ఇంటర్ స్ప్లమెటరీ ఫలితాల్లో 50 % పైగా పాస్- నోడల్ అధికారి నారాయణ

On
ఇంటర్ స్ప్లమెటరీ ఫలితాల్లో 50 % పైగా పాస్- నోడల్ అధికారి నారాయణ

ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు
ఫస్ట్ ఇయర్ జనరల్ 65. 57%
సెకండ్ ఇయర్ జనరల్ 50. 06%    నోడల్ అధికారి బి నారాయణ

జగిత్యాల జూన్ 24 ( ప్రజా మంటలు     )
గత మే నెలలో జరిగిన ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు జిల్లాలో ఫస్ట్ ఇయర్ జనరల్ విద్యార్థులు 3776 మంది పరీక్షలు రాయగా 2476 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 65.57% ఉత్తీర్ణత సాధించారు

సెకండ్ ఇయర్ జనరల్ విద్యార్థులు 2391 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 1197 మంది విద్యార్థులు (50.06%)

ఉతీర్ణత సాధించారు.మార్చి ఫలితాలతో కలుపుకొని సెకండ్ ఇయర్ జనరల్ లో 85.14% మంది ఉత్తీర్ణులయ్యారు వీరిలో బాలికలు 89.6% బాలురు 78.73% ఉత్తీర్ణత సాధించారు.

ఒకేషనల్ విభాగంలో ప్రథమ సంవత్సరంలో 381 మంది విద్యార్థులకు గాను 182 మంది విద్యార్థులు ఉత్తీర్ణత [47.77%)సాధించారు ఒకేషనల్ ద్వితీయ సంవత్సరంలో 435 మంది విద్యార్థులకు గాను 199 మంది (45.75%) ఉతీర్ణత సాధించారు ఒకేషనల్ విభాగంలో మార్చి ఫలితాలతో కలుపుకొని 1045 మంది విద్యార్థులకు గాను 783 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 74.92% ఉత్తీర్ణత సాధించారు.

వీరిలో బాలురు 66.14% మరియు బాలికలు 89.02% ఉత్తీర్ణులయ్యారు ఎవరైనా విద్యార్థులు మార్కులు తక్కువగా

వచ్చాయని నిరాశ పడవద్దని ఇంటర్ విద్య నోడల్ అధికారి బి నారాయణ తెలిపారు.

రీకౌంటింగ్,రీ వెరిఫికేషన్ పి చెల్లించుటకు చివరి తేదీ 29.06.2024.తమ జవాబు పత్రాలను రీ-వెరిఫికేషన్ లేదా రీ- కౌంటింగ్ చేయించుకోవాలనుకునే విద్యార్థులు నిర్ణీత ఫీజును ఆన్లైన్ ద్వారా ఈనెల 29.06.2024 లోగా చెల్లించాలని ఒక ప్రకటనలో తెలిపారు

Tags
Join WhatsApp

More News...

Local News 

ప్రధాని సంసద్ ఖేల్ మహోత్సవం–2026ను విజయవంతం చేయాలి :

ప్రధాని సంసద్ ఖేల్ మహోత్సవం–2026ను విజయవంతం చేయాలి : సికింద్రాబాద్, జనవరి 7 (ప్రజామంటలు): ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవం–2026 ను సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో విజయవంతం చేయాలని బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ కన్వీనర్ టి. రాజశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం బోయిగూడలోని గొల్ల కొమురయ్య కాలనీలో బీజేపీ బన్సీలాల్‌పేట్ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. .నియోజకవర్గంలో జరుగుతున్న...
Read More...

