శ్రీనివాస్, కౌన్సిలర్ లు,కో ఆప్షన్ సభ్యులు,మాజీ సర్పంచ్ లు,ఎంపీటీసీ లు,ప్రజా ప్రతినిదులు,మరియు రెవెన్యూసిబ్బంది,అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

National  State News 

టీచర్ బూర్గుల సుమన పార్థివ దేహాం గాంధీకి అప్పగింత

టీచర్ బూర్గుల సుమన పార్థివ దేహాం గాంధీకి అప్పగింత వైద్య పరిశోధనల కోసం స్టూడెంట్స్ కు ఇచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ సికింద్రాబాద్, అక్టోబర్ 22 (ప్రజామంటలు) : హైదరాబాద్‌ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు సోదరుడు వేంకటేశ్వరరావు కుమార్తె, సంఘసేవకురాలు బూర్గుల సుమన (88) పార్ధివదేహాన్ని  సికింద్రాబాద్‌ గాంధీ మెడికల్‌ కళాశాలకు ఆమె కుటుంబసభ్యులు బుధవారం అప్పగించారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు బూర్గుల నర్సింగరావు...
Read More...
Local News 

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో పోలీస్ అమరవీరుల మాసోత్సవాలు.

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో పోలీస్ అమరవీరుల మాసోత్సవాలు. ఇబ్రహీంపట్నం అక్టోబర్ 22 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): పోలీస్ అమరవీరుల మాసోత్సవాల్లో భాగంగా బుధవారం రోజున  గౌరవ జగిత్యాల్ ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్ నిర్వహించారు. ఇబ్రహీంపట్నం మోడల్ స్కూల్ విద్యార్థులకు   ఎస్ ఐ, ఏ. అనిల్, ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించి పోలీస్...
Read More...
Local News  State News 

తెల్ల కోటు... స్వచ్ఛతకు నిదర్శనం   - గాంధీ మెడికల్ కాలేజీలో వైట్ కోట్ సెర్మనీ

తెల్ల కోటు... స్వచ్ఛతకు నిదర్శనం   - గాంధీ మెడికల్ కాలేజీలో వైట్ కోట్ సెర్మనీ సికింద్రాబాద్, అక్టోబర్ 22 (ప్రజామంటలు) : తెల్ల కోటు స్వచ్ఛతకు ప్రతీకగా నిలుస్తుందని, వైద్య విద్యార్థులు కష్టపడి చదివి ప్రజలకు సేవ చేయాలని అకాడమిక్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌ డాక్టర్‌ శివరాం ప్రసాద్‌ అన్నారు. బుధవారం గాంధీ మెడికల్‌ కళాశాలలో 2025 బ్యాచ్‌ వైద్య విద్యార్థులకు నిర్వహించిన వైట్‌ కోట్‌ సెర్మనీ లో పాల్గొని...
Read More...
Local News  State News 

పేద విద్యార్థులను సైంటిస్టులుగా మార్చే ప్రయత్నం గొప్పది

పేద విద్యార్థులను సైంటిస్టులుగా మార్చే ప్రయత్నం గొప్పది తాడ్ బండ్ లో సీవీ రామన్ అక్షయ సైన్స్ సెంటర్ ప్రారంభం సికింద్రాబాద్, అక్టోబర్ 22 (ప్రజామంటలు) :  ప్రతి పేద విద్యార్థి మంచి సైంటిస్టు కావాలని పని చేస్తున్న అక్షయ విద్యా ఫౌండేషన్ ఆశయం వెల  కట్టలేదని కంటోన్మెంట్ ప్రెసిడెంట్ బ్రిగేడియర్ ఎస్.రాజీవ్ ప్రశంసించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న కంటోన్మెంట్ స్కూల్...
Read More...
State News 

ర్యాగింగ్ కు గురైతే వెంటనే ఫిర్యాదు చేయండి -ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి

ర్యాగింగ్ కు గురైతే వెంటనే ఫిర్యాదు చేయండి -ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి జూనియర్లను ర్యాగింగ్ పేరుతో వేధిస్తే కఠిన చర్యలు గాంధీ మెడికల్ కాలేజీ 2025 ఎంబీబీఎస్ బ్యాచ్ స్టూడెంట్స్ కు అవేర్నెస్ సికింద్రాబాద్, అక్టోబర్ 22 ( ప్రజామంటలు) : జూనియర్లను ర్యాగింగ్ పేరుతో వేధిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి హెచ్చరించారు. గాంధీ మెడికల్ కాలేజీలో బుధవారం నూతన ఎంబీబీఎస్ బ్యాచ్...
Read More...
Local News 

వరి, మొక్కజొన్న  కొనుగోలు కేంద్రాన్ని  ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ భీమా సంతోష్

వరి, మొక్కజొన్న  కొనుగోలు కేంద్రాన్ని  ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ భీమా సంతోష్ (అంకం భూమయ్య)   గొల్లపల్లి అక్టోబర్ 22 (ప్రజా మంటలు) ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏఎంసీ చైర్మన్ భీమా సంతోష్ అన్నారు. సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు గొల్లపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన  వరి, మొక్కజొన్న...
Read More...

