ఇంటర్ స్ప్లమెటరీ ఫలితాల్లో 50 % పైగా పాస్- నోడల్ అధికారి నారాయణ

On
ఇంటర్ స్ప్లమెటరీ ఫలితాల్లో 50 % పైగా పాస్- నోడల్ అధికారి నారాయణ

ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు
ఫస్ట్ ఇయర్ జనరల్ 65. 57%
సెకండ్ ఇయర్ జనరల్ 50. 06%    నోడల్ అధికారి బి నారాయణ

జగిత్యాల జూన్ 24 ( ప్రజా మంటలు     )
గత మే నెలలో జరిగిన ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు జిల్లాలో ఫస్ట్ ఇయర్ జనరల్ విద్యార్థులు 3776 మంది పరీక్షలు రాయగా 2476 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 65.57% ఉత్తీర్ణత సాధించారు

సెకండ్ ఇయర్ జనరల్ విద్యార్థులు 2391 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 1197 మంది విద్యార్థులు (50.06%)

ఉతీర్ణత సాధించారు.మార్చి ఫలితాలతో కలుపుకొని సెకండ్ ఇయర్ జనరల్ లో 85.14% మంది ఉత్తీర్ణులయ్యారు వీరిలో బాలికలు 89.6% బాలురు 78.73% ఉత్తీర్ణత సాధించారు.

ఒకేషనల్ విభాగంలో ప్రథమ సంవత్సరంలో 381 మంది విద్యార్థులకు గాను 182 మంది విద్యార్థులు ఉత్తీర్ణత [47.77%)సాధించారు ఒకేషనల్ ద్వితీయ సంవత్సరంలో 435 మంది విద్యార్థులకు గాను 199 మంది (45.75%) ఉతీర్ణత సాధించారు ఒకేషనల్ విభాగంలో మార్చి ఫలితాలతో కలుపుకొని 1045 మంది విద్యార్థులకు గాను 783 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 74.92% ఉత్తీర్ణత సాధించారు.

వీరిలో బాలురు 66.14% మరియు బాలికలు 89.02% ఉత్తీర్ణులయ్యారు ఎవరైనా విద్యార్థులు మార్కులు తక్కువగా

వచ్చాయని నిరాశ పడవద్దని ఇంటర్ విద్య నోడల్ అధికారి బి నారాయణ తెలిపారు.

రీకౌంటింగ్,రీ వెరిఫికేషన్ పి చెల్లించుటకు చివరి తేదీ 29.06.2024.తమ జవాబు పత్రాలను రీ-వెరిఫికేషన్ లేదా రీ- కౌంటింగ్ చేయించుకోవాలనుకునే విద్యార్థులు నిర్ణీత ఫీజును ఆన్లైన్ ద్వారా ఈనెల 29.06.2024 లోగా చెల్లించాలని ఒక ప్రకటనలో తెలిపారు

Tags
Join WhatsApp

More News...

Local News  State News 

తెలంగాణ జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ప్రకటన

తెలంగాణ జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ప్రకటన హైదరాబాద్ నవంబర్ 22 (ప్రజా మంటలు): తెలంగాణలో డీసీసీ అధ్యక్షులను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రకటించింది. మొత్తం 36 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించింది.డీసీసీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సగానికి పైగా కేటాయించింది. ఆదిలాబాద్- నరేష్ జాదవ్, అసిఫాబాద్ - ఆత్రం సుగుణ, భద్రాద్రి కొత్తగూడెం - తోట దేవీ ప్రసన్న, భువనగిరి - బీర్ల...
Read More...
Local News 

