హాస్టల్ లను సందర్శించిన మండల ప్రత్యేక అధికారి సాయిబాబా
హాస్టల్ లను సందర్శించిన మండల ప్రత్యేక అధికారి సాయిబాబా
గొల్లపల్లి సెప్టెంబర్ 02 (ప్రజా మంటలు) :
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని జ్యోతిరావు పులే, మోడల్ స్కూల్, గర్ల్స్ గురుకుల స్కూల్ ,హాస్టల్ లను మండల ప్రత్యేక అధికారి సాయి బాబా సందర్శించారు, ఈ సందర్భంగా పిల్లలకు ప్రతిరోజు సరఫరా చేయుచున్న మధ్యాహ్న భోజనాన్ని ప్రత్యేక అధికారి పరిశీలించి అక్కడే మధ్యాహ్న భోజనం పిల్లలతో కలిసి భోజనం చేసి యొక్క నాణ్యతను పరిశీలించారు.
హాస్టల్ పరిసరాలను హాస్టల్ గదులను పరిశీలించి వాటి యొక్క శుభ్రత ను పరిశీలించారు, హాస్టల్ పిల్లలకు సరఫరా చేయుచున్న భోజనము నాణ్యత బాగానే ఉన్నట్టు గుర్తించారు, మహాత్మా జ్యోతి పులే హాస్టల్లో కూడా సందించి హాస్టల్ పరిసరాల ప్రాంతంలో నీరు నిలిచి ఉన్న ప్రాంతంలో ఆయిల్ బాల్స్ గ్రామపంచాయతీ సిబ్బందితో వేయడం జరిగింది
కార్యక్రమంలో ఎంపీడీవో ఎస్ రామ్ రెడ్డి ,ఎంపీ డిఓపి పి సురేష్ రెడ్డి, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం -పాల్గొన్న సనత్ నగర్ కాంగ్రెస్ ఇంచార్జి డా. కోట నీలిమ

పలు వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

మారెమ్మ ఆలయానికి దారి కోసం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ కు ముదిరాజ్ సంఘం వినతి

సామాజిక అంశాలపై జిల్లా పోలీస్ కళ బృందం ద్వారా ప్రజలకు అవగాహన

సైబర్ నేరాల, సైబర్ భద్రత పై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలి

ఇజ్రాయిల్ నుండి స్వగ్రామానికి మృతదేహం

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

కీర్తిశేషులు ఎడమల మల్లారెడ్డి స్మారకాఅర్థం విద్యార్థినిలకు ప్రోత్సాహకాలు

సీనియర్ సిటీజేన్లకు ప్రభుత్వం అండ.. - ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.

వైద్యుల పరిరక్షణ బాధ్యత ప్రజలదే -మాతా శిశు కేంద్ర సూపరింటెండెంట్ సుమన్ రావు

సిగాచి పరిశ్రమలో గాయపడిమావారిని ఆస్పత్రిలో పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

ఎంపీ రఘునందన్ రావును పరామర్శించిన బీజేపీ స్టేట్ చీఫ్
.jpg)