నిజామాబాద్ ఎం పి ఎన్నికల్లో జగిత్యాల సెగ్మెంట్ లో కాంగ్రెస్ ఆధిక్యం
నిజామాబాద్ ఎం పి ఎన్నికల్లో జగిత్యాల సెగ్మెంట్ లో కాంగ్రెస్ ఆధిక్యం
రెండవ స్థానంలో బిజేపి, మూడోస్థానంలో బి ఆర్ ఎస్
(సిరిసిల్ల రాజేందర్ శర్మ)
జగిత్యాల జూన్ 04 ( ప్రజా మంటలు) : నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో, జగిత్యాల శాసన సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రాగా భారతీయ రాష్ట్ర సమితి మూడవ స్థానంలోకి వెళ్ళింది. నిజామాబాద్ నియోజకవర్గంలో విజయం సాధించిన బిజేపి అభ్యర్థి అరవీందహ ధర్మపురి కి 74,298 వోట్లు వచ్చాయి. ఎమ్మెల్సీ, మాజీ మంత్రి తాటిపర్తి జీవన రెడ్డికి 76,145 వోట్లు వచ్చాయి. గత శాసన సభ ఎన్నికల్లో విజయం సాధించిన బి ఆర్ ఎస్ కపార్టీకి ఈ ఎన్నికల్లో 16,194 వోట్లతో మూడవ స్థానంతో సరి పెట్టుకోవాల్సి వచ్చింది.
మొత్తం 15 రౌండలలో జరిగిన వోట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి ముందంజలో ఉండి. స్థానీకుడైన జీవన రెడ్డి తన ఆధిక్యాన్ని కాపాడుకోగా, స్థానిక ఎమ్మెల్యే స్థానాన్ని గెలుచుకొన్న బి ఆర్ ఎస్ ఆరునెలలోనే తన స్థానంలో అతి తక్కువ ఓట్లను తెచ్చుకోంది. జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్ కూడా ఇటీవలే కాంగ్రెస్ చేతికి చేరడం, కౌన్సిలర్లలో ఎక్కువ మంది కన్నగరేశ్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగినది.
ఆధిపత్యాన్ని నిలుపుకొన్న బిజేపి
గత శాసన సభ ఎన్నికల్లో ఒడిపోయినా, ఎన్నడూ లేనట్లుగా 42 వేల పై చిలుకు వోట్లు సంపాదించుకొన్న బిజేపి అభ్యర్థి బొగ శ్రావణి, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తన అధియాతయాన్ని నిలుపుకోంది. శాసన సభలో తన కు వచ్చిన వోట్ల కన్నా ఎక్కువగా, అంటే 74,298 వోట్లు సాధించింది. ఇందులో బి ఆర్ ఎస్ కు గతం లో వచ్చిన వోట్లు కూడా ఉండడం విశేషం. గతం శాసన సభ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ కు పనిచేసిన చాలా మంది గ్రామా స్థాయి నుండి జిల్లా స్థాయి కార్యకర్తలు, నాయకులు బిజేపి అనుకూలంగా పనిచేసినట్లు చెప్పుకొంటున్నారు.
గత ఏన్నికల్లో సాధారణంగా జీవన రెడ్డికి మద్దతు ప్రకటించే మున్నూరు కాపు సంఘాల నాయకులు, ఈ సారి తమ వర్గానికి చెందిన బిజేపి అభ్యర్థి అరవీందహ ధర్మపురికి సహకరించినట్లు చెప్పుకొంటున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బి ఆర్ ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కల్వకుంట్ల కవితకు కూడా జగిత్యాల నియోజకవర్గంలో ఆధిక్యం లభించలేదు. అప్పుడు కూడా శాసన సభ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ గెలిచింది.
మారిన సమీకరణాల మధ్య త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీ తన పరువు కాపాడుకోవడానికి, ఉనికి కాపాడుకోవడానికి కాంగ్రెస్, బిజేపి లనుంది వచ్చే గట్టి పోటీని ఎదుర్కొనాల్సి ఉంది. కానీ స్నాధానిక యకత్వం అంతగా పట్టించుకోవడంలేదనే ప్రచారం కూడా పార్టీకి నష్టం కలిగిస్తుంది. ఇప్పటికే చాలామంది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్, బీజేపీ ల పంచన చేరడం brs కు నష్టమే
More News...