డ్రగ్స్‌, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి – జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ 

డ్రగ్స్‌, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి – జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  రాయికల్ జనవరి 7 ( ప్రజా మంటలు)డ్రగ్స్‌, మాదకద్రవ్యాల మహమ్మారిని సమాజం నుండి పూర్తిగా నిర్మూలించి భావితరాలకు ఆరోగ్యకరమైన, సురక్షితమైన భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  తెలిపారు.   రాయికల్ ఈ...
Read More...
Local News 

సైబర్ నేరాలపై అవగాహన సదస్సు 

సైబర్ నేరాలపై అవగాహన సదస్సు  ఇబ్రహీంపట్నం జనవరి 7 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):   జగిత్యాల అశోక్ కుమార్ ఆదేశాల మేరకు బుధవారం రోజున ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాల (కేజీబీవీ) విద్యార్థులకు సైబర్,డ్రగ్స్, ట్రాఫిక్ మరియు ఉమెన్ ట్రాఫికింగ్ లాంటి పలు అంశాల పైన అవగాహన సదస్సు ను ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు.
Read More...
Local News 

సర్పంచ్, ఉప సర్పంచ్,వార్డ్ సభ్యులకు శాలువాతో సన్మానం

సర్పంచ్, ఉప సర్పంచ్,వార్డ్ సభ్యులకు శాలువాతో సన్మానం గొల్లపల్లి జనవరి 07  (ప్రజా మంటలు):   కథలాపూర్ మండల కేంద్రంలో  పద్మశాలి కమ్యూనిటీ  భవనంలో బుధవారం జగిత్యాల్ జిల్లా పద్మశాలి కమ్యూనిటీ కార్యవర్గ సభ్యుడు పులి హరిప్రసాద్  ఆధ్వర్యంలో కథలాపూర్ మండలంలోని ఆయా గ్రామాలలోని సర్పంచ్  ఉప సర్పంచులు వార్డు సభ్యులు  పద్మశాలి కమ్యూనిటీ  సభ్యులను శాలువాతో ఘనంగా సన్మానించారు   ఈ కార్యక్రమంలో కథలాపూర్ మండల...
Read More...

జగిత్యాల మున్సిపల్ పీఠంపై గులాబీ జెండా ఎగరవేయాలి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ 

జగిత్యాల మున్సిపల్ పీఠంపై గులాబీ జెండా ఎగరవేయాలి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్     జగిత్యాల జనవరి 7 ( ప్రజా మంటలు)  జగిత్యాల మున్సిపల్ పీఠంపై గులాబీ జెండా ఎగుర వేయాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లా బి ఆర్ యస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్, జిల్లా బి ఆర్ యస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు , జిల్లా తొలి జడ్పీ...
Read More...
State News 

నేచురల్, ఆర్గానిక్ వ్యవసాయం రైతుకు లాభదాయకం : డా. జీ. చిన్నారెడ్డి

నేచురల్, ఆర్గానిక్ వ్యవసాయం రైతుకు లాభదాయకం : డా. జీ. చిన్నారెడ్డి హైదరాబాద్, జనవరి 07 (ప్రజా మంటలు): నేచురల్, ఆర్గానిక్ వ్యవసాయం వల్ల ప్రజల ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా భూమి సారవంతంగా మారి రైతుకు మేలు జరుగుతుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి తెలిపారు. లక్డికాపూల్‌లోని ఫ్యాప్సీ కాన్ఫరెన్స్ హాల్‌లో రాష్ట్ర వ్యవసాయ అధికారుల సంఘం డైరీలు, క్యాలెండర్లు, పాకెట్ డైరీలను...
Read More...

బి ఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్ష పదవికి గట్టు సతీష్ రాజీనామా

బి ఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్ష పదవికి గట్టు సతీష్ రాజీనామా   జగిత్యాల జనవరి 7 ( ప్రజా మంటలు) 2014 నుండి దాదాపు దశాబ్ద కాలం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ (టిఆర్ఎస్) పార్టీ కార్యకర్తగా, జగిత్యాల పట్టణ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించిన గట్టు సతీష్ వ్యక్తిగత కారణాలతో అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. బిఆర్ ఎస్ పార్టీ కుటుంబ...
Read More...

