ఇంటర్ స్ప్లమెటరీ ఫలితాల్లో 50 % పైగా పాస్- నోడల్ అధికారి నారాయణ

On
ఇంటర్ స్ప్లమెటరీ ఫలితాల్లో 50 % పైగా పాస్- నోడల్ అధికారి నారాయణ

ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు
ఫస్ట్ ఇయర్ జనరల్ 65. 57%
సెకండ్ ఇయర్ జనరల్ 50. 06%    నోడల్ అధికారి బి నారాయణ

జగిత్యాల జూన్ 24 ( ప్రజా మంటలు     )
గత మే నెలలో జరిగిన ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు జిల్లాలో ఫస్ట్ ఇయర్ జనరల్ విద్యార్థులు 3776 మంది పరీక్షలు రాయగా 2476 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 65.57% ఉత్తీర్ణత సాధించారు

సెకండ్ ఇయర్ జనరల్ విద్యార్థులు 2391 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 1197 మంది విద్యార్థులు (50.06%)

ఉతీర్ణత సాధించారు.మార్చి ఫలితాలతో కలుపుకొని సెకండ్ ఇయర్ జనరల్ లో 85.14% మంది ఉత్తీర్ణులయ్యారు వీరిలో బాలికలు 89.6% బాలురు 78.73% ఉత్తీర్ణత సాధించారు.

ఒకేషనల్ విభాగంలో ప్రథమ సంవత్సరంలో 381 మంది విద్యార్థులకు గాను 182 మంది విద్యార్థులు ఉత్తీర్ణత [47.77%)సాధించారు ఒకేషనల్ ద్వితీయ సంవత్సరంలో 435 మంది విద్యార్థులకు గాను 199 మంది (45.75%) ఉతీర్ణత సాధించారు ఒకేషనల్ విభాగంలో మార్చి ఫలితాలతో కలుపుకొని 1045 మంది విద్యార్థులకు గాను 783 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 74.92% ఉత్తీర్ణత సాధించారు.

వీరిలో బాలురు 66.14% మరియు బాలికలు 89.02% ఉత్తీర్ణులయ్యారు ఎవరైనా విద్యార్థులు మార్కులు తక్కువగా

వచ్చాయని నిరాశ పడవద్దని ఇంటర్ విద్య నోడల్ అధికారి బి నారాయణ తెలిపారు.

రీకౌంటింగ్,రీ వెరిఫికేషన్ పి చెల్లించుటకు చివరి తేదీ 29.06.2024.తమ జవాబు పత్రాలను రీ-వెరిఫికేషన్ లేదా రీ- కౌంటింగ్ చేయించుకోవాలనుకునే విద్యార్థులు నిర్ణీత ఫీజును ఆన్లైన్ ద్వారా ఈనెల 29.06.2024 లోగా చెల్లించాలని ఒక ప్రకటనలో తెలిపారు

Tags
Join WhatsApp

More News...

Local News 

ప్రభుత్వ ఉద్యోగం సాధించిన యువకునికి మారుతి స్నేహమండలి సత్కారం 

ప్రభుత్వ ఉద్యోగం సాధించిన యువకునికి మారుతి స్నేహమండలి సత్కారం  జగిత్యాల జులై 12 (ప్రజా మంటలు) జగిత్యాల బ్రాహ్మణ వీధికి చెందిన మోతే ఆర్యన్ ఇటీవల బ్యాంకింగ్ పరీక్ష రాసి ఉద్యోగం సాధించిన నేపథ్యాన్ని పురస్కరించుకొని మారుతి స్నేహ మండలి వారిచే మోతే ఆర్యన్ కు జ్ఞాపిక అందజేసి శాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్యన్ మాట్లాడుతూ ఉద్యోగం సాధించడానికి ప్రధానంగా ధైర్యంతో...
Read More...
Local News 

