పట్టణంలో ఉచిత భగవద్గీత పఠన శిక్షణ తరగతులు.

On
పట్టణంలో ఉచిత భగవద్గీత పఠన శిక్షణ తరగతులు.

( సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113) : 

జగిత్యాల మే 23 (ప్రజా మంటలు) :

జిల్లా కేంద్రంలోని శ్రీ అయ్యప్ప సేవా సంఘం ట్రస్ట్, గీతా సత్సంగ ట్రస్ట్, గీతా భవన్ జగిత్యాల వారిచే ఉచిత భగవద్గీత పఠన శిక్షణా తరగతులు గురువారం ప్రారంభ మయ్యాయి.

ఈ నాటి కార్యక్రమంలో పాంపట్టి రవీందర్, గుడి కందుల వెంకన్న,కోటగిరి శ్రవణ్ కుమార్,కోటగిరి కళ, జిడిగె రాము, బండారి లక్ష్మి నారయణ, దశరథ రెడ్డీ, మార కైలాసం సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

కంటోన్మెంట్ లో  మన్ కీ బాత్ కార్యక్రమం వీక్షించిన బీజేపీ నేతలు..

కంటోన్మెంట్ లో  మన్ కీ బాత్ కార్యక్రమం వీక్షించిన బీజేపీ నేతలు.. సికింద్రాబాద్, డిసెంబర్ 28 (ప్రజామంటలు) : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ   ఆల్ ఇండియా రేడియో ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే  మన్ కీ బాత్ కార్యక్రమానికి  బీజేపీ నేతలు భారీగా హాజరయ్యారు. ఆదివారం  కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం సిఖ్ విలేజ్ లోని రాజేశ్వరి గార్డెన్ లో ఏర్పాటు చేసిన కార్యక్ర మంలో మల్కాజిగిరి...
Read More...
Local News 

ముదిరాజ్ సర్పంచులు–ఉపసర్పంచులకు ఈనెల 30 న సన్మానం

ముదిరాజ్ సర్పంచులు–ఉపసర్పంచులకు ఈనెల 30 న సన్మానం సికింద్రాబాద్, డిసెంబర్ 28 (ప్రజా మంటలు):  తెలంగాణ రాష్ట్రంలో సర్పంచులు, ఉపసర్పంచులుగా ఎన్నికైన ముదిరాజ్ బిడ్డలకు  ఘన సన్మాన కార్యక్రమాన్ని ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు రవీంద్రభారతిలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బుర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్, ముదిరాజ్ జాతీయ ప్రధాన...
Read More...
Local News 

ఎఫ్‌పీఓ రైతులకు టిడిఎఫ్–జాతీయ సహజ వ్యవసాయ మిషన్‌పై అవేర్నెస్

ఎఫ్‌పీఓ రైతులకు టిడిఎఫ్–జాతీయ సహజ వ్యవసాయ మిషన్‌పై అవేర్నెస్ సికింద్రాబాద్, డిసెంబర్28 (ప్రజామంటలు): జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (టిడిఎఫ్), బుగ్గ రాజేశ్వర స్వామి రైతు ఉత్పత్తిదారుల సంఘం (ఎఫ్‌పీఓ) మరియు వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నారాయణరావుపేట రైతు వేదికలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం అధ్యక్షులు మట్టా రాజేశ్వర్ రెడ్డి రైతులకు సేంద్రీయ...
Read More...
Local News 

TPUS జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గాన్ని అభినందించిన ఎమ్మెల్యే డా.సంజయ్

TPUS జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గాన్ని అభినందించిన ఎమ్మెల్యే డా.సంజయ్ జగిత్యాల, డిసెంబర్ 28 (ప్రజా మంటలు): తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (TPUS) జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గ సభ్యులను జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అభినందించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా బోయినపల్లి ప్రసాద్ రావు, ప్రధాన కార్యదర్శిగా కొక్కుల రాజేష్ ఎన్నిక కావడంతో, నూతన కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే డా....
Read More...
Local News 

ఉపాధ్యాయ సమస్యలకు త్వరలోనే పరిష్కారం – ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

ఉపాధ్యాయ సమస్యలకు త్వరలోనే పరిష్కారం – ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జగిత్యాల. డిసెంబర్ 28, (ప్రజా మంటలు): ఉపాధ్యాయుల సమస్యలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ భరోసా ఇచ్చారు. టీచర్స్ భవన్‌లో పీఆర్‌టీయూటీఎస్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 2026 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి...
Read More...
Local News  State News 

ఆమనగల్లో జనావాసాల్లో డంపింగ్ యార్డు శాపంగా మారింది – కవిత

ఆమనగల్లో జనావాసాల్లో డంపింగ్ యార్డు శాపంగా మారింది – కవిత నగర్ కర్నూలు, డిసెంబర్ 28 (ప్రజా మంటలు): నగర్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, జనావాసాల్లో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యటనలో భాగంగా ముందుగా మైసిగండి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, ఆమన్ గల్...
Read More...

