గొల్లపల్లి లో వృద్దురాలిని సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న తహసీల్దార్ జమీర్

On
గొల్లపల్లి లో వృద్దురాలిని సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న తహసీల్దార్ జమీర్

వృద్దురాలిని సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న తహసీల్దార్ జమీర్
గొల్లపెల్లి మండల కేంద్రం లో జలమయమైన ప్రధాన రహదారి

గొల్లపల్లి సెప్టెంబర్ 01 (ప్రజా మంటలు): 

గొల్లపెల్లి మండలం లో ఆదివారం ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షానికి జనజీవనం స్థంభించింది. భారీ వర్షం ధాటికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. గ్రామాల్లో అంతర్గత రోడ్లు వరద నీటితో బురద మయమాయ్యాయి. మురికి కాల్వలు వరద నీటితో ఉప్పొంగి రోడ్ల పైకి పొంగి పోర్లయి. మురికి కాల్వలు వర్షం నీటితో పొంగి పోర్లడం తో స్థానికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఎడతెరిపి లేకుండ కురిసిన కుండపోత వర్షానికి, కాలువలు, వాగులు వంకలు, చెరువుల మత్తడులు, పలు గ్రామాల్లోని రహదారుల పై ఉన్న వంతెనలు వరద నీటితో పొంగిపోర్లయి. పై నుంచి వరద నీరు భారీగా వచ్చి చేరడం తో చెరువులు నిండు కున్నాయి.పలు గ్రామాల్లో పై నుంచి వచ్చిన వరద నీటితో ఇటీవల వేసిన వరి పంట కొట్టుకుపోయి రైతంగానికి కన్నీళ్లు మిగిల్చింది. పలు గ్రామాల్లో వర్షం ధాటికి మొక్కజొన్న పంట నెలవాలి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.  చిల్వకోడూరు, గోవిందుపల్లె, దట్నూర్, చెందోలి, భీంరాజ్ పల్లె, లక్ష్మి పూర్, ఆత్మకూరు, దమ్మన్నపేట గొల్లపెల్లి, అబ్బపూర్, లోత్తునూరు తదితర గ్రామాల్లో పత్తి చేన్లలోకి వరద నీరు వచ్చి చేరి పత్తి పంట తీవ్రంగా దెబ్బ తిన్నది.  మండల కేంద్రంలోని కేజీబివి పాఠశాల వసతి గృహం సమీపంలోకి పై నుంచి వరద నీరు వచ్చి చేరడం తో వసతి గృహం లోని నీరు కలుషి తమయినట్లు ప్రత్యేక అధికారి పద్మ, సిబ్బంది, విద్యార్థులు తహసీల్దార్ జమీర్ కు సమాచారం అందించారు. దింతో అక్కడికి చేరుకున్న తహసీల్దార్ పక్కనే ఉన్న ఊర చెరువును పరిశీలించారు. ఈ సందర్బంగా విద్యార్థినిలను ఒక్క రోజు ఇళ్లలోకి పంపించేందుకు ఉన్నంతధికారులకు సమాచారం అందించారు. అలాగే మండల కేంద్రం లో ఒక ఇంటిలోకి వర్షం నీరు వచ్చి చేరడం తో అందులో ఒంటరిగా నివాసం ఉంటున్నా నిరుపేద వృద్దురాలిని తహసీల్దార్ జమీర్ తన సొంత వాహనం లో బంధువుల ఇంటికి పంపించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ జమీర్, ఎంపిడివో రామ్ రెడ్డి  సురేష్ రెడ్డి, కార్యదర్శి మధు, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది ఆయా గ్రామాలను పరిశీలించిరు. ఎస్సై సతీష్ కుమార్ వెనుగు మట్ల, బొంకురు గ్రామాల్లోని సదజాల వాగును పరిశీలించారు.

Tags
Join WhatsApp

More News...

