నిజామాబాద్ ఎం పి ఎన్నికల్లో జగిత్యాల సెగ్మెంట్ లో కాంగ్రెస్ ఆధిక్యం

On
నిజామాబాద్ ఎం పి ఎన్నికల్లో జగిత్యాల సెగ్మెంట్ లో కాంగ్రెస్ ఆధిక్యం

నిజామాబాద్ ఎం పి ఎన్నికల్లో జగిత్యాల సెగ్మెంట్ లో కాంగ్రెస్ ఆధిక్యం

రెండవ స్థానంలో బిజేపి, మూడోస్థానంలో బి ఆర్ ఎస్

(సిరిసిల్ల రాజేందర్ శర్మ)  

జగిత్యాల జూన్ 04 ( ప్రజా మంటలు) : నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో, జగిత్యాల శాసన సభ నియోజకవర్గంలో  కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రాగా భారతీయ రాష్ట్ర సమితి మూడవ స్థానంలోకి వెళ్ళింది. నిజామాబాద్ నియోజకవర్గంలో విజయం సాధించిన బిజేపి అభ్యర్థి అరవీందహ ధర్మపురి కి 74,298 వోట్లు వచ్చాయి. ఎమ్మెల్సీ, మాజీ మంత్రి తాటిపర్తి జీవన రెడ్డికి 76,145 వోట్లు వచ్చాయి. గత శాసన సభ ఎన్నికల్లో విజయం సాధించిన బి ఆర్ ఎస్ కపార్టీకి ఈ ఎన్నికల్లో 16,194 వోట్లతో మూడవ స్థానంతో సరి పెట్టుకోవాల్సి వచ్చింది.

 

మొత్తం 15 రౌండలలో జరిగిన వోట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి ముందంజలో ఉండి. స్థానీకుడైన జీవన రెడ్డి తన ఆధిక్యాన్ని కాపాడుకోగా, స్థానిక ఎమ్మెల్యే స్థానాన్ని గెలుచుకొన్న బి ఆర్ ఎస్ ఆరునెలలోనే తన స్థానంలో అతి తక్కువ ఓట్లను తెచ్చుకోంది. జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్ కూడా ఇటీవలే కాంగ్రెస్ చేతికి చేరడం, కౌన్సిలర్లలో ఎక్కువ మంది కన్నగరేశ్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగినది.

 

ఆధిపత్యాన్ని నిలుపుకొన్న బిజేపి

గత శాసన సభ ఎన్నికల్లో ఒడిపోయినా, ఎన్నడూ లేనట్లుగా 42 వేల పై చిలుకు వోట్లు సంపాదించుకొన్న బిజేపి అభ్యర్థి బొగ శ్రావణి, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తన అధియాతయాన్ని నిలుపుకోంది. శాసన సభలో తన కు వచ్చిన వోట్ల కన్నా ఎక్కువగా, అంటే 74,298 వోట్లు సాధించింది. ఇందులో బి ఆర్ ఎస్ కు గతం లో వచ్చిన వోట్లు కూడా ఉండడం విశేషం. గతం శాసన సభ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ కు పనిచేసిన చాలా మంది గ్రామా స్థాయి నుండి జిల్లా స్థాయి కార్యకర్తలు, నాయకులు బిజేపి అనుకూలంగా పనిచేసినట్లు చెప్పుకొంటున్నారు.

 

గత ఏన్నికల్లో సాధారణంగా జీవన రెడ్డికి మద్దతు ప్రకటించే మున్నూరు కాపు సంఘాల నాయకులు, ఈ సారి తమ వర్గానికి చెందిన బిజేపి అభ్యర్థి అరవీందహ ధర్మపురికి సహకరించినట్లు చెప్పుకొంటున్నారు.  గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బి ఆర్ ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కల్వకుంట్ల కవితకు కూడా జగిత్యాల నియోజకవర్గంలో ఆధిక్యం లభించలేదు. అప్పుడు కూడా శాసన సభ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ గెలిచింది.

మారిన సమీకరణాల మధ్య త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీ తన పరువు కాపాడుకోవడానికి, ఉనికి కాపాడుకోవడానికి కాంగ్రెస్, బిజేపి లనుంది వచ్చే గట్టి పోటీని ఎదుర్కొనాల్సి ఉంది. కానీ స్నాధానిక యకత్వం అంతగా పట్టించుకోవడంలేదనే ప్రచారం కూడా పార్టీకి నష్టం కలిగిస్తుంది. ఇప్పటికే చాలామంది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్, బీజేపీ ల పంచన చేరడం brs కు నష్టమే 

 

 

Tags
Join WhatsApp

More News...

