ములుగు వరద ప్రాంతాల పరిశీలనకు వెళ్లిన మంత్రి సీతక్క
ములుగు వరద ప్రాంతాల పరిశీలనకు వెళ్లిన మంత్రి సీతక్క
హైదారాబాద్ సెప్టెంబర్ 01 :
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారి వర్షాల నేపథ్యంలో సహయక కార్యక్రమాల పరిశీలన కోసం మంత్రి సీతక్క ములుగు జిల్లాకు బయలు దేరి వెళ్లారు.
వరద ముప్పు తగ్గే వరకు ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు వాగులు, చెరువులు దాటకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సీతక్క సూచించారు
చెరువులు, వాగుల కింద గ్రామాల ప్రజలను అవసరమైతే తరలించేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు
శిధిలావస్థలో ఉన్న ఇండ్లలో నివసించే వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలను,
మట్టిగోడలు నాని కూలిపోయే ప్రమాదం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆమె కోరారు.
అధికారులకు సమచారమందిస్తే పునరావస కేంద్రాలకు తరలిస్తారాని, తాను ఆ ప్రలకు అందుబాటులో ఉండడానికి నియోజక వర్గానికి వెళుతున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు
More News...
<%- node_title %>
<%- node_title %>
వైద్యుల పరిరక్షణ బాధ్యత ప్రజలదే -మాతా శిశు కేంద్ర సూపరింటెండెంట్ సుమన్ రావు

సిగాచి పరిశ్రమలో గాయపడిమావారిని ఆస్పత్రిలో పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

ఎంపీ రఘునందన్ రావును పరామర్శించిన బీజేపీ స్టేట్ చీఫ్
.jpg)
కన్నులపండువగా మహాకాళి అమ్మవారి ఘటము ఊరేగింపు

పాశమైలారం ప్రమాద ఘటనపై ఎన్హెచ్ఆర్సీ లో పిటీషన్

ఆపదలో ఉన్న వారిని కాపాడే గొప్ప వృత్తి - గాంధీలో ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్..

పవర్ గ్రిడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా దోమన్ యాదవ్

చుట్టాల బస్తీ యూపీహెచ్సీలో ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్

శ్రీకృష్ణ భగవానుని ఆశీస్సులు అందరిపై ఉండాలి మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత

ఈ ఏడాది ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం హపీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ

తల్లిదండ్రులు జన్మనిస్తే... వైద్యులు పునర్జన్మ నిస్తారు...!

ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తి, శాంతి, సమన్వయ భావాలను పెంపొందిస్తాయి - ఎమ్మెల్యే డా.సంజయ్ కుమా
