డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం దరఖాస్తు స్వీకరణలు ఈ నెల 17 వరకు పొడిగింపు - జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల సెప్టెంబర్ 9 (ప్రజా మంటలు) :
జిల్లా మున్సిపాలిటీ పరిధిలో నూక పెల్లి డబుల్ బెడ్ రూం ఇండ్లలో లబ్దిదారులకు పంపిణీ చేయగా మిగిలిన ఇండ్లకు మీ సేవ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 9 వ తేదీ ముగుస్తుందని, ఈ సందర్భంలో అప్లికేషన్లు స్వీకరించుటకు ఈ నెల 17 వరకు పొడగించినట్లు జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.
లబ్ధిదారులు కుల ధ్రువీకరణ, ఆదాయ సర్టిఫికెట్లు తెచ్చుకోనుటలో జాప్యం వలన అసలైన లబ్ధిదారులు నష్టపోకుండా ఉండటం కోసం అప్లికేషన్ల స్వీకరణను గడువు పెంచినట్లు పేర్కొన్నారు.
గతంలో తెలిపిన విధంగా మీ సేవ కేంద్రం ద్వారా నూతన ఆర్జి దారులు దరఖాస్తు చేసుకొని, డాక్యుమెంట్లు లేని యెడల మీ సేవలో డాక్యుమెంట్లు స్వీకరించబడవని తెలిపారు.
మీ సేవ కేంద్రంలో ఆర్జీదారులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆర్జిలు స్వీకరించవలెనని కలెక్టర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - వేలేరు ఎస్ఐ సురేష్

గౌరెల్లి ప్రాజెక్టు కెనాల్ భూ నిర్వాసితులతో సదస్సు

గాజుల పోచమ్మ ఆలయంలో ఘనంగా గోరింటాకు ఉత్సవాలు

ఓల్డ్ మల్కాజ్గిరిలో, సర్దార్ పటేల్ నగర్ లలో సీసీ రోడ్డు ప్యాచ్ పనులు ప్రారంభం: కార్పొరేటర్ శ్రవణ్

జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జనాభా దినోత్సవ వారోత్సవాలు ప్రారంభం

జిల్లా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
.jpg)
నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలపై ప్రత్యేక డ్రైవ్: 316 వాహనాలు సీజ్: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలు సీజ్
.jpeg)
ప్రభుత్వ విద్యను బలోపేతం చేద్దాము.. తపస్

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.- తెలంగాణ జన సమితి

హైకోర్టులో కేవియట్ వేసి బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ఇవ్వాలి - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

మల్లన్నపేట పాఠశాలలో ఆషాఢ మాస గోరింటాకు పండగ