మెట్‌పల్లి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం – దంపతులు మృతి, ఒకరి పరిస్థితి విషమం

మెట్‌పల్లి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం – దంపతులు మృతి, ఒకరి పరిస్థితి విషమం మెటుపల్లి డిసెంబర్ 27 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణ శివారులో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు ఎదురుగా వచ్చిన లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందగా, కారులో ఉన్న మరో వ్యక్తి తీవ్రంగా...
Read More...
Local News 

గాంధీ వద్ద అక్రమ పార్కింగ్ వాహనాల తొలగింపు

గాంధీ వద్ద అక్రమ పార్కింగ్ వాహనాల తొలగింపు సికింద్రాబాద్, డిసెంబర్ 27 (ప్రజామంటలు):   సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి, మెట్రో స్టేషన్, ఎంసీహెచ్  బస్ షెల్టర్ ప్రాంతాల్లో అక్రమంగా పార్కింగ్ చేసిన 12 వాహనాలకు ఫైన్ వేసి, అక్కడి నుంచి తొలగించారు. అలాగే ఏండ్ల తరబడిగా గాంధీ మెట్రో స్టేషన్, ఆసుపత్రి మెయిన్ గేట్, ఫుట్ పాత్ ప్రాంతాల్లో తిష్ట వేసుకొని ఉన్న యాచకులను 3...
Read More...
Local News 

డబుల్ బెడ్రూం లబ్ధిదారుల సమస్యలపై జిల్లా కలెక్టర్‌కు హనుమండ్ల జయశ్రీ వినతి

డబుల్ బెడ్రూం లబ్ధిదారుల సమస్యలపై జిల్లా కలెక్టర్‌కు హనుమండ్ల జయశ్రీ వినతి జగిత్యాల డిసెంబర్ 27 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించి మౌలిక వసతుల లేమితో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తాజా మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ, అవసరమైన మౌలిక...
Read More...
Local News  State News 

పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి ప్రాజెక్టుల నిర్లక్ష్యంపై కల్వకుంట్ల కవిత ఘాటు విమర్శలు

పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి ప్రాజెక్టుల నిర్లక్ష్యంపై కల్వకుంట్ల కవిత ఘాటు విమర్శలు నాగర్ కర్నూల్, డిసెంబర్ 27 (ప్రజా మంటల): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించి పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిస్థితిని తీవ్రంగా విమర్శించారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని పలు ప్రాంతాలను సందర్శించిన ఆమె, సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. వట్టెం రిజర్వాయర్,...
Read More...
Local News  State News 

జీవో 252 సవరించాలని జగిత్యాల కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల ధర్నా

జీవో 252 సవరించాలని జగిత్యాల కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల ధర్నా జగిత్యాల, డిసెంబర్ 27 (ప్రజా మంటల): రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెం.252లోని నిబంధనలు వేలాది మంది జర్నలిస్టుల ఉపాధికి ముప్పుగా మారాయని ఆరోపిస్తూ, శనివారం జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ఈ జీవోను తక్షణమే సవరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే హెచ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు...
Read More...

అంబారిపేట శ్రీవెంకటేశ్వర స్వామి వారి యుట్యూబ్ ఛానల్,భక్తి పాట ను ఆవిష్కరించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ 

అంబారిపేట శ్రీవెంకటేశ్వర స్వామి వారి యుట్యూబ్ ఛానల్,భక్తి పాట ను ఆవిష్కరించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్     జగిత్యాల డిసెంబర్ 27 (ప్రజా మంటలు)అర్బన్ మండల అంబారిపేట  శ్రీవెంకటేశ్వర స్వామి వారి మీద  రూపొందించిన భక్తి పాట ను, శ్రీ వెంకటేశ్వర భక్తి యూట్యూబ్ చానల్ నుజగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ భక్తి పాట రూపొందించడానికి కృషి చేసిన పాట రచన సిరికొండ...
Read More...