జర్నలిస్ట్ ల హక్కులు, భద్రత కోసం వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా కుటుంబంలో చేరండి  

On
జర్నలిస్ట్ ల హక్కులు, భద్రత కోసం వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా కుటుంబంలో చేరండి  

జర్నలిస్ట్ ల హక్కులు, భద్రత కోసం వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా కుటుంబంలో చేరండి  
......కరీంనగర్ జిల్లా నాయకులు తాడూరి కరుణాకర్
 
 
కోరుట్ల సెప్టెంబర్ 27:-
భారతదేశంలో జర్నలిస్టుల హక్కుల సంక్షేమానికి పాటుపడే  గుర్తింపు పొందిన వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియాలో సభ్యత్వం పొందడం జర్నలిస్టుల హక్కుగా భావించాలని కరీంనగర్ జిల్లా నాయకులు తాడూరి కరుణాకర్,  శివనాద్రి  ప్రమోద్ కుమార్ లు పిలుపునిచ్చారు.
 
కోరుట్ల పట్టణంలో ఐ బి అతిథి గృహంలో నిర్వహించిన సమావేశంలో వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా జర్నలిస్టుల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న వారు, భారత దేశంలో కేంద్ర ప్రభుత్వ  కార్మిక శాఖ ద్వారా  జర్నలిస్టుల  హక్కుల సాధన కోసం ఏర్పడిన సంఘమే వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా అని  తాడూరి కరుణాకర్,  శివనాద్రి ప్రమోద్ కుమార్ స్పష్టం చేశారు. 
 వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా సభ్యత్వ నమోదులో కోరుట్ల పాత్రికేయులు ఆకుల మల్లికార్జున్, మన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఉరుమడ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో 60 మంది పాత్రికేయులు వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా సభ్యత్వం స్వీకరించారని వారు పేర్కొన్నారు. 
ఈ కార్యక్రమంలో వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా నాయకులు బలిజ రాజారెడ్డి, కోరుట్ల ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి ఆకుల మల్లికార్జున్, మన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఉరుమడ్ల శ్రీనివాస్, వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా నూతనంగా సభ్యత్వం పొందిన పాత్రికేయులు పాల్గొన్నారు.
Tags
Join WhatsApp

More News...

Local News 

రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసిన జిల్లా అధ్యక్షుడు నందయ్య ,మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి

రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసిన జిల్లా అధ్యక్షుడు నందయ్య ,మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి జగిత్యాల ఏప్రిల్ 7 ( ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ ని వారి కార్యాలయం లో జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్,జిల్లా అధ్యక్షులు గాజంగి నందయ్య గార్ల తో కలిసిన జగిత్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ గడ్డం నారాయణ రెడ్డి ఈ...
Read More...
State News 

జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలోమరోసారి ఏసీబీ దాడులు

జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలోమరోసారి ఏసీబీ దాడులు జగిత్యాల, ఏప్రిల్ 07 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ (Anti-Corruption Bureau) అధికారులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. సుమారు 14 మంది అధికారులతో కూడిన బృందం కార్యాలయంలోని అన్ని విభాగాల్లో విస్తృత తనిఖీలు చేపట్టింది. ఇది రెండవసారి .   సోదాల సందర్భంగా కార్యాలయ సిబ్బంది మొబైల్ గత...
Read More...
Local News  State News 

జర్నలిస్టుల అక్రిడిటేషన్ ప్రక్రియ కొనసాగుతోంది – ఏప్రిల్‌లోనే కొత్త కార్డులు జారీ - కమీషనర్ ప్రియాంక 

జర్నలిస్టుల అక్రిడిటేషన్ ప్రక్రియ కొనసాగుతోంది – ఏప్రిల్‌లోనే కొత్త కార్డులు జారీ - కమీషనర్ ప్రియాంక  హైదరాబాద్, ఏప్రిల్ 07 (ప్రజా మంటలు): రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ దరఖాస్తుల ప్రక్రియ ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగుతుందని సమాచార మరియు ప్రజా సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ సి.హెచ్. ప్రియాంక తెలిపారు.ఇటీవల అక్రిడిటేషన్ దరఖాస్తులపై వస్తున్న వార్తలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయిలో ఇప్పటికే అందిన...
Read More...
National 

విమానంలో ‘మేడే’ అలర్ట్… లక్నో ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసర పరిస్థితి

విమానంలో ‘మేడే’ అలర్ట్… లక్నో ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసర పరిస్థితి న్యూ డిల్లీ ఏప్రిల్ 05 : Air India Express కు చెందిన ఒక విమానంలో పొగ అనుమానం రావడంతో పెద్ద ఎత్తున ఆందోళన నెలకొంది. బాగ్‌డోగ్రా నుంచి ఢిల్లీకి వెళ్తున్న IX 1523 విమానం సోమవారం సాయంత్రం అత్యవసరంగా చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం (CCSIA), లక్నోలో ల్యాండ్ చేయబడింది.సుమారు సాయంత్రం...
Read More...
State News 

