నిజామాబాద్ ఎం పి ఎన్నికల్లో జగిత్యాల సెగ్మెంట్ లో కాంగ్రెస్ ఆధిక్యం
నిజామాబాద్ ఎం పి ఎన్నికల్లో జగిత్యాల సెగ్మెంట్ లో కాంగ్రెస్ ఆధిక్యం
రెండవ స్థానంలో బిజేపి, మూడోస్థానంలో బి ఆర్ ఎస్
(సిరిసిల్ల రాజేందర్ శర్మ)
జగిత్యాల జూన్ 04 ( ప్రజా మంటలు) : నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో, జగిత్యాల శాసన సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రాగా భారతీయ రాష్ట్ర సమితి మూడవ స్థానంలోకి వెళ్ళింది. నిజామాబాద్ నియోజకవర్గంలో విజయం సాధించిన బిజేపి అభ్యర్థి అరవీందహ ధర్మపురి కి 74,298 వోట్లు వచ్చాయి. ఎమ్మెల్సీ, మాజీ మంత్రి తాటిపర్తి జీవన రెడ్డికి 76,145 వోట్లు వచ్చాయి. గత శాసన సభ ఎన్నికల్లో విజయం సాధించిన బి ఆర్ ఎస్ కపార్టీకి ఈ ఎన్నికల్లో 16,194 వోట్లతో మూడవ స్థానంతో సరి పెట్టుకోవాల్సి వచ్చింది.
మొత్తం 15 రౌండలలో జరిగిన వోట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి ముందంజలో ఉండి. స్థానీకుడైన జీవన రెడ్డి తన ఆధిక్యాన్ని కాపాడుకోగా, స్థానిక ఎమ్మెల్యే స్థానాన్ని గెలుచుకొన్న బి ఆర్ ఎస్ ఆరునెలలోనే తన స్థానంలో అతి తక్కువ ఓట్లను తెచ్చుకోంది. జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్ కూడా ఇటీవలే కాంగ్రెస్ చేతికి చేరడం, కౌన్సిలర్లలో ఎక్కువ మంది కన్నగరేశ్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగినది.
ఆధిపత్యాన్ని నిలుపుకొన్న బిజేపి
గత శాసన సభ ఎన్నికల్లో ఒడిపోయినా, ఎన్నడూ లేనట్లుగా 42 వేల పై చిలుకు వోట్లు సంపాదించుకొన్న బిజేపి అభ్యర్థి బొగ శ్రావణి, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తన అధియాతయాన్ని నిలుపుకోంది. శాసన సభలో తన కు వచ్చిన వోట్ల కన్నా ఎక్కువగా, అంటే 74,298 వోట్లు సాధించింది. ఇందులో బి ఆర్ ఎస్ కు గతం లో వచ్చిన వోట్లు కూడా ఉండడం విశేషం. గతం శాసన సభ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ కు పనిచేసిన చాలా మంది గ్రామా స్థాయి నుండి జిల్లా స్థాయి కార్యకర్తలు, నాయకులు బిజేపి అనుకూలంగా పనిచేసినట్లు చెప్పుకొంటున్నారు.
గత ఏన్నికల్లో సాధారణంగా జీవన రెడ్డికి మద్దతు ప్రకటించే మున్నూరు కాపు సంఘాల నాయకులు, ఈ సారి తమ వర్గానికి చెందిన బిజేపి అభ్యర్థి అరవీందహ ధర్మపురికి సహకరించినట్లు చెప్పుకొంటున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బి ఆర్ ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కల్వకుంట్ల కవితకు కూడా జగిత్యాల నియోజకవర్గంలో ఆధిక్యం లభించలేదు. అప్పుడు కూడా శాసన సభ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ గెలిచింది.
మారిన సమీకరణాల మధ్య త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీ తన పరువు కాపాడుకోవడానికి, ఉనికి కాపాడుకోవడానికి కాంగ్రెస్, బిజేపి లనుంది వచ్చే గట్టి పోటీని ఎదుర్కొనాల్సి ఉంది. కానీ స్నాధానిక యకత్వం అంతగా పట్టించుకోవడంలేదనే ప్రచారం కూడా పార్టీకి నష్టం కలిగిస్తుంది. ఇప్పటికే చాలామంది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్, బీజేపీ ల పంచన చేరడం brs కు నష్టమే
More News...
