మెదక్ జిల్లాలో ఏసీబీ కి చిక్కిన ఓ ఎస్సై, జర్నలిస్టు
On
మెదక్ జిల్లాలో ఏసీబీ కి చిక్కిన ఓ ఎస్సై, జర్నలిస్టు
మెదక్ జులై 09:
లంచం తీసుకుంటుండగా ఓ జర్నలిస్టు, ఎస్సై లను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు., మధ్యవర్తిగా వ్యవహరించిన జర్నలిస్టును కూడా అరెస్టు చేసారు.
మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ స్టేషన్ ఎస్పై ఆనంద్ గౌడ్ ఇసుక తరలిస్తున్న ఓ టిప్పర్ ను పట్టుకున్నాడు, స్వాధీనంలో ఉన్న టిప్పర్ ను ఇవ్వడానికి 20 వేల రూపాయలు డిమాండ్ చేసాడు., బిక్కనూర్ కు చెందిన "మెట్రో ఈవినింగ్ జర్నలిస్టు" మస్తాన్ "మధ్యవర్తి"గా ఉన్నాడు., బాధితుడి "పిర్యాదు" మేరకు ఏ.సీ.బీ అధికారులు "లంచం" తీసుకుంటుండగా సోమవారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
సికింద్రాబాద్లో పవర్గ్రిడ్ సైక్లోథాన్
Published On
By Sama satyanarayana
విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 2025లో భాగంగా కార్యక్రమం
సికింద్రాబాద్, అక్టోబర్ 28 (ప్రజామంటలు):
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, సదర్న్ రీజియన్–I ఆధ్వర్యంలో విజిలెన్స్ అవేర్నెస్ వీక్-2025 భాగంగా మంగళవారం నెక్లెస్ రోడ్లో సైక్లోథాన్ నిర్వహించారు. “విజిలెన్స్: అవర్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ” అనే థీమ్తో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 28... కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ స్మార్ట్ వార్డుతో రోగులకు ఏఐ సేవలు
Published On
By Sama satyanarayana
డోజీ హెల్త్ టెక్నాలజీతో నూతన వైద్య సంరక్షణ
సికింద్రాబాద్, అక్టోబర్ 28 (ప్రజామంటలు):
కిమ్స్ సన్షైన్ హాస్పిటల్, బేగంపేటలో రోగి భద్రత, సేవా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు డోజీ గ్లోబల్ సంస్థతో కలిసి ఆధునిక స్మార్ట్ వార్డ్స్ ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని మంగళవారం హాస్పిటల్ సీఓఓ సుధాకర్ జాదవ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..“ఐసియు స్థాయి పర్యవేక్షణను... అత్యవసర సమయంలో అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదానం
Published On
By Sama satyanarayana
మెట్టుపల్లి అక్టోబర్ 28 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
మెట్టుపల్లి పట్టణంలోని హాధ్యా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న అనూష అను మహిళకు అత్యవసర చికిత్స నిమిత్తం ఏబి పాజిటివ్ రక్తం అవసరం అని పేషెంట్ కుటుంబ సభ్యులు డోనర్ కోసం వెతుకుతూ అమ్మా చారిటబుల్ ట్రస్ట్ వారిని సంప్రదించగా మెట్పల్లి పట్టణంలోని వేణు బిర్యానీ... ఉద్దండపూర్ నిర్వాసిత రైతులకు ఎకరాకు రూ. 25 లక్షలు ఇవ్వాలి -ఎమ్మెల్సీ కవిత
Published On
By Sama satyanarayana
ఉద్దండపూర్ (మహబూబ్ నగర్ జిల్లా) అక్టోబర్ 28:
*పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు లో భాగమైన ఉద్దండపూర్ రిజర్వాయర్ ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్శించారు.
ఉద్దండపూర్ నిర్వాసిత రైతులతో సమావేశం అయిన.. జాగృతి అధ్యక్షురాలు సమావేశమై, వారి బాధలు అడిగి తెలుసుకున్నారు.
ఉద్దండపూర్ నిర్వాసిత రైతులకు ఎకరాకు రూ. 25 లక్షలు... యాజమాన్య హక్కులు లేకుండా రూ.100 కోట్ల ప్రభుత్వ ఆస్తి అక్రమ స్వాధీనం – జీవన్ రెడ్డి తీవ్ర ఆక్షేపణ
Published On
By Sama satyanarayana
జగిత్యాల (రూరల్) అక్టోబర్ 28 (ప్రజా మంటలు):: జగిత్యాల పట్టణంలో మున్సిపాలిటీకి చెందిన 20 గుంటల భూమిని యాజమాన్య హక్కులు లేకుండా అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని. సర్వే నంబర్ 138లో ఉన్న ఈ భూమి విలువ ప్రస్తుతం రూ.100 కోట్లకు పైగా ఉంటుందని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి తీవ్రంగా స్పందిస్తూ,ఆక్షేపించారు.
