అధికారులు అందించిన సహకారం మరువలేనిది.
- జెడ్పీ చైర్మన్ దావ వసంత సురేష్.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల జూన్ 19 ( ప్రజా మంటలు ) :
జెడ్పి చైర్ పర్సన్ గా తనకు అధికారులు కుటుంబ సభ్యులుగా ఉండి వారు అందించిన సేవలు మరువలేనివని జెడ్పి చైర్పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు.
బుధవారం పద్మనాయక మినీ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాలపాటు ఎలాంటి లోటుపాట్లు లేకుండా తాను తన విధులు నిర్వహించడానికి అధికారులు మంచి సహాయ సహకారాలు అందించారని జిల్లా పరిషత్ లోని అధికారులు, అనధికారులు అందరూ తనని ఒక సోదరిగా భావించి కుటుంబ సభ్యురాలుగా తనకు అన్ని విషయాల్లో చేదోడువాదోడుగా ఉండి జిల్లా అభివృద్ధి కార్యక్రమాల్లో తోడ్పడ్డారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జెడ్పీ సిబ్బంది అందరికీ తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తన పదవి కాలంలో పొందిన మధురస్మతులను మదిలో నిరంతరం గుర్తుంచుకుంటానని అన్నారు.
అనంతరం జెడ్పి సిబ్బందితో కలిసి ఫోటో కార్యక్రమంలో పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్

మేడిపల్లి గ్రామ శివారులో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్.

శ్రీ వీర బ్రహ్మేంద్ర ఆలయ వార్షికోత్సవము- కల్యాణ వేడుకలు

మైనార్టీ నేతలతో కార్పొరేటర్ సమావేశం

సదర్మట్ ప్రాజెక్టు భూ సేకరణ.

బడ్జెట్ లో బడుగు బలహీన వర్గాలకు మొండి చేయి. బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు,పూర్వ జెడ్పీ చైర్ పర్సన్

వైభవంగా ధర్మపురీశుల రథోత్సవ వేడుకలు

అంబరాన్ని అంటిన రవీంద్ర ప్లే స్కూల్ దర్పణ్ - 2K25 సంబరాలు

హరిహర క్షేత్రంలో అంబరాన్ని స్పృశించిన భక్తి పారవశ్యం

ఎస్బి బిల్లు ప్రవేశ పెట్టిన సందర్భముగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయము లో సి ఏం చిత్ర పటానికి పాలాభిషేకం

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి -. జిల్లా విద్యాధికారి రాము.

టెన్త్ విద్యార్థులకు పది పరీక్షలపై అవెర్నెస్ కార్యక్రమం
