#
#private traveler in fire
National  Crime  State News 

కర్నూలు జిల్లాలో ఘోర విషాదం: దగ్ధమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు – 32 మంది మృతి?

కర్నూలు జిల్లాలో ఘోర విషాదం: దగ్ధమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు – 32 మంది మృతి? కర్నూలు అక్టోబర్ 24: కర్నూలు జిల్లా చిన్నటెకూరు సమీపంలో ఈరోజు తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తున్న వి. కావేరి ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు జాతీయ రహదారి 44పై దగ్ధమైంది. ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణికులలో 33 మంది సజీవదహనమయ్యారని అధికారులు తెలిపారు. స్థలం: చిన్నటెకూరు, కర్నూలు జిల్లా సమయం: తెల్లవారుజామున...
Read More...