అన్నం బాలేదంటే కళ్లలో కారం కొట్టారు'.. బాలికల కన్నీళ్లు ఆడపిల్లల ఆవేదన

On
అన్నం బాలేదంటే కళ్లలో కారం కొట్టారు'.. బాలికల కన్నీళ్లు ఆడపిల్లల ఆవేదన

'అన్నం బాలేదంటే కళ్లలో కారం కొట్టారు'.. బాలికల కన్నీళ్లు ఆడపిల్లల ఆవేదన

శంషాబాద్ ఆగస్టు 31:

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని పాలమాకులే గురుకుల పాఠశాల బాలికలు హాస్టల్లో పురుగుల అన్నం పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

మంచి నీటి సమస్య కూడా ఉందని ప్రశ్నిస్తే బూతులు తిడుతున్నారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. హాస్టల్ సిబ్బంది తమ కళ్లలో కారం కొట్టారని వెక్కివెక్కి ఏడ్చారు. టెన్త్ పరీక్షల్లో ఫెయిల్ అవుతారంటూ భయపెడుతున్నారన్నారు. సీఎం వచ్చి సమస్యలు పరిష్కరించాలని రోడ్డుపై బైఠాయించి తమ గోడు వెళ్లబోసుకున్నారు.

Tags

More News...

Local News 

ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు                                    జగిత్యాల జూన్ 2 ( ప్రజా మంటలు)        జగిత్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి  నారికేళం  సమర్పించారు. అమరులకు ఘనంగా నివాళులర్పించారు. పట్టణ ప్రజలకు, సిబ్బందికి...
Read More...
Local News 

పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో వందరోజుల కార్యాచరణ ప్రణాళిక అవగాహన ర్యాలీ ఉత్పత్తుల మేళ

పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో వందరోజుల కార్యాచరణ ప్రణాళిక అవగాహన ర్యాలీ ఉత్పత్తుల మేళ జగిత్యాల జూన్ 2 ( ప్రజా మంటలు) మహిళల ఆర్థిక అభివృద్ధి,  ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు, పర్యావరణ, ఆరోగ్య పరిరక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించడంకోసంగాను పురపాలక శాఖ డైరెక్టర్ 100 రోజుల కార్యాచరణ చేపట్టారు.ఇందులో భాగంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం నుండి సెప్టెంబర్ 9 వ తేదీ వరకు మున్సిపాలిటీ లలో నిర్వహించు కార్య...
Read More...
Local News 

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు  జగిత్యాల జూన్ 2(ప్రజా మంటలు)  జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్   తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను   జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా జరిగాయి.  జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ,  జాతీయ జెండాను ఆవిష్క‌రించారు.  ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ... జిల్లా ప్రజలకు పోలీసు అధికారులకు మరియు సిబ్బందికి...
Read More...
Local News 

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్    జగిత్యాల జూన్ 2(ప్రజా మంటలు) జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల (జూన్ 1వ తేది నుండి 30 వరకు) పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్  అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ  తెలిపినారు. దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలిలు, పబ్లిక్...
Read More...
Local News  State News 

తల్లిదండ్రుల దినోత్సవం - జన్మదాతలకు పాదపూజ 

తల్లిదండ్రుల దినోత్సవం - జన్మదాతలకు పాదపూజ  జగిత్యాల జూన్ 01:తల్లిదండ్రుల దినోత్సవం సందర్భంగా జగిత్యాల పట్టణం పురాణిపేటకు చెందిన పేపర్ ఏజెంట్ జూపాక గంగారాం_జయ దంపతులకు వారి సంతాన పాదపూజ చేసి, వారి ప్రేమను చాటుకొన్నారు.  గంగారాంకు,ఇద్దరు కుమారులు. రాజశేఖర్ బీఈడీ చదువగా, సూర్యతేజ పాలిటెక్నిక్ చదువుతున్నాడు. తల్లిదండ్రులు త్యాగాలకు ప్రతిరూపం అంటారు ఆదర్శవంతులు తమ జీవితం పిల్లల కోసం అన్నట్లు...
Read More...
Local News  State News 

నిరుపేద బాలిక వైద్యం కోసం 1.21 లక్షలు విరాళాలు.

