ప్రజా గొంతుకగా నిలుస్తా!   ఎమ్మెల్సీ కోదండరాం

On
ప్రజా గొంతుకగా నిలుస్తా!   ఎమ్మెల్సీ కోదండరాం

ప్రజా గొంతుకగా నిలుస్తా!   ఎమ్మెల్సీ కోదండరాం
 కరీంనగర్లో ఎమ్మెల్సీ కోదండరాం కు ఘన సన్మానం

కరీంనగర్ సెప్టెంబర్ 30:
నూతనంగా ఎమ్మెల్సీ గా నియామకమై కరీంనగర్ కు తొలిసారిగా విచ్చేసిన సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం కు ఘనంగా పౌర సన్మానం జరిగింది. సోమవారం కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కెర రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా, విద్యార్థి, ఉద్యోగ,ఉపధ్యాయ సంఘాల నాయకులు, ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే ప్రజాస్వామిక వాతావరణం నెలకొంటుందని, తాను ప్రజలకు ప్రభుత్వానికి వారధిలా వ్యవహరించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం తప్పిదాల వల్ల రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ దివాళా తీసిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాలు సమర్పించారు. జర్నలిస్టులు పెండింగ్ లో వున్న తమ ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల అధిపతి నరేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, రెడ్డి సంక్షేమ సంగం నరహరి జగ్గారెడ్డి, గోపాల్ రెడ్డి, టి జేఏసీ ఉమ్మడి జిల్లా చైర్మన్ జక్కోజు వెంకటేశ్వర్లు, తెలంగాణ జన సమితి నాయకులు బి.వెంకటమల్లయ్య, మార్వాడీ సుదర్శన్, రమణారెడ్డి, తెలంగాణ ఉద్యోగుల సంఘం ఫయాజ్, జునేద్, సయీద్,కోటేశ్వర్, సదానంద్, తెలంగాణ జన సమితి నాయకులు అరికిల్ల స్రవంతి, మోరె గణేశ్, కర్రె సతీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Tags
Join WhatsApp

More News...

National  State News 

బిహార్ ఎన్నికలు - తేజస్వీ యాదవ్ సీఎం అభ్యర్థి, ముకేష్ సహని డిప్యూటీ సీఎం

బిహార్ ఎన్నికలు - తేజస్వీ యాదవ్ సీఎం అభ్యర్థి, ముకేష్ సహని డిప్యూటీ సీఎం మహాఘట్బంధన్ సంయుక్త పత్రికా సమావేశం పాల్గొన్న అశోక్ గెహ్లాట్, తేజస్వి యాదవ్ ముఖేష్ సహాని, దీపాంకర్ భట్టాచార్య, రాజేశ్ రామ్, అమిత్ షా రెండు భారీ సభల్లో పాల్గొంటారు. పట్నా, అక్టోబర్ 23:బిహార్ ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది. రాబోయే 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ కూటములు తమ వ్యూహాలను ఖరారు...
Read More...

తమిళనాడులో ఈ రాత్రి భారీ వర్షాల హెచ్చరిక – 30 జిల్లాల్లో వర్ష సూచన

తమిళనాడులో ఈ రాత్రి భారీ వర్షాల హెచ్చరిక – 30 జిల్లాల్లో వర్ష సూచన ప్రభావిత జిల్లాలు: 30 ప్రధానంగా ప్రభావిత ప్రాంతాలు: చెన్నై, చెంగల్పట్టు, మధురై, తిరుచ్చి వర్షాల సమయం: రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు వర్షాల రకం: ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చెన్నై, అక్టోబర్ 22: తమిళనాడులో వాతావరణం మళ్లీ మారబోతోందని చెన్నై వాతావరణ శాఖ ప్రకటించింది. రాబోయే ...
Read More...
National  State News 

శ్రేయసి సింగ్‌ నుంచి శివానీ శుక్లా వరకు… కుటుంబ రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న మహిళా నాయకులు