కన్నయ్య కుమార్ మీ అర్హతను దృష్టిలో ఉంచుకొని మాట్లాడు

కన్నయ్య కుమార్ మీ అర్హతను దృష్టిలో ఉంచుకొని మాట్లాడు    హైదరాబాద్ 12 జూలై (ప్రజా మంటలు) :  కాంగ్రెస్ పార్టీ నాయకుడు కన్నయ్య కుమార్ మీ అర్హతను దృష్టిలో ఉంచుకొని మాట్లాడాలని శివసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శివసేన పార్టీ అధినేత పైన చేసిన వాఖ్యల పైన శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సింకారు శివాజీ తీవ్రంగా స్పందించారు......
Read More...
Local News 

జగిత్యాలకు కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణానికి భూమిపూజ

జగిత్యాలకు కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణానికి భూమిపూజ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5 ఎకరాల భూమి కేటాయింపు – త్వరలో తాత్కాలిక భవనంలో తరగతుల ప్రారంభం జగిత్యాల, జూలై 12 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కేంద్రంలోని చలగల్ వాలంతరీ వ్యవసాయ క్షేత్రంలో కేంద్రీయ విద్యాలయ శాశ్వత భవన నిర్మాణానికి ఆదివారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, నిజామాబాద్ ఎంపీ...
Read More...
Local News 

ఎస్సీ గ్రూప్ 1 లోని ఉప కులాలకు కార్పొరేషన్ ద్వారా చైర్మన్ ను నియమించాలి

ఎస్సీ గ్రూప్ 1 లోని ఉప కులాలకు కార్పొరేషన్ ద్వారా చైర్మన్ ను నియమించాలి    జగిత్యాల జులై 12(ప్రజా మంటలు)  జిల్లాలో బేడ బుడగ జంగాల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి కీలక విజ్ఞప్తి చేసింది. ఎస్సీ గ్రూప్-1లోని 15 ఉపకులాల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, రాష్ట్ర సంఘ అధ్యక్షుడు సిరిపాటి వేణును ఆ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించాలని డిమాండ్ చేసింది. జగిత్యాలలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా...
Read More...

లారెన్స్ బిష్ణోయ్‌ను అమెరికాకు అప్పగించాలని కోరాలని యూఎస్ నిర్ణయం

లారెన్స్ బిష్ణోయ్‌ను అమెరికాకు అప్పగించాలని కోరాలని యూఎస్ నిర్ణయం హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసుతో పాటు అంతర్జాతీయ నేరాలపై విచారణకు రంగం సిద్ధంవాషింగ్టన్/న్యూఢిల్లీ జూలై 12: భారతీయ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ను అమెరికాకు అప్పగించాలని (ఎక్స్‌ట్రడిషన్) అమెరికా న్యాయశాఖ (US Department of Justice - DoJ) అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం గుజరాత్‌లోని జైలులో ఉన్న బిష్ణోయ్‌పై అమెరికా దాఖలు చేసిన అభియోగాల...
Read More...
Crime  State News 

తెలంగాణ మానవ హక్కుల కమిషన్ రెండు సుమోటో కేసులు నమోదు

తెలంగాణ మానవ హక్కుల కమిషన్ రెండు సుమోటో కేసులు నమోదు హైదరాబాద్, జూలై 3 (ప్రజా మంటలు): తెలంగాణ మానవ హక్కుల కమిషన్ రెండు వేర్వేరు అంశాలపై స్వయంస్పూర్తితో (సుమోటో) కేసులు నమోదు చేసింది.మొదటి కేసులో రాజన్న సిరిసిల్ల జిల్లా బొంగులకింద గ్రామంలో నాలుగేళ్ల చిన్నారిపై వీధికుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటనను కమిషన్ పరిగణనలోకి తీసుకుంది. ఈ ఘటనపై సమగ్ర నివేదికను ఆగస్టు...
Read More...
State News 

