కొనసాగుతున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మూడవ రోజు పాఠశాలల క్రీడలు.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల సెప్టెంబర్ 27 (ప్రజా మంటలు) :
శుక్రవారం అండర్ 14బాలికల కబడ్డీ ఖో,ఖో. వాలీబాల్ పోటీలు నిర్వహించనట్లు డి ఈ ఓ బి. జగన్మోహన్ రెడ్డి తెలిపారు.
ఈ రోజు జరిగిన పోటీలలో విజేతలు .
వాలీబాల్ :
ప్రథమ, మేడిపల్లి మండలం, ద్వితీయ , జగిత్యాల మండలం,
కబడ్డి :
ప్రథమ , మెట్పల్లి మండలం, ద్వితీయ, గొల్లపల్లి మండలం.
ఖో,ఖో :
ప్రథమ, మేడిపల్లి, ద్వితీయ, కత్లాపూర్ మండలం లు విజేతలయ్యారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతితులుగా విచ్చేసిన జగిత్యాల రూరల్ ఎం ఈ ఓ గాయత్రి , ఎస్ కె ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ అశోక్ మాట్లాడుతూ....
విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతొ అవసరమని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్ జి ఎఫ్ కార్యదర్శి లక్ష్మీ రామ్ నాయక్,పేట అధ్యక్ష కార్యదర్శులు విశ్వ ప్రసాద్,అశోక్, పిడి లు కృష్ణప్రసాద్,అజయ్,కోటేశ్వర,భాస్కర్,వేణు,దయాకర్,రవి తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ట్రీట్మెంట్ పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

సికింద్రాబాద్ లో మెడికవర్ హాస్పిటల్స్ ప్రారంభం

ఉమేశ్ ఖండేల్వాల్ కు కన్నీటీ వీడ్కోలు

ఇందిరమ్మ రాజ్యంలో విద్య కోసం ఇక్కట్లా? విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ _జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్

ర్యాగింగ్ చట్ట రీత్యా నేరం దీని వల్ల భవిష్యత్తు నాశనం అవుతుంది: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

టీ చింగ్ మెటీరియల్ ద్వారా పాఠాలు సులభతరం అవుతాయి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

ఈవీఎం గోదాము తనిఖీ భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరులను పరిశీలించిన : కలెక్టర్ బి. సత్యప్రసాద్

ఓజోన్ పరిరక్షణ కరపత్రం ఆవిష్కరణ

శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

పశువైద్యశాల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్

గోధుర్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుడికి ₹2 లక్షల నిదుల ప్రొసీడింగ్
