అధికారులు అందించిన సహకారం మరువలేనిది.
- జెడ్పీ చైర్మన్ దావ వసంత సురేష్.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల జూన్ 19 ( ప్రజా మంటలు ) :
జెడ్పి చైర్ పర్సన్ గా తనకు అధికారులు కుటుంబ సభ్యులుగా ఉండి వారు అందించిన సేవలు మరువలేనివని జెడ్పి చైర్పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు.
బుధవారం పద్మనాయక మినీ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాలపాటు ఎలాంటి లోటుపాట్లు లేకుండా తాను తన విధులు నిర్వహించడానికి అధికారులు మంచి సహాయ సహకారాలు అందించారని జిల్లా పరిషత్ లోని అధికారులు, అనధికారులు అందరూ తనని ఒక సోదరిగా భావించి కుటుంబ సభ్యురాలుగా తనకు అన్ని విషయాల్లో చేదోడువాదోడుగా ఉండి జిల్లా అభివృద్ధి కార్యక్రమాల్లో తోడ్పడ్డారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జెడ్పీ సిబ్బంది అందరికీ తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తన పదవి కాలంలో పొందిన మధురస్మతులను మదిలో నిరంతరం గుర్తుంచుకుంటానని అన్నారు.
అనంతరం జెడ్పి సిబ్బందితో కలిసి ఫోటో కార్యక్రమంలో పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రాపల్లి శివారులో పేకాట స్థావరాలపై దాడి
1.jpeg)
మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ సత్యప్రసాద్

టీయూడబ్ల్యూజే(ఐ జే యు) నూతన ఎన్నికైన జిల్లా కమిటీ సభ్యులను సన్మానించిన జంబి హనుమాన్ ఆలయ కమిటీ సభ్యులు

ప్లేట్లెట్లు దానం చేసి మానవత్వం చాటుకున్న పోలీస్ కానిస్టేబుల్

ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.

తల్లిని ఇంట్లోంచి గెంటేసిన కొడుకులు -ఆర్డీవోకు ఫిర్యాదు

దేవరకొండ ఎస్ టి గురుకుల బాలికల ఘటనపై కేసు నమోదు

అహ్మాదీయ ముస్లిం కమ్యూనిటీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బ్లడ్ డోనేషన్

జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి.

బోనాల జాతరలో భక్తులకు సేవ చేయడం అదృష్టం

రాసుల కొద్దీ తెప్పించుకుంటున్నారు...కాని తనకు గోరంత కూడ దక్కడం లేదు- రంగంలో భవిష్య వాణి వినిపించిన స్వర్ణలత

వేలేరు మాజీ జడ్పిటిసి చాడ సరిత అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు
