ఇంటర్ స్ప్లమెటరీ ఫలితాల్లో 50 % పైగా పాస్- నోడల్ అధికారి నారాయణ

On
ఇంటర్ స్ప్లమెటరీ ఫలితాల్లో 50 % పైగా పాస్- నోడల్ అధికారి నారాయణ

ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు
ఫస్ట్ ఇయర్ జనరల్ 65. 57%
సెకండ్ ఇయర్ జనరల్ 50. 06%    నోడల్ అధికారి బి నారాయణ

జగిత్యాల జూన్ 24 ( ప్రజా మంటలు     )
గత మే నెలలో జరిగిన ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు జిల్లాలో ఫస్ట్ ఇయర్ జనరల్ విద్యార్థులు 3776 మంది పరీక్షలు రాయగా 2476 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 65.57% ఉత్తీర్ణత సాధించారు

సెకండ్ ఇయర్ జనరల్ విద్యార్థులు 2391 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 1197 మంది విద్యార్థులు (50.06%)

ఉతీర్ణత సాధించారు.మార్చి ఫలితాలతో కలుపుకొని సెకండ్ ఇయర్ జనరల్ లో 85.14% మంది ఉత్తీర్ణులయ్యారు వీరిలో బాలికలు 89.6% బాలురు 78.73% ఉత్తీర్ణత సాధించారు.

ఒకేషనల్ విభాగంలో ప్రథమ సంవత్సరంలో 381 మంది విద్యార్థులకు గాను 182 మంది విద్యార్థులు ఉత్తీర్ణత [47.77%)సాధించారు ఒకేషనల్ ద్వితీయ సంవత్సరంలో 435 మంది విద్యార్థులకు గాను 199 మంది (45.75%) ఉతీర్ణత సాధించారు ఒకేషనల్ విభాగంలో మార్చి ఫలితాలతో కలుపుకొని 1045 మంది విద్యార్థులకు గాను 783 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 74.92% ఉత్తీర్ణత సాధించారు.

వీరిలో బాలురు 66.14% మరియు బాలికలు 89.02% ఉత్తీర్ణులయ్యారు ఎవరైనా విద్యార్థులు మార్కులు తక్కువగా

వచ్చాయని నిరాశ పడవద్దని ఇంటర్ విద్య నోడల్ అధికారి బి నారాయణ తెలిపారు.

రీకౌంటింగ్,రీ వెరిఫికేషన్ పి చెల్లించుటకు చివరి తేదీ 29.06.2024.తమ జవాబు పత్రాలను రీ-వెరిఫికేషన్ లేదా రీ- కౌంటింగ్ చేయించుకోవాలనుకునే విద్యార్థులు నిర్ణీత ఫీజును ఆన్లైన్ ద్వారా ఈనెల 29.06.2024 లోగా చెల్లించాలని ఒక ప్రకటనలో తెలిపారు

Tags
Join WhatsApp

More News...

National  Opinion  Current Affairs   Science  

వెయిట్ లాస్ ఇంజెక్షన్లతో పెరుగుతున్న ‘ఆకస్మిక’ గర్భధారణలు

వెయిట్ లాస్ ఇంజెక్షన్లతో పెరుగుతున్న ‘ఆకస్మిక’ గర్భధారణలు హైదరాబాద్ / న్యూఢిల్లీ జనవరి 21: టైప్-2 డయాబెటిస్ చికిత్స, బరువు తగ్గడానికి వినియోగిస్తున్న ఆధునిక GLP-1 ఇంజెక్షన్లు (Ozempic, Wegovy, Mounjaro) భారతదేశంలో అనూహ్య పరిణామానికి దారితీస్తున్నాయి. ఈ మందులు వాడుతున్న మహిళల్లో ఊహించని విధంగా గర్భధారణలు పెరుగుతున్నాయని గైనకాలజిస్టులు, ఎండోక్రైనాలజిస్టులు వెల్లడిస్తున్నారు. ఈ పరిణామాన్ని వైద్య పరిభాషలో **‘ఒజెంపిక్ బేబీస్’**గా పిలుస్తున్నారు. ప్రత్యేకించి ...
Read More...