“భారతం తటస్థం కాదు… శాంతి పక్షాన ఉంది” – ఉక్రెయిన్ యుద్ధంపై మోదీ–పుటిన్ కీలక సందేశం

“భారతం తటస్థం కాదు… శాంతి పక్షాన ఉంది” – ఉక్రెయిన్ యుద్ధంపై మోదీ–పుటిన్ కీలక సందేశం రెడ్ కార్పెట్ స్వాగతం – రాజ్‌ఘాట్ నివాళలు మోదీ–పుతిన్ కీలక సందేశాలు 23వ భారత్–రష్యా వార్షిక సమ్మిట్    న్యూఢిల్లీ, డిసెంబర్ 05 (ప్రజా మంటలు):రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుటిన్ భారత్ పర్యటన రెండో రోజు కీలక దశలోకి ప్రవేశించింది. ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ఉక్రెయిన్ యుద్ధం, రక్షణ సహకారం,...
Read More...

చెరువుల పరిరక్షణ, వైద్య సేవల లోపాలు సరిచేయండి : కవిత డిమాండ్

చెరువుల పరిరక్షణ, వైద్య సేవల లోపాలు సరిచేయండి :  కవిత డిమాండ్ హైదరాబాద్, డిసెంబర్ 05 (ప్రజా మంటలు): జాగృతి జనంబాటలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని సందర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక సమస్యలను పరిశీలించారు. షాపూర్ నగర్‌లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC) లో సేవల లోపాలను గుర్తించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పరికి చెరువు కబ్జాలపై ఘాటుగా స్పందించారు....
Read More...
Local News 

గాంధీనగర్ సర్పంచ్ ఏకగ్రీవం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు

గాంధీనగర్ సర్పంచ్ ఏకగ్రీవం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు గాంధీనగర్ సర్పంచ్ ఏకగ్రీవం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు    భీమదేవరపల్లి, డిసెంబర్‌ 5 (ప్రజామంటలు) : గాంధీనగర్ గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన కేతిరి లక్ష్మారెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్‌ను మర్యాద పూర్వకంగా కలిసి అభివాదం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ,...
Read More...
State News  Crime 

హయత్‌నగర్‌లో కిలాడీ లేడీ అరెస్ట్ – ఎనిమిది బ్లాక్‌మెయిల్ కేసులు

హయత్‌నగర్‌లో కిలాడీ లేడీ అరెస్ట్ – ఎనిమిది బ్లాక్‌మెయిల్ కేసులు  హైదరాబాద్ డిసెంబర్ 05 (ప్రజా మంటలు): పురుషులను వ్యాపారం పేరుతో ట్రాప్ చేసి, సన్నిహితంగా ఉన్న సందర్భాలను రహస్యంగా చిత్రీకరించి, ఆ తర్వాత భారీ మొత్తాలు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న ఒక కిలాడీ లేడీని హయత్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం, రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈ మహిళపై ఇప్పటికే ఎనిమిది...
Read More...

భీం రెడ్డి గూడెం , నాయకపు గూడెం, గ్రామపంచాయతీ ఏకగ్రీవ పాలకవర్గాలను అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

భీం రెడ్డి గూడెం , నాయకపు గూడెం, గ్రామపంచాయతీ ఏకగ్రీవ పాలకవర్గాలను అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    సారంగాపూర్ డిసెంబర్ 5(ప్రజా మంటలు)మండల భీం రెడ్డి గూడెం,నాయకపు గూడెం గ్రామపంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ పూర్తయి సర్పంచ్ ఉపసర్పంచ్ వార్డ్ సభ్యులకు ఒక్కో నామినేషన్ రాగా నూతన పాలకవర్గం  ఏకగ్రీవంగా ఎన్నిక  శుక్రవారం జగిత్యాలలో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని ఎమ్మెల్యే  క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలవగా నూతన పాలకవర్గం సర్పంచ్...
Read More...
Local News 

అంబేద్కర్ విగ్రహానికి నివాళులతో ముత్తారంలో ఉరడి భారతి ప్రచారానికి శ్రీకారం

అంబేద్కర్ విగ్రహానికి నివాళులతో ముత్తారంలో ఉరడి భారతి ప్రచారానికి శ్రీకారం అంబేద్కర్ విగ్రహానికి నివాళులతో ముత్తారంలో ఉరడి భారతి ప్రచారానికి శ్రీకారం * అభయాంజనేయ ఆశీస్సులతో ప్రచార ప్రారంభం – సర్పంచ్ అభ్యర్థి ఊరడి భారతి జైపాల్ రెడ్డి    భీమదేవరపల్లి, డిసెంబర్ 5 (ప్రజామంటలు):  ముత్తారం గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఊరడి భారతి జైపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ఉదృతంగా ప్రారంభించారు. శుక్రవారం ఉదయం ఆయన కుటుంబ...
Read More...
State News 

ఆదిలాబాద్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు – సీఎం రేవంత్ రెడ్డి

ఆదిలాబాద్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు – సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ డిసెంబర్ 04 (ప్రజా మంటలు): ఆదిలాబాద్ జిల్లాను రాష్ట్రంలోనే అత్యంత అభివృద్ధి చెందిన జిల్లా‌గా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాల భాగంగా ఆదిలాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో మాట్లాడారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు...
Read More...