ఇయ్యాల సికింద్రాబాద్ లో భారీ యూనిటీ మార్చ్ ర్యాలీ

ఇయ్యాల సికింద్రాబాద్ లో భారీ యూనిటీ మార్చ్ ర్యాలీ సికింద్రాబాద్, నవంబర్ 22 (ప్రజామంటలు) : సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతిని పురస్కరించుకొని సికింద్రాబాద్ లో నేడు ఆదివారం ఉదయం  భారీ యూనిటీ మార్చ్ ర్యాలీ నిర్వహించనున్నారు. శనివారం సీతాఫల్మండిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశలో బీజేపీ నాయకులు, జిల్లా యువజన శాఖ అధికారులు వివరాలు వెల్లడించారు. ఉదయం 10 గంటలకు  సీతాఫల్మండి...
Read More...
Local News 

బీపీ పెరగడంతో నరాలు చిట్లి యువకుడు మృతి 

బీపీ పెరగడంతో నరాలు చిట్లి యువకుడు మృతి  ఇబ్రహీంపట్నం నవంబర్ 22 (ప్రజ మంటలు దగ్గుల అశోక్) జగిత్యాలజిల్లా  ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్ గ్రామానికి చెందిన చెని ప్రసాద్(38) s/o చెని చిన్న దేవయ్య కుమారుడు  బీపీతో మెదడు లో నరాలు చితికి  పోవడంతో గత నాలుగు రోజుల క్రితం  నిజామాబాద్  ప్రైవేటు ఆసుపత్రిలో లో చేర్పించారు.ఎలాంటి ట్రీట్మెంట్ కి స్పందించకపోవడంతో నిన్న రాత్రి...
Read More...

గౌహతి టెస్ట్: దక్షిణాఫ్రికా తొలి రోజు 247 పరుగులు

గౌహతి టెస్ట్: దక్షిణాఫ్రికా తొలి రోజు 247 పరుగులు గౌహతి నవంబర్ 22: భారత్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. ఓపెనర్లు ఐడెన్ మార్క్రామ్ మరియు రియాన్ రికల్డన్ జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. మార్క్రామ్ 38 పరుగులకు, రికల్డన్ 35 పరుగులకు...
Read More...
Local News  State News 

అమీర్‌పేట్‌లో రూ.25 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా

అమీర్‌పేట్‌లో రూ.25 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ హర్షం.. సికింద్రాబాద్, నవంబర్ 22 (ప్రజామంటలు): అమీర్‌పేట్ డివిజన్‌లో రూ.25 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు రక్షించారని పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ తెలిపారు. పార్కు కోసం దశాబ్దాల క్రితం కేటాయించిన 1500 గజాల స్థలాన్ని...
Read More...
Local News 

కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో వెజిటేబుల్ డే సెలబ్రేషన్స్

కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో వెజిటేబుల్ డే సెలబ్రేషన్స్ సికింద్రాబాద్, నవంబర్ 22 (ప్రజామంటలు): సికింద్రాబాద్ భోలక్ పూర్ లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో శనివారం వెజిటేబుల్ డే  సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. నర్సరీ,ఎల్ కేజీ, యూకేజీ చిన్నారి విద్యార్థులకు ఈ సందర్బంగా వెజిటేబుల్స్ ప్రాముఖ్యత గురించి వివరించారు.   దైనిందిన ఆహారంలో కూరగాయలను ఖచ్చితంగా  తినాలని, వాటి వలన ఆరోగ్యం బాగుంటుందని, వెజిటేబుల్స్ లోని...
Read More...

కోరుట్ల తాళ్ళచెరువు ఫిల్టర్ బెడ్ పరిశీలించిన అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ )బి రాజా గౌడ్

కోరుట్ల తాళ్ళచెరువు ఫిల్టర్ బెడ్ పరిశీలించిన అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ )బి రాజా గౌడ్ కోరుట్ల నవంబర్ 22(ప్రజా మంటలు)    జగిత్యాల జిల్లా కోరుట్ల మండల కేంద్రంలోని తాళ్లచెరువు ఫిల్టర్ బెడ్ ను శనివారం పరిశీలించిన అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) బి.రాజ గౌడ్  పట్టణం లోని పట్టణ ప్రజలకు సకాలంలో నీరు అందించాలి.  ఫిల్టర్ బెడ్ ను మరియు నీరు యొక్క స్వచ్ఛతను  ఎప్పటికప్పుడు  పరిశీలించాలని  మున్సిపల్ అధికారులకు ఆదేశించారు....
Read More...
Local News  State News 