<%- node_title %>
<%- node_title %>
ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు కొనసాగించాలి
హైదరాబాద్, డిసెంబర్ 18 (ప్రజా మంటలు):
ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును కొనసాగించాలని, లేదంటే ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మాజీ మంత్రి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి హెచ్చరించారు.
మహాత్మా గాంధీ పేరును ఉపాధి హామీ పథకం నుంచి... గొల్లపల్లి సర్పంచ్ నల్ల నీరజ సతీష్ రెడ్డి విజయోత్స ర్యాలీ
గొల్లపల్లి డిసెంబర్ 18 (ప్రజా మంటలు- అంకం భూమయ్య)
గొల్లపల్లి మండల కేంద్రంలో ఇండిపెండెంట్ సర్పంచ్ విజయోత్స ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా నుండి నల్ల గుట్ట వరకు గొల్లపల్లి సర్పంచ్గా నన్ను గెలిపించిన సందర్భంగా గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని సర్పంచ్ నల్ల నీరజ సతీష్ రెడ్డి గురువారం మండల కేంద్రంలో బారి ర్యాలీ
గొల్లపల్లి... కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను మరిచిపోయింది - కవిత
కొత్తగూడెం డిసెంబర్ 18 :ప్రజా మంటలు)::తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్తగూడెం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. రెండు రోజుల పాటు జిల్లాలో ప్రజల సమస్యలను తెలుసుకొని, బాధితులతో నేరుగా మాట్లాడి పరిష్కార దిశగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
ఇల్లందు: దర్గా–ఆలయ సందర్శన, మత సామరస్యానికి నిదర్శనం... వృద్ధుడి దప్పు మల్లయ్య పరిస్థితిపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సువో–మోటో కేసు
హైదరాబాద్ డిసెంబర్ 18 (ప్రజా మంటలు):
తెలుగు దినపత్రికలో ప్రచురితమైన వార్తను ఆధారంగా చేసుకుని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ డా. షమీం అక్తర్ సువో–మోటోగా పరిగణనలోకి తీసుకున్నారు. రంగా రెడ్డి జిల్లా, కోతూర్ మండలం, మల్లాపూర్ గ్రామానికి చెందిన వృద్ధుడు దప్పు మల్లయ్య తన సంతానం నిర్లక్ష్యానికి గురై, ఆస్తి నుంచి... డిల్లీ హైకోర్టు తీర్పుతోనైనా బీజేపీ కి కనువిప్పు కలుగాలి... వేధింపుల రాజకీయం మానుకొని.. ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలి... ఉపాధి హామీ పథకానికి మహాత్మ గాంధీ పేరు తొలగించాలనే ప్రతిపాదన ఉపసంహరించుకోవాలి.. మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి..
జగిత్యాల డిసెంబర్ 18 (ప్రజా మంటలు)ఇందిరా భవన్ నుండి తహశీల చౌరస్తా వరకు కాంగ్రెస్ నాయకులూ,కార్యకర్తల ర్యాలీ నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు
తహసిల్ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణుల బైఠాయించారు
నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో దశాబ్ద కాలంగా బీజేపీ ప్రభుత్వం కుట్ర పూరిత రాజకీయాలతో ఈడీ దాడులతో సోనియా... ఈ నెల 24 న పెన్షనర్ల నిరాహార దీక్షలు రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ వెల్లడి.
జగిత్యాల డిసెంబర్ 18 (ప్రజా మంటలు) :
జిల్లా కేంద్రాలలో ఈ నెల 24 న నిరాహార దీక్షలు చేపట్టాలని రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు జగిత్యాల జిల్లా రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ వెల్లడించింది.
గురువారం మధ్యాహ్నం 12 గంటలకు పెన్షనర్స్ భవన్ లో జిల్లా అధ్యక్షులు ఏ.నరేందర్ రావు అధ్యక్షతన సమావేశం జరిగింది.
