తెలంగాణ బీసీ సాధికారత సంఘం రాష్ట్ర కార్యదర్శిగా గుడాల రాజేష్ గౌడ్
తెలంగాణ బీసీ సాధికారత సంఘం రాష్ట్ర కార్యదర్శిగా గుడాల రాజేష్ గౌడ్
- నియామకపు పత్రం అందజేసిన ప్రతాని రామకృష్ణ గౌడ్
జగిత్యాల జూలై 26 (ప్రజా మంటలు) : తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల సాధికారత సంఘం రాష్ట్ర కార్యదర్శిగా జగిత్యాల పట్టణానికి చెందిన గుడాల రాజేష్ గౌడ్ నియామకం అయ్యారు. వెనుక బడిన తరగతుల కోసం నిరంతరం కృషి చేస్తూ సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన తరగతుల అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. వాటిని గుర్తించి శుక్రవారం రోజున హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ రాజేష్ గౌడ్ కు నియమకాపు పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీసీ కులస్తులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని సంక్షేమ పథకాలు అందే విదంగా కార్యాక్రయాలు చేపట్టి అవగాహన కల్పించేందుకు నిరంతరం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తాను చేపట్టే కార్యక్రమాలు గుర్తించి రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు బీసీ సాధికారత సంఘానికి రాజేష్ గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఢిల్లీ పాలకులు దిగివచ్చేలా రైల్ రోకో - బీసీ రిజర్వేషన్ల ఉద్యమంలో పౌర సమాజం కలిసి రావాలి

అనాధ పిల్లలకు సాయం చేయడం ఆదర్శనీయం..

కల్వకుంట్ల కవిత తో జాగృతి వైస్ ప్రెసిడెంట్ మంచాల వరలక్ష్మీ భేటి

ధర్మపురి మండల కేంద్రంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్

చదువుతోపాటు సంస్కారం అందించాలి -గీతా విద్యాలయం అధ్యక్షుడు డాక్టర్ చింత రమేష్

జ్యోతి బిల్డింగ్ బ్లాక్స్ ప్లే స్కూల్ లో ఆషాఢ మాసపు గోరింటాకు వేడుక"*

జగిత్యాలలో ఎల్.జీ రాం హెల్త్ కేర్ & వెల్ఫేర్ సొసైటీ ఉచిత మెగా వైద్య శిబిరం పోస్టర్ ఆవిష్కరణ

ధరూర్ క్యాంప్ ఈ వీ ఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్.

బాలలపై జరుగుతున్న లైంగిక దాడుల పట్ల కఠినంగా వ్యవహరించాలి - సీఎం రేవంత్ రెడ్డి

సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు - ప్రభుత్వ అధికారులకు బెదిరింపులు

సిరిసిల్ల TV9 రిపోర్టర్ ప్రసాద్ మృతి

ముఖ్యమంత్రితో తెలంగాణ జన సమితి భేటీ - పలు సమస్యలపై వినతి పత్రం అందజేసిన నేతలు