కోటీ రూపాయల భూమిని ₹16 లక్షలకు ఇచ్చేది లేదంటూ ఆగ్రహించిన రైతులు

కోటీ రూపాయల భూమిని ₹16 లక్షలకు ఇచ్చేది లేదంటూ ఆగ్రహించిన రైతులు సంగారెడ్డి నవంబర్ 22,(ప్రజా మంటలు):సంగారెడ్డి జిల్లాలోని చౌటకూర్ మండలం శివ్వంపేట గ్రామంలో మంగళవారం ఉదయం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ట్రిపుల్ ఆర్ రోడ్ ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణ నోటీసులు అందజేయడానికి వచ్చిన అధికారులను రైతులు పంచాయతీ కార్యాలయంలో బంధించారు. భూసేకరణ నోటీసులు అందించడానికి వచ్చిన అధికారులు ట్రిపుల్ ఆర్ రోడ్ నిర్మాణం కోసం ఎకరాకు...
Read More...

3లక్షల రూపాయల LOC అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

3లక్షల రూపాయల LOC అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ హైద్రాబాద్ నవంబర్ 22(ప్రజా మంటలు)బీర్ పూర్ మండల తుంగురూ గ్రామానికి చెందిన ఉయ్యాల సుజాత  అనారోగ్యం తో బాధపడుతూ  నరాల సంబంధిత వైద్య చికిత్స చేసుకోలేక  ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉండగా విషయాన్ని రంగంపేట నాయకులు డ్రైవర్ శేఖర్  ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్  దృష్టికి తీసుకురాగా ముఖ్యమంత్రి సహాయ నిది ద్వారా నిమ్స్ లో...
Read More...

రిపోర్టర్ షఫీ ఆరోగ్య పరిస్థితి ఆసుపత్రిని సందర్శించి వైద్యులను అడిగి తెలుసుకొన్న ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

రిపోర్టర్ షఫీ ఆరోగ్య పరిస్థితి ఆసుపత్రిని సందర్శించి వైద్యులను అడిగి తెలుసుకొన్న ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్    హైదరాబాద్ నవంబర్ 22(ప్రజా మంటలు) జగిత్యాల ఐ న్యూస్ రిపోర్టర్ షఫీ  అనారోగ్యంతో హైదరాబాద్ బంజారాహిల్స్ లోని రెనోవ హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా షఫీ ని ఆస్పత్రి లో పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని వైద్యులతో  అడిగి తెలుసుకున్నారు జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
Read More...
Local News  State News 

తెలంగాణలో స్థానిక సంస్థల రిజర్వేషన్లపై కొత్త జీవో విడుదల

తెలంగాణలో స్థానిక సంస్థల రిజర్వేషన్లపై కొత్త జీవో విడుదల హైదరాబాద్ నవంబర్ 23, ప్రజా మంటలు: తెలంగాణ ప్రభుత్వం ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై కీలక ఆదేశాలు జారీ చేసింది. సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, మండల–జిల్లా పరిషత్ స్థానాల రిజర్వేషన్ కేటాయింపుకు సంబంధించిన మార్గదర్శకాలతో ప్రభుత్వం తాజా జీవో విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం—మొత్తం రిజర్వేషన్లు 50% దాటకూడదు...
Read More...

తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ముగింపు – బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో ఘన వీడుకోలు

తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ముగింపు – బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో ఘన వీడుకోలు హైదరాబాద్ నవంబర్ 22, ప్రజా మంటలు: తెలంగాణలో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి రెండు రోజుల పర్యటన విజయవంతంగా పూర్తయ్యింది. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్రపతికి శుక్రవారం బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో ఘనంగా వీడుకోలు పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ,ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, రవాణా–బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం...
Read More...