నేరాల నియంత్రణకు,కమ్యూనిటీ భద్రతకు  సీసీ కెమెరాలు దోహ‌దం చేస్తాయి. సీసీ కెమెరాలు ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ 

నేరాల నియంత్రణకు,కమ్యూనిటీ భద్రతకు  సీసీ కెమెరాలు దోహ‌దం చేస్తాయి.  సీసీ కెమెరాలు ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  జగిత్యాల రూరల్ జనవరి 21 (ప్రజా మంటలు) నూతన సాంకేతికత ను గ్రామాల్లో ఉపయోగించి దాతల సహకారంతో 2లక్షల రూపాయల విలువగల సి సి కెమెరాలు ఏర్పాటు అభినందనీయం.  సిసి కెమెరాల ఏర్పాటు తో పాటు వారు నిర్వహణ చాలా ముఖ్యమని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. నేరాల నియంత్రణ,గ్రామంలో కొత్త వ్యక్తుల రాకపోకలు చిత్రించి,అనుమానాస్పద...
Read More...
State News 

25ఏండ్ల యువతికి పున:ర్జన్మ ప్రసాదించిన గాంధీ డాక్టర్లు

25ఏండ్ల యువతికి పున:ర్జన్మ ప్రసాదించిన గాంధీ డాక్టర్లు సికింద్రాబాద్, జనవరి 21 (ప్రజామంటలు) :   గాంధీఆస్పత్రి వైద్యులు అరుదైన ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించి ఓ మహిళ రోగికి పునర్జన్మ ప్రసాదించారు. కార్డియోథోరాసిస్‌ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన సర్జరీ వివరాలను ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రొ. వాణితో కలిసి సీటీసర్జరీ హెచ్‌ఓడీ ప్రొ. రవీంద్ర బుధవారం మీడియాకు  వెల్లడించారు. వివరాలు ఇవి...ఆసిఫాబాద్‌కు చెందిన పల్లవి (25) పలు...
Read More...

శంకరాచార్యులు – మహంత్ యోగి వివాదం : హోదా, ధర్మం, క్షమాపణ ప్రశ్న

శంకరాచార్యులు – మహంత్ యోగి వివాదం : హోదా, ధర్మం, క్షమాపణ ప్రశ్న (ప్రత్యేక కథనం) ఉత్తరప్రదేశ్‌లో జ్యోతిర్పీఠ శంకరాచార్యులు మరియు సీఎం యోగి ఆదిత్యనాథ్ మధ్య ఇటీవల చోటుచేసుకున్న వాదనలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఈ వివాదం కేవలం రాజకీయ కోణంలోనే కాకుండా, హిందూ ధర్మంలో ఉన్న శంకరాచార్యుల హోదా, మహంత్ స్థానం, ధార్మిక మర్యాదలు వంటి అంశాలను మళ్లీ ప్రశ్నార్థకంగా నిలబెట్టింది. శంకరాచార్యులు – హిందూ ధర్మంలో...
Read More...

25వ వార్డ్ కు చెందిన పలువురు బిజెపిలో చేరిక

25వ వార్డ్ కు చెందిన పలువురు బిజెపిలో చేరిక జగిత్యాల జనవరి 21 (ప్రజా మంటలు)పట్టణ 25వ వార్డ్ కి చెందిన గుండేటి సాయి  మరియు 25 వార్డ్ సభ్యులు కేంద్ర ప్రభుత్వం మరియు నరేంద్ర మోడీ  అమలు చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలకు ఆకర్షితులై భారతీయ జనతా పార్టీలో చేరగా వారికి భారతీయ జనతా పార్టీ  కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన...
Read More...

డిప్యూటీ సీఎం ను కలిసిన బీసీ నేతలు 

డిప్యూటీ సీఎం ను కలిసిన బీసీ నేతలు       ధర్మపురి జనవరి 21 ( ప్రజా మంటలు)పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కు ధర్మపురి కి విచ్చేసినతెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ని  బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ  కలసి బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం వినతి పత్రం అందించారు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42...
Read More...