IndiGo సంక్షోభం: దేశవ్యాప్తంగా 175 ఫ్లైట్లు రద్దు — బెంగళూరులో ఒక్కరోజులో 73 రద్దు

IndiGo సంక్షోభం: దేశవ్యాప్తంగా 175 ఫ్లైట్లు రద్దు — బెంగళూరులో ఒక్కరోజులో 73 రద్దు బెంగళూరు, డిసెంబర్ 04 (ప్రజా మంటలు): దేశంలో అతి పెద్ద ఎయిర్‌లైన్ అయిన ఇండిగోలో కొనసాగుతున్న సిబ్బంది కొరత తీవ్ర ప్రభావం చూపుతోంది. డిసెంబర్ 4 ఉదయం నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 175 ఇండిగో ఫ్లైట్లు రద్దయ్యాయి. వీటిలో బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక్కరోజులోనే 73 ఫ్లైట్లు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర...
Read More...

చెరువులు, ఫ్లైఓవర్, ఎస్టీపీ—ప్రజా సమస్యలపై కవిత ఘాటు వ్యాఖ్యలు

చెరువులు, ఫ్లైఓవర్, ఎస్టీపీ—ప్రజా సమస్యలపై కవిత ఘాటు వ్యాఖ్యలు హైదరాబాద్/మేడ్చల్–మల్కాజిగిరి (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జనం బాట కార్యక్రమంలో భాగంగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో పలు ప్రాంతాలను సందర్శించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దగ్గరగా పరిశీలించి, ప్రభుత్వం మరియు ప్రజా ప్రతినిధుల వైఖరిపై ఘాటుగా వ్యాఖ్యానించారు.   రామంతపూర్: ఐలమ్మ విగ్రహానికి నివాళులు – చెరువు పరిశీలన కవిత రామంతపూర్ ఇందిరానగర్‌లోని చాకలి...
Read More...

ఘనంగా ముగిసిన గురు చరిత్ర పారాయణం

ఘనంగా ముగిసిన గురు చరిత్ర పారాయణం     జగిత్యాల డిసెంబర్ 4 (ప్రజా మంటలు)దత్త జయంతి పురస్కరించుకొని స్థానిక షిరిడి సాయి మందిరంలో గత వారం రోజులుగా కొనసాగుతున్న గురు చరిత్ర పారాయణం గురువారం ముగిసింది. ప్రముఖ పౌరాణిక పండితులు సభాపతి బ్రహ్మశ్రీ తిగుళ్ల విశు శర్మ, రాజేశ్వర శర్మ, వైదిక  కార్యక్రమ  క్రతువు నిర్వహించారు. సామూహిక పంచామృత అభిషేకం, అష్టోత్తర శతనామార్చన,...
Read More...

పలు వార్డుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

పలు వార్డుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల డిసెంబర్ 4( ప్రజా మంటలు)జగిత్యాల పట్టణ కొత్త బస్టాండ్ నుండి నర్సింగ్ కళాశాల రోడ్డులో 1 కోటి రూపాయలతో డ్రైనేజీ ,20వ వార్డులో 20 లక్షలతో డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్  ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన డిఈ  ఆనంద్  కె డి సి...
Read More...
National 

బాబ్రీ మసీదు వ్యాఖ్యలతో వివాదం – తృణమూల్ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్‌పై సస్పెన్షన్

బాబ్రీ మసీదు వ్యాఖ్యలతో వివాదం – తృణమూల్ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్‌పై సస్పెన్షన్ కోల్కతా, డిసెంబర్ 04 (ప్రజా మంటలు): బెంగాల్‌లో బాబ్రీ మసీదు పునాది వేస్తామని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో తీవ్ర విమర్శలకు గురైన తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ పై పార్టీ కఠిన చర్యలు తీసుకుంది. భరత్పూర్ నియోజకవర్గానికి చెందిన ఈ ఎమ్మెల్యేను పార్టీ అధికారికంగా సస్పెండ్ చేసినట్లు TMC ప్రకటించింది. హుమాయున్ కబీర్...
Read More...