గొల్లపల్లి లో వృద్దురాలిని సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న తహసీల్దార్ జమీర్
వృద్దురాలిని సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న తహసీల్దార్ జమీర్
గొల్లపెల్లి మండల కేంద్రం లో జలమయమైన ప్రధాన రహదారి
గొల్లపల్లి సెప్టెంబర్ 01 (ప్రజా మంటలు):
గొల్లపెల్లి మండలం లో ఆదివారం ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షానికి జనజీవనం స్థంభించింది. భారీ వర్షం ధాటికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. గ్రామాల్లో అంతర్గత రోడ్లు వరద నీటితో బురద మయమాయ్యాయి. మురికి కాల్వలు వరద నీటితో ఉప్పొంగి రోడ్ల పైకి పొంగి పోర్లయి. మురికి కాల్వలు వర్షం నీటితో పొంగి పోర్లడం తో స్థానికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఎడతెరిపి లేకుండ కురిసిన కుండపోత వర్షానికి, కాలువలు, వాగులు వంకలు, చెరువుల మత్తడులు, పలు గ్రామాల్లోని రహదారుల పై ఉన్న వంతెనలు వరద నీటితో పొంగిపోర్లయి. పై నుంచి వరద నీరు భారీగా వచ్చి చేరడం తో చెరువులు నిండు కున్నాయి.పలు గ్రామాల్లో పై నుంచి వచ్చిన వరద నీటితో ఇటీవల వేసిన వరి పంట కొట్టుకుపోయి రైతంగానికి కన్నీళ్లు మిగిల్చింది. పలు గ్రామాల్లో వర్షం ధాటికి మొక్కజొన్న పంట నెలవాలి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. చిల్వకోడూరు, గోవిందుపల్లె, దట్నూర్, చెందోలి, భీంరాజ్ పల్లె, లక్ష్మి పూర్, ఆత్మకూరు, దమ్మన్నపేట గొల్లపెల్లి, అబ్బపూర్, లోత్తునూరు తదితర గ్రామాల్లో పత్తి చేన్లలోకి వరద నీరు వచ్చి చేరి పత్తి పంట తీవ్రంగా దెబ్బ తిన్నది. మండల కేంద్రంలోని కేజీబివి పాఠశాల వసతి గృహం సమీపంలోకి పై నుంచి వరద నీరు వచ్చి చేరడం తో వసతి గృహం లోని నీరు కలుషి తమయినట్లు ప్రత్యేక అధికారి పద్మ, సిబ్బంది, విద్యార్థులు తహసీల్దార్ జమీర్ కు సమాచారం అందించారు. దింతో అక్కడికి చేరుకున్న తహసీల్దార్ పక్కనే ఉన్న ఊర చెరువును పరిశీలించారు. ఈ సందర్బంగా విద్యార్థినిలను ఒక్క రోజు ఇళ్లలోకి పంపించేందుకు ఉన్నంతధికారులకు సమాచారం అందించారు. అలాగే మండల కేంద్రం లో ఒక ఇంటిలోకి వర్షం నీరు వచ్చి చేరడం తో అందులో ఒంటరిగా నివాసం ఉంటున్నా నిరుపేద వృద్దురాలిని తహసీల్దార్ జమీర్ తన సొంత వాహనం లో బంధువుల ఇంటికి పంపించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ జమీర్, ఎంపిడివో రామ్ రెడ్డి సురేష్ రెడ్డి, కార్యదర్శి మధు, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది ఆయా గ్రామాలను పరిశీలించిరు. ఎస్సై సతీష్ కుమార్ వెనుగు మట్ల, బొంకురు గ్రామాల్లోని సదజాల వాగును పరిశీలించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
తెలంగాణ కేబినెట్ ముఖ్యాంశాలు తేదీ. 23.03.26.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
నేటి తెలంగాణ కేబినెట్ ముఖ్యాంశాలు
హైదరాబాద్ 23 మార్చి (ప్రజా మంటలు). :
1. విద్వేషపూరిత ప్రసంగాలు.. విద్వేష పూరిత నేరాల నిరోధక బిల్లు (తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్లు 2026) ను మంత్రివర్గం ఆమోదించింది.
