ములుగు వరద ప్రాంతాల పరిశీలనకు వెళ్లిన మంత్రి సీతక్క
ములుగు వరద ప్రాంతాల పరిశీలనకు వెళ్లిన మంత్రి సీతక్క
హైదారాబాద్ సెప్టెంబర్ 01 :
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారి వర్షాల నేపథ్యంలో సహయక కార్యక్రమాల పరిశీలన కోసం మంత్రి సీతక్క ములుగు జిల్లాకు బయలు దేరి వెళ్లారు.
వరద ముప్పు తగ్గే వరకు ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు వాగులు, చెరువులు దాటకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సీతక్క సూచించారు
చెరువులు, వాగుల కింద గ్రామాల ప్రజలను అవసరమైతే తరలించేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు
శిధిలావస్థలో ఉన్న ఇండ్లలో నివసించే వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలను,
మట్టిగోడలు నాని కూలిపోయే ప్రమాదం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆమె కోరారు.
అధికారులకు సమచారమందిస్తే పునరావస కేంద్రాలకు తరలిస్తారాని, తాను ఆ ప్రలకు అందుబాటులో ఉండడానికి నియోజక వర్గానికి వెళుతున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల మెడికల్ కళాశాలకు ఎన్ఎంసి నోటీస్ జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు

చిన్న వయసులోనే సామాజిక బాధ్యతతో వ్యవహరించడం అభినందనీయం

రైతుల భూ సమస్యలను మళ్ళీ కలెక్టర్,తహసీల్దార్లకు ఇవ్వడం సరికాదు

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిర్వహించిన జిల్లా మహాసభ పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు పెద్దమ్మ తల్లి బోనాల ఆహ్వాన పత్రిక అందజేత

నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎదగాలి. -ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్, డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి

దశాబ్దం తర్వాత నెరవేరుతున్న పేదల సొంతింటి కల

బహరేన్ లో తొమ్మిది మంది తెలంగాణ వసూల అరెస్ట్

బీజేపీ జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్

బోనాల జాతర నిధులు పక్కదారి పడుతున్నాయి..

ఉద్యోగ సిబ్బంది కృషితోనే సౌత్ సెంట్రల్ రైల్వేకు దేశంలో గుర్తింపు

గల్ఫ్ అడ్వైజరి బొర్డ్ కు చాంద్ పాషా విజ్ఞప్తి
