నిజామాబాద్ ఎం పి ఎన్నికల్లో జగిత్యాల సెగ్మెంట్ లో కాంగ్రెస్ ఆధిక్యం

On
నిజామాబాద్ ఎం పి ఎన్నికల్లో జగిత్యాల సెగ్మెంట్ లో కాంగ్రెస్ ఆధిక్యం

నిజామాబాద్ ఎం పి ఎన్నికల్లో జగిత్యాల సెగ్మెంట్ లో కాంగ్రెస్ ఆధిక్యం

రెండవ స్థానంలో బిజేపి, మూడోస్థానంలో బి ఆర్ ఎస్

(సిరిసిల్ల రాజేందర్ శర్మ)  

జగిత్యాల జూన్ 04 ( ప్రజా మంటలు) : నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో, జగిత్యాల శాసన సభ నియోజకవర్గంలో  కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రాగా భారతీయ రాష్ట్ర సమితి మూడవ స్థానంలోకి వెళ్ళింది. నిజామాబాద్ నియోజకవర్గంలో విజయం సాధించిన బిజేపి అభ్యర్థి అరవీందహ ధర్మపురి కి 74,298 వోట్లు వచ్చాయి. ఎమ్మెల్సీ, మాజీ మంత్రి తాటిపర్తి జీవన రెడ్డికి 76,145 వోట్లు వచ్చాయి. గత శాసన సభ ఎన్నికల్లో విజయం సాధించిన బి ఆర్ ఎస్ కపార్టీకి ఈ ఎన్నికల్లో 16,194 వోట్లతో మూడవ స్థానంతో సరి పెట్టుకోవాల్సి వచ్చింది.

 

మొత్తం 15 రౌండలలో జరిగిన వోట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి ముందంజలో ఉండి. స్థానీకుడైన జీవన రెడ్డి తన ఆధిక్యాన్ని కాపాడుకోగా, స్థానిక ఎమ్మెల్యే స్థానాన్ని గెలుచుకొన్న బి ఆర్ ఎస్ ఆరునెలలోనే తన స్థానంలో అతి తక్కువ ఓట్లను తెచ్చుకోంది. జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్ కూడా ఇటీవలే కాంగ్రెస్ చేతికి చేరడం, కౌన్సిలర్లలో ఎక్కువ మంది కన్నగరేశ్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగినది.

 

ఆధిపత్యాన్ని నిలుపుకొన్న బిజేపి

గత శాసన సభ ఎన్నికల్లో ఒడిపోయినా, ఎన్నడూ లేనట్లుగా 42 వేల పై చిలుకు వోట్లు సంపాదించుకొన్న బిజేపి అభ్యర్థి బొగ శ్రావణి, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తన అధియాతయాన్ని నిలుపుకోంది. శాసన సభలో తన కు వచ్చిన వోట్ల కన్నా ఎక్కువగా, అంటే 74,298 వోట్లు సాధించింది. ఇందులో బి ఆర్ ఎస్ కు గతం లో వచ్చిన వోట్లు కూడా ఉండడం విశేషం. గతం శాసన సభ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ కు పనిచేసిన చాలా మంది గ్రామా స్థాయి నుండి జిల్లా స్థాయి కార్యకర్తలు, నాయకులు బిజేపి అనుకూలంగా పనిచేసినట్లు చెప్పుకొంటున్నారు.

 

గత ఏన్నికల్లో సాధారణంగా జీవన రెడ్డికి మద్దతు ప్రకటించే మున్నూరు కాపు సంఘాల నాయకులు, ఈ సారి తమ వర్గానికి చెందిన బిజేపి అభ్యర్థి అరవీందహ ధర్మపురికి సహకరించినట్లు చెప్పుకొంటున్నారు.  గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బి ఆర్ ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కల్వకుంట్ల కవితకు కూడా జగిత్యాల నియోజకవర్గంలో ఆధిక్యం లభించలేదు. అప్పుడు కూడా శాసన సభ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ గెలిచింది.

మారిన సమీకరణాల మధ్య త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీ తన పరువు కాపాడుకోవడానికి, ఉనికి కాపాడుకోవడానికి కాంగ్రెస్, బిజేపి లనుంది వచ్చే గట్టి పోటీని ఎదుర్కొనాల్సి ఉంది. కానీ స్నాధానిక యకత్వం అంతగా పట్టించుకోవడంలేదనే ప్రచారం కూడా పార్టీకి నష్టం కలిగిస్తుంది. ఇప్పటికే చాలామంది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్, బీజేపీ ల పంచన చేరడం brs కు నష్టమే 

 

 

Tags
Join WhatsApp

More News...

