అరు గ్యారంటీలు అమలు చేయకున్నా...కనీసం ప్రజల ప్రాణాలకైనా రక్షణ కల్పించండి. 

On
అరు గ్యారంటీలు అమలు చేయకున్నా...కనీసం ప్రజల ప్రాణాలకైనా రక్షణ కల్పించండి. 

అరు గ్యారంటీలు అమలు చేయకున్నా...కనీసం ప్రజల ప్రాణాలకైనా రక్షణ కల్పించండి. 
     -దావ వసంతసురేష్ 

జగిత్యాల అక్టోబర్ 1 (ప్రజా మంటలు )
 జిల్లాలో శానిటేషన్ నిర్లక్ష్యంతో విజృంభిస్తున్న విషజ్వరాలపై  బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన జిల్లా పరిషత్ తొలి చైర్ పర్సన్ దావ వసంత సురేష్
 వసంత సురేష్ మాట్లాడుతూ
తొమ్మిది నెలలు పూర్తయినా ప్రభుత్వం పాలన మెరుగు పడలేదని
రాయికల్ మండలం అల్లీపూర్ లో 11 ఏళ్ల చిన్నారి జ్వరంతో బాధ పడుతూ చనిపోయిన ఘటన కలిచివేసిందన్నారు.

 జిల్లా వ్యాప్తంగా విషజ్వరాలు ప్రభలుతున్న ప్రాణాలు పోతున్న ప్రభుత్వం, అధికారులకు పట్టడం లేదు.
డెంగ్యూ పాజిటివ్ లు వచ్చిన వైద్యులు కనీసం అందుబాటులో ఉండడం లేదని
బ్లీచింగ్ పౌడర్ కు బదులు సున్నం చల్లుతూ మమ అనిపించే ప్రయత్నం చేస్తున్నారు.

ఓట్లేసి గెలిపించిన పాపానికి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. చీమ కుట్టినట్లు లేదు.
 కేసీఆర్ పాలన లో సీజనల్ వ్యాధులపై విస్తృతంగా శానిటేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు.
వానకాలం సీజన్ ముగిసిన రైతు భరోసా అందలేదు. పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదన్నారు.
విత్తనం పెట్టి చేతికి వచ్చే టైం వచ్చిన కనీసం సౌకర్యాలు అందడం లేదన్నారు
ఇచ్చినా హామీలు అమలు చేయడంలో విఫలం అయ్యారు.

 మహాలక్ష్మి, విద్యా భరోసా, ఫీజు రియాంబర్స్ మెంట్ విడుదల కాలేదని అరు గ్యారంటీ లు ఒక్కటి అమలు కాలేదన్నారు.
 పంచాయతీ రాజ్ మినిస్టర్ సీతక్క ని విజ్ఞప్తి చేస్తున్న. మా పల్లెల దుస్థితి పై సమీక్ష చేయాలన్నారు.

 పథకాలు అమలు చేయకున్నా ప్రాణాలను కాపాడండి. శానిటేషన్ ని నిర్వహించండన్నారు.
 అధికారులు ప్రజలకు సేవకులుగా ఉంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చూడాలన్నారు.

ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ అధ్యక్షుడు గట్టు సతీష్,అర్బన్ మండల అధ్యక్షుడు తుమ్మ గంగాధర్,మాజీ జెడ్పీటీసీ మహేష్,పట్టణ ప్రధానకార్యదర్శి ఆనంద్ రావు,ఉపాధ్యక్షులు వొల్లెం మల్లేశం,మాజీ  ఏ ఎం సి చైర్మన్ శీలం ప్రియాంకప్రవీణ్,రూరల్ మండల సమన్వయ కమిటీ సభ్యులు పడిగేల గంగారెడ్డి,ఆనంద్ రావు,కౌన్సిలర్లు సమీండ్ల వాణిశ్రీనివాస్,శ్రీధర్ రెడ్డి,మహేష్ గౌడ్,అర్బన్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు సంగేపు ముత్తు,అర్బన్ మండల యూత్ అధ్యక్షుడు సన్హిత్ రావు,రూరల్ మండల యూత్ అధ్యక్షుడు సదానందం,ప్రధాన కార్యదర్శి బాలే చందు,పట్టణ యూత్ ఉపాధ్యక్షుడు ప్రణయ్,సెక్రటరీ నీలి ప్రతాప్,భగవాన్ రాజ్,రాయికల్ పట్టణ అధ్యక్షుడు అనిల్,మండల మహిళా అధ్యక్షురాలు స్పందన,రాయికల్ మండల సమన్వయ కమిటీ సభ్యులు బర్కం మల్లేష్,కొల్లూరి వేణు,దొంతి నాగరాజు,తదితరులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