శ్రీ భక్త మార్కండేయ జయంతి సందర్భంగా ఆలయంలో పూజలు చేసిన డాక్టర్ భోగ శ్రావణి ప్రవీణ్

శ్రీ భక్త మార్కండేయ జయంతి సందర్భంగా ఆలయంలో పూజలు చేసిన డాక్టర్ భోగ శ్రావణి ప్రవీణ్ బుగ్గారం జనవరి 21 (ప్రజా మంటలు)  శ్రీ భక్త మార్కండేయ జయంతి సందర్భంగా బుగ్గారం మండలంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా బోగ శ్రావణి ఈ కార్యక్రమంలో బుగ్గారం బిజెపి మండల అధ్యక్షులు శ్రీధర్, రాష్ట్ర పద్మశాలి మహిళా ఉపాధ్యక్షురాలు సింగం...
Read More...

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి  జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి   జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి.    జగిత్యాల జనవరి 21 ( ప్రజా మంటలు)మహాత్మా గాంధీ జాతీయ ఉపాధిహామీ పథకాన్ని  పునరుద్దరించాలని జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి అన్నారు.   జగిత్యాల రూరల్ మండలం చల్ గల్ గ్రామంలో ఉపాధి హామీ వర్కర్స్ తో  విజయలక్ష్మి  మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ...
Read More...
National  Comment  International  

ట్రంప్ ప్రతిపాదించిన “Board of Peace” – ప్రపంచ నాయకులకు ఆహ్వానం,

ట్రంప్ ప్రతిపాదించిన “Board of Peace” – ప్రపంచ నాయకులకు ఆహ్వానం, (ప్రత్యేక కథనం) యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన తాజా లేఖలో ప్రపంచ దేశాధినేతలను “Board of Peace” (ప్రపంచ శాంతి బోర్డు) అనే కొత్త అంతర్జాతీయ శాంతి సంస్థలో భాగస్వాములుగా చేరమని ఆహ్వానించారు. ఈ బోర్డు గాజా సహారా వివాదానికి సమాధానాలు కనుగొనడమే ధ్యేయంగా ప్రారంభమౌతుందన్నట్లు వెల్లడించారు, తదుపరి ఇతర అంతర్జాతీయ సంఘర్షణలకు...
Read More...
State News 

 అన్ని వర్గాల సంక్షేమంతో పాటుగా శుద్ధ నీటి వ్యవస్థల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది 

 అన్ని వర్గాల సంక్షేమంతో పాటుగా శుద్ధ నీటి వ్యవస్థల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది  ధర్మపురి జనవరి 21 (ప్రజా మంటలు) జగిత్యాల జిల్లాలోని ధర్మపురిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లతో కలిసి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ రాష్ట్రంలో విద్య, వైద్యం, అన్ని వర్గాల సంక్షేమంతో పాటు శుద్ధ త్రాగునీటి వ్యవస్థల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని...
Read More...

రాష్ట్రస్థాయి గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు జ్యోతి హై స్కూల్ – ఐఐటీ అకాడమీ విద్యార్థులు

రాష్ట్రస్థాయి గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు జ్యోతి హై స్కూల్ – ఐఐటీ అకాడమీ విద్యార్థులు      జగిత్యాల జనవరి 21 (ప్రజా మంటలు)పట్టణంలోని జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీ కి చెందిన  8 మంది  స్కౌట్స్  సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించబడే రాష్ట్రస్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకల పరేడ్‌కు  ఎంపిక కావడం పాఠశాలకు ఎంతో గర్వకారణంగా నిలిచింది ఈ రాష్ట్రస్థాయి పరేడ్‌కు సంబంధించిన శిక్షణ మరియు రిహార్సల్స్...
Read More...
National  Crime 

ప్రయాగ్‌రాజ్‌లో  చెరువులో పడిన శిక్షణ విమానం

 ప్రయాగ్‌రాజ్‌లో  చెరువులో పడిన శిక్షణ విమానం ప్రయాగ్‌రాజ్ జనవరి 21(ప్రజా మంటలు): ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ నగర శివారులో శిక్షణ విమానం కూలిపోయింది. నగరానికి సమీపంలోని ఓ చెరువులో విమానం పడిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ బృందాలు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. విమానం శిక్షణ ప్రయాణంలో భాగంగానే ప్రమాదానికి గురైనట్లు...
Read More...