షిరిడి సాయి మందిరంలో ఘనంగా గురు పూర్ణిమ వేడుకలు
హైదరాబాద్ జూలై 10(ప్రజా మంటలు)
రామంతపూర్( వెంకట్ రెడ్డి నగర్ )లోని షిర్డీ సాయి మందిరంలో గురువారం ఉదయాత్ పూర్వం నుండి గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా మూలవిరాట్టు దత్తాత్రేయ స్వామి విగ్రహానికి, షిరిడి సాయి విగ్రహానికి స్వహస్తాలతో భక్తులు క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం లక్ష పుష్పార్చన కార్యక్రమం నిర్వహించారు.
. వైదిక క్రతువులను ఆలయ అధ్యక్షులు వాస్తు, జ్యోతిష్య, పురోహితులు మహదేవ్ భట్ల లక్ష్మణ ప్రసాద్ శర్మ నేతృత్వంలో నిర్వహించారు. వైదిక క్రతువులలో మధు నూరి మహాదేవ శర్మ , విటాల మురళీ శర్మ ,రేపాక కళానిధి శర్మ, సిరిసిల్ల రామ శర్మ, రాజేంద్ర శర్మ ఆలయ అర్చకులు మధు రాజేశ్వర శర్మ, సాయి శర్మ తదితరులు పాల్గొని రుద్ర నమక చమకం పురుష,, శ్రీ సూక్తం లతో క్రతువులు కొనసాగించారు. విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సహకరించిన దాతలకు ఆశీర్వచనము, ప్రసాదము శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి నామ స్మరణతో ఆలయం అంతా మారుమోగింది.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల పట్టణంలో విద్యానగర్ లో 11 మంది పేకాటరాయుళ్ళ అరెస్ట్

వారసిగూడా లో అటెన్షన్ డైవర్షన్ నిందితుడి అరెస్ట్
1.jpeg)
రాష్ర్ట ప్రభుత్వంపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్

ప్రతి ఒక్కరూl సేవా భావాన్ని అలవర్చుకోవాలి. జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత.

మిలాద్ అవార్డులు అందించిన జీవన్ రెడ్డి, అమీర్ ఆలీ ఖాన్

సంచార జాతులు, నిరాశ్రయులకు దుస్తులు, ఔషధాలు పంపిణి

దశాబ్దాలుగా గణేశుడి సేవలో రెడ్ హిల్స్ శివాజీ యూత్

ఇబ్రహీంపట్నం గ్రామానికి మంజూరైనా ₹10 లక్షల ఎంపి నిధుల పనులకు భూమిపూజ

దఘాడ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయకునికి కుంకుమార్చన

జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా మొదలైన సైకిల్ రేస్ ర్యాలీ.

ఎంఎన్ కే సెంట్రల్ కోర్టులో ఘనంగా గణేష్ నవరాత్రులు

ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా బొక్కల స్రవంతి