నిరుపేద బాలిక వైద్యం కోసం 1.21 లక్షలు విరాళాలు. (రామ కిష్టయ్య సంగన భట్ల) క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న నిరుపేద బాలిక వైద్యం కోసం దాతలైన సామాజిక మిత్రులు రూ.1.21 లక్షలు విరాళాలు అందించి తమ దాతృత్వం చాటుకున్నారు.    మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా, దేవడ గ్రామానికి చెందిన చెనవెనవార్  సుభాష్ ,రేణుక దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉండగా పెద్ద కూతురు నిక్షిత (9) ఏడాది ఎన్నారైలు...
Read More...
Local News 

మున్నూరు కాపు సంఘ అభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలి

మున్నూరు కాపు సంఘ అభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలి సికింద్రాబాద్ జూన్ 01 (ప్రజా మంటలు): రాష్ట్రవ్యాప్తంగా యువతలో నాయకత్వాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో, తెలంగాణ మున్నూరు కాపు మహాసభ అధ్యక్షులు శ్రీ పిల్లీ శ్రీనివాస్ రావు నేడు అధికారికంగా ప్రతాప్ వనీత్ కుమార్ ను రాష్ట్ర కన్వీనర్‌గా, మరియు దండు ఆనంద్ ను రాష్ట్ర కో-కన్వీనర్‌గా యువకమండలికి నియమించారు. ఈ నియామకాన్ని నూతనంగా ఎన్నికైన...
Read More...
Local News 

ఫుట్ పాత్ అనాధలకు దుస్తులు,  మందుల పంపిణీ

ఫుట్ పాత్ అనాధలకు దుస్తులు,  మందుల పంపిణీ సికింద్రాబాద్  జూన్ 01 (ప్రజా మంటలు): సిటీలోని ప్రధాన రహదారుల పక్కన ఫుట్ పాత్ లపై ఉన్న అనాధలు సంచార జాతుల వారికి ఆదివారం స్కై ఫౌండేషన్ నిర్వాహకులు దుస్తులు దుప్పట్లను పంపిణీ  చేశారు అలాగే వివిధ రుగ్మతలతో బాధపడుతున్న వారిని గుర్తించి ఔషధాలను అందించారు ప్రమాదాల బారినపడి గాయపడిన వారికి ప్రథమ చికిత్స చేశారు...
Read More...
Local News 

పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల జూన్ 1 (ప్రజా మంటలు) పట్టణములోని 29వ వార్డులో ఈద్గా వద్ద 15 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణానికి , దగ్గులమ్మ ఆలయం దగ్గర 21 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే  డా. సంజయ్ కుమార్   ఎమ్మెల్యే మాట్లాడుతూ  జగిత్యాల పట్టణం అభివృధి నా లక్ష్యం... ముఖ్యమంత్రి రేవంత్...
Read More...
Local News 

పావని కంటి ఆసుపత్రిలో ఉచిత నేత్ర చికిత్సలు అద్దాలు మందుల పంపిణీ

పావని కంటి ఆసుపత్రిలో ఉచిత నేత్ర చికిత్సలు అద్దాలు మందుల పంపిణీ    జగిత్యాల జూన్ 1 (ప్రజా మంటలు) పట్టణములోని పావని కంటి ఆసుపత్రిలో ఆపి రోటరీ క్లబ్ జగిత్యాల ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 19 మంది నిరుపేదలకు ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్  అనంతరం ఉచిత కంటి అద్దాలు మందులను పంపిణీ చేశారు . ఈ కార్యక్రమంలో...
Read More...
Local News 

రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన పోలీస్‌ పతకాల ను అందుకోనున్న జిల్లా పోలీసులు.

రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన పోలీస్‌ పతకాల ను అందుకోనున్న జిల్లా పోలీసులు. జగిత్యాల జూన్ 1 ( ప్రజా మంటలు)    పోలీస్‌ శాఖలో విశేషమైన సేవలందించినందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలీస్‌ పతకాలు ఎంపిక అయన పోలీస్‌ సిబ్బంది   జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  అభినందించారు.    విధినిర్వహణలో భాగంగా కష్టించి పనిచేసే వారికి గుర్తింపు వస్తుందని అన్నారు. రానున్న రోజుల్లో కూడా ప్రజలకు ఉత్తమమైన సేవలు...
Read More...
State News 

తెలంగాణ జాగృతి కార్యాలయ కార్యదర్శిగా పొన్నమనేని బాలాజీ రావు 

తెలంగాణ జాగృతి కార్యాలయ కార్యదర్శిగా పొన్నమనేని బాలాజీ రావు  హైదరాబాద్ జూన్ 01: తెలంగాణ జాగృతి కార్యాలయ కార్యదర్శిగా పొన్నమనేని బాలాజీ రావు నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం నాడు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నియామక ఉత్తర్వులు జారీ చేశారు.  పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కొదురుపాకకు చెందిన బాలాజీ రావు 2002 నుంచి దాదాపు 17 ఏళ్ల పాటు బీఆర్ఎస్...
Read More...