ప్రజామంటలు వార్తకు స్పందన
ములుకనూర్ బీసీ కాలనీ రోడ్డుకు మరమత్తులు
చినుకు పడితే ఈ దారిలో నడవడం కష్టమే...... రోడ్డంతా బురదమయం ..... ముల్కనూర్ బీసీ కాలనీ వాసుల ఇక్కట్లు
భీమదేవరపల్లి జూన్ 29 (ప్రజామంటలు)
చినుకు పడితే ఈ దారిలో నడవడం కష్టమే...... రోడ్డంతా బురదమయం ..... ముల్కనూర్ బీసీ కాలనీ వాసుల ఇక్కట్లు అనే శీర్షికన ఈ నెల 27 న, ప్రచురితమైన కథనానికి ములుకనూర్ గ్రామ పంచాయితి సెక్రెటరీ జంగం పూర్ణచందర్ వెంటనే స్పందించి శనివారం జేసిబితో గుంతలలో మొరం నింపి బురద లేకుండా చేశారు. వివరాల్లోకి వెళితే ములకనూరు స్టేట్ బ్యాంక్ ఎదురుగా దారి బీసీ కాలనీ, కొత్తపల్లికి వెళ్లే దారిలో వర్షం పడితే చాలు నీరు నిలవడంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. తాత్కాలికంగా నైనా ప్రజల ఇక్కట్లు తీరడంతో బీసీ కాలనీవాసులు, వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లే వారు, కొత్తపెల్లి గ్రామానికి వెళ్లేవారు హర్షం వ్యక్తం చేశారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకు వెళ్లిన ప్రజామంటలు జాతీయ దినపత్రికను అభినందించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఢిల్లీ పాలకులు దిగివచ్చేలా రైల్ రోకో - బీసీ రిజర్వేషన్ల ఉద్యమంలో పౌర సమాజం కలిసి రావాలి

అనాధ పిల్లలకు సాయం చేయడం ఆదర్శనీయం..

కల్వకుంట్ల కవిత తో జాగృతి వైస్ ప్రెసిడెంట్ మంచాల వరలక్ష్మీ భేటి

ధర్మపురి మండల కేంద్రంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్

చదువుతోపాటు సంస్కారం అందించాలి -గీతా విద్యాలయం అధ్యక్షుడు డాక్టర్ చింత రమేష్

జ్యోతి బిల్డింగ్ బ్లాక్స్ ప్లే స్కూల్ లో ఆషాఢ మాసపు గోరింటాకు వేడుక"*

జగిత్యాలలో ఎల్.జీ రాం హెల్త్ కేర్ & వెల్ఫేర్ సొసైటీ ఉచిత మెగా వైద్య శిబిరం పోస్టర్ ఆవిష్కరణ

ధరూర్ క్యాంప్ ఈ వీ ఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్.

బాలలపై జరుగుతున్న లైంగిక దాడుల పట్ల కఠినంగా వ్యవహరించాలి - సీఎం రేవంత్ రెడ్డి

సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు - ప్రభుత్వ అధికారులకు బెదిరింపులు

సిరిసిల్ల TV9 రిపోర్టర్ ప్రసాద్ మృతి

ముఖ్యమంత్రితో తెలంగాణ జన సమితి భేటీ - పలు సమస్యలపై వినతి పత్రం అందజేసిన నేతలు