భగవద్గీతే నిజమైన విద్యకు పునాది., సిద్దార్థ విద్యా సంస్థల ఎస్ ఎస్ సి  విద్యార్థులకు దేవనాథ జీయర్ స్వామీజీ బోధ

భగవద్గీతే నిజమైన విద్యకు పునాది., సిద్దార్థ విద్యా సంస్థల ఎస్ ఎస్ సి  విద్యార్థులకు దేవనాథ జీయర్ స్వామీజీ బోధ    జగిత్యాల జనవరి 7(ప్రజా మంటలు)పట్టణం లోని సిద్ధార్థ విద్యాసంస్థ ఆధ్వర్యంలో మానస స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాలలో సూర్య గ్లోబల్ స్కూల్, జ్యోతి హై స్కూల్, మానస హై స్కూల్ విద్యార్థుల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే ఉద్దేశంతో 10వ తరగతి విద్యార్థులకోసం “ఎగ్జామ్ ఛాలెంజెస్– మోటివేషనల్ సెషన్ ” అనే ప్రేరణాత్మక కార్యక్రమాన్ని  నిర్వహించారు. ...
Read More...

కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఆమోదం

కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఆమోదం హైదరాబాద్ జనవరి 07 (ప్రజామంటలు):    నిజామాబాద్ స్థానిక సంస్థల శాసన మండలి సభ్యత్వానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన రాజీనామాను శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. ఈ మేరకు లెజిస్లేటివ్ సెక్రటరీ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేశారు. కల్వకుంట్ల కవిత  2021లో నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా నుంచి...
Read More...

కొండగట్టు క్షేత్రానికి భారీగా తరలివచ్చిన భక్తులు

కొండగట్టు క్షేత్రానికి భారీగా తరలివచ్చిన భక్తులు    కొండగట్టు జనవరి 6 (ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజామున నుంచే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ముందుగా బేతాళ స్వామి ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఆంజనేయ స్వామివారి దర్శనం చేసుకున్నారు. టెంకాయ మొక్కులు చెల్లించి తమ...
Read More...

మంగళవారం కొండగట్టులో ట్రాఫిక్ రద్దీ.. పార్కింగ్ కొరతతో భక్తుల ఇబ్బందులు

మంగళవారం కొండగట్టులో ట్రాఫిక్ రద్దీ.. పార్కింగ్ కొరతతో భక్తుల ఇబ్బందులు కొండగట్టు జనవరి 6 (ప్రజా మంటలు)   బొజ్జనపెల్లి గణేష్ కొండగట్టు కొండగట్టు ఆలయముకు మంగళవారం సందర్భంగా వాహనాల్లో వచ్చిన భక్తుల రద్దీతో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. గుట్టపై సరైన పార్కింగ్ సదుపాయం లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. అధిక సంఖ్యలో వాహనాలు రావడంతో తరచూ ఇలాంటి పరిస్థితి నెలకొంటోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు....
Read More...

మంగళవారం కొండగట్టులో ట్రాఫిక్ రద్దీ.. పార్కింగ్ కొరతతో భక్తుల ఇబ్బందులు

మంగళవారం కొండగట్టులో ట్రాఫిక్ రద్దీ.. పార్కింగ్ కొరతతో భక్తుల ఇబ్బందులు    కొండగట్టు జనవరి 6 ( ప్రజా మంటలు)బొజ్జన పెల్లి గణేష్ (కొండగట్టు)   కొండగట్టు ఆలయముకు మంగళవారం సందర్భంగా వాహనాల్లో వచ్చిన భక్తుల రద్దీతో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. గుట్టపై సరైన పార్కింగ్ సదుపాయం లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. అధిక సంఖ్యలో వాహనాలు రావడంతో తరచూ ఇలాంటి పరిస్థితి నెలకొంటోందని భక్తులు ఆవేదన...
Read More...