<%- node_title %>
<%- node_title %>
దౌత్య మర్యాదలు దాటి పశ్చిమ రాయబారుల రచన – భారత విదేశాంగ స్వతంత్రతకు వచ్చిన కొత్త సవాలు
(సిహెచ్ వి ప్రభాకర్ రావు)
ఆధునిక అంతర్జాతీయ రాజకీయాల్లో దేశాల మధ్య సంబంధాలు సున్నితమైనవి, సంక్లిష్టమైనవి. ప్రత్యేకంగా, భారత్లాంటి అభివృద్ధి చెందుతున్న శక్తి ప్రపంచంలోని అన్ని ప్రధాన శక్తులతో సమసమాన దూరం పెట్టుకుంటూ—Strategic Autonomy అనే తన దౌత్య సిద్ధాంతాన్ని దృఢంగా కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో, యుకే, ఫ్రాన్స్, జర్మనీ రాయబారులు కలిసి Times... ఇండిగో విమాన సర్వీసులో రెండు రోజులుగా సమస్యలు
న్యూ ఢిల్లీ డిసెంబర్04:
✈️ IndiGo విమానాలకు భారీ ఆలస్యాలు, రద్దులు – ప్రయాణికులకు ఇబ్బందులు పెరిగిన రోజు
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ ఎయిర్లైన్ అయిన IndiGo భారీ విమాన లేటీలు, కొన్ని రద్దులతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. క్రూ కొరత తీవ్రంగా పెరగడంతో, మొత్తం కార్యకలాపాలు దెబ్బతిన్నాయి.
డిసెంబర్ 2న కేవలం 35% విమానాలే సమయానికి... త్వరలోనే 40 వేల ఉద్యోగాల భర్తీ : సీఎం రేవంత్ రెడ్డి
హుస్నాబాద్, డిసెంబర్ 03 (ప్రజా మంటలు):ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా హుస్నాబాద్లో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థితాపన చేశారు. కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
జిల్లా RTC ఎక్స్ప్రెస్ బస్సుకు జెండా ఊపి ప్రారంభించిన సీఎం, ప్లాస్టిక్ మేనేజ్మెంట్ వెహికిల్ను ప్రారంభించారు. అనంతరం 70... సీఎం రేవంత్పై ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఫిర్యాదు: రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన కవిత
హైదరాబాద్, డిసెంబర్ 03 (ప్రజా మంటలు):
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజాధనంతో రాజకీయ ప్రచారం చేస్తున్నారని ఆరోజిస్తూ, తెలంగాణ జాగృతి ప్రతినిధి బృందం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేసింది. జాగృతి అధ్యక్షురాలు కవిత సమర్పించిన ఫిర్యాదు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
“ప్రభుత్వ ధనంతో ఎన్నికల ప్రచారం… సీఎం... తెలంగాణ ఉద్యమం, అమరుల పట్టాభిషేకంపై ప్రభుత్వానికి కవిత హెచ్చరిక
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కవిత స్పందన
.హైదరాబాద్, డిసెంబర్ 3 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎల్బీ నగర్లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమం, అమరుల త్యాగాలు, ప్రభుత్వ వైఖరిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
కవిత చెప్పిన ప్రకారం, తెలంగాణ ఉద్యమానికి ఎల్బీ నగర్ ప్రధాన కేంద్రమై, నవంబర్ 29న... తెలంగాణ ప్రభుత్వంలో కోవర్ట్ కలకలం: కీలక నిర్ణయాలు లీక్ యవుతున్నాయనే అనుమానాలు తీవ్రం
విజిలెన్స్ దర్యాప్తు – ముఖ్య నివేదిక సీఎం వద్దకు
కాంగ్రెస్కు పెద్ద ఇబ్బంది :
కోవర్ట్ పాత్రపై కాంగ్రెస్లో తీవ్ర చర్చ
హైదరాబాద్ డిసెంబర్ 03:తెలంగాణ ప్రభుత్వంలో జరుగుతున్న అత్యంత కీలక నిర్ణయాలు బహిర్గతం అవుతుండటంపై అధికార యంత్రాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా హిల్ట్ పాలసీ వంటి సున్నితమైన అంశం కేబినెట్లో... కాలనీ అభివృద్ధిపై జోనల్ కమిషనర్ తో సమావేశం
సికింద్రాబాద్, డిసెంబర్ 03 (ప్రజామంటలు):
కాలనీ సమస్యల పరిష్కారానికి చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఏసీఆర్డబ్ల్యూఏ అధ్యక్షుడు ఎన్.చంద్రపాల్ రెడ్డి, సంఘ ప్రతినిధులు GHMC నార్త్జోన్ జోనల్ కమిషనర్ను బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు.