మీకు మంత్రి పదవి ఇస్తే పార్టీని వదిలి వెళ్లేవారా? డిసిసి అధ్యక్షుడు నందయ్య

మీకు మంత్రి పదవి ఇస్తే పార్టీని వదిలి వెళ్లేవారా? డిసిసి అధ్యక్షుడు నందయ్య జగిత్యాల ఏప్రిల్ 4 (ప్రజా మంటలు)మీకు మంత్రి పదవి ఇస్తే పార్టీని వదిలి వెళ్లేవారా అని సూటిగా ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నందయ్య జీవన్ రెడ్డిని ఉద్దేశించి జిల్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజంగి నందయ్య విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డిపై  విమర్శల అస్త్రాలు ఎక్కు పెట్టారు.కాంగ్రెస్...
Read More...
Local News 

2047 నాటికి తెలంగాణ టెక్స్‌టైల్ రాజధాని గా అభివృద్ధి - ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి.

2047 నాటికి తెలంగాణ టెక్స్‌టైల్ రాజధాని గా అభివృద్ధి - ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. (సిరిసిల్ల .రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). హైదరాబాద్ 03 ఏప్రిల్ (ప్రజా మంటలు) :  వస్త్ర పరిశ్రమ రంగంలో 2047 నాటికి తెలంగాణను దక్షిణాసియాలోనే గొప్ప టెక్స్‌టైల్ రాజధానిగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చెప్పారు. టెక్స్‌టైల్ రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం నిర్దేశించుకున్న విజన్‌కు అనుగుణంగా ప్రపంచాన్ని మార్చగల వాతావరణాన్ని సృష్టించడంలో...
Read More...
Comment  State News 

జీవన్ రెడ్డి పార్టీ మార్పు – రాజకీయ సమీకరణాల్లో కొత్త మలుపా? లేక ముగింపుకు నాంది?

జీవన్ రెడ్డి పార్టీ మార్పు – రాజకీయ సమీకరణాల్లో కొత్త మలుపా? లేక ముగింపుకు నాంది? జగిత్యాలపై అధిక భావోద్వేగం – బలమా? బలహీనతా? తెలంగాణ రాజకీయాల్లో అప్పుడప్పుడూ వ్యక్తిగత నిర్ణయాలు పెద్ద చర్చలకు దారి తీస్తాయి. అలాంటి నిర్ణయాల్లో ఒకటి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్‌లో చేరుతారనే ప్రచారం,.  వెనుక ఉన్న రాజకీయ లెక్కలు, వ్యక్తిగత పరిస్థితులు, స్థానిక వర్గ రాజకీయాలు— అన్ని కలిసి చూస్తే ఇది కేవలం...
Read More...
Local News 

తెలంగాణ ప్రభుత్వం విద్యతో పాటు క్రీడలను ప్రోత్సహిస్తుంది ఎమ్మెల్యే దా సంజయ్ కుమార్

తెలంగాణ ప్రభుత్వం విద్యతో పాటు క్రీడలను ప్రోత్సహిస్తుంది ఎమ్మెల్యే దా సంజయ్ కుమార్    జగిత్యాల ఏప్రిల్ 3 ( ప్రజా మంటలు) చదువుతోపాటు క్రీడల పట్ల శ్రద్ధ చూపిన విద్యార్తులు అన్ని రంగాల్లో రాణిస్తారన్నారు. తల్లితండ్రులతోపాటు స్వచ్ఛంద సంస్థలు సైతం క్రీడలను ప్రోత్సహించాలన్నారు. క్రీడలతో మానసిక స్థైర్యం పెంపండడమే కాకుండా, చదువు పట్ల మరింత శ్రద్ధ ఏర్పడుతుందన్నారు. జూన్ నెలలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని జగిత్యాల కు...
Read More...
State News 

ప్రైవేట్ స్కూల్స్ ఫీజుల దోపిడీపై కవిత ఆగ్రహం

ప్రైవేట్ స్కూల్స్ ఫీజుల దోపిడీపై కవిత ఆగ్రహం హైదరాబాద్, ఏప్రిల్ 03 (ప్రజా మంటలు): ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులపై భారీగా ఫీజుల భారం మోపుతున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఒకేసారి 30 నుండి 40 శాతం వరకు ఫీజులు పెంచడం దోపిడీ చర్య అని విమర్శించారు.శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె,...
Read More...
Local News  State News 

“కాళేశ్వరం పై లక్ష కోట్లు ఆరోపణలు అసత్యం – మేడిగడ్డ పునరుద్ధరణ ఎందుకు చేయట్లేదు?”: జీవన్ రెడ్డి ఫైర్