బోడుప్పల్ భూ పోరాటం: కల్వకుంట్ల కవిత అరెస్ట్

బోడుప్పల్ భూ పోరాటం: కల్వకుంట్ల కవిత అరెస్ట్ హైదరాబాద్, జూలై 2 (ప్రజా మంటలు): బోడుప్పల్‌లో తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలాల హామీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన చేపట్టిన భూ పోరాటం ఉద్రిక్తంగా మారింది. ఆందోళనలో పాల్గొన్న కల్వకుంట్ల కవితతో పాటు వందలాది మంది నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భూ...
Read More...
State News 

రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రక్షణ సేన నాయకుల ముందుస్తు అరెస్టులు

రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రక్షణ సేన నాయకుల ముందుస్తు అరెస్టులు హైదరాబాద్, జూలై 02 (ప్రజా మంటలు): రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ రక్షణ సేన నాయకులు, టీఆర్ఎస్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించనున్న భూపోరాటానికి హాజరయ్యే అవకాశమున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.తెలంగాణ ఉద్యమకారులతో కలిసి భూపోరాటానికి టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు....
Read More...
State News 

తెలంగాణ ఆదాయ సమీకరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..

తెలంగాణ ఆదాయ సమీకరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.. హైదరాబాద్, జూలై 1 (ప్రజా మంటలు): రాష్ట్ర బడ్జెట్ లక్ష్యాలను సాధించేందుకు ఆదాయ సమీకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదాయ లీకేజీలను పూర్తిగా అరికట్టి, వాటిపై నిరంతర పర్యవేక్షణ కోసం ప్రత్యేక చేజింగ్ సెల్ ఏర్పాటు చేయాలని సూచించారు.రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ సమీకరణపై జరిగిన ఉన్నతస్థాయి...
Read More...
Local News 

ఐజేయు కృషితో జర్నలిస్టుల పిల్లలకు స్కూల్ ఫీజులో 50 శాతం రాయితీ 

ఐజేయు కృషితో జర్నలిస్టుల పిల్లలకు స్కూల్ ఫీజులో 50 శాతం రాయితీ  టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు  జగిత్యాల జూలై 01(ప్రజా మంటలు):టియుడబ్ల్యూజే  ఐజేయు  కృషితో జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు స్కూల్ ఫీజులో 50 శాతం రాయితీ లభించిందని టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా సమీపంలో గల టియుడబ్ల్యూజే ఐజేయు అనుబంధ ప్రెస్...
Read More...
Local News  State News 

ఆడబిడ్డగా పార్టీ పెట్టిన.. రాష్ట్రం అజెండా మార్చుతా -కల్వకుంట్ల కవిత

ఆడబిడ్డగా పార్టీ పెట్టిన.. రాష్ట్రం అజెండా మార్చుతా -కల్వకుంట్ల కవిత సికింద్రాబాద్‌లో టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ.. ఉచిత విద్య, వైద్యమే లక్ష్యం: కల్వకుంట్ల కవిత హైదరాబాద్, జూలై 1 (ప్రజా మంటలు): సికింద్రాబాద్‌లోని సీతాఫల్ మండిలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) జెండాను పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో అజెండా మారాల్సిన అవసరం ఉందన్నారు. పేదలు, మధ్యతరగతి...
Read More...
National  State News 

విజయ్‌పై తప్పుడు ప్రచారం చేయొద్దు.. ఆరోపణలకు ఆధారాలు చూపాలి: మంత్రి నిర్మల్ కుమార్

విజయ్‌పై తప్పుడు ప్రచారం చేయొద్దు.. ఆరోపణలకు ఆధారాలు చూపాలి: మంత్రి నిర్మల్ కుమార్ చెన్నై, జూలై 01 (ప్రజా మంటలు): తమిళనాడు మంత్రి నిర్మల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, నటుడు, టీవీకే (TVK) అధ్యక్షుడు విజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పష్టత ఇచ్చారు. వైకోతో పాటు మరెవరైనా ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేస్తే, వారిని టీవీకే తరఫున మళ్లీ గెలిపిస్తానని ముఖ్యమంత్రి విజయ్ ఎక్కడా చెప్పలేదని ఆయన పేర్కొన్నారు. అలాంటి...
Read More...