శబరిమల పర్యటనలో చారిత్రాత్మక ప్రతిధ్వని:- రెండవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శబరిమలసన్నిధాన

శబరిమల పర్యటనలో చారిత్రాత్మక ప్రతిధ్వని:-  రెండవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  శబరిమలసన్నిధాన పతనంతిట్ట అక్టోబర్ 22:   రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శబరిమల పర్యటన ఐదు దశాబ్దాల క్రితం జరిగిన చారిత్రాత్మక యాత్రను గుర్తు చేస్తుంది. 1973 ఏప్రిల్ 10న, దేశాధినేత వి.వి. గిరి అయ్యప్ప పవిత్ర నివాసాన్ని సందర్శించిన తొలి అధ్యక్షుడిగా గుర్తింపు పొందారు. తెల్లవారుజామున 1,001 బాణసంచా పేలుళ్లు, శ్లోకాలు మరియు శబ్దాలతో ఆలయ ప్రాంతం సజీవంగా...
Read More...
National  State News 

కేరళలో రాష్ట్రపతి హెలికాప్టర్ ఇబ్బందుల్లో – శబరిమల పర్యటన సురక్షితంగా ముగిసింది

కేరళలో రాష్ట్రపతి హెలికాప్టర్ ఇబ్బందుల్లో – శబరిమల పర్యటన సురక్షితంగా ముగిసింది   పతనంతిట్ట (కేరళ) అక్టోబర్ 22: కేరళ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం శబరిమల ఆలయాన్ని సందర్శించడానికి వెళ్ళగా చిన్న హెలికాప్టర్ ఇబ్బంది ఎదురయ్యింది. ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండ్ అవుతున్న సమయంలో హెలిప్యాడ్ పై ఒక పక్కకు ఒరిగి, భూమిలో  ఇరుక్కుపోయింది. ఈ సంఘటనలో రాష్ట్రపతికి ఎటువంటి గాయాలు కలగలేదు అని రాష్ట్రపతి...
Read More...

కొద్దిగా తగ్గిన బంగారం ధర - బలపడ్డ డాలర్

కొద్దిగా తగ్గిన బంగారం ధర - బలపడ్డ డాలర్ హైదరాబాద్ అక్టోబర్ 22 (ప్రజా మంటలు): ఈ రోజు, హైదరాబాద్‌లో బంగారం ధరలు తేలికపాటి తగ్గుదలను నమోదు చేశాయి. 🟡 బంగారం ధరలు 24 క్యారెట్ బంగారం: ప్రతి గ్రాముకు ₹12,720 22 క్యారెట్ బంగారం: ప్రతి గ్రాముకు ₹11,660 18 క్యారెట్ బంగారం: ప్రతి గ్రాముకు ₹9,540 ఈ ధరలు...
Read More...

పారిస్ లూావ్రే మ్యూజియం లో 900 కోట్ల రూపాయల దొంగతనం

 పారిస్ లూావ్రే మ్యూజియం లో 900 కోట్ల రూపాయల దొంగతనం – 7 నిమిషాల్లో ఫిల్మీ స్టైల్ ఆపరేషన్    పారిస్ |అక్టోబర్ 22:  ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ప్రపంచ ప్రసిద్ధ లూావ్రే మ్యూజియంలో, అక్టోబర్ 19,  ఆదివారం ఉదయం చోటుచేసుకున్న దొంగతనం ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. దొంగలు కేవలం 7 నిమిషాల్లో 900 కోట్ల రూపాయల విలువైన కళాఖండాలను దోచుకెళ్లారు. 🔹 కీలకాంశాలు: ఘటన సమయం:...
Read More...
State News 

సదర్ ఉత్సవ్ మేళా - ట్రాఫిక్ మళ్లింపు

సదర్ ఉత్సవ్ మేళా - ట్రాఫిక్ మళ్లింపు హైదరాబాద్ అక్టోబర్ 22 (ప్రజా మంటలు): హైదరాబాద్ లో సదర్ ఉత్సవ్ మేళా సందర్భంగా, నగరంలోని పలు చోట్ల ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు. నారాయణగుడా ప్రాంతంలో ఉదయం 7  నుంచి రాత్రి 4 am వరకు (22 అక్టోబర్ 2025 నుంచి 23 అక్టోబర్ 2025 కి) నిర్వహించబడనున్న సదర్ ఉత్సవ్ మేళా-కి సంబంధించిన ట్రాఫిక్...
Read More...
National  International  

ఢిల్లీలో ప్రవేశం నిరాకరించబడిన హిందీ పండితురాలు ఫ్రాన్సిస్కా ఓర్సిని

ఢిల్లీలో ప్రవేశం నిరాకరించబడిన హిందీ పండితురాలు ఫ్రాన్సిస్కా ఓర్సిని న్యూ డిల్లీ అక్టోబర్ 22 ప్రఖ్యాత హిందీ పండితురాలు, లండన్‌ SOAS విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ఫ్రాన్సిస్కా ఓర్సినికి ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో, మంగళవారం సాయంత్రం, ప్రవేశం నిరాకరించబడింది. చెల్లుబాటు అయ్యే వీసా ఉన్నప్పటికీ, భారత వలస అధికారులు ఆమెను “డిపోర్ట్” చేస్తున్నట్టు మాత్రమే తెలిపారు. ఓర్సిని భారత సాహిత్యం, హిందీ భాషపై విస్తృత పరిశోధనలు...
Read More...