కేంద్ర బొగ్గు ఖనిజ శాఖ మంత్రి కిషన్రెడ్డి ప్రైవేట్ సెక్రటరీ ఇచ్చిన పత్రాన్ని కమిషనర్కు వ్యక్తిగతంగా అందజేశారు. కాలనీ రహదారులు సహా... హిందూ దేవుళ్ళ పై ముఖ్యమంత్రి వ్యాఖ్యలు సరికాదు : క్షమాపణ చెప్పాలి : బీజేపీ నాయకురాలు రాజేశ్వరి
సికింద్రాబాద్, డిసెంబర్ 03 (ప్రజా మంటలు):
హిందూ దేవీదేవతలను అవమానించేలా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని హిందువులకు క్షమాపణ చెప్పాలని బీజేపీ ఓబీసీ మోర్చా రజక సెల్ రాష్ట్ర కన్వీనర్ మల్లేశ్వరపు రాజేశ్వరి డిమాండ్ చేశారు.కాంగ్రెస్కు హిందూ వ్యతిరేకత కొత్తేమీ కాదని, పీసీసీ సమావేశంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు కోట్లాది హిందువుల మనోభావాలను... భవన నిర్మాణ పనుల్లో అపశృతి..జేసీబీ తగిలి కూలీ మృతి
సికింద్రాబాద్, డిసెంబర్ 03 ( ప్రజామంటలు) :
భవన నిర్మాణ పనుల్లో చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ కూలీ తీవ్రంగా గాయపడి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మహాంకాళి పోలీసులు తెలిపిన వివరాలు..పాన్ బజార్ లో ఓ భవనం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
గత నెల 28న నిర్మాణ పనుల్లో భాగంగా అక్కడ... హైదరాబాద్ ను సేఫరాబాద్ గా మార్చాలనేది తమ లక్ష్యం : సర్వేజనా ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ గురువారెడ్డి
సికింద్రాబాద్, డిసెంబర్ 03 ( ప్రజామంటలు) :
హైదరాబాద్ను సేఫరాబాద్ గా మార్చాలన్న లక్ష్యంతో సర్వేజనా ఫౌండేషన్ రోడ్డు భద్రతపై వినూత్న కార్యక్రమానికి నాంది పలికింది. రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న సప్త పాపాలపై అవగాహన కల్పించేందుకు ప్రతీకాత్మకంగా యమలోకం నుంచి వచ్చిన యమధర్మరాజును రంగంలోకి దింపారు. రసూల్పురా జంక్షన్లో ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని నగరంలోని 365... గాంధీనగర్ సర్పంచ్గా కేతిరి లక్ష్మారెడ్డి ఏకగ్రీవ ఎన్నిక
భీమదేవరపల్లి, డిసెంబర్ 3 (ప్రజామంటలు):
మండలంలోని గాంధీనగర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ పదవి ఏకగ్రీవంగా ఖరారైంది. గ్రామ అభివృద్ధి, ఐక్యత, సామరస్యాన్ని దృష్టిలో పెట్టుకుని గ్రామ ప్రజల ఏకాభిప్రాయంతో కేతిరి లక్ష్మారెడ్డి సర్పంచ్గా ఎన్నుకోబడ్డారు. సర్పంచ్ బరిలో నలుగురు అభ్యర్థులు కేతిరి లక్ష్మారెడ్డి, గడ్డం వెంకన్న, తాళ్లపల్లి రవీందర్, తాళ్లపల్లి దయాకర్ నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ,... ముల్కనూరులో కాకతీయ టయోటా ‘ఇయర్ ఎండింగ్ బంపర్ ఆఫర్లు’
భీమదేవరపల్లి, డిసెంబర్ 3 (ప్రజామంటలు) :
మండలంలోని ముల్కనూర్ ప్రజా గ్రంథాలయం వద్ద ఈ నెల 3, 4 తేదీల్లో (సోమ,మంగళ) కాకతీయ టయోటా కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో ‘ఇయర్ ఎండింగ్ బంపర్ ఆఫర్లు’ నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రతి కారు కొనుగోలుపై లక్ష రూపాయల వరకు ప్రత్యేక రాయితీలు లభిస్తాయని సేల్స్ మేనేజర్... 