హాస్టల్ లను సందర్శించిన మండల ప్రత్యేక అధికారి సాయిబాబా
హాస్టల్ లను సందర్శించిన మండల ప్రత్యేక అధికారి సాయిబాబా
గొల్లపల్లి సెప్టెంబర్ 02 (ప్రజా మంటలు) :
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని జ్యోతిరావు పులే, మోడల్ స్కూల్, గర్ల్స్ గురుకుల స్కూల్ ,హాస్టల్ లను మండల ప్రత్యేక అధికారి సాయి బాబా సందర్శించారు, ఈ సందర్భంగా పిల్లలకు ప్రతిరోజు సరఫరా చేయుచున్న మధ్యాహ్న భోజనాన్ని ప్రత్యేక అధికారి పరిశీలించి అక్కడే మధ్యాహ్న భోజనం పిల్లలతో కలిసి భోజనం చేసి యొక్క నాణ్యతను పరిశీలించారు.
హాస్టల్ పరిసరాలను హాస్టల్ గదులను పరిశీలించి వాటి యొక్క శుభ్రత ను పరిశీలించారు, హాస్టల్ పిల్లలకు సరఫరా చేయుచున్న భోజనము నాణ్యత బాగానే ఉన్నట్టు గుర్తించారు, మహాత్మా జ్యోతి పులే హాస్టల్లో కూడా సందించి హాస్టల్ పరిసరాల ప్రాంతంలో నీరు నిలిచి ఉన్న ప్రాంతంలో ఆయిల్ బాల్స్ గ్రామపంచాయతీ సిబ్బందితో వేయడం జరిగింది
కార్యక్రమంలో ఎంపీడీవో ఎస్ రామ్ రెడ్డి ,ఎంపీ డిఓపి పి సురేష్ రెడ్డి, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
డిటిఎఫ్ భీమదేవరపల్లి మండల శాఖ నూతన కార్యవర్గం ఎన్నిక

ధర్మపురి మం నేరెళ్ల లోనే జవహర్ నవోదయ నెలకొల్పాలని కేంద్రమంత్రికి ప్రభుత్వ విప్, ఎంపి వినతి

ఘనంగా కొనసాగుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

రైతులకు పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
.jpg)
సుబ్రహ్మాణ్యస్వామి సేవలో మాజీ మంత్రి మర్రి సికింద్రాబాద్ ఫిబ్రవరి 11 (

జనహిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిభిరం
.jpg)
స్కందగిరిలో ఘనంగా తైపూసం పాలకావడి ఉత్సవాలు

నేషనల్ ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ లో గోల్డ్ మెడల్ విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే డా. సంజయ్

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు

పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక అందజేత

మోడీ అమెరికా పర్యటనకు ముందే ట్రంప్ బహుమతి
.jpg)