ములుగు వరద ప్రాంతాల పరిశీలనకు వెళ్లిన మంత్రి సీతక్క
ములుగు వరద ప్రాంతాల పరిశీలనకు వెళ్లిన మంత్రి సీతక్క
హైదారాబాద్ సెప్టెంబర్ 01 :
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారి వర్షాల నేపథ్యంలో సహయక కార్యక్రమాల పరిశీలన కోసం మంత్రి సీతక్క ములుగు జిల్లాకు బయలు దేరి వెళ్లారు.
వరద ముప్పు తగ్గే వరకు ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు వాగులు, చెరువులు దాటకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సీతక్క సూచించారు
చెరువులు, వాగుల కింద గ్రామాల ప్రజలను అవసరమైతే తరలించేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు
శిధిలావస్థలో ఉన్న ఇండ్లలో నివసించే వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలను,
మట్టిగోడలు నాని కూలిపోయే ప్రమాదం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆమె కోరారు.
అధికారులకు సమచారమందిస్తే పునరావస కేంద్రాలకు తరలిస్తారాని, తాను ఆ ప్రలకు అందుబాటులో ఉండడానికి నియోజక వర్గానికి వెళుతున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆషాడ మాస వనభోజనాలతో ఉల్లాసం – ముత్తారం గ్రామ ఆడపడుచుల సాంప్రదాయ భేటీ

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.

పద్మారావునగర్ లో శ్రీసాయి ధన్వంతరీ సేవ

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

పెద్దపూర్ గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్

మేడిపల్లి భీమారం , మండలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

పద్మశాలి కిట్టి పార్టీ ఆధ్వర్యంలో మెహందీ ఉత్సవం

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

గ్రీవెన్స్ డే సందర్భంగా పలు ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
