ముల్కనూర్ సొసైటీ కార్యవర్గ సభ్యుర్యాలిగా నామినేషన్ పత్రాలు సమర్పించిన కాశిరెడ్డి వసంత
ఐదు కార్యవర్గ స్థానాల భర్తీకై నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
On
భీమదేవరపల్లి మే 16 (ప్రజామంటలు) :
మండలంలోని ముత్తారం గ్రామానికి చెందిన కాశిరెడ్డి వసంత ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి మరియు మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ కార్యవర్గ సభ్యురాలి పదవికై నామినేషన్ ఎన్నికల అధికారికి సోమవారం సమర్పించారు. గత సొసైటీ కార్యవర్గ సభ్యుడు కడారి ఆదామ్ పదవీకాలం పూర్తి కావడంతో, సొసైటీ అధ్యక్షులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి మహిళా విభాగంలో కాశిరెడ్డి వసంతకు అవకాశాన్ని కల్పించారు. కాగా ఐదు కార్యవర్గ స్థానాలకు గాను 11 మంది నామినేషన్ పత్రాలు సమర్పించారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
భారతదేశంపై 25% సుంకాలు విధించనున్న అమెరికా - పడిపోయిన రూపాయి విలువ
Published On
By From our Reporter
.png)
వానాకాలం స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్..
Published On
By From our Reporter

మున్సిపల్ అవినీతిపై స్పందించని ఉన్నతాధికారులు - ఇష్టారాజ్యంగా నిధుల గోల్మాల్ - మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ
Published On
By From our Reporter

జిల్లా టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో పోస్టల్ ఆవిష్కరణ
Published On
By From our Reporter

లంచం తీసుకుంటూ ACB కి చిక్కిన పంచాయతీరాజ్ AEE అనీల్
Published On
By From our Reporter

గంజాయి నిర్మూలనలో జిల్లా పోలీసుల అద్భుతమైన పనితీరు - జిల్లా పోలీసుల కృషికి గుర్తింపు
Published On
By Siricilla Rajendar sharma

గత ఆరు నెలల పోలీస్ పనితీరుపై జిల్లా ఎస్పీ సమీక్ష – పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలి: జిల్లా ఎస్పి అశోక్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

ఎస్సీ స్కాలర్షిప్ నిధుల విడుదల కోసం జగిత్యాల ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల వినతి
Published On
By Siricilla Rajendar sharma

జగిత్యాల జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ ఏ సి బి కి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈఈ అనీల్
Published On
By Siricilla Rajendar sharma

త్వరలోనే కళికోట సూరమ్మ చెరువు కుడి ఎడమ కాల్వల పనులు ప్రారంభం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సత్యా ప్రసాద్, ఇంజనీరింగ్ అధికారులు
Published On
By Siricilla Rajendar sharma

గల్లీకి అడ్డంగా రాళ్లు... తీయండి సార్లు.
Published On
By From our Reporter

ధర్మపురి పట్టణం మున్నూరు కాపు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి దావ వసంతకు ఆహ్వానం
Published On
By Siricilla Rajendar sharma
