ప్రజామంటలు వార్తకు స్పందన
ములుకనూర్ బీసీ కాలనీ రోడ్డుకు మరమత్తులు
చినుకు పడితే ఈ దారిలో నడవడం కష్టమే...... రోడ్డంతా బురదమయం ..... ముల్కనూర్ బీసీ కాలనీ వాసుల ఇక్కట్లు
భీమదేవరపల్లి జూన్ 29 (ప్రజామంటలు)
చినుకు పడితే ఈ దారిలో నడవడం కష్టమే...... రోడ్డంతా బురదమయం ..... ముల్కనూర్ బీసీ కాలనీ వాసుల ఇక్కట్లు అనే శీర్షికన ఈ నెల 27 న, ప్రచురితమైన కథనానికి ములుకనూర్ గ్రామ పంచాయితి సెక్రెటరీ జంగం పూర్ణచందర్ వెంటనే స్పందించి శనివారం జేసిబితో గుంతలలో మొరం నింపి బురద లేకుండా చేశారు. వివరాల్లోకి వెళితే ములకనూరు స్టేట్ బ్యాంక్ ఎదురుగా దారి బీసీ కాలనీ, కొత్తపల్లికి వెళ్లే దారిలో వర్షం పడితే చాలు నీరు నిలవడంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. తాత్కాలికంగా నైనా ప్రజల ఇక్కట్లు తీరడంతో బీసీ కాలనీవాసులు, వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లే వారు, కొత్తపెల్లి గ్రామానికి వెళ్లేవారు హర్షం వ్యక్తం చేశారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకు వెళ్లిన ప్రజామంటలు జాతీయ దినపత్రికను అభినందించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ధర్మపురి మం "నేరెళ్ల లోనే జవహర్ నవోదయ నెలకొల్పాలని కేంద్రమంత్రికి ప్రభుత్వ విప్, ఎంపి వినతి

ఘనంగా కొనసాగుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

రైతులకు పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
.jpg)
సుబ్రహ్మాణ్యస్వామి సేవలో మాజీ మంత్రి మర్రి సికింద్రాబాద్ ఫిబ్రవరి 11 (

జనహిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిభిరం
.jpg)
#Draft: Add Your Title
.jpg)
స్కందగిరిలో ఘనంగా తైపూసం పాలకావడి ఉత్సవాలు

నేషనల్ ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ లో గోల్డ్ మెడల్ విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే డా. సంజయ్

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు

పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక అందజేత

మోడీ అమెరికా పర్యటనకు ముందే ట్రంప్ బహుమతి
.jpg)