హాస్టల్ లను సందర్శించిన మండల ప్రత్యేక అధికారి సాయిబాబా
హాస్టల్ లను సందర్శించిన మండల ప్రత్యేక అధికారి సాయిబాబా
గొల్లపల్లి సెప్టెంబర్ 02 (ప్రజా మంటలు) :
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని జ్యోతిరావు పులే, మోడల్ స్కూల్, గర్ల్స్ గురుకుల స్కూల్ ,హాస్టల్ లను మండల ప్రత్యేక అధికారి సాయి బాబా సందర్శించారు, ఈ సందర్భంగా పిల్లలకు ప్రతిరోజు సరఫరా చేయుచున్న మధ్యాహ్న భోజనాన్ని ప్రత్యేక అధికారి పరిశీలించి అక్కడే మధ్యాహ్న భోజనం పిల్లలతో కలిసి భోజనం చేసి యొక్క నాణ్యతను పరిశీలించారు.
హాస్టల్ పరిసరాలను హాస్టల్ గదులను పరిశీలించి వాటి యొక్క శుభ్రత ను పరిశీలించారు, హాస్టల్ పిల్లలకు సరఫరా చేయుచున్న భోజనము నాణ్యత బాగానే ఉన్నట్టు గుర్తించారు, మహాత్మా జ్యోతి పులే హాస్టల్లో కూడా సందించి హాస్టల్ పరిసరాల ప్రాంతంలో నీరు నిలిచి ఉన్న ప్రాంతంలో ఆయిల్ బాల్స్ గ్రామపంచాయతీ సిబ్బందితో వేయడం జరిగింది
కార్యక్రమంలో ఎంపీడీవో ఎస్ రామ్ రెడ్డి ,ఎంపీ డిఓపి పి సురేష్ రెడ్డి, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయి చదువుకి శ్రీ సత్యసాయి సేవా సమితి ఆర్థిక చేయూత

రాయికల్ మండల కేంద్రంలో సామాజిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

సేవా భారతి ఆధ్వర్యంలో గోరింటాకు వేడుకలు.

పద్మశాలి సేవ సంఘ భవన నిర్మాణానికి నిధుల కోసం ఎమ్మెల్యే కు వినతి

మలేసియా సదస్సుకు జగిత్యాల జిల్లావాసి గల్ఫ్ కార్మికుల స్థితిగతులపై అంతర్జాతీయ సదస్సు

షిర్డీ సాయి మందిరంలో ఘనంగా సాయి చరిత్ర పారాయణం ప్రారంభం

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఘనంగా ప్రారంభమైన శత చండీ యాగం

శ్రీనివాసుల సేవా సంస్థ ఆధ్వర్యంలో ధర్మపురిలో చిన్నారులకు స్కూల్ బుక్స్ పెన్నుల పంపిణీ

వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం -పాల్గొన్న సనత్ నగర్ కాంగ్రెస్ ఇంచార్జి డా. కోట నీలిమ

పలు వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

మారెమ్మ ఆలయానికి దారి కోసం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ కు ముదిరాజ్ సంఘం వినతి

సామాజిక అంశాలపై జిల్లా పోలీస్ కళ బృందం ద్వారా ప్రజలకు అవగాహన