శ్రేయసి సింగ్‌ నుంచి శివానీ శుక్లా వరకు… కుటుంబ రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న మహిళా నాయకులు మహిళా నాయకత్వం కుటుంబ వారసత్వ రాజకీయాలు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025 పాట్నా, అక్టోబర్ 22: బీహార్ రాజకీయాల్లో ఇప్పుడు మహిళల పాత్ర మరింత బలంగా కనిపిస్తోంది. ఆధి ఆబాదీ (మహిళలు) తమ కుటుంబాల రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 26 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా...
Read More...
State News 

పట్టణ పేదలకు శుభవార్త! ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మంత్రి పొంగులేటి కీలక నిర్ణయం

పట్టణ పేదలకు శుభవార్త! ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మంత్రి పొంగులేటి కీలక నిర్ణయం హైదరాబాద్ అక్టోబర్ 22 (ప్రజా మంటలు): పట్టణ ప్రాంత పేదల కోసం ప్రభుత్వం మరో సానుకూల నిర్ణయం తీసుకుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించిన వివరాల ప్రకారం, ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద జీప్లస్‌–1 (గ్రౌండ్‌ ప్లస్‌ వన్‌) ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వబడింది. ప్రభుత్వం తాజాగా జీవో నెంబర్‌ 69ను జారీ...
Read More...
State News 

మాజీ ప్రజా ప్రతినిధులకు క్యాష్ లెస్ వైద్యం అందించాలి - రాజేశం గౌడ్

మాజీ ప్రజా ప్రతినిధులకు క్యాష్ లెస్ వైద్యం అందించాలి - రాజేశం గౌడ్ హైదరాబాద్ అక్టోబర్ 22 (ప్రజా మంటలు):. మాజీ ప్రజాప్రతినిధులు వయో వృద్ధులు కావడంతో వైద్య అవసరాల సమయంలో ముందుగా నగదు చెల్లించి, తర్వాత రీయింబర్స్‌మెంట్ పొందే ప్రక్రియలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ సమస్యను పరిష్కరించి, తక్షణమే నగదు రహిత చికిత్స సదుపాయాన్ని అమలు చేయాలని ఫైనాన్స్ శాఖను మాజీ ప్రజాప్రతినిధుల సంఘ నాయకులు కోరారు. మాజీ...
Read More...
Local News 

జగిత్యాల జిల్లాలో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ .

జగిత్యాల జిల్లాలో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ . జగిత్యాల అక్టోబర్ 22 (ప్రజా మంటలు)  జిల్లాతోపాటు నిజామాబాద్‌, మంచిర్యాల, ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాలో చోరీలకు పాల్పడిన అంతర్‌ రాష్ర్ట దొంగల ముఠాను జగిత్యాల రూరల్‌ పోలీసులు పట్టుకున్నారు. గత కొంతకాలంగా ముసుగులు వేసుకుని తాళాలు వేసి ఉన్న ఇళ్లనే  లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డ ఈ ముఠా మహారాష్ర్టకు చెందిన వారుగా గుర్తించారు. నలుగురు...
Read More...

రవాణా చెక్ పోస్టుల మూసివేతకు ఆదేశాలు జారి

రవాణా చెక్ పోస్టుల మూసివేతకు ఆదేశాలు జారి హైదరాబాద్ అక్టోబర్ 22 (ప్రజా మంటలు)రాష్ట్రంలోని అన్ని రహదారులపై రవాణా చెక్ పోస్టులను వెంటనే ఎత్తివేయాలని  ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.  తక్షణమే ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజు సాయంత్రం 5 గంటలలోగా మూసివేతపై పూర్తి నివేదికను ఇవ్వాలని సంబంధిత అధికారులను...
Read More...
Local News 

జగిత్యాల పాక్స్ పరిధిలో ధాన్యం సేకరణ ఖర్చు తగ్గించుకోవాలి...ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

జగిత్యాల పాక్స్ పరిధిలో ధాన్యం సేకరణ ఖర్చు తగ్గించుకోవాలి...ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ జగిత్యాల అక్టోబర్ 22 (ప్రజా మంటలు)▪️ తెలంగాణ రాష్ట్ర మార్క్ ఫెడ్ కరీంనగర్ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ ఆద్వర్యం లో మొక్క జొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  ▪️జగిత్యాల రూరల్ మండలం చల్ గల్  వ్యవసాయ మార్కెట్ లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం...
Read More...