ఈరోజు విలేఖరుల... ‘షాబాజ్’ గుర్రం విలువ ₹15 కోట్లు? ‘అన్మోల్’ అనే గేదె విలువ ₹23 కోట్లు, గుర్రాలు, గేదెల వేలం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది
Published On
By From our Reporter
పుష్కర్ పశుసంతలో కోట్లాది విలువైన పశువుల ప్రదర్శన – గుర్రాలు, గేదెల వేలం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది
అజ్మీర్ (రాజస్థాన్), అక్టోబర్ 28:
రాజస్థాన్ రాష్ట్రంలోని ప్రముఖ పుష్కర్ పశుసంతలో (Pushkar Cattle Fair 2025) ఈ సంవత్సరం కోట్లాది రూపాయల విలువ గల పశువులు ప్రదర్శనకు వచ్చాయి. భారతదేశంలోనే అత్యంత పురాతన, విశాలమైన పశుసంతగా... బంగారం, వెండి ధరల్లో రెండో రోజు కూడా తగ్గుదల – స్పష్టంగా అంతర్జాతీయ ప్రభావం
Published On
By From our Reporter
హైదరాబాద్, అక్టోబర్ 28:
అంతర్జాతీయ మార్కెట్ ధోరణులను అనుసరించి దేశీయంగానూ బంగారం ధరలు రెండవ రోజు కూడా తగ్గుముఖం పట్టాయి. పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు వెళ్ళడంతో పాటు అమెరికా–చైనా వాణిజ్య ఒప్పందం కుదరొచ్చన్న అంచనాలు పసిడి మార్కెట్పై ప్రభావం చూపిస్తున్నాయి.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో మధ్యాహ్నం 12.30 గంటల సమయానికి 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి... కురిక్యాల జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయురాలు కమల సస్పెన్షన్
Published On
By From our Reporter
— విద్యార్థుల భద్రత నిర్లక్ష్యం, వాస్తవాల దాచిపెట్టడంపై చర్య
కరీంనగర్, అక్టోబర్ 28:
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకున్న లైంగిక వేధింపుల ఘటనపై జిల్లా పరిపాలన కఠిన చర్యలు తీసుకుంది. ఆఫీస్ సబార్డినేట్ ఎం.డి. యాకూబ్ పాషా బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో వాస్తవాలను... సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ రావు మరణంపై జి. రాజేశం గౌడ్ సంతాపం
Published On
By From our Reporter
హైదరాబాద్ అక్టోబర్ 28:
సిద్ధిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు పరమపదించారు. ఈ విషాద సమాచారాన్ని తెలుసుకున్న మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర ప్రథమ ఆర్థిక సంఘం చైర్మన్ జి. రాజేశం గౌడ్,పబ్లిక్ సర్వీస్ కమీషన్ మాజీ సభ్యులు పైడిపల్లి రవీంద్ర రావులు,హరీశ్ రావు నివాసం కోకాపేట్కు... బీహార్లో ఘనంగా ఛఠ్ పూజా వేడుకలు
Published On
By From our Reporter
నేడు సూర్యోదయ పూజలు - ఉషా ఆర్గ్యా
పాట్నా, అక్టోబర్ 28:
బీహార్ రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఎంతో భక్తి, శ్రద్ధలతో ఛఠ్ పండుగను జరుపుకుంటున్నారు. సూర్యదేవుడు మరియు ఛఠ్ మాతకు అంకితమైన ఈ మహా పర్వం, ఉత్తర భారతదేశంలోని అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.
నాలుగు రోజులపాటు జరిగే ఈ పండుగలో భక్తులు... మహిళలపై అసభ్యకరమైన, బెదిరింపు వ్యాఖ్యలపై సిక్కిం మహిళా కాంగ్రెస్ తీవ్ర ఖండన
Published On
By From our Reporter
గ్యాంగ్టాక్ అక్టోబర్ 28:
గాంగ్టక్: సోషల్ మీడియాలో మహిళలపై అసభ్యకరమైన, బెదిరింపు వ్యాఖ్యలు చేసిన ఘటనపై సిక్కిం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మహిళా విభాగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.కాంగ్రెస్ మహిళా విభాగం విడుదల చేసిన ప్రకటనలో — ఎస్డీఎఫ్ ప్రతినిధి యోజనా ఖాలింగ్, ప్రతిపక్ష సభ్యురాలు రీమా చాపగైతో పాటు మరికొన్ని మహిళలపై... 12 రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ ప్రారంభం — ఎన్నికల సంఘం ప్రకటన
Published On
By From our Reporter
న్యూ డిల్లీ అక్టోబర్ 28:
భారత ఎన్నికల సంఘం (ECI) దేశవ్యాప్తంగా ఓటరు జాబితాలను సమగ్రంగా నవీకరించేందుకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరుతో భారీ ప్రక్రియను ప్రారంభించింది. ఈ రెండో దశలో మొత్తం 12 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు చేర్చబడ్డాయి. తుది ఓటరు జాబితా 2026 ఫిబ్రవరి 7న విడుదల కానుంది... 