బంజారా ప్రముఖులతో కల్వకుంట్ల కవిత భేటీ – కొత్త రాజకీయ పార్టీపై చర్చలు

బంజారా ప్రముఖులతో కల్వకుంట్ల కవిత భేటీ – కొత్త రాజకీయ పార్టీపై చర్చలు హైదరాబాద్ ఏప్రిల్ 05 (ప్రజా మంటలు):   బంజారా ప్రముఖులతో సమావేశమై కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు నేపథ్యంలో, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక చర్చలు నిర్వహించారు. రిటైర్డ్ అదనపు డీజీ డీటీ నాయక్ నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ నెల 25న పార్టీ ప్రారంభానికి ముందు, బంజారా సమాజ సమస్యలు, వారికి...
Read More...
Local News 

మహనీయుల ఆశయాలు కొనసాగించాలి

మహనీయుల ఆశయాలు కొనసాగించాలి జగిత్యాల ఏప్రిల్ 5(ప్రజా మంటలు)ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు   జగిత్యాల పట్టణంలోని మంచినీళ్ళ బావి దగ్గర షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో  డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు  ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్, జిల్లా...
Read More...
Local News 

జ్ఞాన  స్కూల్ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు

జ్ఞాన  స్కూల్ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు .జగిత్యాల ఏప్రిల్ 5 ( ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా కేంద్రంలోని  స్కూల్‌లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ విద్యా ప్రయాణంలో ఒక ముఖ్యమైన దశను పూర్తి చేసిన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ హరి చరణ్ రావు మాట్లాడుతూ...
Read More...
Local News 

సంత్ రవిదాస్ క్యాలెండర్ ఆవిష్కరణ

సంత్ రవిదాస్ క్యాలెండర్ ఆవిష్కరణ "" జగిత్యాల ఏప్రిల్ 5 (ప్రజా మంటలు)సంత్ రవిదాస్ 650వ జయంతిని పురస్కరించుకుని సామాజిక సమరసతా వేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక తహసిల్ చౌరస్తాలో గల మోచి సంఘంలో సంఘ నాయకుల సమక్షంలో సంతు రవిదాస్ క్యాలెండర్ ఆవిష్కరించి క్యాలెండర్ తో పాటు అతని బోధనలతో కూడిన పుస్తకాన్ని కూడా సభ్యులందరికీ పంచటం...
Read More...
Local News 

సమానత్వ ఉద్యమానికి నిలువెత్తు ఉదాహరణ డా బాబు జగ్జీవన్ రామ్_జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

సమానత్వ ఉద్యమానికి నిలువెత్తు ఉదాహరణ డా బాబు జగ్జీవన్ రామ్_జిల్లా ఎస్పీ అశోక్ కుమార్   జగిత్యాల ఏప్రిల్ 5 ( ప్రజా మంటలు)    డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి  సందర్భంగా  ఘన నివాళి  అర్పించిన జిల్లా ఎస్పీ  స్వాతంత్ర్య సమరయోధులు, సంఘ సంస్కర్త మరియు సమానత్వ ఉద్యమానికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచిన గొప్ప నాయకుడు, భారత మాజీ ఉపప్రధానమంత్రి బాబూ జగ్జీవన్‌రామ్  జయంతిని పురస్కరించుకొని  జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా...
Read More...
Local News 

జగిత్యాలలో నిజామాబాద్ రోడ్ పై వంతెన పనులు – ట్రాఫిక్ మళ్లింపు అమలు

జగిత్యాలలో నిజామాబాద్ రోడ్ పై వంతెన పనులు – ట్రాఫిక్ మళ్లింపు అమలు జగిత్యాల, ఏప్రిల్ 05 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణంలోని నిజామాబాద్ హైవేలో హ్యాంగౌట్ హోటల్ సమీపంలో వంతెన నిర్మాణ పనులు ఏప్రిల్ 6 నుండి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సజావుగా కొనసాగేందుకు పోలీసులు మార్గ మళ్లింపులు అమలు చేస్తున్నారు.ముఖ్య మార్పులు ఇలా ఉన్నాయి:జగిత్యాల నుంచి నిజామాబాద్ వెళ్లే RTC బస్సులు,...
Read More...
Local News  Crime 

గ్రామపంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ పై దాడి ముగ్గురు పై కేసు నమోదు

గ్రామపంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ పై దాడి ముగ్గురు పై కేసు నమోదు    గొల్లపల్లి ఏప్రిల్ 05 (ప్రజా మంటలు):  బుగ్గారం మండలానికి  చెందిన గ్రామ పంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్న  దూడ కిరణ్ ను కులం పేరుతో దూషణ  మరియు ముగ్గురు దాడి చేశారని ఫిర్యాదు చేసిన డ్రైవర్, రాజశేఖర్, అమర్నాథ్, రోహన్  ముగ్గురిపై కేసు నమోదు, రాజశేఖర్ కి సంబంధించిన ఫ్లెక్సీ దూడ కిరణ్ తీ...
Read More...
Local News 

ఒంటరితనం, వృద్ధాప్యంతో జీవితంపై విరక్తి… వృద్ధుడి ఆత్మహత్య

ఒంటరితనం, వృద్ధాప్యంతో జీవితంపై విరక్తి… వృద్ధుడి ఆత్మహత్య ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 5 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్ గ్రామంలో ఒంటరితనం మరియు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన జంబుక ఆశన్న (78), తండ్రి గంగారం, ఎస్సీ మాల వర్గానికి చెందినవాడు.ఆశన్న గతంలో గ్రామ సుంకరి పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. 2025...
Read More...