మత... విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలి ఐసిడిఎస్ సిడిపిఓ మమత
జగిత్యాల, మార్చి 23: (ప్రజా మంటలు)విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచే దిశగా అంగన్వాడి టీచర్లు కృషి చేయాలని ఐ సి డి ఎస్ సిడిపిఓ మమత అన్నారు. సోమవారం జగిత్యాల అర్బన్ మండలంలోని మోతె గ్రామంలో గల అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాలు సజావుగా... ప్రజావాణి లో వచ్చిన ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల మార్చి 23 (ప్రజా మంటలు)
ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను అదేశించారు.
సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను ఆర్డీఓలతో కలిసి స్వీకరించారు.
జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ
పలు... ప్రజావాణి లో వచ్చిన ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల మార్చి 23 (ప్రజా మంటలు)
ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను అదేశించారు.
సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను ఆర్డీఓలతో కలిసి స్వీకరించారు.
జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ
పలు... పోలీస్ శాఖను ప్రజలకు మరింత చేరువ చేయడమే గ్రీవెన్స్ డే లక్ష్యం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల మార్చి 23 ( ప్రజా మంటలు)
ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 12 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం... సిద్ధిపేటలో భారీ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం – నర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం
సిద్ధిపేట, మార్చి 22 (ప్రజా మంటలు):
ప్రజా పాలనలో భాగంగా నిర్వహిస్తున్న రైతు ఉత్సవాల కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఆదివారం సిద్ధిపేట జిల్లాలో పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
. ఈ సందర్భంగా నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని... కాంగ్రెస్కు గుడ్బై చెప్పనున్న జీవన్ రెడ్డి - 25న కీలక సమావేశం - రాజీనామా ప్రకటనకు సిద్ధం
జగిత్యాల, మార్చ్ 22 (ప్రజా మంటలు):
మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు. ఈనెల 25న అభిమానులు, శ్రేయోభిలాషులతో సమావేశం నిర్వహించి, భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలిపారు. అదే రోజు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు స్పష్టం చేశారు.జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో జరిగిన... ఇరాన్ అధికారులపై సౌదీ అరేబియా కఠిన నిర్ణయం – 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని నిష్క్రమణ ఉత్తర్వులు
రియాద్ మార్చ్ 22:
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ మరియు సౌదీ అరేబియా మధ్య దౌత్య సంబంధాలు మరింత దిగజారుతున్నాయి. ఈ పరిణామాల్లో భాగంగా, సౌదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సౌదీ అధికారులు ఒక ఇరాన్ సైనిక అధికారిని, అలాగే రాయబార కార్యాలయానికి చెందిన నలుగురు సిబ్బందిని “అనవసర వ్యక్తులు” (persona... రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల మార్చి 21 (ప్రజా మంటలు)ఈద్గా ల వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర పర్వదినాన్ని శాంతి, సామరస్య వాతావరణంలో ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా జిల్లాలోని పలు ఈద్గాల వద్ద ఏర్పాటు... ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత
జగిత్యాల మార్చి 21 (ప్రజా మంటలు)పట్టణం లో పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా మంచినీళ్ల బావి ఈద్గా మరియు కిల్ల జగిత్యాల జమ మసీద్ దగ్గర బి ఆర్ ఎస్ నాయకులతో కలిసి మైనార్టీ సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ఈ సందర్భంగా... జనాకర్షక పథకాల కి తప్ప విద్యారంగానికి కేటాయింపులు లేవు_ )ఎస్ టి యు
జగిత్యాల మార్చి 20(ప్రజా మంటలు)జనాకర్షక పథకాలకే తప్ప ప్రస్తుత విద్యా వ్యవస్థను బాగు చేసే విధంగా విద్యారంగానికి కేటాయింపులు లేవని స్టేట్ టీచర్స్ యూనియన్ జగిత్యాల జిల్లా శాఖ అభిప్రాయపడింది. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై ఎస్టీయూ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి లు బైరం హరికిరణ్,... అన్నాడీఎంకే కూటమిలో సీట్ల పంపకం ఎప్పుడు? ఏమిటి సమస్య? ఎవరికెంత?
చెన్నై మార్చ్ 19:
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (అన్నాడీఎంకే) నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమిలో సీట్ల పంపకం చర్చలు తుది దశకు చేరుకున్నాయని సమాచారం.. ఇప్పటి వరకు లభ్యమైన వివరాల ప్రకారం:భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి – 27 స్థానాలుపట్టాళి మక్కల్ కచ్చి (పామక)కు... 