ముత్యంపేట శివారులో ట్రాక్టర్ కాల్వలో పడి ఇద్దరి మృతి

On
ముత్యంపేట శివారులో ట్రాక్టర్ కాల్వలో పడి ఇద్దరి మృతి

ముత్యంపేట శివారులో ట్రాక్టర్ కాల్వలో పడి ఇద్దరి మృతి

జగిత్యాల మే 07 : 

మల్లాపూర్ మం. ముత్యంపేట శివారులోని ఎస్దారెస్పీ కాలువులో అదుపుతప్పి  ట్రాక్టర్ బోల్తా పడడంతో ఇద్దరు మృతి చెందారు.

మామిడి తోటలోకి మొరం తరలిస్తుండగా అదుపుతప్పి D 29 కెనాల్ లోకి  ట్రాక్టర్ దూసుకెళ్లిన ఘటన ఈరోజు మధ్యాహ్నం జరిగింది.

ఈ దుర్ఘటనలో రాజేశ్,షేక్ హైమద్ అనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.

Tags