Local News 

కరీఫ్ వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రణాళికలు సిద్ధం చేయాలి _రైస్ మిల్లర్ల సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

కరీఫ్ వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రణాళికలు సిద్ధం చేయాలి _రైస్ మిల్లర్ల సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ జగిత్యాల అక్టోబర్ 16 (ప్రజా మంటలు)  గురువారం జగిత్యాల జిల్లా సమీకృత కార్యాలయములో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ బి.ఎస్ లత వానాకాలం & యాసంగి 2024-2025 CMR చెల్లింపుల పై మరియు ప్రస్తుతం వానాకాలం 2025-26 యొక్క వరిధాన్యం కొనుగోలు విషయములో రా మరియు బాయిల్డ్ రైస్ మిల్లర్లతో సమీక్షా సమావేశము...
Read More...
Local News 

పెండింగ్ ఓటర్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి... రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

పెండింగ్ ఓటర్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి... రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి జగిత్యాల అక్టోబర్ 16 ( ప్రజా మంటలు)బి.ఎల్.ఓ. లకు గుర్తింపు కార్డులు పంపిణీ చేయాలి ఓటర్ ఐడి కార్డుల పంపిణీ వెంటనే పూర్తి చేయాలి ఓటరు జాబితా సంబంధించి పలు అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించిన సీఈఓ పెండింగ్ ఓటర్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి...
Read More...
Local News 

హర్యానా కేడర్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పూరన్  కుమార్ కు నివాళులు అర్పించిన మాజీ కౌన్సిలర్ భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసిఎస్ రాజు "                       

హర్యానా కేడర్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పూరన్  కుమార్ కు నివాళులు అర్పించిన మాజీ కౌన్సిలర్ భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసిఎస్ రాజు "జగిత్యాల అక్టోబర్ 16 ( ప్రజా మంటలు)నల్గొండ జిల్లా వాస్తవ్యులు, హర్యానా క్యాడర్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రస్తుతం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతల్ని నిర్వహిస్తున్న పూరణ్ కుమార్ అక్టోబర్ 7౼2025న తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు పై అధికారుల మానసిక వేధింపులు,...
Read More...
Local News 

పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం_ఏఐసిసి పరిశీలకుడు డాక్టర్ నరేష్ కుమార్, టిపిసిసి ఆర్గనైజర్ అబ్జర్వర్ జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతి

పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం_ఏఐసిసి పరిశీలకుడు డాక్టర్ నరేష్ కుమార్, టిపిసిసి ఆర్గనైజర్ అబ్జర్వర్ జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతి మంచిర్యాల అక్టోబర్ 16 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ "సంఘటన్ శ్రీజన్ అభియాన్" కార్యక్రమం ఏఐసీసీ పరిశీలకుడు డా నరేష్ కుమార్, టిపిసిసి ఆర్గనైజర్ , అబ్జర్వర్ జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువల జ్యోతి లక్ష్మణ్ నిర్వహించారు. ప్రతి గ్రామంలో జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ యొక్క...
Read More...
Local News 

వాల్మీకి ఆవాసంలో  జిల్లాస్థాయి గోవిజ్ఞాన పరీక్షలు

వాల్మీకి ఆవాసంలో  జిల్లాస్థాయి గోవిజ్ఞాన పరీక్షలు . జగిత్యాల అక్టోబర్ 16 (ప్రజా మంటలు)   గోసంతతి పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు జగిత్యాల జిల్లా గో సేవా విభాగం ఆధ్వర్యంలో జిల్లాస్థాయి గో విజ్ఞాన పరీక్షలను గురువారం పట్టణంలోని వాల్మీకి ఆవాసంలో నిర్వహించారు.  జిల్లాలోని అన్ని పాఠశాలల్లో పాఠశాల స్థాయి పోటీల్లో గెలుపొందిన సుమారు 350 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు....
Read More...
Local News 

పెన్షనర్ల బకాయిలు చెల్లింపునకు రాజీలేని పోరాటం.-టీ పెన్షనర్ల రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్

పెన్షనర్ల బకాయిలు చెల్లింపునకు రాజీలేని పోరాటం.-టీ పెన్షనర్ల రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్   జగిత్యాల అక్టోబర్ 16( ప్రజా మంటలు): పెన్షనర్ల బకాయిలు చెల్లింపులకు రాజీలేని పోరాటం చేస్తున్నామని తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్  రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్ అన్నారు. గురువారం   జిల్లా కేంద్రం లో  టి. పి. సి. ఏ. జిల్లా స్థాయి సమావేశంలో  ముఖ్య అతిథిగా హరి అశోక్ కుమార్ పాల్గొని పలువురు రిటైర్డ్ ఉద్యోగులకు,...
Read More...
Local News 

అధికారుల అలసత్వం ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తుంది -జీవన్ రెడ్డి

అధికారుల అలసత్వం ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తుంది -జీవన్ రెడ్డి జగిత్యాల అక్టోబర్ 16 (ప్రజా మంటలు): నిబంధనల మేరకు మున్సిపాలిటీలో వార్డు సభలు నిర్వహించి,అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని మాజీ మంత్రి. జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.    మీ అల‌స‌త్వం నిర్ల‌క్ష్యం కార‌ణంగా తెలంగాణ  ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు వ‌స్తోంది అని మాజీ మంత్రి జీవ‌న్‌రెడ్డి, అధికారుల  జగిత్యాల...
Read More...
Local News 

సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసిన డాక్టర్ కోట నీలిమ

సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసిన డాక్టర్ కోట నీలిమ సికింద్రాబాద్, అక్టోబర్ 16 (ప్రజామంటలు) : సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి కోసం సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ  గురువారం నామినేషన్ దాఖలు చేశారు. సంఘటన్ సృజన్ అభియాన్ లో భాగంగా నిర్వహించిన సమావేశంలో ఏఐసీసీ అబ్సర్వర్ సీపీ జోషికి తన నామిమేషన్ పత్రాలు అందించారు....
Read More...
Local News 

గాంధీలో ప్రపంచ అనస్థీషియా దినోత్సవం

గాంధీలో ప్రపంచ అనస్థీషియా దినోత్సవం సికింద్రాబాద్, అక్టోబర్ 16 (ప్రజామంటలు): సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో గురువారం ప్రపంచ అనస్టీషియా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా వైద్యులు మాట్లాడుతూ, 1846 అక్టోబర్‌ 16న డెంటల్‌ ప్రొసీజర్‌ కోసం మొదటిసారిగా డాక్టర్‌ డబ్ల్యూ.టి.జీ. మార్టన్‌ అనస్థీషియా ఇవ్వగా, ఆ రోజును ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ అనస్థీషియా దినోత్సవంగా జరుపుకుంటున్నారని తెలిపారు.ఈ సందర్భంగా గాంధీ ఆస్పత్రిలో అనస్థీషియా...
Read More...
National  Sports 

ఐసీసీ అవార్డులు గెలుచుకున్న అభిషేక్ శర్మ, స్మృతి మంధాన!

ఐసీసీ అవార్డులు గెలుచుకున్న అభిషేక్ శర్మ, స్మృతి మంధాన! ముంబాయి అక్టోబర్ 16: అభిషేక్ శర్మ మరియు స్మృతి మంధాన సెప్టెంబర్ నెలలో ప్లేయర్ ఆఫ్ ది మంత్ మరియు ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను గెలుచుకున్నారు. అభిషేక్ శర్మ మరియు స్మృతి మంధాన సెప్టెంబర్ నెలలో ప్లేయర్ ఆఫ్ ది మంత్ మరియు ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను గెలుచుకున్నారు. ఐసిసి...
Read More...
Local News 

చెక్ బౌన్స్ కేసులో గంటా రామ్మోహన్ కు 6 నెలల జైలుశిక్ష

చెక్ బౌన్స్ కేసులో గంటా రామ్మోహన్ కు 6 నెలల జైలుశిక్ష మెట్టుపల్లి అక్టోబర్ 16 (ప్రజామంటలు దగ్గుల అశోక్): చెక్ బౌన్స్ కేసులో మెట్ పల్లి పట్టణానికి చెందిన గంటా రామ్మోహన్ కు ఆరు నెలల జైలుశిక్ష విధిస్తూ మెట్ పల్లి జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ నారం అరుణ్ కుమార్ తీర్పు వెలువరించారు. ఆరు సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం తీర్పు వెలువడటం గమనార్హం. ఫిర్యాదుదారు...
Read More...
Local News 

బిసి బంద్ ను విజయవంతం కొరకు  ముందుకు రండి...

బిసి బంద్ ను విజయవంతం కొరకు  ముందుకు రండి... పద్మశాలి మండల కార్యదర్శి అంకం భూమయ్య    గొల్లపల్లి అక్టోబర్ 16 (ప్రజా మంటలు):  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కొరకు ఈనెల 18వ తేదీన రాష్ట్రవ్యాప్త బంద్ ను విజయవంతం చేయాలని గొల్లపల్లి మండల పద్మశాలి కార్యదర్శి అంకం భూమయ్య  పిలుపునిచ్చారు. రాష్ట్ర బీసీ జేఏసీ నాయకులు ఆర్ కృష్ణయ్య పిలుపుమేరకు ఈనెల 18వ...
Read More...

Latest Posts

కరీఫ్ వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రణాళికలు సిద్ధం చేయాలి _రైస్ మిల్లర్ల సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్
పెండింగ్ ఓటర్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి... రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి
హర్యానా కేడర్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పూరన్  కుమార్ కు నివాళులు అర్పించిన మాజీ కౌన్సిలర్ భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసిఎస్ రాజు "                       
పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం_ఏఐసిసి పరిశీలకుడు డాక్టర్ నరేష్ కుమార్, టిపిసిసి ఆర్గనైజర్ అబ్జర్వర్ జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతి
వాల్మీకి ఆవాసంలో  జిల్లాస్థాయి గోవిజ్ఞాన పరీక్షలు