హరిహరాలయంలో ఘనంగా సామూహిక కుంకుమార్చన
On
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల ఆగస్ట్ 30 (ప్రజా మంటలు)
పట్టణంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు మాతలచే సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. మొదట దీపార్చనతో ప్రారంభమై కలశ గణాధిపతి పూజ షోడశ ఉపచార పూజలు నిర్వహించి అమ్మవారి అష్టోత్తరాన్ని సామూహికంగా ఉచ్చరిస్తూ కుంకుమార్చన కొనసాగించారు .అనంతరం మంగళహారతి, మంత్రపుష్పం ,వేద ఆశీర్వచనము ,తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.
మాతలు ఒకరికొకరు పసుపు, కుంకుమలు పంపిణీ చేసుకున్నారు. అమ్మవారి నామస్మరణతో ఆలయమంతా మారుమోగింది.
వైదిక క్రతువును సంఘనభట్ల నరేంద్ర శర్మ నిర్వహించారు.
మాతలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
అంగరంగ వైభవంగా కొనసాగుతున్న భగవద్గీత శిక్షణా తరగతులు
Published On
By Siricilla Rajendar sharma

నాలుగు దశాబ్దాల రోటరీ క్లబ్ సేవలు అభినందనీయం....ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

నవదుర్గ నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రిక ఎమ్మెల్యే సంజయ్ కు అందజేత
Published On
By Siricilla Rajendar sharma

జగిత్యాల జిల్లా కబడ్డీ సబ్ జూనియర్ ఎంపిక పోటీలు.
Published On
By Vikranth sharma

పెండింగ్ కేసుల కోసం మధ్యవర్తిత్వ కేంద్రాలు. ఐదు రోజుల ప్రత్యేక శిక్షణ.
Published On
By From our Reporter

టీడీఎఫ్ అట్లాంటా చాఫ్టర్ సహాకారంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు
Published On
By From our Reporter

లాభాలను పన్నులేని దేశాలకు తరలిస్తున్న పెద్ద కంపెనీలు
Published On
By From our Reporter

డ్రగ్స్ తయారు చేస్తున్న మేధా హైస్కూల్ గుర్తింపును రద్దు చేయాలి
Published On
By From our Reporter

ఘనంగా గాంధీ మెడికల్ కాలేజీ 71 వ్యవస్థాపక దినోత్సవ సెలబ్రేషన్స్
Published On
By From our Reporter

భారతీయ మహిళ దుబాయ్ వీడియో. అక్కడి మహిళా సురక్షకు సాక్షమా?.
Published On
By From our Reporter

క్రిప్టో కరెన్సీపేర మోసం కేసులో మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్ అరెస్ట్
Published On
By From our Reporter

ప్రజానాయకుల మోసాలతో విసిగిపోయిన నేపాల్ ప్రజలు -ప్రభుచావ్లా
Published On
By From our Reporter
.jpeg)