అధికారులు అందించిన సహకారం మరువలేనిది.
- జెడ్పీ చైర్మన్ దావ వసంత సురేష్.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల జూన్ 19 ( ప్రజా మంటలు ) :
జెడ్పి చైర్ పర్సన్ గా తనకు అధికారులు కుటుంబ సభ్యులుగా ఉండి వారు అందించిన సేవలు మరువలేనివని జెడ్పి చైర్పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు.
బుధవారం పద్మనాయక మినీ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాలపాటు ఎలాంటి లోటుపాట్లు లేకుండా తాను తన విధులు నిర్వహించడానికి అధికారులు మంచి సహాయ సహకారాలు అందించారని జిల్లా పరిషత్ లోని అధికారులు, అనధికారులు అందరూ తనని ఒక సోదరిగా భావించి కుటుంబ సభ్యురాలుగా తనకు అన్ని విషయాల్లో చేదోడువాదోడుగా ఉండి జిల్లా అభివృద్ధి కార్యక్రమాల్లో తోడ్పడ్డారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జెడ్పీ సిబ్బంది అందరికీ తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తన పదవి కాలంలో పొందిన మధురస్మతులను మదిలో నిరంతరం గుర్తుంచుకుంటానని అన్నారు.
అనంతరం జెడ్పి సిబ్బందితో కలిసి ఫోటో కార్యక్రమంలో పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

పశువైద్యశాల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్

గోధుర్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుడికి ₹2 లక్షల నిదుల ప్రొసీడింగ్

గాంధీ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన పి.వై.ఎల్ నాయకులు

పాత గొడవల నేపధ్యంలో హత్య, ఇద్దరికి జీవిత ఖైదు
.jpeg)
గొల్లపల్లిలో సామూహిక శ్రీ విశ్వకర్మ వ్రతం

బాధితుల సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్ డే_ జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

పాక్ జట్టుతో భారత జట్టు కరచాలనం చేయకపోవడంపై పాక్ నిరసన

వక్ఫ్ చట్టంపై స్టే నిరాకరణ - కొన్ని సెక్షన్ల నిలుపుదల - సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు

పేదింటి ఆడబిడ్డ సానియా బేగం వివాహానికి ఎమ్మెల్యే సహాయం

ఎంబిబిఎస్ సీటు సాధించిన అమన్ కాణం కు ₹10, వేలు అందించిన సూరజ్ శివ శంకర్