RBI నివేదిక: తెలంగాణ అప్పుల భారం పెరుగుతోంది

RBI నివేదిక: తెలంగాణ అప్పుల భారం పెరుగుతోంది హైదరాబాద్, ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు): రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా విడుదల చేసిన State Finances నివేదికలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై గంభీరమైన సూచనలు ఉన్నాయి. నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ రుణాలు పెరుగుతున్నాయి మరియు దీనికి గత బడ్జెట్ డేటా కూడా అద్దం పడుతుంది. 1. RBI తెలిపిన...
Read More...
National 

మధ్యప్రదేశ్‌పై రూ.5.31 లక్షల కోట్ల ప్రజా రుణం – కమల్నాథ్ విమర్శలతో రాజకీయ వేడి

మధ్యప్రదేశ్‌పై రూ.5.31 లక్షల కోట్ల ప్రజా రుణం – కమల్నాథ్ విమర్శలతో రాజకీయ వేడి భోపాల్, ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు):రిజర్వ్ బ్యాంక్ తాజా నివేదిక ప్రకారం మధ్యప్రదేశ్ రాష్ట్రంపై ప్రజా రుణ భారం రూ.5,31,012.8 కోట్లకు చేరింది. గత ఏడాదితో పోలిస్తే ఈ రుణం మరింత పెరిగినట్లు నివేదిక వెల్లడించింది.ఈ అంశంపై మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భారీ రుణభారం...
Read More...
National  State News 

234 నియోజకవర్గాల్లోనూ స్టాలిన్ అభ్యర్థి అన్న భావనతో పని చేయాలి: సీఎం స్టాలిన్ పిలుపు

234 నియోజకవర్గాల్లోనూ స్టాలిన్ అభ్యర్థి అన్న భావనతో పని చేయాలి: సీఎం స్టాలిన్ పిలుపు చెంగల్పట్టు (తమిళనాడు), ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు):డీఎంకే పోలింగ్ ఏజెంట్ల సమావేశంలో ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చెంగల్పట్టు జిల్లా తిరువిదంతైలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 234 నియోజకవర్గాలన్నింటిలోనూ “ఈ స్టాలిన్ అభ్యర్థి” అన్న భావనతో పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.గత ఐదేళ్లలో అమలు చేసిన...
Read More...
National 

44 ఏళ్ల తర్వాత ముంబైకు బీజేపీ మేయర్ – రితు తావ్డే ఎన్నిక

44 ఏళ్ల తర్వాత ముంబైకు బీజేపీ మేయర్ – రితు తావ్డే ఎన్నిక ముంబై, ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు): ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) 78వ మేయర్‌గా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్పొరేటర్ రితు తావ్డే ఫిబ్రవరి 11న ఎన్నికయ్యారు. 44 ఏళ్ల తర్వాత ముంబైకు బీజేపీ మేయర్ రావడం విశేషంగా మారింది. శివసేనకు చెందిన సంజయ్ ఘాడి ఉపమేయర్‌గా ఎన్నికయ్యారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్...
Read More...

పటిష్ట బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్‌కు బ్యాలెట్ బాక్స్‌ల తరలింపు.

పటిష్ట బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్‌కు బ్యాలెట్ బాక్స్‌ల తరలింపు. *  జగిత్యాల ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు)జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పూర్తిగా ప్రశాంత వాతావరణంలో ముగిసిందని జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల నుండి బ్యాలెట్ బాక్స్‌లను పటిష్టమైన పోలీస్ బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్‌కు తరలించినట్లు తెలిపారు.స్ట్రాంగ్...
Read More...

కృష్ణానగర్ 41 వ వార్డులో ఓటు హక్కు వినియోగించుకున్న డా బోగ శ్రావణి 

కృష్ణానగర్ 41 వ వార్డులో ఓటు హక్కు వినియోగించుకున్న డా బోగ శ్రావణి  జగిత్యాల ఫిబ్రవరి 11 ( ప్రజా మంటలు) జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా భోగ శ్రావణి ప్రవీణ్ తమ ఓటు హక్కును 41వ వార్డులోని ఆల్ ఫోర్స్ స్కూల్లో వినియోగించుకున్నారు. అనంతరం పలు వార్డులలో ఎన్నికల సరళిని పరిశీలించారు.
Read More...

పలు ఎన్నికల కేంద్రాల ఎన్నికల సరళని పరిశీలించిన దావ వసంత

పలు ఎన్నికల కేంద్రాల ఎన్నికల సరళని పరిశీలించిన దావ వసంత జగిత్యాల ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు)మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జగిత్యాల, రాయికల్ పట్టణం లోని బి ఆర్ ఎస్ పార్టీ  తరుపున పోటీ చేస్తున్న అభ్యర్థులను కలిసి ఎన్నికల సరళి తెలుసుకున్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ . బి ఆర్ ఎస్ తో నే జగిత్యాల, రాయికల్ పట్టణ...
Read More...

విద్యార్థి అపహరణ తర్వాత బలవంతపు పెళ్లి

విద్యార్థి అపహరణ తర్వాత బలవంతపు పెళ్లి  సమస్తిపూర్ (బిహార్), ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు): బిహార్ రాష్ట్రంలోని సమస్తిపూర్ జిల్లాలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ విద్యార్థిని అపహరించి మత్తు మందు ఇచ్చి బలవంతంగా వివాహం జరిపించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల సమాచారం ప్రకారం, బాధిత విద్యార్థి లైబ్రరీకి వెళ్తున్న సమయంలో కొందరు వ్యక్తులు...
Read More...
National 

Epstein Files వివాదం: పార్లమెంట్‌లో రాహుల్ ఆరోపణలు – మంత్రి హర్దీప్ సింగ్ స్పందన

Epstein Files వివాదం: పార్లమెంట్‌లో రాహుల్ ఆరోపణలు – మంత్రి హర్దీప్ సింగ్ స్పందన న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు): పార్లమెంట్‌లో బడ్జెట్‌పై జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ “Epstein files” అంశాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్, వ్యాపారవేత్త అనిల్ అంబానీ మరియు ప్రధాని నరేంద్ర మోదీ పేర్లు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర మంత్రి...
Read More...
National  Spiritual   State News 

మహాశివరాత్రి కోసం శ్రీశైలం, వేములవాడకు ఆర్టీసీ 2,243 ప్రత్యేక బస్సులు

మహాశివరాత్రి కోసం శ్రీశైలం, వేములవాడకు ఆర్టీసీ 2,243 ప్రత్యేక బస్సులు హైదరాబాద్, ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు): మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ నెల 14 నుంచి 16 వరకు మొత్తం 2,243 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు సంస్థ ప్రకటించింది. ప్రధాన పుణ్యక్షేత్రాలకు భారీగా బస్సులు కేటాయించారు....
Read More...

ఒరిజినల్ కాంగ్రెస్ వాదులకు వలసవాదులకు మధ్య ప్రస్తుత ఎన్నికలు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ఒరిజినల్ కాంగ్రెస్ వాదులకు వలసవాదులకు మధ్య ప్రస్తుత ఎన్నికలు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి    జగిత్యాల ఫిబ్రవరి 11 ( ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలో కుటుంబ సమేతంగా ఓటింగ్ లో పాల్గొన్నారు. మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి  జగిత్యాల పట్టణంలో 23 వార్డులో   ఎస్ కె ఎన్ ఆర్ గౌట్ జూనియర్ బాయ్స్ కాలేజీలో  మాజీ మంత్రి జీవన్ రెడ్డి కుటుంబ సమేతంగా ఓటింగ్ లో పాల్గొన్నారు. అనంతరం...
Read More...
State News 

రేపే తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ – బాగ్ లింగంపల్లిలో నిర్వహణ

రేపే తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ – బాగ్ లింగంపల్లిలో నిర్వహణ హైదరాబాద్, ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ ఫిబ్రవరి 12న (గురువారం) ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లోని బాగ్ లింగంపల్లిలో ఉన్న ఆర్టీసీ కళ్యాణ మండపంలో నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అధ్యక్షత వహించనున్నారు. వివిధ ఉద్యమ సంఘాల నాయకులు, తెలంగాణ...
Read More...