“కాళేశ్వరం పై లక్ష కోట్లు ఆరోపణలు అసత్యం – మేడిగడ్డ పునరుద్ధరణ ఎందుకు చేయట్లేదు?”: జీవన్ రెడ్డి ఫైర్ జగిత్యాల, ఏప్రిల్ 03 (ప్రజా మంటలు): పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీ ఆర్ పాటిల్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్ట్ పై “లక్ష కోట్లు కొట్టుకుపోయాయి” అనే వ్యాఖ్యలు ఆశ్చర్యకరమని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి విమర్శించారు. జగిత్యాల పట్టణంలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు....
Read More...
Local News 

సర్దార్ సర్వాయి పాపన్న నేటి యువతకు స్ఫూర్తి డా చంద్రశేఖర్ గౌడ్

సర్దార్ సర్వాయి పాపన్న నేటి యువతకు స్ఫూర్తి డా చంద్రశేఖర్ గౌడ్ జగిత్యాల ఏప్రిల్ 2 (ప్రజా మంటలు) సర్దార్ సర్వాయి పాపన్న నేటి యువతకు స్ఫూర్తి అని జిల్లా గ్రంధాలే మాజీ చైర్మన్ డా చంద్రశేఖర్ గౌడ్ అన్నారు.సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్  317 వ వర్ధంతి సందర్భంగా జగిత్యాల పట్టణంలోని గొల్లపెల్లి రోడ్ బైపాస్ దారిలో ఉన్న విగ్రహానికి పూల మాల వేసి నివాళులు...
Read More...
Local News 

శ్రీ గుండు హనుమాన్ ఆలయాన్ని సందర్శించిన మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి

శ్రీ గుండు హనుమాన్ ఆలయాన్ని సందర్శించిన మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి    జగిత్యాల ఏప్రిల్ 2 (ప్రజా మంటలు)  పట్టణంలోని మంచి బావి దగ్గర గుండు హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా తాజామాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.  ఆడువాల జ్యోతి లక్ష్మణ్  వారి వెంట
Read More...
Local News 

ప్రజల భాగస్వామ్యంతోనే వార్డు సమస్యలు తెలుసుకోవచ్చు- మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి

ప్రజల భాగస్వామ్యంతోనే వార్డు సమస్యలు తెలుసుకోవచ్చు- మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి జగిత్యాల ఏప్రిల్ 2 (ప్రజా మంటలు)“ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ రోజు 40వ వార్డులో నిర్వహించిన వార్డు సభ కార్యక్రమంలో హాజరై ఆయన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్  పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వార్డు సభల ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించి,...
Read More...
Local News 

ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక గొప్ప కార్యక్రమం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక గొప్ప కార్యక్రమం  జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ జగిత్యాల ఏప్రిల్ 2 (ప్రజా మంటలు)ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లాలోని జగిత్యాల రూరల్ మండలంలోని పొలాస గ్రామ పరిధిలో గల గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక గ్రామ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్...
Read More...
Comment  State News 

తెలంగాణలో మహిళా రాజకీయ శక్తి – కొత్త పార్టీతో మారబోయే సమీకరణాలు

తెలంగాణలో మహిళా రాజకీయ శక్తి – కొత్త పార్టీతో మారబోయే సమీకరణాలు   వర్గాతీత రాజకీయాలకు వేదికగా జాగృతి : ఈ మార్పుకు సంకేతం?  భారతదేశ రాజకీయ చరిత్రను పరిశీలిస్తే, మహిళల పాత్ర ఎప్పుడూ పరిమితంగానే కనిపిస్తుంది. సామాజికంగా, సాంప్రదాయంగా స్త్రీని రెండవ స్థానంలో ఉంచిన వ్యవస్థ రాజకీయాల్లో కూడా ప్రతిబింబించింది. అయినప్పటికీ, ప్రతీ యుగంలో కొంతమంది మహిళలు ఈ అడ్డంకులను ఛేదించి తమ నాయకత్వాన్ని చాటారు.చరిత్రలో రాణి...
Read More...
Local News 

టిఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు గా రెండవ సారి ఎన్నికైన మారం జగదీశ్వర్ ను సన్మానించిన  జగిత్యాల టిఎన్జీఓ లు

టిఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు గా రెండవ సారి ఎన్నికైన మారం జగదీశ్వర్ ను సన్మానించిన  జగిత్యాల టిఎన్జీఓ లు కరీంనగర్ ఏప్రిల్ 1(ప్రజా మంటలు)ఇటీవల టిఎన్జీఓ కేంద్ర సంఘానికి జరిగిన ఎన్నికలలో  రెండవ సారి రాష్ట్ర అధ్యక్షులు గా ఏకగ్రీవంగా ఎన్నికైన మారం జగదీశ్వర్ ని  జగిత్యాల జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి మరియు జిల్లా కార్యదర్శి ఊకంటి అమరేందర్ రెడ్డి ల ఆధ్వర్యంలో జగిత్యాల టిఎన్జీఓ లు ఘనంగా సన్మానించారు. కరీంనగర్...
Read More...