పారా ఒలంపిక్స్ కాంస్య పతాక విజేత దీప్తి జీవన్ కు పారితోషకం ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
హైదరాబాద్ 07 సెప్టెంబర్ (ప్రజా మంటలు) :
పారా ఒలంపిక్స్ కాంస్య పతాక విజేత దీప్తి జీవన్ జీ కి కోటి రూపాయల నగదు పురస్కారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
దీనితోపాటు ఆమె జీవన భృతి కొరకు గ్రూప్ 2 ఉద్యోగాన్ని ఆమెకు కల్పిస్తూ ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది.
దానితో పాటు 500 గజాలఇంటి స్థలాన్ని కేటాయించారు
ఆమె కోచ్ ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేష్ కు 10 లక్షల నగదు పురస్కారాన్ని ప్రభుత్వం ప్రకటించింది.
తెలంగాణ ఆణిముత్యమైన దీప్తి జీవన్ జీకి నగదు పురస్కారం ఉద్యోగము తోపాటు ఇంటి స్థలానికి కేటాయించడం మరియు ఆమె కోచ్ రమేష్ బాబుకు నగదు పురస్కారం ప్రకటించడం పట్ల తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కే శివసేన రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
పారా అథ్లెట్ దీప్తి జీవన్ జీ తెలంగాణ యువతకు క్రీడాకారులకు ఆదర్శప్రాయం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఆమెను సముచితంగా గౌరవించడం బావి క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని శివసేనారెడ్డి అన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవు *పట్టణ సీఐ కరుణాకర్

బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పంపిన చెక్కును బీఆర్ఎస్ కార్యకర్తకు అందించిన కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్

ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు మూలస్తంబాలు - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్.

నవ్య బాలికల కళాశాలలో ఘనంగా స్వాగతోత్సవ వేడుకలు

టీయూడబ్ల్యూజే (ఐజేయు) జగిత్యాల జిల్ల ప్రెస్ నూతన కమిటీని సన్మానించిన బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు ముదిగంటి రవీందర్ రెడ్డి.

భూ కబ్జాదారుల చేతుల్లో ప్రభుత్వ భూమి

ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

హిందువులు, బౌద్ధులు, సిక్కులు కాకుండా ఇతర వ్యక్తుల ఎస్సీ సర్టిఫికెట్లు రద్దు చేస్తాం:మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్
.jpeg)
సికింద్రాబాద్ ఎలక్ర్టికల్స్ ట్రేడర్స్ ప్రెసిడెంట్ గా సురేశ్ సురానా

గాంధీ మెడికల్ కాలేజీలో బోనాల ఉత్సవాలు
