ఆపద సమయంలో అండగా నిలుస్తాం. - జిల్లా పరిషత్ తొలి చైర్ పర్సన్ దావ వసంతసురేష్
సమస్యలను అధికారులతో మాట్లాడుతూ ఎల్లవేళలా బిఆర్ఎస్ పార్టీ పక్షాన అండగా ఉంటాం..
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల సెప్టెంబర్ 2( ప్రజా మంటలు ) :
భారీ వర్షాల నేపథ్యంలో జగిత్యాల అర్బన్&రూరల్ మండల్లాలోని గొల్లపెల్లి రోడ్డు బ్రిడ్జి,మోతే రోడ్డు బ్రిడ్జి,ఆనంతారం రోడ్డం,పేరుకపల్లె బ్రిడ్జిలను పరిశీలించిన జిల్లా పరిషత్ తొలి చైర్ పర్సన్ దావ వసంతసురేష్...
ఈ సందర్భంగా దావ వసంతసురేష్ మాట్లాడుతూ.....
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు చూడాలని.వర్షాకాలం సందర్భంగా ఎలాంటి సిజినల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య కార్యక్రమాలు చేయాలని అన్నారు...
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మహేష్,అర్బన్ మండల బిఆర్ఎస్ పార్టీ అద్యక్షులు తుమ్మ గంగాధర్,రూరల్ మండల నాయకులు పడిగేల గంగారెడ్డి,అర్బన్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు ముత్తయ్య,నాయకులుమోహన్,శ్రీపాల్,శ్రీనివాస్,
గంగన్న,హరీష్,రాంకి,నీలి ప్రతాప్,భగవాన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పుట్టిన రోజు వేడుకలు.

హనుమాన్ చాలీసా భక్త బృందం చే హరిహరాలయంలో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం

ఏకలవ్య భవనాన్ని త్వరగా పూర్తి చేయాలి - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

వేములకుర్తి గంగనాల ఆయకట్టకు నీటి విడుదల

కళ్యాణం..కమనీయం.. కన్నులపండువగా శ్రీలక్ష్మీనారాయణ కళ్యాణ వేడుకలు

కాపులకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం..

ఎస్ఎస్ఎస్ ఎం డి .జి స్కూల్లో ఘనంగా గోరింటాకు ఉత్సవము

పద్మారావునగర్ లో సాయి సప్తాహం

ఉత్తమ డాక్టర్లకు మెడికల్ ఎక్సలెన్సీ అవార్డులు *రాజ్ భవన్ లో ప్రధానం చేసిన గవర్నర్

ఢిల్లీ పాలకులు దిగివచ్చేలా రైల్ రోకో - బీసీ రిజర్వేషన్ల ఉద్యమంలో పౌర సమాజం కలిసి రావాలి

అనాధ పిల్లలకు సాయం చేయడం ఆదర్శనీయం..

కల్వకుంట్ల కవిత తో జాగృతి వైస్ ప్రెసిడెంట్ మంచాల వరలక్ష్మీ భేటి
