ఖమ్మం పోలేపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి బాడితులకు ప్రభుత్వం అండగా ఉందని హామీ
On
ఖమ్మం పోలేపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి
బాడితులకు ప్రభుత్వం అండగా ఉందని హామీ
వరదల్లో నష్టపోయినవారికి తాత్కాలికంగా 10 వేల సహాయం
ఖమ్మం సెప్టెంబర్ 02 :
ఖమ్మం జిల్లా పోలేపల్లి వరద ప్రాంతాలను పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరద బాడితులకు డైరయాన్ని నింపే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మున్నేరు వరద మీ కుటుంబాల్లో విషాదాన్ని నింపిందని, మున్నేరు వాగు రిటైనింగ్ వాల్ కోసం 650 కోట్లు కేటాయించి పనులు ప్రారంభించామనని తెలిపారు.
వరద వల్ల వందలాది కుటుంబాలు సర్వం కోల్పోయారని, వరదలో నష్ణపోయిన కుటుంబాలకు నిత్యావసర వస్తువులను అందజేయాలని ఆదేశిస్తున్నమనీ, నష్ణపోయిన ప్రతి కుటుంబానికి తక్షణ సాయం కింద పదివేలు అందజేసస్తున్నట్లు తఐపారు.
ఇల్లు, ఆస్తులు నష్టపోయినవారికి ప్రభుత్వం అండగా ఉంటుందని, నష్టాన్ని అంచనా వేసి తగిన పరిహారం అందజేస్తామనీ, భాదితులు ధైర్యంగా ఉండాలని, అందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
బాలపెల్లి గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి రవీందర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దరఖాస్తు దాఖలు
Published On
By Siricilla Rajendar sharma

OTT లో విడుదలైన "కిష్కిందపురి"
Published On
By From our Reporter

బ్యాంకింగ్ ఒడిదుడుకుల నడుమ US స్టాక్లు కోలుకొంటున్నాయి
Published On
By From our Reporter

కవిత అక్కకు బీసీలు ఇప్పుడు గుర్తొచ్చారా? - బీజేపీ రాష్ట్ర నాయకురాలు ఎం. రాజేశ్వరి.
Published On
By From our Reporter

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి పై దాడిచేసిన నిందితుడిని శిక్షించాలి
Published On
By From our Reporter

బీసీ బంద్ శాంతియుతంగా జరుపుకోండి - డీజీపీ శివథర్ రెడ్డి సూచన
Published On
By From our Reporter

ఛత్తీస్ఘడ్లో 210 మంది నక్సల్స్ లొంగిపోవడం — రాజ్యాంగ ప్రతిని పట్టుకొని “హింసకు గుడ్బై” చెప్పారు
Published On
By From our Reporter

పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం
Published On
By Siricilla Rajendar sharma

శ్రీ అభయాంజనేయ స్వామి ధ్వజస్తంభ ప్రతిష్ట - పాల్గొన్న -మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్
Published On
By From our Reporter

జస్టిస్ ఫర్ బీసీస్" బంద్ — నిజంగా న్యాయమా, లేక కొత్త రాజకీయ యజ్ఞమా?
Published On
By From our Reporter
.jpg)
బీసీ బంద్ ను విజయవంతం చేద్దాం.-టీ భీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు హరి అశోక్ కుమార్.
Published On
By From our Reporter

బీసీల బందుకు తెలంగాణ జాగృతి సంపూర్ణ మద్దతు
Published On
By From our Reporter