జగిత్యాలలో అంతర్ రాష్ట్ర దొంగల బృందం అరెస్ట్

జగిత్యాలలో అంతర్ రాష్ట్ర దొంగల బృందం అరెస్ట్ జగిత్యాల అక్టోబర్ 22 (ప్రజా మంటలు):: జగిత్యాల జిల్లాలో చోరీలతో చెలరేగిన అంతర్ రాష్ట్ర దొంగల బృందాన్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్ జగిత్యాల, మంచిర్యాల, నిజామాబాద్, అదిలాబాద్, నిర్మల్ జిల్లాలతో పాటు మహారాష్ట్ర రాష్ట్రంలోని నాందేడు, హింగోలి జిల్లాల్లోనూ పలు దొంగతనాలు చేసినట్లు విచారణలో తేలింది. ఈనెల 13వ తేదీ, తెల్లవారుజామున జగిత్యాల...
Read More...
National  State News 

టీచర్ బూర్గుల సుమన పార్థివ దేహాం గాంధీకి అప్పగింత

టీచర్ బూర్గుల సుమన పార్థివ దేహాం గాంధీకి అప్పగింత వైద్య పరిశోధనల కోసం స్టూడెంట్స్ కు ఇచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ సికింద్రాబాద్, అక్టోబర్ 22 (ప్రజామంటలు) : హైదరాబాద్‌ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు సోదరుడు వేంకటేశ్వరరావు కుమార్తె, సంఘసేవకురాలు బూర్గుల సుమన (88) పార్ధివదేహాన్ని  సికింద్రాబాద్‌ గాంధీ మెడికల్‌ కళాశాలకు ఆమె కుటుంబసభ్యులు బుధవారం అప్పగించారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు బూర్గుల నర్సింగరావు...
Read More...
Local News 

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో పోలీస్ అమరవీరుల మాసోత్సవాలు.

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో పోలీస్ అమరవీరుల మాసోత్సవాలు. ఇబ్రహీంపట్నం అక్టోబర్ 22 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): పోలీస్ అమరవీరుల మాసోత్సవాల్లో భాగంగా బుధవారం రోజున  గౌరవ జగిత్యాల్ ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్ నిర్వహించారు. ఇబ్రహీంపట్నం మోడల్ స్కూల్ విద్యార్థులకు   ఎస్ ఐ, ఏ. అనిల్, ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించి పోలీస్...
Read More...
Local News  State News 

తెల్ల కోటు... స్వచ్ఛతకు నిదర్శనం   - గాంధీ మెడికల్ కాలేజీలో వైట్ కోట్ సెర్మనీ

తెల్ల కోటు... స్వచ్ఛతకు నిదర్శనం   - గాంధీ మెడికల్ కాలేజీలో వైట్ కోట్ సెర్మనీ సికింద్రాబాద్, అక్టోబర్ 22 (ప్రజామంటలు) : తెల్ల కోటు స్వచ్ఛతకు ప్రతీకగా నిలుస్తుందని, వైద్య విద్యార్థులు కష్టపడి చదివి ప్రజలకు సేవ చేయాలని అకాడమిక్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌ డాక్టర్‌ శివరాం ప్రసాద్‌ అన్నారు. బుధవారం గాంధీ మెడికల్‌ కళాశాలలో 2025 బ్యాచ్‌ వైద్య విద్యార్థులకు నిర్వహించిన వైట్‌ కోట్‌ సెర్మనీ లో పాల్గొని...
Read More...