ఈ... మాస శివరాత్రి సందర్భంగా సహస్ర లింగాలకు సహస్ర వస్త్రాల అలంకరణ ప్రత్యేక పూజలు
జగిత్యాల డిసెంబర్ 18 (ప్రజా మంటలు) రూరల్ పొలాస గ్రామంలోని సహస్ర లింగాల దేవాలయంలో మాస శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు
ఈ సందర్భంగా గురువారం మాస శివరాత్రి పురస్కరించుకొని ఆలయాన్ని సర్వంగ సుందరంగా అలంకరించి సహస్ర లింగాలకు అభిషేకాలు, ప్రత్యేక పూజలను నిర్వహించి సహస్ర లింగాలకు భక్తుల స్వహస్తాలతో అభిషేకించి చక్కగా వస్త్రాలతో అలంకరించి... మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద పలువురుపై వెలుగటూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు
వెల్గటూర్ డిసెంబర్ 18 ( ప్రజా మంటలు)పోలీస్ స్టేషన్ పరిధిలోని పైడిపల్లి గ్రామంలో తేదీ 17 వ తేదీన జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓట్ల లెక్కింపు అనంతరం, ఎన్నికల్లో ఓడిపోయిన ఒక వ్యక్తి తన అనుచరులు మరియు కొందరు గ్రామస్తులతో కలిసి పోలింగ్ స్టేషన్ వద్ద నిరసనకు దిగారు.
ఈ సందర్భంగా ఆందోళనకారులు... రాయికల్ మండలం పలు గ్రామపంచాయతీ సర్పంచి వార్డు సభ్యులను సత్కరించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
రాయికల్ డిసెంబర్ 18 ( ప్రజా మంటలు)మండలం మాంఖ్యనాయక్ తండ సర్పంచ్ గా మాలోత్ తిరుపతి, ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులు నూతనంగా ఎన్నికైనందున మరియు ఓడ్డేలింగాపూర్ ఉపసర్పంచిగా బుక్యా శేఖర్ ఎన్నికైన సందర్భంగా జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలువగా వారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు..... జగిత్యాల రూరల్ /బీర్పూర్/ సారంగాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన వారిని అభినందించి శాలువ తో
సత్కరించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్జగిత్యాల/ బీర్పూర్/ సారంగాపూర్ డిసెంబర్ 18 (ప్రజా మంటలు)జగిత్యాల రూరల్ మండలం తక్కల్లపల్లి గ్రామం వార్డు సభ్యులుగా ఎన్నికైన సందర్భంగా జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ని కలవగా వారిని శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు..బీర్పూర్ .....మండలం చర్లపల్లి గ్రామం సర్పంచ్ గా... 1500 జనాభా గ్రామంలో 3 నెలల్లోనే 27 వేల జననాలు ఎలా నమోదయ్యాయి?
(ప్రజా మంటలు ప్రత్యేక కథనం)
మహారాష్ట్రలో జనన ధ్రువపత్రాల భారీ స్కామ్:
ముంబై డిసెంబర్ 18:
మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాలో ఒక చిన్న గ్రామం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేవలం 1500 మంది జనాభా మాత్రమే ఉన్న శేందుర్సనీ గ్రామ పంచాయతీలో మూడు నెలల వ్యవధిలోనే ఏకంగా 27,397 జననాలు నమోదవడం అధికారులను అవాక్కయ్యేలా... అతనేప్పటికీ చేరగని ,సుదీర్ఘ జ్ఞాపకమే
యాది....
*అతనేప్పటికీ చేరగని ,సుదీర్ఘ జ్ఞాపకమే.
- అల్లె రమేష్
*మానేటి మట్టి పరిమళం సుదీర్ఘ కవి, యేన్నం సత్యం ఇక లేరు
సిరిసిల్ల మనసంతా పరుచుకున్న మానేరు మట్టి పరిమాలాల్లో ఎదిగొచ్చిన సాహిత్య కారులు అనేకమంది ప్రవాహంలా సాహిత్యలో సాగిపోతు తమదైన ప్రత్యేకముద్ర వేశారు. యేన్నం సత్యం బహుశా ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన
తెలుగు... 