తెలంగాణ బీసీ సాధికారత సంఘం రాష్ట్ర కార్యదర్శిగా గుడాల రాజేష్ గౌడ్
తెలంగాణ బీసీ సాధికారత సంఘం రాష్ట్ర కార్యదర్శిగా గుడాల రాజేష్ గౌడ్
- నియామకపు పత్రం అందజేసిన ప్రతాని రామకృష్ణ గౌడ్
జగిత్యాల జూలై 26 (ప్రజా మంటలు) : తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల సాధికారత సంఘం రాష్ట్ర కార్యదర్శిగా జగిత్యాల పట్టణానికి చెందిన గుడాల రాజేష్ గౌడ్ నియామకం అయ్యారు. వెనుక బడిన తరగతుల కోసం నిరంతరం కృషి చేస్తూ సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన తరగతుల అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. వాటిని గుర్తించి శుక్రవారం రోజున హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ రాజేష్ గౌడ్ కు నియమకాపు పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీసీ కులస్తులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని సంక్షేమ పథకాలు అందే విదంగా కార్యాక్రయాలు చేపట్టి అవగాహన కల్పించేందుకు నిరంతరం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తాను చేపట్టే కార్యక్రమాలు గుర్తించి రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు బీసీ సాధికారత సంఘానికి రాజేష్ గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ధర్మపురి మం "నేరెళ్ల లోనే జవహర్ నవోదయ నెలకొల్పాలని కేంద్రమంత్రికి ప్రభుత్వ విప్, ఎంపి వినతి

ఘనంగా కొనసాగుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

రైతులకు పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
.jpg)
సుబ్రహ్మాణ్యస్వామి సేవలో మాజీ మంత్రి మర్రి సికింద్రాబాద్ ఫిబ్రవరి 11 (

జనహిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిభిరం
.jpg)
#Draft: Add Your Title
.jpg)
స్కందగిరిలో ఘనంగా తైపూసం పాలకావడి ఉత్సవాలు

నేషనల్ ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ లో గోల్డ్ మెడల్ విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే డా. సంజయ్

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు

పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక అందజేత

మోడీ అమెరికా పర్యటనకు ముందే ట్రంప్ బహుమతి
.jpg)