ఆపద సమయంలో అండగా నిలుస్తాం. - జిల్లా పరిషత్ తొలి చైర్ పర్సన్ దావ వసంతసురేష్
సమస్యలను అధికారులతో మాట్లాడుతూ ఎల్లవేళలా బిఆర్ఎస్ పార్టీ పక్షాన అండగా ఉంటాం..
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల సెప్టెంబర్ 2( ప్రజా మంటలు ) :
భారీ వర్షాల నేపథ్యంలో జగిత్యాల అర్బన్&రూరల్ మండల్లాలోని గొల్లపెల్లి రోడ్డు బ్రిడ్జి,మోతే రోడ్డు బ్రిడ్జి,ఆనంతారం రోడ్డం,పేరుకపల్లె బ్రిడ్జిలను పరిశీలించిన జిల్లా పరిషత్ తొలి చైర్ పర్సన్ దావ వసంతసురేష్...
ఈ సందర్భంగా దావ వసంతసురేష్ మాట్లాడుతూ.....
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు చూడాలని.వర్షాకాలం సందర్భంగా ఎలాంటి సిజినల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య కార్యక్రమాలు చేయాలని అన్నారు...
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మహేష్,అర్బన్ మండల బిఆర్ఎస్ పార్టీ అద్యక్షులు తుమ్మ గంగాధర్,రూరల్ మండల నాయకులు పడిగేల గంగారెడ్డి,అర్బన్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు ముత్తయ్య,నాయకులుమోహన్,శ్రీపాల్,శ్రీనివాస్,
గంగన్న,హరీష్,రాంకి,నీలి ప్రతాప్,భగవాన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మానవాళికీ ప్రథమ శత్రువు ప్లాస్టిక్ భూతం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఉత్తమ ఉపాధ్యాయుని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

తల్లిదండ్రులను విస్మరిస్తే శిక్షార్హులే జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

భువనేశ్వర్–ముంబయి గంజాయి అక్రమ రవాణా రాకెట్ ఆటకట్టు

గాంధీ ఆసుపత్రిలో మెగా పీడియాట్రిక్ క్యాంపు

ఇబ్రహీంపట్నం మండలం లో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

ముత్తారం మూలమలుపు చెట్ల తొలగింపు - స్పందించిన ముల్కనూర్ పోలీస్

రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష ఆగమన, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పునః నిర్మాణం ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్

గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలి -రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి
.jpg)
మిసెస్ చికాగో యూనివర్స్ గా ధర్మపురి చెందిన సౌమ్య బొజ్జా

చాలా రాష్ట్రాలలో సగానికిపైగా ఓటర్లు ఏ కాగితం చూపక్కర లేదు - ఎన్నికల కమీషన్

శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ జిల్లా సమీకృత భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న •బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్
